Revanth Reddy
-
#Speed News
CM Revanth Reddy : ఢిల్లీలో సీఎం రేవంత్.. తెలంగాణలో మంత్రివర్గ విస్తరణపై చర్చ
ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి మంత్రి(CM Revanth Reddy) పదవిని ఆశిస్తున్నారు.
Date : 15-01-2025 - 9:51 IST -
#Telangana
KTR : నీలా లుచ్చా పనులు చేసినోళ్లం కాదు.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
KTR : కేటీఆర్, రేవంత్ రెడ్డి ఆరోపణలపై స్పందిస్తూ, "ఇది కేవలం ఒక లొట్టపీసు కేసు మాత్రమే" అని అన్నారు. ఆయన వాఖ్యలు కొనసాగిస్తూ, "రేవంత్కు తన పని నిరంతరం జైలులో ఉంటూ, ప్రజలను కఠినమైన పరిస్థితుల్లో ఉంచి, పైశాచిక ఆనందం అనుభవించాలనే తపన ఉన్నట్లు కనిపిస్తోంది. నేను దేశంలో పెట్టుబడులు తెచ్చి, రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తుంటే, నీకు మాత్రం భయపడే దేమీ లేదు" అని వ్యాఖ్యానించారు.
Date : 09-01-2025 - 9:07 IST -
#Telangana
KTR : మళ్లీ విచారణకు రావాలని ఏమీ చెప్పలేదు..
KTR : "మీరు దమ్ముంటే, లైడిటెక్టర్ పరీక్ష పెట్టండి. నేను అందులో పాల్గొంటాను. ఓపెన్ లైవ్ కెమెరాలు పెట్టి ఈ చర్చ జరిపిద్దాం. ఎవడు దొంగనో, ఎవడో నిజమైన నాయకుడు అనేది ప్రజలు చూసి తేల్చుకుంటారు" అని కేటీఆర్ అన్నారు.
Date : 09-01-2025 - 7:23 IST -
#Speed News
Deshapathi Srinivas : దిల్ రాజుపై దేశపతి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు
Deshapathi Srinivas : తెలంగాణలో సినిమా టికెట్ల పెంపు ఉండదని, బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వబోమని అసెంబ్లీ సాక్షిగా చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజు నిర్మాతగా ఉన్న సినిమాకు ఎలా ప్రత్యేక మినహాయింపులు ఇస్తారని ప్రశ్నించారు.
Date : 09-01-2025 - 5:57 IST -
#Telangana
Ravula Sridhar Reddy : కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత సంచలన వ్యాఖ్యలు
Ravula Sridhar Reddy : తెలంగాణ భవన్లో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేటీఆర్ ఏసీబీ విచారణకు వెళ్లడం కాంగ్రెస్ నేతలకు ఆనందం కలిగిస్తోందని, రాజకీయ వ్యూహాలకు ఇది భాగమని వ్యాఖ్యానించారు.
Date : 09-01-2025 - 5:42 IST -
#Telangana
Regional Ring Railway Line: సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం.. రీజినల్ రింగు రైల్వే లైన్ ప్రతిపాదనలు..
Regional Ring Railway Line: రీజినల్ రింగు రోడ్డు చుట్టూ రీజినల్ రింగు రైల్వే లైన్ ప్రతిపాదనలు కూడా వచ్చాయి. ఈ విషయంపై గతంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పలు సందర్భాల్లో వెల్లడించారు. చుట్టూ రీజినల్ రింగు రైల్వే లైన్ సైతం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.
Date : 07-01-2025 - 9:42 IST -
#Telangana
Addanki Dayakar : ఒకే సంవత్సరంలో రైతు రుణమాఫీ, రైతు భరోసా ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం చరిత్రలోకి ఎక్కింది
Addanki Dayakar : కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు భరోసా పథకంపై బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల నుండి వచ్చిన విమర్శలకు ఆయన సమాధానమిస్తూ, రైతులకు మద్దతుగా చేపడుతున్న చర్యలపై విశ్లేషించారు.
Date : 05-01-2025 - 1:06 IST -
#Speed News
KTR : అక్కరకు రాని ఇందిరమ్మ భరోసా-రైతు భరోసాలో రైతునే మాయం చేసిన కాంగ్రెస్
KTR : ఎన్నికల హామీలపై కాంగ్రెస్ను విమర్శిస్తూ, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. "అక్కరకు రాని చుట్టం.. మ్రొక్కిన వరమీని వేల్పు మోహరమునదా నెక్కిన బారి గుర్రం.. గ్రక్కున విడువంగ వలయు గదరా సుమతీ!" అన్న పద్యాన్ని ఉదహరిస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వ పాలనను అడ్డంకిగా చరిత్రరహితంగా పేర్కొన్నారు.
Date : 05-01-2025 - 12:05 IST -
#Speed News
Chamala Kiran Kumar : అల్లు అర్జున్ అరెస్ట్తో సీఎం రేవంత్రెడ్డి పాన్ ఇండియా నాయకుడు అయ్యారు
Chamala Kiran Kumar : సీఎం రేవంత్రెడ్డి పాన్ ఇండియా నాయకుడు అయ్యారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. కొందరు ముఖ్యమంత్రులు అవినీతి చేసి అందరికీ తెలిస్తే... సీఎం రేవంత్ సాహసోపేత నిర్ణయాలు తీసుకొని అందరికీ తెలిశారని అన్నారు.
Date : 02-01-2025 - 5:40 IST -
#Telangana
Congress Govt : పేదలకు రేవంత్ సర్కార్ తీపి కబురు
Congress Govt : ప్రస్తుతం సన్నబియ్యం పంపిణీ అంగన్వాడీ సెంటర్లు, ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రమే జరుగుతోంది
Date : 02-01-2025 - 3:29 IST -
#Speed News
Yadagirigutta : యాదగిరిగుట్ట ఆలయ పాలక మండలి ఏర్పాటుకు అవకాశముందా?
Yadagirigutta : లక్ష్మీనర్సింహ స్వామి కొలువైన యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రంలో 15ఏళ్లుగా పాలకమండలి లేదంటే నమ్మగలమా? కారణాలేమైనా నేటికీ అలాగే కొనసాగుతోంది. అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం.. ఆ దిశగా ప్రయత్నాలు మొదలెట్టింది.
Date : 26-12-2024 - 6:19 IST -
#Speed News
Chiranjeevi : సీఎంతో సినీ ప్రముఖుల భేటీకి చిరంజీవి దూరం.. ఎందుకు..?
Chiranjeevi : ఈ సమావేశంలో ప్రముఖ నటుడు, మెగాస్టార్ చిరంజీవి పాల్గొంటారని గతంలో ఊహాగానాలు వినిపించాయి. అయితే చిరంజీవి హాజరుకాకపోవడంతో ఆయన గైర్హాజరు కావడం చర్చనీయాంశమైంది.
Date : 26-12-2024 - 12:18 IST -
#Telangana
Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్..
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు శుభవార్త. ప్రభుత్వం చెపింది జరిగినట్లయితే, త్వరలోనే ప్రయాణికులు కూర్చుని ప్రయాణించే అవకాశం ఉంటుందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ప్రస్తుతం మూడు కోచ్లతో నడుస్తున్న మెట్రోలో రద్దీ ఎక్కువగా ఉండటంతో, కోచ్ల సంఖ్యను ఆరుకు పెంచేందుకు పరిశీలిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
Date : 20-12-2024 - 2:32 IST -
#Telangana
Chalo Raj Bhavan: రేపు టీపీసీసీ ఆధ్వర్యంలో ఛలో రాజ్ భవన్!
తెలంగాణ కాంగ్రెస్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో రేపు నిరసన కార్యక్రమం చేపట్టనుంది.
Date : 17-12-2024 - 9:12 IST -
#Telangana
Air Show : ట్యాంక్ బండ్పై ముగిసిన ఎయిర్ షో.. ఆకట్టుకున్న వైమానిక విన్యాసాలు
Air Show : ఈ నేపథ్యంలోనే నేడు ప్రజాపాలన విజయోత్సవాలు హైదరాబాద్లో ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా, ఆదివారం హూస్సేన్సాగర్ వద్ద ఎయిర్ షో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, ఉన్నతాధికారులు , పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని ప్రదర్శనను తిలకించారు.
Date : 08-12-2024 - 6:26 IST