Tdp
-
#Andhra Pradesh
YS Jagan: రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోంది.. వైసీపీ అధినేత జగన్ ట్వీట్!
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రాష్ట్రంలో ఆగడాలు ఎక్కువయ్యాయని మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ (YS Jagan) ఆరోపించారు.
Published Date - 11:36 AM, Thu - 18 July 24 -
#Andhra Pradesh
YCP Activist Murdered: నడిరోడ్డుపై వైసీపీ కార్యకర్త దారుణ హత్య.. రాష్ట్రపతికి ఫిర్యాదు..!
నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే వినుకొండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగ నాయకుడు రషీద్పై (YCP Activist Murdered) టీడీపీ కార్యకర్త జిలానీ కత్తితో దాడి చేసి చంపేశాడు.
Published Date - 08:01 AM, Thu - 18 July 24 -
#Andhra Pradesh
YCP vs TDP : టీడీపీ ఖాతాలోకి ఒంగోలు కార్పొరేషన్..!
ఒంగోలు కార్పొరేషన్ పాలకవర్గం వైఎస్సార్సీపీ నుంచి టీడీపీకి దక్కే అవకాశం కనిపిస్తోంది. అధికార పార్టీకి చెందిన పలువురు కార్పొరేటర్లు టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు.
Published Date - 06:55 PM, Sun - 14 July 24 -
#India
Mumbai : సీఎం ఏక్నాథ్ షిండేతో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటి
రెండు రాష్ట్రాల మధ్య పరస్పర సహకారం, పెట్టుబడులకు సంబంధించిన అంశాలు వారి మధ్య చర్చకు వచ్చాయి. సీఎం చంద్రబాబు వెంట కేంద్ర మంత్రి పౌర విమాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు.
Published Date - 04:13 PM, Sun - 14 July 24 -
#Andhra Pradesh
YS Sharmila : వైసీపీ వాళ్లు నేను చెప్పింది ఏంటో ఒకటికి 10 సార్లు వినాలి – YS షర్మిల
వైసీపీ నేతలకు కళ్లు, చెవులు ఉండి, విజ్ఞత కలిగిన వాళ్ళే అయితే... మేము చెప్పింది ఏంటో ఒకటికి 10 సార్లు వినాలి
Published Date - 07:12 PM, Sat - 13 July 24 -
#Andhra Pradesh
Perni : కూటమి ప్రభుత్వంలో తల్లికి మాత్రమే వందనం..పిల్లలందరికి పంగనామాలు..!: పేర్ని నాని
కూటమి నేతలు ప్రజల చెవులకు హ్యాపీగా ఉండే మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారని, కానీ ఇప్పుడు కూటమి నేతలు ఫుల్ హ్యాపీగా ఉన్నారే తప్ప, ప్రజలు హ్యాపీగా లేరని వ్యాఖ్యానించారు.
Published Date - 04:37 PM, Fri - 12 July 24 -
#Andhra Pradesh
Jagan : టీడీపీ వైపు చూస్తున్న వైసీపీ ఎమ్మెల్సీలు..?
పలువురు వైసీపీ ఎమ్మెల్సీలు టీడీపీలో చేరేందుకు మంతనాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది
Published Date - 01:34 PM, Fri - 12 July 24 -
#Andhra Pradesh
TDP : వైసీపీ పాలనతో రాష్ట్రం దివాలా తీసింది : సీఎం చంద్రబాబు
CM Chandrababu Anakapalli Tour : సీఎం చంద్రబాబు ఉత్తరాంధ్ర జిల్లాల(Uttarandhra districts) పర్యటనలో భాగంగా అనకాపల్లి ( anakapalli)జిల్లా దార్లపూడిలో పోలవరం ఎడమ కాలువను పరిశీలించారు. అంతకుముందు దానికి సంబంధించిన ఫొటో ప్రదర్శనను తిలకించి అధికారులకు పలు సూచనలు చేశారు. కాలువను పరిశీలించిన అనంతరం అక్కడి ప్రజలను ఉద్దేశించి సీఎం మాట్లాడారు. భగవంతుడు ఇచ్చిన శక్తితో ప్రజల రుణం తీర్చుకుంటానని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ప్రజలు నిలవాలి.. రాష్ట్రం నిలదొక్కుకోవాలని ఆకాంక్షించారు. అరాచకాలు చేసే […]
Published Date - 02:09 PM, Thu - 11 July 24 -
#Andhra Pradesh
Kodali Nani : కొడాలి నాని ఎక్కడ..?
కాలమే పరిస్థితులను నిర్ణయిస్తుందనే దానికి ఏపీలోని గత ప్రభుత్వ నేతల స్థితే నిదర్శనం. గతంలో అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ నేతలు ప్రశ్నించిన వారిని ముప్పుతిప్పలు పెట్టారు. ప్రజల తరుఫున ఎవరు మాట్లాడిన వారిపై కేసులు , దాడులకు పాల్పడ్డారు. అయితే.. పరిస్థితులు ఎప్పుడూ ఒకలా ఉండవు.
Published Date - 12:43 PM, Thu - 11 July 24 -
#Andhra Pradesh
Vallabhaneni Vamsi : వల్లభనేని వంశీపై కేసు?
గన్నవరంలో కొత్త డీఎస్పీగా బాధ్యతలు చేపట్టిన పోలీసు అధికారి గతంలో గన్నవరం టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసును రీఓపెన్ చేశారు. ఆ సమయంలో టీడీపీ కార్యాలయంపై దాడికి టీడీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పథకం పన్నారని ఆరోపించారు.
Published Date - 11:29 AM, Thu - 11 July 24 -
#Andhra Pradesh
Chandrababu : సీఎం చంద్రబాబుతో బీపీసీఎల్ కార్పొరేషన్ ప్రతినిధులు భేటీ
CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు తో భారత్ పెట్రోలియం కార్పొరేషన్ ప్రతినిధులు భేటీ అయ్యారు. ఈ మేరకు బీపీసీఎల్ ఛైర్మన్, ఎండీ కృష్ణకుమార్, సంస్థ ప్రతినిధులు ఆయన్ను కలిశారు. ఏపీలో పెట్రోల్ రిఫైనరీ పరిశ్రమ ఏర్పాటుపై సీఎంతో వారు చర్చించారు. సుమారు రూ.60 వేల కోట్లతో రిఫైనరీ ఏర్పాటు అంశంపై సంప్రదింపులు జరిగాయని తెలుస్తోంది. ఉమ్మడి కృష్ణా జిల్లా మచిలీపట్నం లో రిఫైనరీ పరిశ్రమ ఏర్పాటు చేయాలని బీపీసీల్ ప్రతినిధులు అలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. […]
Published Date - 02:44 PM, Wed - 10 July 24 -
#Andhra Pradesh
Chandrababu : ఆర్థికశాఖ పై దృష్టి సారించిన ఏపి ముఖ్యమంత్రి
Finance Department : ఏపి సీఎం చంద్రబాబు(CM Chandrababu) ఆర్థికశాఖ(Finance Department) పై సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో తాజాగా ఉన్న ఆర్థిక పరిస్థితిపై అధికారులతో ఆయన చర్చించారు. రాష్ట్రానికి ఉన్న అప్పుల లెక్కలపై ఆరా తీశారు. ఇప్పటికే అన్ని రకాల అప్పులు కలిపి రూ.14 లక్షల కోట్లు అని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఇదే విషయాన్ని వారు సీఎం చంద్రబాబుకు తెలియజేశారు. We’re now on WhatsApp. Click to Join. పెండింగ్ బిల్లులు(Pending […]
Published Date - 02:07 PM, Wed - 10 July 24 -
#Andhra Pradesh
Free Sand : ఉచిత ఇసుక సూపర్ సిక్స్ కంటే ఎక్కువ
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఇసుకపై టీడీపీ అనుసరిస్తున్న విధానాన్ని ఎన్నికల ముందు వెల్లడించలేదు. సూపర్ సిక్స్ ఎన్నికల వాగ్దానాలపైనే టీడీపీ తన ప్రచారాన్ని ఫోకస్ చేసింది.
Published Date - 11:26 AM, Wed - 10 July 24 -
#Andhra Pradesh
Chandrababu : ప్రభుత్వ పథకాలకు బ్యాంకర్లు సహకరించాలిః సీఎం చంద్రబాబు
Chandrababu: నేడు ఏపి సచివాలయం(AP Secretariat)లో రాష్ట్రా స్థాయి( State level) బ్యాంకర్ల(Bankers)తో సీఎం చంద్రబాబు (CM Chandrababu) సమావేశం కొనసాగుతుంది. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రభుత్వ ప్రాధాన్యతలను బ్యాంకర్లకు వివరించారు. ప్రభుత్వ పథకాలకు బ్యాంకర్లు సహకరించాలని ఈ మేరకు ఆయన కోరారు. We’re now on WhatsApp. Click to Join. డీబీటీ పథకాలు అమలు, రాష్ట్రాభివృద్ధికి బ్యాంకర్ల తోడ్పాటు అవసరమని… రాయితీల అందజేత, రుణాల మంజూరుకు బ్యాంకర్లు సహకరించాలని చంద్రబాబు స్పష్టం చేశారు. స్వయం […]
Published Date - 03:21 PM, Tue - 9 July 24 -
#Andhra Pradesh
YCP Leaders Missing : ఎక్కడయ్యా.. శ్రీకాకుళం వైసీపీ నేతలు..?
సీనియర్ నేత తమ్మినేని సీతారాం స్పీకర్గా పనిచేయగా, నరసన్నపేట మాజీ ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ డిప్యూటీ సీఎంగా మూడేళ్లు కొనసాగారు. మూడేళ్ల క్రితం జరిగిన విస్తరణలో కృష్ణదాస్ స్థానంలో ఆయన సోదరుడు ప్రసాదరావుకు రెవెన్యూ మంత్రిగా అవకాశమిచ్చారు.
Published Date - 01:03 PM, Tue - 9 July 24