TeamIndia
-
#Sports
అభిమానులు పై ఫైర్ అయిన రోహిత్ శర్మ.. వీడియో ఇదిగో!
Young Fans Misbehave With Rohit Sharma కారులో ప్రయాణిస్తున్న టీమిండియా స్టార్ రోహిత్ శర్మను ఇద్దరు యువ అభిమానులు అడ్డుకుని సెల్ఫీకి ప్రయత్నించారు. వారి అతి ప్రవర్తనతో అసహనానికి గురైన రోహిత్, వారిని హెచ్చరించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటన వీడియో వైరల్ అవుతోంది. ఇటీవల విజయ్ హజారే ట్రోఫీలో అదరగొట్టిన రోహిత్, త్వరలో న్యూజిలాండ్తో వన్డే సిరీస్లో ఆడనున్నాడు. 2025 సంవత్సరం రోహిత్ శర్మకు ఎన్నో రికార్డులను అందించింది. 2025లో 14 ఇన్నింగ్స్లలో […]
Date : 05-01-2026 - 11:17 IST -
#Sports
అతడు రీ ఎంట్రీ ఇస్తే టీమిండియా కష్టాలు తీరిపోతాయి.. ఎవరా క్రికెటర్ మీకు తెలుసా ?
Hardik Pandya : భారత టెస్ట్ క్రికెట్ స్థిరత్వం కోసం మాజీ ఆటగాళ్లు అనుభవజ్ఞుల పాత్రపై దృష్టి సారించారు. హార్దిక్ పాండ్యా టెస్టుల్లోకి తిరిగి రావాలని రాబిన్ ఉతప్ప సూచించారు. నెం 7 స్థానంలో హార్దిక్ ఆడితే జట్టుకు బలం చేకూరుతుందని, ఫిట్నెస్, ఫామ్ ఉంటే కమ్ బ్యాక్ అసాధ్యం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. డబ్ల్యూటీసీ గెలవాలనే హార్దిక్ ఆశ కూడా దీనికి కారణం. 2017లో టెస్ట్ అరంగేట్రం చేసిన హార్దిక్ పాండ్యా ఇప్పటివరకు 11 టెస్ట్ […]
Date : 30-12-2025 - 12:10 IST -
#Sports
సిరీస్ గెలిచినా.. ఓ పెద్ద లోటు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సంచలనం
భారత్ – దక్షిణాఫ్రికా టీ 20 సిరీస్ను టీమిండియా గెలిచినా, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తన బ్యాటింగ్ ఫామ్ పై ఆందోళన వ్యక్తం చేశాడు. 2025లో ఒక్క అర్ధశతకం కూడా చేయని సూర్య, తన ఫామ్ కోల్పోవడంపై నిజాయితీగా స్పందించాడు. ఐపీఎల్లో అదరగొట్టినా, అంతర్జాతీయాల్లో అదే జోరు చూపలేకపోతున్నాడు. న్యూజిలాండ్ సిరీస్లోనైనా ఫామ్లోకి రావాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026 నేపథ్యంలో సూర్య ఫామ్ కీలకంగా మారింది. సౌతాఫ్రికాపై సిరీస్ గెలిచిన టీమిండియా […]
Date : 20-12-2025 - 12:13 IST -
#Sports
లక్నో మ్యాచ్ రద్దు పై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ఆగ్రహం
భారత్ – దక్షిణాఫ్రికా మధ్య లక్నోలో జరగాల్సిన నాలుగో టీ20 మ్యాచ్ దట్టమైన పొగమంచు కారణంగా టాస్ వేయకుండానే రద్దయింది. అంపైర్లు పలుమార్లు పరిశీలించినా ఫలితం లేకపోయింది. దాంతో చివరికి రాత్రి 9:30 గంటల తర్వాత మ్యాచ్ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయంపై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ, కాలుష్యంపై విమర్శలు చేశారు. అభిమానులు కూడా ఆటగాళ్ల ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేశారు. లక్నో నగరాన్ని కమ్మేసిన దట్టమైన పొగమంచు […]
Date : 18-12-2025 - 9:26 IST -
#Sports
Guwahati Pitch Report : అది పిచ్ కాదు రా సామీ..హైవే రోడ్డు! పిచ్పై కుల్దీప్ యాదవ్ కామెంట్స్..
భారత్ – దక్షిణాఫ్రికా రెండో టెస్టులో టీమిండియాకు విజయం కష్టతరమైంది. సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్లో భారీ స్కోరు సాధించింది. టెయిలెండర్స్ కూడా రాణించడంతో సఫారీలు 489 పరుగులు చేశారు. గువాహటి పిచ్ బౌలర్లకు సహకరించలేదని, ఇది బ్యాటింగ్కు అనుకూలంగా ఉందని కుల్దీప్ యాదవ్ వ్యాఖ్యానించాడు. బౌలర్లు నిరాశ చెందారని, అయితే నేర్చుకోవాలని కూడా చెప్పడం విశేషం. టెస్టు క్రికెట్లో సవాళ్లు ఎదుర్కోవాలంటే ఇలాంటి పిచ్ల మీదే సాధ్యమని కుల్దీప్ పేర్కొన్నాడు. భారత్ – దక్షిణాఫ్రికా రెండో టెస్టులో […]
Date : 24-11-2025 - 10:53 IST -
#Sports
Jasprit Bumrah : గువాహటి టెస్టులో టీ బ్రేక్కి ముందు భారత్కి బ్రేక్ త్రూ!
భారత్ – దక్షిణాఫ్రికా రెండో టెస్టులో టీమిండియాకు ఎట్టకేలకు వికెట్ దక్కింది. బ్యాటర్లకు అనుకూలించిన పిచ్పై సౌతాఫ్రికా ఓపెనర్లు నిలకడగా ఆడారు. బుమ్రా అద్భుత బంతితో మర్కరమ్ను అవుట్ చేయడతో టీమిండియాకు బ్రేక్ త్రూ లభించింది. టీ బ్రేక్ సమయానికి సౌతాఫ్రికా 82/1తో ఉంది. గువాహటిలో తొలిసారి జరుగుతున్న ఈ టెస్టులో వాతావరణం కారణంగా మ్యాచ్ ముందుగానే ప్రారంభమైంది. తొలుత టీ బ్రేక్ ఇవ్వనుండగా, ఆ తర్వాత లంచ్ బ్రేక్ ఉంటుంది. భారత్ – దక్షిణాఫ్రికా మధ్య […]
Date : 22-11-2025 - 12:08 IST -
#Sports
IND VS SA : గాయంతో రెండో టెస్టుకు దూరమైన శుభ్మన్ గిల్.. భారత్కు కెప్టెన్గా బాధ్యతలు చేపట్టనున్న రిషబ్ పంత్!
దక్షిణాఫ్రికా తో జరుగుతున్న టెస్టు సిరీస్లో భారత కెప్టెన్ శుభ్మన్ గిల్ రెండో టెస్టుకు దూరమయ్యాడు. కోల్కతాలో జరిగిన తొలి టెస్టు రెండో రోజు గిల్కి మెడలో తీవ్ర నొప్పి (neck spasm) వచ్చింది. ఆ మ్యాచ్ తర్వాత ఆయనను ఆస్పత్రికి తరలించారు. ఆరోగ్యం మెరుగుపడిందో లేదో తెలుసుకోవడానికి గిల్ ఈ వారం గువాహటికి వెళ్లినా, పూర్తిగా కోలుకోలేకపోవడంతో బీసీసీఐ ఆయనను జట్టులో నుండి రిలీజ్ చేసింది. ఇప్పుడు ఆయన మరింత చికిత్స మరియు విశ్రాంతి కోసం […]
Date : 21-11-2025 - 1:46 IST -
#Sports
Gautam Gambhir : టీమిండియా ఏం చేస్తుందో తెలీటం లేదు..? ఆస్ట్రేలియా కెప్టెన్ సూటి ప్రశ్న!
భారత జట్టు స్వదేశంలో టెస్టుల్లో ఆధిపత్యాన్ని కోల్పోవడం, పిచ్ల తయారీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ఈడెన్ గార్డెన్స్లో తీవ్ర టర్నింగ్ పిచ్లపై ఆస్ట్రేలియా మహిళా జట్టు కెప్టెన్ అలిస్సా హీలీ భారత వ్యూహాన్ని ప్రశ్నించారు. సొంత బ్యాటర్లు కూడా ఇబ్బంది పడుతున్న ఇలాంటి పిచ్లతో భారత్ తమకే నష్టం చేసుకుంటుందని, ఫ్లాట్ పిచ్లు సిద్ధం చేస్తేనే మెరుగైన ఫలితాలుంటాయని ఆమె అభిప్రాయపడ్డారు. న్యూజిలాండ్తో సిరీస్ సమయంలో కూడా ఇలానే ఓటమి పాలయిందని గుర్తు చేశారు. భారత జట్టు […]
Date : 19-11-2025 - 12:11 IST -
#Sports
Mithali Raj : నాలుగు దశాబ్దాల కల..మిథాలీ రాజ్ చేతిలో వరల్డ్కప్!
భారత మహిళా క్రికెట్ దిగ్గజం మిథాలీ రాజ్ కల ఎట్టకేలకు నెరవేరింది. కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ నేతృత్వంలో టీమిండియా ఐసీసీ ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్ 2025 ఫైనల్లో సౌతాఫ్రికాను ఓడించి భారత్కు తొలి వరల్డ్ కప్ను తీసుకొచ్చింది. నాలుగు దశాబ్దాల తర్వాత తొలిసారి విశ్వవిజేతగా నిలిచిన టీమిండియా, ట్రోఫీని మిథాలీ రాజ్కు అందించింది. ఈ చారిత్రాత్మక విజయం భారత మహిళా క్రికెట్ చరిత్రలో ఒక గొప్ప మైలురాయిగా నిలిచింది. A moment for the history […]
Date : 03-11-2025 - 12:38 IST -
#Sports
Team India : భారత మహిళా జట్టుకు భారీ నజరానా ప్రకటించిన బీసీసీఐ.!
భారత మహిళా క్రికెట్ జట్టు ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2025 గెలిచి చరిత్ర సృష్టించింది. మహిళల వన్డే వరల్డ్ కప్ చరిత్రలో తొలిసారి టీమిండియా ట్రోఫీని ముద్దాడింది. దాంతో దక్షిణాఫ్రికాను ఓడించి ట్రోఫీని సొంతం చేసుకున్న టీమిండియాకు బీసీసీఐ రూ. 51 కోట్ల భారీ నజరానా ప్రకటించింది. షఫాలీ వర్మ, దీప్తి శర్మల అద్భుత ప్రదర్శనతో భారత్ విజయం సాధించింది. ఈ చారిత్రాత్మక విజయం మహిళా క్రికెట్కు కొత్త ఊపునిచ్చింది. ఐసీసీ మహిళల వన్డే వరల్డ్ […]
Date : 03-11-2025 - 12:25 IST -
#Sports
ICC Womens World Cup 2025 : రోహిత్ శర్మ ఎమోషనల్..మ్యాచ్ మొత్తం అయ్యేవరకూ గ్రౌండ్లోనే..!
భారత మహిళల క్రికెట్ చరిత్రలో సువర్ణ అధ్యాయం లిఖించబడింది. నవి ముంబైలో దక్షిణాఫ్రికాపై ఘన విజయం సాధించి తొలి ఐసీసీ మహిళల వన్డే వరల్డ్కప్ను భారత జట్టు కైవసం చేసుంది. ఈ చారిత్రాత్మక క్షణాన్ని చూస్తూ, భారత స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ భావోద్వేగంతో కన్నీటితో చప్పట్లు కొట్టడం ప్రతి భారతీయుడి హృదయాన్ని తాకింది. ఇది ఒక ఛాంపియన్ నుంచి మరో ఛాంపియన్కు దక్కిన గౌరవం అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. భారత క్రికెట్ […]
Date : 03-11-2025 - 11:28 IST -
#Speed News
IND vs AUS : సెంచరీతో చెలరేగిన రోహిత్ శర్మ.. విరాట్ క్లాస్ ఇన్నింగ్స్.. మూడో వన్డేలో ఇండియా విన్..!
ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్లో భారత్.. వైట్ వాష్ నుంచి తప్పించుకుంది. సిడ్నీలో జరిగిన మూడో వన్డేలో 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ శతక్కొట్టగా.. విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీతో టచ్లోకి వచ్చాడు. దీంతో ఆస్ట్రేలియా నిర్దేశించిన 237 పరుగుల లక్ష్యాన్ని భారత్.. 38.3 ఓవర్లలో ఛేజ్ చేసింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అజేయంగా నిలిచి జట్టును గెలిపించారు. 𝙑𝙞𝙣𝙩𝙖𝙜𝙚 𝙍𝙤𝙝𝙞𝙩 🔥 1⃣2⃣1⃣* runs 1⃣2⃣5⃣ balls […]
Date : 25-10-2025 - 4:42 IST -
#Sports
Adam Gilchrist : రోహిత్ శర్మ ఫొటోతో గిల్క్రిస్ట్కు 24 వేల మంది ఫాలోవర్స్!!
ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఆడమ్ గిల్క్రిస్ట్, భారత ఆటగాడు రోహిత్ శర్మతో దిగిన సెల్ఫీని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడంతో ఆయన ఫాలోవర్ల సంఖ్య 24 వేలు పెరిగిందంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. వీరిద్దరూ గతంలో దక్కన్ ఛార్జర్స్ జట్టులో కలిసి ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకున్నారు. అడిలైడ్ మ్యాచ్కి ముందు వీరిద్దరూ కాసేపు ముచ్చటించి ఆ తర్వాత సెల్ఫీ తీసుకున్నారు. అడిలైడ్ వన్డేలో రోహిత్ శర్మ 73 పరుగులతో అద్భుత ప్రదర్శన చేశాడు. View this […]
Date : 25-10-2025 - 3:28 IST -
#Sports
Yashasvi Jaiswal : ఢిల్లీ గడ్డపై జైస్వాల్ శతకం..!
ఢిల్లీ గడ్డపై సెంచరీతో మెరిసిన జైస్వాల్, తన కెరీర్లో ఏడో శతకాన్ని అందుకున్నాడు. 23 ఏళ్ల వయస్సులో అత్యంత ఎక్కువ సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో సచిన్ టెండూల్కర్ 11 సెంచరీల తర్వాత యశస్వి జైస్వాల్ ఈ ఘనత సాధించి రికార్డు నెలకొల్పాడు.. భారత్ – వెస్టిండీస్ రెండో టెస్టు మొదటి రోజు సెకండ్ సెషన్లో టీమిండియా జోరు కొనసాగింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ తనదైన శైలిలో ఆడి టీమిండియా స్కోర్ను పరుగులు పెట్టించాడు. 145 బంతుల్లో […]
Date : 10-10-2025 - 3:02 IST -
#Sports
Indian Cricket: 15 ఏళ్లలో ఇదే తొలిసారి.. దిగ్గజాలు లేకుండా గ్రౌండ్లోకి దిగిన టీమిండియా!
రవిచంద్రన్ అశ్విన్ 2025 సంవత్సరం ప్రారంభంలో అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికారు. దీని తర్వాత అతను విదేశీ టీ20 లీగ్లలో ఆడే అవకాశం ఉంది. మరోవైపు విరాట్ కోహ్లీ- రోహిత్ శర్మ టీ20ల తర్వాత ఇప్పుడు టెస్ట్ ఫార్మాట్ నుండి కూడా సన్యాసం తీసుకున్నారు.
Date : 02-10-2025 - 2:40 IST