National News
-
#India
Bullet Train Project: 3 గంటల్లోనే ముంబై నుంచి అహ్మదాబాద్.. శరవేగంగా బుల్లెట్ ట్రైన్ పనులు!
ముంబై-అహ్మదాబాద్ మధ్య నడిచే బుల్లెట్ రైలు 12 స్టేషన్లలో ఆగుతుంది. ముంబై, థానే, విరార్, బైసార్, వాపి, బిలిమోరా, సూరత్, భరూచ్, వడోదర, ఆనంద్, అహ్మదాబాద్, సబర్మతి పేర్లు ఈ జాబితాలో ఉన్నాయి.
Date : 09-02-2025 - 3:07 IST -
#Speed News
PM Modi To Kumbh: నేడు మహా కుంభమేళాకు ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే!
జనవరి 13న ప్రారంభమైన మహాకుంభంలో ఇప్పటివరకు 38 కోట్ల మందికి పైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు.
Date : 05-02-2025 - 8:02 IST -
#South
Maharashtra: మహారాష్ట్రలో అరుదైన కేసు.. 5 లక్షల మందిలో ఒక్కరికి!
వాస్తవానికి 35 వారాల గర్భిణి తన రెగ్యులర్ చెకప్ కోసం ఆసుపత్రికి వచ్చింది. అప్పుడే ఆ మహిళకు ఈ విషయం తెలిసింది. మహిళ సోనోగ్రఫీ పూర్తి చేశారు. నివేదిక వచ్చిన తర్వాత శిశువు కడుపు లోపల ఏదో ఉందని వైద్యులు గుర్తించారు.
Date : 02-02-2025 - 5:58 IST -
#Devotional
Maha Kumbh 2025 Security: మహా కుంభమేళాలో తొక్కిసలాట తర్వాత మొదటి ‘అమృత స్నాన్’ వద్ద భారీ మార్పులు!
సంగం వద్ద రద్దీని తగ్గించడానికి 44 ఘాట్లను నిర్మించారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శనివారం నాడు మహాకుంభాన్ని సందర్శించారు.
Date : 02-02-2025 - 2:04 IST -
#Speed News
Prime Minister Modi: ఫిబ్రవరి 5న ప్రధాని మోదీ ప్రయాగ్రాజ్ టూర్ క్యాన్సిల్!
జనవరి 29న మౌని అమావాస్య రోజున ప్రయాగ్రాజ్లోని మహాకుంభ్లో అకస్మాత్తుగా తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 30 మంది భక్తులు మరణించగా, 60 మందికి పైగా గాయపడ్డారు.
Date : 31-01-2025 - 8:31 IST -
#Speed News
Padma Awards 2025: పద్మ అవార్డులను ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం.. బాలయ్యకు పద్మ భూషణ్!
కళలు, సామాజిక సేవ, ప్రజా వ్యవహారాలు, సైన్స్, ఇంజనీరింగ్, వ్యాపారం, పరిశ్రమ, వైద్యం, సాహిత్యం, విద్య, క్రీడలు, పౌర సేవలు వంటి విభిన్న రంగాలలో గొప్ప కృషి చేసిన వారికి ఈ అవార్డును అందజేస్తారు.
Date : 25-01-2025 - 7:32 IST -
#Trending
CEC Rajiv Kumar: ‘నకిలీ ప్రకటనలు, తప్పుడు ప్రచారాలు మానుకోండి’: సీఈసీ రాజీవ్ కుమార్
వివక్ష, ప్రలోభాలకు అతీతంగా ఎదగాలనే దృఢ సంకల్పాన్ని కలిగి ఉండాలని, తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అధ్యక్షురాలు ద్రౌపది ముర్ము శనివారం అన్నారు.
Date : 25-01-2025 - 7:23 IST -
#India
Mysterious Disease: జమ్మూకశ్మీర్లో మిస్టరీ మరణాలు.. కారణం ఏంటంటే?
ఈ ఘటనతో బాదల్ గ్రామాన్ని కంటైన్మెంట్ జోన్గా ప్రకటించారు. ఇప్పటివరకు చనిపోయిన, అనారోగ్యంతో ఉన్న వారితో పరిచయం ఉన్న సుమారు 200 మంది గ్రామస్తులను క్వారంటైన్ కేంద్రానికి పంపారు.
Date : 24-01-2025 - 10:40 IST -
#Speed News
Earthquake Tremors: కంపించిన భూమి.. ఇళ్ల పైకప్పులు, గోడలకు పగుళ్లు!
భూకంపం ధాటికి ప్రజల ఇళ్ల పైకప్పులు, గోడలకు పగుళ్లు ఏర్పడ్డాయి.
Date : 24-01-2025 - 8:58 IST -
#Speed News
Nitish Kumar: రాజకీయాల్లో సంచలనం.. బీజేపీకి మద్దతు ఉపసంహరించుకున్న నితీష్ కుమార్!
2022 అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ 6 సీట్లు గెలుచుకుందని లేఖలో పేర్కొన్నారు. అయితే ఆ తర్వాత ఐదుగురు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. దీంతో అధికార బీజేపీ బలపడింది.
Date : 22-01-2025 - 5:24 IST -
#Speed News
100 Devotees: మహా కుంభమేళాలో 100 మంది భక్తులకు గుండెపోటు.. ఐసీయూలో 183 మంది!
జనరల్ మెడిసిన్, డెంటల్ సర్జరీ, ఆర్థోపెడిక్స్, గైనకాలజీ, పీడియాట్రిక్స్, చైల్డ్ కేర్ స్పెషలిస్ట్లతో సహా ప్రత్యేక నిపుణుల బృందం సెంట్రల్ హాస్పిటల్లో ఆరోగ్య సంరక్షణ సేవలను అందిస్తోంది.
Date : 22-01-2025 - 2:33 IST -
#Business
Budget 2025: బడ్జెట్ 2025.. ఆరోగ్య రంగానికి భారీగా కేటాయింపులు?
ఒక నివేదిక ప్రకారం.. 2019-20 ఆర్థిక సంవత్సరం నుండి 2024-25 ఆర్థిక సంవత్సరం మధ్య ఆరోగ్యంపై ప్రభుత్వ కేటాయింపులు 7 శాతం పెరిగాయి.
Date : 18-01-2025 - 7:06 IST -
#Speed News
IED Blast: నక్సలైట్ల దుశ్చర్య.. ఇద్దరు జవాన్లకు తీవ్ర గాయాలు!
ఇటీవల చత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో భద్రతా బలగాలు, నక్సలైట్ల మధ్య జరిగిన ఎదురుదాడిలో 17 మంది నక్సలైట్లు మరణించారు.
Date : 17-01-2025 - 1:20 IST -
#India
Indian Army Day: నేడు ఇండియన్ ఆర్మీ డే.. ఎందుకు జరుపుకుంటారో తెలుసా?
సైనిక నాయకత్వ భారతీకరణకు ఇది చారిత్రాత్మక ఘట్టం. దేశ సార్వభౌమత్వాన్ని కాపాడే సైనికుల ధైర్యసాహసాలను ఇది గుర్తించింది.
Date : 15-01-2025 - 8:19 IST -
#Speed News
Shreyas Media: శ్రేయాస్ మీడియాకు మహా కుంభ మేళా ప్రకటనల హక్కులు
జనవరి 13 నుండి ఫిబ్రవరి 26, 2025 వరకు ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరగనున్న మహా కుంభమేళా 2025 కోసం ప్రత్యేక ప్రకటన హక్కులను పొందినట్లు ఆదిశ్రీ ఇన్ఫోటైన్మెంట్ విభాగం శ్రేయాస్ మీడియా సోమవారం ప్రకటించింది.
Date : 29-12-2024 - 11:36 IST