Sports News
-
#Sports
Sri Lanka vs Australia: శ్రీలంక సంచలనం.. 43 ఏళ్ల తర్వాత ఆసీస్ను క్లీన్ స్వీప్ చేసిన లంక!
కొలంబో వేదికగా ఆస్ట్రేలియా-శ్రీలంక జట్ల మధ్య రెండు వన్డేల సిరీస్ జరిగింది. ఈ మ్యాచ్లోనూ శ్రీలంక 174 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాపై విజయం సాధించింది.
Published Date - 07:02 PM, Fri - 14 February 25 -
#Sports
WPL 2025: నేటి నుంచి మహిళల ప్రీమియర్ లీగ్.. ప్రత్యక్ష ప్రసారం ఎక్కడంటే?
గత రెండు సీజన్ల మాదిరిగానే ఈసారి కూడా టోర్నీ ఫైనల్కు చేరేందుకు అదే ఫార్మాట్లో ఉంటుంది. ఐదు జట్లతో జరిగే ఈ టోర్నీలో గ్రూప్ దశలో అగ్రస్థానంలో నిలిచిన జట్టు నేరుగా ఫైనల్స్లో చోటు దక్కించుకుంటుంది.
Published Date - 03:24 PM, Fri - 14 February 25 -
#Sports
JioHotstar Plans: జియోహాట్స్టార్ సబ్స్క్రిప్షన్ ప్లాన్లు ఇవే.. రూ. 149 నుంచి ప్రారంభం!
అభిమానులు చందా (సబ్స్క్రిప్షన్) లేకుండా IPL మ్యాచ్ని కొన్ని నిమిషాలు మాత్రమే చూడగలరు. ఉచిత నిమిషాల గడువు ముగిసిన తర్వాత రూ. 149తో ప్రారంభమయ్యే ప్లాన్లతో సబ్స్క్రిప్షన్ పేజీకి మళ్లించబడతారు.
Published Date - 02:54 PM, Fri - 14 February 25 -
#Sports
Champions Trophy Prize Money: ఛాంపియన్స్ ట్రోఫీ ప్రైజ్ మనీని ప్రకటించిన ఐసీసీ.. భారీగా పెంపు!
గ్రూప్ దశలో మ్యాచ్ గెలిస్తే జట్టుకు $34000 (సుమారు రూ. 29.53 లక్షలు) లభిస్తుంది. ఐదు, ఆరవ స్థానాల్లో నిలిచిన జట్లకు అదే మొత్తంలో $350,000 (సుమారు రూ. 3.04 కోట్లు) అందుతాయి.
Published Date - 12:47 PM, Fri - 14 February 25 -
#Sports
KKR-RCB: ఐపీఎల్ అభిమానులకు గుడ్ న్యూస్.. ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్ మధ్య తొలి మ్యాచ్!
ఐపీఎల్ 2025లో RCB కెప్టెన్గా రజత్ పాటిదార్ వ్యవహరిస్తారు. గతేడాది రన్నరప్గా నిలిచిన సన్రైజర్స్ హైదరాబాద్ కూడా తమ సొంతగడ్డపై తొలి మ్యాచ్ ఆడనుంది.
Published Date - 12:35 PM, Fri - 14 February 25 -
#Sports
IPL Cricket: ఐపీఎల్ మ్యాచ్లను ఇకపై ఉచితంగా చూడలేరు.. కారణమిదే?
ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ లీగ్ అయిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) స్ట్రీమింగ్ నిబంధనలను మార్చాలనే నిర్ణయానికి వచ్చింది.
Published Date - 11:17 AM, Fri - 14 February 25 -
#Sports
Usain Bolt: ఉసేన్ బోల్ట్ రికార్డును బ్రేక్ చేసిన కుర్రాడు ఎవరు?
డివైన్ ఇహెమ్ బ్రిటన్ నివాసి. అతను 15 ఏళ్ల వయస్సులోనే నిరంతరం రికార్డులను సృష్టిస్తున్నాడు. బద్దలు కొడుతున్నాడు. డివైన్ ఇహెమ్ తన 15 ఏళ్ల వయస్సులో 100 మీటర్ల స్ప్రింట్లో రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్నాడు.
Published Date - 10:59 AM, Fri - 14 February 25 -
#Sports
Australia: ఆస్ట్రేలియా కెప్టెన్ గా స్మిత్.. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఆసీస్ జట్టు ప్రకటన
ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు 15 మంది సభ్యుల జట్టును ప్రకటించింది. ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ ఛాంపియన్స్ ట్రోఫీ నుండి తన పేరును ఉపసంహరించుకున్నాడు.
Published Date - 10:59 PM, Wed - 12 February 25 -
#Sports
India vs England: మూడు వన్డేలో భారత్ ఘనవిజయం.. సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా
భారత్ 50 ఓవర్లలో 356 పరుగులకు కుప్పకూలింది. ఇందులో శుభమన్ గిల్ సెంచరీ ఇన్నింగ్స్ ఆడాడు. కాగా విరాట్, అయ్యర్ బ్యాట్తో అర్ధ సెంచరీలు సాధించారు.
Published Date - 08:58 PM, Wed - 12 February 25 -
#Sports
Shubman Gill: చరిత్ర సృష్టించిన శుభ్మన్ గిల్.. అత్యంత వేగంగా 2500 పరుగులు!
భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న సిరీస్లో గిల్ అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. ఫిబ్రవరి 6న నాగ్పూర్లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరిగిన సిరీస్లో మొదటి మ్యాచ్లో గిల్ 96 బంతుల్లో 87 పరుగులు చేశాడు.
Published Date - 08:09 PM, Wed - 12 February 25 -
#Sports
ICC Rankings: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ ఇవే.. మొదటి స్థానానికి చేరువగా టీమిండియా ఓపెనర్!
ఇంగ్లండ్తో జరిగిన తొలి వన్డే మ్యాచ్లో అయ్యర్ కేవలం 30 బంతుల్లోనే ఫిఫ్టీ సాధించాడు. నాగ్పూర్లో భారత ఓపెనర్ల పేలవ ప్రదర్శన తర్వాత భారత్ విజయం సాధించడంలో అయ్యర్ ఇన్నింగ్స్ కీలక పాత్ర పోషించింది.
Published Date - 04:51 PM, Wed - 12 February 25 -
#Sports
Shubman Gill: ఇంగ్లాండ్తో మూడో వన్డే.. సెంచరీ సాధించిన గిల్, చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ!
భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న మూడు వన్డేల సిరీస్లో మూడో మ్యాచ్ అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతోంది. ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు.
Published Date - 04:25 PM, Wed - 12 February 25 -
#Sports
Martin Guptill: లెజెండ్ 90 లీగ్లో మార్టిన్ గుప్టిల్ ఊచకోత, 300 స్ట్రైక్ రేట్తో 160 పరుగులు
మార్టిన్ గుప్టిల్ లెజెండ్ ఛత్తీస్గఢ్ వారియర్స్ జట్టుకు ఆడుతున్నాడు. తాజాగా ఛత్తీస్గఢ్ వారియర్స్ మరియు బిగ్ బాయ్స్ యూనియన్ మధ్య మ్యాచ్ జరిగింది.
Published Date - 11:02 PM, Tue - 11 February 25 -
#Sports
IPL 2025 Schedule: ఐపీఎల్ అభిమానులకు క్రేజీ న్యూస్.. వచ్చే వారం షెడ్యూల్ విడుదల?
ఐపీఎల్ 2025 సీజన్ కోసం ఆటగాళ్ల వేలం నవంబర్లో సౌదీ అరేబియాలోని జెడ్డాలో జరిగింది. ఇందులో పది ఐపీఎల్ జట్లు రెండు రోజుల్లో రూ.639.15 కోట్లకు మొత్తం 182 మంది ఆటగాళ్లను తమ తమ జట్లలో చేర్చుకున్నాయి.
Published Date - 07:18 PM, Tue - 11 February 25 -
#Sports
Narendra Modi Stadium: నరేంద్ర మోడీ స్టేడియంలో టీమిండియా రికార్డు ఎలా ఉంది?
మొత్తం ఈ స్టేడియంలో ఇప్పటివరకు 20 వన్డే మ్యాచ్లు ఆడింది. అందులో 11 గెలిచి 9 ఓడిపోయింది. గత వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా ఓడిపోయింది కూడా ఇదే మైదానంలో.
Published Date - 06:14 PM, Tue - 11 February 25