Revanth Reddy
-
#Telangana
CM Revanth Reddy: త్వరలో రేవంత్ చేతుల మీదుగా 1000 ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభం
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి త్వరలో 1000 ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించనున్నారని తెలిపారు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. ఈరోజు ఎన్టీఆర్ మార్గ్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద 80 కొత్త టీఎస్ఆర్టీసీ బస్సులను మంత్రి జెండా ఊపి ప్రారంభించారు.
Published Date - 06:21 PM, Sat - 30 December 23 -
#Telangana
Revanth-Modi: మోడీతో రేవంత్ తొలి భేటీ, కీలక అంశాలపై చర్చలు!
Revanth-Modi: తెలంగాణకు రావాల్సిన బకాయిలు మొదలుకొని రాష్ట్రానికి సంబంధించిన ప్రభుత్వ పథకాల వరకు అనేక సమస్యలపై చర్చించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం తన అధికారిక హోదాలో తొలిసారిగా ప్రధాని నరేంద్ర మోదీని న్యూఢిల్లీలో కలవనున్నారు. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రధానమంత్రి కలవనున్నారు. అప్పటి సిఎం కె. చంద్రశేఖర్ సెప్టెంబరు 4, 2021న చివరిసారిగా ఆయనను కలిశారు. ఆ తర్వాత వారి సంబంధాలు క్షీణించాయి. హైదరాబాద్ కు మోడీ వచ్చినప్పుడల్లా తలసాని శ్రీనివాస్ యాదవ్ నుండి అనేకసార్లు […]
Published Date - 11:43 AM, Tue - 26 December 23 -
#Telangana
ఉమ్మడి జిల్లాలకు ఇంచార్జి మంత్రులను నియమించిన తెలంగాణ సర్కార్
రాష్ట్రంలోని 10 ఉమ్మడి జిల్లాలకు ఇన్చార్జ్ మంత్రులను నియమించింది తెలంగాణ సర్కార్.కరీంనగర్ ఇంచార్జిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, మహబూబ్నగర్ జిల్లా ఇంచార్జిగా దామోదర రాజనర్సింహ, ఖమ్మం ఇంచార్జిగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నియమితులయ్యారు. వరంగల్ ఇంచార్జిగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రంగారెడ్డి ఇంచార్జిగా శ్రీధర్బాబు, హైదరాబాద్ ఇంచార్జిగా పొన్నం ప్రభాకర్, మెదక్ ఇంచార్జిగా కొండా సురేఖ, ఆదిలాబాద్ ఇంచార్జిగా సీతక్క, నల్గొండ ఇంచార్జిగా తుమ్మల నాగేశ్వరరావు, నిజామాబాద్ ఇంచార్జిగా జూపల్లి కృష్ణారావులను నియమిస్తున్నట్లు తెలంగాణ సీఎస్ ఉత్తర్వులు […]
Published Date - 08:29 PM, Sun - 24 December 23 -
#Speed News
CM Revanth : ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు, ఫుడ్ డెలివరీ బాయ్స్కు గుడ్ న్యూస్
CM Revanth : ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు, ఫుడ్ డెలివరీ బాయ్లకు రూ.5 లక్షల యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకొస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.
Published Date - 07:49 AM, Sun - 24 December 23 -
#Telangana
Telangana Congress : అటు చూస్తే అప్పులు.. ఇటు చూస్తే వాగ్దానాలు..
అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ (Telangana)లో కాంగ్రెస్ పార్టీ సారధ్యంలో ఏర్పడిన కొత్త ప్రభుత్వం రాష్ట్రంలోని ఆర్థిక పరిస్థితి మీద ఒక శ్వేత పత్రాన్ని విడుదల చేసింది.
Published Date - 11:40 AM, Thu - 21 December 23 -
#Telangana
Congress PAC Meeting : తెలంగాణ నుంచి సోనియా పోటీ.. పీఏసీ తీర్మానం
తెలంగాణ లో అధికారంలోకి వచ్చిన తర్వాత గాంధీ భవన్ లో పొలిటికల్ అఫైర్స్ కమిటీ (PAC) సమావేశం సోమవారం జరిగింది. ఈ సమావేశంలో పాలు కీలక తీర్మానాలు చేసారు. పీఏసీ చైర్మన్ మాణిక్ రావు థాక్రే అధ్యక్షతన జరిగిన సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కన్వీనర్ షబ్బీర్ అలీ, వీ హనుమంతరావుతో పాటు తదితరులు పాల్గొన్నారు. గతంలో ఇందిరా గాంధీ మెదక్ నుంచి పోటీ చేశారు. […]
Published Date - 04:07 PM, Mon - 18 December 23 -
#Telangana
Congress PAC Meeting : రేపు కాంగ్రెస్ పీఏసీ సమావేశం..
రేపు (సోమవారం) గాంధీ భవన్ లో కాంగ్రెస్ పీఏసీ సమావేశం (Congress PAC Meeting) జరగనుంది. ఈ సమావేశం ఫై సర్వ్త్ర ఆసక్తి నెలకొంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి సారి పీఏసీ సమావేశం జరగబోతుంది. ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేదానిపై అంత మాట్లాడుకుంటున్నారు. We’re now on WhatsApp. Click to Join. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశానికి పీఏసీ సభ్యులు, సీనియర్ కాంగ్రెస్ […]
Published Date - 12:46 PM, Sun - 17 December 23 -
#Telangana
TS : గతంలో మంత్రులకు సైతం ప్రవేశం లేని ప్రగతి భవన్ కు ఈరోజు సామాన్య ప్రజలు వస్తున్నారు – రేవంత్
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు శనివారం వాడివేడిగా నడిచాయి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ సాగాల్సిన సభ… పంచ్ డైలాగ్లు, ఘాటైన మాటల తూటాలతో హీటెక్కిపోయింది. 50ఏళ్ల కాంగ్రెస్ పాలనలో విధ్వంసం తప్ప..ఏమి జరగలేదంటూ కేటీఆర్ తన ప్రసంగాన్ని మొదలుపెట్టారు. కేటీఆర్ ప్రసంగానికి కాంగ్రెస్ సైతం ధీటుగా సమాధానం చెపుతూ వచ్చింది. ఇక సీఎం రేవంత్ సైతం కేటీఆర్ ప్రశ్నలకు సమాదానాలు చెపుతూ..పదేళ్ల బిఆర్ఎస్ పాలన లో జరిగిన అవమానాలు , అవినీతి , ఇలా అనేక అంశాల […]
Published Date - 06:21 PM, Sat - 16 December 23 -
#Telangana
Revanth Reddy : తెలంగాణ అసెంబ్లీ రూపురేఖలు మార్చేయనున్న రేవంత్ రెడ్డి..
సీఎం రేవంత్ రెడ్డి అయితే రోజుకొక సంచలన నిర్ణయం తీసుకుంటున్నారు.
Published Date - 06:15 AM, Thu - 14 December 23 -
#Telangana
Akunuri Murali On Smita Sabharwal : స్మితా సబర్వాల్ ఫై ఆకునూరి మురళీ సంచలన వ్యాఖ్యలు..
స్మితా సభర్వాల్ (Smita Sabharwal)… ఈ పేరు తెలంగాణ అధికార వర్గాల్లోనే కాదు.. రాజకీయవర్గాల్లోనూ చిరపరిచితమే. బీఆర్ఎస్ సర్కార్ (BRS Govt) ఉన్న సమయంలో కేసీఆర్ (KCR) మెప్పు పొందిన అధికారిణిగా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. సీఎంవో (CMO) ప్రత్యేక కార్యదర్శితో పాటు నీటిపారుదల శాఖ బాధ్యతలు కూడా అప్పగించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ (Kaleshwaram Project) నిర్మాణ పనులతో పాటు మిషన్ భగీరథ పనులు కూడా స్మితా సబర్వాల్ పర్యవేక్షించారు. ఇక ఇప్పుడు కొత్త ప్రభుత్వం అధికారంలోకి […]
Published Date - 09:16 PM, Wed - 13 December 23 -
#Telangana
Telangana: ఎన్నికల్లో రాహుల్ గాంధీ ఇచ్చిన హామీలపై కేటీఆర్ ఫైర్
నిన్నటి వరకు సైలెంట్గా ఉన్న తెలంగాణ రాజకీయం మళ్లీ వేడెక్కుతోందితెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు ముందు అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం మొదలైంది. శాఖల వారీగా శ్వేతపత్రాల విడుదలకు కాంగ్రెస్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తోంది
Published Date - 06:46 PM, Wed - 13 December 23 -
#Telangana
CM Revanth: రాయదుర్గం-శంషాబాద్ మెట్రో విస్తరణపై రేవంత్ కీలక నిర్ణయం
ఔటర్ రింగ్ రోడ్డు వెంబడి ప్రతిపాదిత ఎయిర్పోర్ట్ మెట్రో రైలు మార్గంపై సీఎం రేవంత్ కు పలు సందేహాలున్నాయి.
Published Date - 11:22 AM, Wed - 13 December 23 -
#Andhra Pradesh
CM Jagan: తెలంగాణ ప్రజాతీర్పుతో సీఎం జగన్ అలర్ట్
తెలంగాణ ప్రజాతీర్పుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలెర్ట్ అయింది. దీంతో అక్కడ మార్పు మొదలైనట్టు తెలుస్తోంది. కేసీఆర్ సిట్టింగ్ ఎమ్మేలకు సీట్లు ఇవ్వకుండా కొత్తవారకి అవకాశం ఇస్తే రిజల్ట్ మరోలా ఉండేదన్న అభిప్రాయం ప్రతి ఒక్కరు వ్యక్తం చేస్తున్నారు.
Published Date - 08:32 PM, Tue - 12 December 23 -
#Telangana
Telangana Belt Shops: తెలంగాణలో బెల్టు షాపులపై సీఎం రేవంత్ సీరియస్
తెలంగాణలో బెల్టు షాపులపై కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్ అయింది. తెలంగాణలో విచ్చల విడిగా నడుస్తున్న బెల్టు షాపులపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కు పాదం మోపేందుకు సన్నాహాలు ముమ్మరం చేసింది. రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఎక్సైజ్ శాఖ అధికారులు దూకుడు పెంచారు
Published Date - 08:00 PM, Tue - 12 December 23 -
#Telangana
Telangana: తెలంగాణలో ప్రజాప్రభుత్వం.. ప్రజాదర్బార్, ప్రజావాణి కార్యక్రమాలు
ప్రజల వద్దకు పాలన అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తుంది. గత కేసీఆర్ ప్రభుత్వంలో ప్రజలను కలుసుకుని మాట్లాడింది లేదు. పథకాల అమలు తప్ప స్వయంగా ప్రజలను ఏనాడూ కలుసుకోలేదు. ఓట్లు అడిగేందుకు ప్రజల్లో తిరగడం చేసిన
Published Date - 03:54 PM, Tue - 12 December 23