Revanth Reddy
-
#Telangana
CM Revanth Reddy : స్థానిక సంస్థల ఎన్నికలపై నేడు సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశాలు
CM Revanth Reddy : స్థానిక ఎన్నికల కోసం ప్రభుత్వం చేపట్టిన ఏర్పాట్లు, డెడికేటెడ్ కమిషన్ నివేదిక, ముందుగా నిర్వహించాల్సిన ఎన్నికల అంశాలపై చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. డెడికేటెడ్ కమిషన్ నివేదికను కోర్టుకు సమర్పించాల్సిన అంశం కూడా ఇందులో చర్చకు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన మార్గదర్శకాలను ఇస్తారని సమాచారం.
Published Date - 10:26 AM, Wed - 12 February 25 -
#Telangana
Harish Rao : ఇది ప్రజా పాలనా? ఇది ప్రజా వ్యతిరేక పాలన..!
Harish Rao : హరీష్ రావు తన ట్వీట్లో, "చిన్న జీతాలపై ఆధారపడి జీవిస్తున్న హోంగార్డులు, జీతాల జాప్యం కారణంగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంటి అద్దెలు, పిల్లల స్కూల్ ఫీజులు, రోజువారీ ఖర్చుల కోసం అప్పులు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. నెల జీతం లేకుండా వారు దైనందిన జీవితాన్ని కొనసాగించడం ఎంతటి కష్టమో ప్రభుత్వానికి అర్థం కావడం లేదు. బ్యాంకుల ఈఎంఐలు (EMI) చెల్లించకపోవడం వల్ల బ్యాంకు అధికారులు ఫోన్లు చేసి నిలదీస్తున్నారు." అని పేర్కొన్నారు.
Published Date - 10:10 AM, Wed - 12 February 25 -
#Speed News
MLC Kavitha : మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే పోరాటాలు చేస్తాం: కవిత
మహిళా దినోత్సవంలోపు హామీల అమలుపై రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ ప్రకటించాలని చేయాలని అల్టిమేటం జారీ చేశారు.
Published Date - 06:18 PM, Tue - 11 February 25 -
#India
CM Revanth Reddy : దక్షిణాది రాష్ట్రాలు ఏకం కావాల్సిన టైం – సీఎం రేవంత్
CM Revanth Reddy : కేరళలో మాతృభూమి మీడియా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని కీలక వ్యాఖ్యలు చేశారు
Published Date - 05:27 PM, Sun - 9 February 25 -
#Telangana
Komatireddy Venkat Reddy : కేటీఆర్ వ్యాఖ్యలకు మంత్రి కోమటిరెడ్డి కౌంటర్
Komatireddy Venkat Reddy : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. ఈ ఓటమి నేపథ్యంలో, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాహుల్ గాంధీపై సెటైర్లు వేశారు. కాంగ్రెస్ను ఉద్దేశించి వ్యంగ్య వ్యాఖ్యలు చేయడంతో, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్రంగా స్పందించారు.
Published Date - 04:32 PM, Sat - 8 February 25 -
#Telangana
Ponnam Prabhakar : తెలంగాణలో తొలి ఫ్లిక్స్ ఎలక్ట్రిక్ బస్సు ప్రారంభం
Ponnam Prabhakar : ఈ క్రమంలో, ఐటీసీ కాకతీయ హోటల్లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఈటో మోటార్స్ కంపెనీ నుంచి ఫ్లిక్స్ బస్, ఏసీ ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం వేగంగా విస్తరించేందుకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని స్పష్టమైంది. ఈవీ (ఎలక్ట్రిక్ వెహికల్) పాలసీ ప్రకారం, తెలంగాణ ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలపై రోడ్ టాక్స్, రిజిస్ట్రేషన్ టాక్స్ను 2026 డిసెంబర్ 31 వరకు మినహాయింపు ఇవ్వాలని నిర్ణయించింది.
Published Date - 12:24 PM, Thu - 6 February 25 -
#Telangana
Mahesh Kumar Goud : శాస్త్రీయంగానే కులగణన సర్వే.. పార్టీలో క్రమశిక్షణ తప్పితే సహించం
Mahesh Kumar Goud : పార్టీలో ఎవరైనా క్రమశిక్షణ ఉల్లంఘిస్తే తగిన చర్యలు ఉంటాయని మహేష్ కుమార్ గౌడ్ హెచ్చరించారు. తీన్మార్ మల్లన్నను ఉద్దేశించి మాట్లాడిన ఆయన, కాంగ్రెస్ పార్టీ అజెండాకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం సహించబోమని స్పష్టం చేశారు.
Published Date - 04:30 PM, Wed - 5 February 25 -
#Telangana
Minister Seethakka : కులగణన సర్వే చరిత్రాత్మకమైన నిర్ణయం
Minister Seethakka : ఆమె ఈ విషయాలను మీడియాతో మాట్లాడినప్పుడు, కొంతమంది రాజకీయ పార్టీలు, వర్గాలు కులగణన సర్వేలో పాల్గొనకుండా, బీసీ, దళిత , గిరిజన వర్గాలను దారుణంగా అవమానించి, వారిని తక్కువ చేయడాన్ని తప్పుపట్టారు.
Published Date - 12:02 PM, Tue - 4 February 25 -
#Telangana
CM Revanth Reddy : ఫిబ్రవరి 10 లోగా సమగ్ర పర్యాటక విధానం రూపొందించాలి..
CM Revanth Reddy : తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన సమగ్ర పర్యాటక విధానాన్ని ఫిబ్రవరి 10వ తేదీలోగా సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలో ఉన్న పర్యాటక ప్రదేశాలు, అభయారణ్యాలు, ఆలయాల ప్రాతిపదిక చేసుకొని పాలసీని రూపొందించాలని సీఎం సూచించారు. తెలంగాణ రాష్ట్ర సమగ్ర పర్యాటక విధానంపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి తన నివాసంలో బుధవారం సమీక్ష నిర్వహించారు.
Published Date - 10:19 AM, Thu - 30 January 25 -
#Telangana
Yadagirigutta : యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధిపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
Yadagirigutta : గత బీఆర్ఎస్ ప్రభుత్వం యాదగిరిగుట్టను విశేషంగా అభివృద్ధి చేసింది. పాత ఆలయాన్ని పూర్తిగా పునర్నిర్మించి, సకల హంగులతో కొత్త ఆలయాన్ని రూపొందించింది. ఈ పునరుద్ధరణ అనంతరం, రోజూ వేల సంఖ్యలో భక్తులు యాదగిరిగుట్టకు చేరుకొని స్వామివారిని దర్శించుకుంటున్నారు. బీఆర్ఎస్ హయాంలో ఈ ఆలయాన్ని అధికారికంగా ‘యాదాద్రి’గా నామకరణం చేయగా, తాజాగా, కాంగ్రెస్ ప్రభుత్వం పునరుద్ధరించిన అసలైన పేరు ‘యాదగిరిగుట్ట’నే కొనసాగించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు.
Published Date - 10:03 AM, Thu - 30 January 25 -
#Special
Where is KCR : కేసీఆర్ ఎక్కడ ? గులాబీ బాస్ ‘హైడ్ అండ్ సీక్’.. కేటీఆర్ చేతిలో ‘కారు’ స్టీరింగ్
కేసీఆర్(Where is KCR) ఎక్కడ? ఇది తెలంగాణ రాష్ట్రంలోని రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్.
Published Date - 05:26 PM, Wed - 29 January 25 -
#Telangana
CM Revanth Reddy : యూనివర్సిటీల్లో ఖాళీల భర్తీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు..
CM Revanth Reddy : ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, అంబేద్కర్ రచించిన రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు ఎంతో ప్రతిష్ఠాత్మకమైందని చెప్పారు. కానీ, రాజ్యాంగ పరిరక్షణ గురించి చర్చ జరగాల్సి రావడం దురదృష్టకరమని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వాలు కార్పొరేట్ విద్యను ప్రోత్సహించి, ప్రభుత్వ రంగ విద్యను నిర్వీర్యం చేయాలని చూస్తున్నాయని ఆరోపించారు.
Published Date - 01:31 PM, Sun - 26 January 25 -
#Telangana
CM Revanth Reddy : తెలంగాణ అర్బన్ ప్రాజెక్టులు.. కేంద్ర నిధుల కోసం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి
CM Revanth Reddy : గ్రేటర్ హైదరాబాద్లో ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి ప్రాజెక్టుల కోసం రూ. 55,652 కోట్లను కూడా ఆయన కోరారు. PMAY (అర్బన్) పథకంలో భాగంగా హైదరాబాద్లోని ఒక హోటల్లో కేంద్ర మంత్రి నిన్న అధికారులతో పట్టణాభివృద్ధి , విద్యుత్ శాఖ కార్యక్రమాలను సమీక్షించారు.
Published Date - 10:39 AM, Sat - 25 January 25 -
#Telangana
CM Revanth Reddy : సీఎం రేవంత్కు కీలక బాధ్యతలు.. రాహుల్గాంధీ టార్గెట్ అదే!
తెలంగాణలోని సీఎం రేవంత్(CM Revanth Reddy) సర్కారు కూడా ఈవిషయంలో ప్రజల్లో మంచి మార్కులు సంపాదించింది.
Published Date - 08:02 PM, Mon - 20 January 25 -
#Telangana
Harish Rao : సాగునీటి కోసం రైతన్నలు రోడ్డెక్కడం కాంగ్రెస్ నిర్లక్ష్య పాలనకు నిదర్శనం
Harish Rao : కాంగ్రెస్ ప్రభుత్వం రైతన్నకు కన్నీటి గోసను మిగిల్చిందని ఆరోపిస్తూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా మంత్రుల మాటలు కోటలు దాటుతాయిగానీ ఆచరణ మాత్రం గడప దాటదని ఎద్దేవా చేశారు.
Published Date - 06:04 PM, Mon - 20 January 25