Sports News
-
#Sports
Amit Mishra: అంతర్జాతీయ క్రికెట్కు గుడ్బై చెప్పిన మరో టీమిండియా క్రికెటర్!
ఏఎన్ఐతో మాట్లాడిన అమిత్ మిశ్రా.. "నా కెరీర్లో నేను అరంగేట్రం చేసిన తర్వాత ఐదేళ్ల గ్యాప్ వచ్చింది. నాకు ఈ ఒక్క విషయంపై మాత్రమే బాధ ఉంది" అని అన్నారు.
Published Date - 07:55 PM, Thu - 4 September 25 -
#Sports
BCCI Sponsorship: స్పాన్సర్షిప్ బేస్ ధరను పెంచిన బీసీసీఐ..!
సెప్టెంబర్ 2న భారత జట్టు లీడ్ స్పాన్సర్ హక్కుల కోసం బీసీసీఐ ఆసక్తి వ్యక్తీకరణ (EOI)ను జారీ చేసింది. దీని ప్రకారం.. గేమింగ్, బెట్టింగ్, క్రిప్టో, పొగాకు కంపెనీలు బిడ్డింగ్లో పాల్గొనలేవు.
Published Date - 04:09 PM, Thu - 4 September 25 -
#Sports
BCCI President: బీసీసీఐకి కొత్త అధ్యక్షుడు.. రేసులో ఉన్నది వీరేనా?
సెప్టెంబర్లో జరిగే ఏజీఎంలో కొన్ని పదవులకు మాత్రమే ఎన్నికలు జరుగుతాయి. ఈ సంవత్సరం ఎన్నికలు బీసీసీఐ సొంత నియమాల ప్రకారం జరుగుతాయి.
Published Date - 10:30 AM, Thu - 4 September 25 -
#Sports
Cricketers Retired: 2025లో ఇప్పటివరకు 19 మంది స్టార్ క్రికెటర్లు రిటైర్మెంట్!
ఈ సంవత్సరంలో ODI ఫార్మాట్ నుండి రిటైర్మెంట్ తీసుకున్న ముగ్గురు క్రికెటర్లు ఆస్ట్రేలియాకు చెందినవారు. స్టీవ్ స్మిత్, మార్కస్ స్టోయినిస్, గ్లెన్ మాక్స్వెల్ ODI క్రికెట్ నుండి రిటైర్మెంట్ తీసుకున్నారు.
Published Date - 08:50 PM, Wed - 3 September 25 -
#Sports
Fitness Test: కేఎల్ రాహుల్ సహా కొంతమంది ఆటగాళ్ల ఫిట్నెస్పై సస్పెన్స్?!
విరాట్ కోహ్లీ తన ఫిట్నెస్ టెస్ట్ను ఇంగ్లాండ్లో పూర్తి చేసుకున్నారు. మీడియా నివేదికల ప్రకారం.. కోహ్లీ ప్రస్తుతం తన కుటుంబంతో కలిసి లండన్లో ఉన్నారు.
Published Date - 03:55 PM, Wed - 3 September 25 -
#Sports
Sikandar Raza: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో జింబాబ్వే ఆల్రౌండర్కు అగ్రస్థానం!
తాజా ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో సికందర్ రజా 302 రేటింగ్ పాయింట్లతో మొదటి స్థానంలో నిలవగా, అజ్మతుల్లా ఒమర్జాయ్ 296 పాయింట్లతో రెండవ స్థానంలో ఉన్నారు.
Published Date - 02:43 PM, Wed - 3 September 25 -
#Sports
Harbhajan Singh: లలిత్ మోదీపై హర్భజన్ సింగ్ ఆగ్రహం.. కారణమిదే?
శ్రీశాంత్ భార్య భువనేశ్వరి కుమారి కూడా వీడియోను షేర్ చేసినందుకు లలిత్ మోదీని విమర్శించారు. 'లలిత్ మోదీ, మైఖేల్ క్లార్క్లు సిగ్గుపడాలి' అని ఆమె అన్నారు.
Published Date - 08:55 PM, Mon - 1 September 25 -
#Sports
Sanju Samson: రాజస్థాన్ రాయల్స్తో విభేదాలు.. ఢిల్లీ క్యాపిటల్స్లోకి సంజూ?
రాహుల్ ద్రవిడ్ ఇప్పటికే రాజస్థాన్ రాయల్స్ నుండి వైదొలిగారు. హెడ్ కోచ్ పదవికి ద్రవిడ్ రాజీనామా చేశారు. ఈ విషయాన్ని రాజస్థాన్ తన సోషల్ మీడియా ఖాతాలో అధికారికంగా ప్రకటించింది.
Published Date - 07:15 PM, Mon - 1 September 25 -
#Speed News
Womens ODI World Cup: మహిళల వన్డే ప్రపంచ కప్.. ప్రైజ్ మనీ అక్షరాల రూ. 122 కోట్లు!
ఎనిమిది జట్ల మధ్య జరిగే ఈ టోర్నమెంట్ మొత్తం ప్రైజ్ మనీ ఇప్పుడు 13.88 మిలియన్ అమెరికన్ డాలర్లు (సుమారు రూ. 122 కోట్లు)గా ఉంది. 2022లో న్యూజిలాండ్ గడ్డపై జరిగిన ప్రపంచ కప్లో ప్రైజ్ మనీ 3.5 మిలియన్ అమెరికన్ డాలర్లు మాత్రమే.
Published Date - 02:41 PM, Mon - 1 September 25 -
#Sports
Asia Cup 2025: ఆసియా కప్లో పాక్తో తలపడనున్న భారత్ జట్టు ఇదే!
తిలక్ వర్మ మూడో స్థానంలో, సూర్యకుమార్ యాదవ్ నాలుగో స్థానంలో బ్యాటింగ్కు దిగవచ్చు. హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ల రూపంలో ఇద్దరు ఆల్రౌండర్లు జట్టుకు సాయం చేయనున్నారు.
Published Date - 02:18 PM, Mon - 1 September 25 -
#Sports
AB de Villiers: విరాట్ కోహ్లీకి షాక్ ఇచ్చిన ఏబీ డివిలియర్స్!
దక్షిణాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ ఇటీవల టెస్ట్ క్రికెట్లో తన టాప్ 5 గొప్ప ఆటగాళ్ల జాబితాను వెల్లడించారు. ఈ జాబితాలో భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని చేర్చలేదు.
Published Date - 02:08 PM, Mon - 1 September 25 -
#Sports
Delhi Capitals: ఢిల్లీ క్యాపిటల్స్కు కొత్త కెప్టెన్?!
వచ్చే సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ ఎవరు అవుతారు? ఈ రేసులో ఒకటి కాదు మూడు పేర్లు ఉన్నాయి. మొదటి పేరు ఐపీఎల్ 2025లో కూడా కెప్టెన్సీకి జట్టు యాజమాన్యం మొదటి ప్రాధాన్యత ఇచ్చిన ఆటగాడిదే.
Published Date - 06:20 PM, Sun - 31 August 25 -
#Sports
Rishabh Pant: బాధలో ఉన్న టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్.. కారణమిదే?
రిషబ్ పంత్ ఎప్పుడు మైదానంలోకి తిరిగి వస్తారో చెప్పడం చాలా కష్టం. యూఏఈలో జరగనున్న ఆసియా కప్ 2025 కోసం పంత్ను భారత జట్టులోకి తీసుకోలేదు.
Published Date - 05:25 PM, Sun - 31 August 25 -
#Sports
Nitish Rana: నితీష్ రాణా, దిగ్వేష్ రాఠీల మధ్య గొడవ.. అసలు జరిగింది ఇదే!
నితీష్ రాణా నాయకత్వంలో వెస్ట్ ఢిల్లీ లయన్స్ ప్రదర్శన ప్రశంసనీయం. ఇప్పుడు అతడి జట్టు ఫైనల్లో పాల్గొననుంది. ఫైనల్లో వారు సెంట్రల్ ఢిల్లీ కింగ్స్తో తలపడనున్నారు.
Published Date - 01:35 PM, Sun - 31 August 25 -
#Sports
Asia Cup 2025: ఆ ఐదుగురు ఆటగాళ్లు లేకుండానే దుబాయ్కు టీమిండియా?!
ఆసియా కప్ 2025 సెప్టెంబర్ 9న ప్రారంభమవుతుంది. ఫైనల్ మ్యాచ్ సెప్టెంబర్ 28న జరుగుతుంది. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని టీమ్ ఇండియా గ్రూప్-ఎలో ఉంది. మొత్తం 8 జట్లు ఈ టోర్నమెంట్లో పోటీపడతాయి.
Published Date - 01:45 PM, Sat - 30 August 25