National News
-
#India
Pahalgam Attack: పహల్గామ్ ఉగ్రదాడి.. షాకింగ్ విషయం వెల్లడి!
పర్వేజ్, బషీర్ దాడికి ముందు హిల్ పార్క్లోని తాత్కాలిక గుడిసె (ఝొపడీ)లో ముగ్గురు ఆయుధధారీ ఉగ్రవాదులకు ఉద్దేశపూర్వకంగా ఆశ్రయం ఇచ్చారు. ఈ ఇద్దరూ ఉగ్రవాదులకు ఆహారం, నీరు, ఉండే స్థలం, లాజిస్టిక్ సహాయం అందించారు.
Date : 22-06-2025 - 1:00 IST -
#India
Indigo Flight Gate Locked: మరో విమానంలో సాంకేతిక లోపం.. ఆ సమయంలో ప్లైట్లో మాజీ సీఎం!
విమానం ల్యాండ్ అయిన వెంటనే ప్రయాణికులు దిగేందుకు సిద్ధమవగా గేటు స్క్రీన్లో సమస్య ఏర్పడటంతో అది లాక్ అయింది. సాంకేతిక లోపం కారణంగా గేటు తెరవకపోవడంతో ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు.
Date : 18-06-2025 - 7:19 IST -
#Speed News
Manipur On Edge: మణిపూర్లో మరోసారి ఉద్రిక్తతలు!
అరంబై తెంగోల్ అరెస్టయిన వారిని షరతులు లేకుండా విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ 10 రోజుల రాష్ట్రవ్యాప్త బంద్ను ప్రకటించింది.
Date : 08-06-2025 - 10:02 IST -
#Off Beat
Viral Video: మామిడికాయ రసం తాగుతున్న పాము.. వీడియో వైరల్!
పాములు సాధారణంగా మాంసాహార జీవులైనప్పటికీ అత్యంత వేడి, నీటి కొరత వంటి పరిస్థితుల్లో అవి హైడ్రేషన్ కోసం అసాధారణ పద్ధతులను అవలంబించవచ్చు.
Date : 04-06-2025 - 2:53 IST -
#World
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్.. పాక్కు భారీ నష్టం, 9 యుద్ధ విమానాలు ధ్వంసం!
ఇంతకుముందు భారత దాడిలో పాకిస్థాన్ ఆక్రమిత జమ్మూ-కాశ్మీర్ (పీఓజేకే), పాకిస్థానీ పంజాబ్లో జరిగిన వైమానిక ఘర్షణల సమయంలో ఆరు పాకిస్థానీ యుద్ధ విమానాలు కూల్చివేయబడినట్లు వార్తలు వచ్చాయి.
Date : 04-06-2025 - 1:01 IST -
#Business
8th Pay Commission: 8వ వేతన సంఘంపై బిగ్ అప్డేట్.. భారీగా పెరగనున్న జీతాలు?
2.08 ఫిట్మెంట్ ఫ్యాక్టర్ వర్తించిన తర్వాత ఎనిమిదవ వేతన సంఘంలో లెవెల్-2లో 1900 గ్రేడ్ వరకు ఉన్న ఉద్యోగుల జీతం రూ. 52,555 వరకు పెరగవచ్చు. అలాగే లెవెల్-4లో 2400 గ్రేడ్ వరకు ఉన్న ఉద్యోగుల జీతం రూ. 75,762కి పెరగవచ్చు.
Date : 04-06-2025 - 11:02 IST -
#Speed News
Maoists Surrender: 16 మంది మావోయిస్టులు లొంగుబాటు!
వీరందరిపై రూ. 25 లక్షల రివార్డు ఉండగా.. లొంగిపోయిన వారిలో ఒక మహిళ మావోయిస్టు, ఒక పురుష మావోయిస్టుపై ఒక్కొక్కరికి రూ. 8 లక్షలు, ముగ్గురు పురుషులకు రెండు లక్షల రూపాయల చొప్పున, మరో పురుష మావోయిస్టుపై మూడు లక్షల రూపాయల మొత్తం రూ. 25 లక్షల రివార్డు ప్రకటించారు.
Date : 02-06-2025 - 5:56 IST -
#India
PM Modi Warned Pakistan: పాకిస్థాన్కు ప్రధాని మోదీ హెచ్చరిక!
పీఎం మోదీ మాట్లాడుతూ.. ఆపరేషన్ సిందూర్లో శత్రువులకు నిద్ర లేకుండా చేసిన బ్రహ్మోస్ మిస్సైల్ కొత్త చిరునామా ఇప్పుడు ఉత్తరప్రదేశ్. పెద్ద మెట్రో నగరాల్లో ఉండే మౌలిక సదుపాయాలు, సౌకర్యాలు, వనరులు ఇప్పుడు కాన్పూర్లో కూడా కనిపిస్తున్నాయి.
Date : 30-05-2025 - 5:41 IST -
#India
IAF Chief AP Singh: ఎయిర్ చీఫ్ మార్షల్ ఆందోళన.. ఎందుకంటే?
ఆయన ఇంకా మాట్లాడుతూ.. ఈ రోజు అవసరం ఈ రోజే తీర్చాలి. అప్పుడే మనం భవిష్యత్తు కోసం సిద్ధం కాగలం. రాబోయే 10 సంవత్సరాలలో పరిశ్రమ నుండి ఎక్కువ ఉత్పత్తి వస్తుంది.
Date : 29-05-2025 - 6:26 IST -
#Speed News
BSF Video: ఆపరేషన్ సిందూర్.. బీఎస్ఎఫ్ మరో వీడియో విడుదల, పారిపోతున్న పాక్ రేంజర్లు!
BSF మంగళవారం తెలిపిన వివరాల ప్రకారం.. ఆపరేషన్ సిందూర్ సమయంలో 76 పాకిస్తానీ సరిహద్దు చౌకీలు, 42 ఫార్వర్డ్ డిఫెన్స్ లొకేషన్లపై దాడులు జరిగాయి.
Date : 28-05-2025 - 8:59 IST -
#Health
Union Health Ministry: కరోనా ఎఫెక్ట్.. కేంద్రం కీలక ప్రకటన!
ప్రజలు కూడా వ్యక్తిగత బాధ్యత తీసుకోవాలి. మాస్క్ ధరించడంతో పాటు చేతులను క్రమం తప్పకుండా శుభ్రం చేసుకోవడం, రద్దీ ప్రదేశాలను తగ్గించడం, లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు చేయించుకోవడం వంటి చర్యలు అవసరం.
Date : 23-05-2025 - 1:27 IST -
#India
DMK Leader Wife: డీఎంకే నేతపై భార్య సంచలన ఆరోపణలు.. కారులో లైంగికంగా వేధింపులు!
తమిళనాడులోని అరక్కోణం జిల్లాకు చెందిన 20 ఏళ్ల కళాశాల విద్యార్థిని తన భర్త, డీఎంకే యువజన విభాగ డిప్యూటీ ఆర్గనైజర్ దేవసేయల్పై తీవ్ర ఆరోపణలు చేసింది.
Date : 20-05-2025 - 4:32 IST -
#India
Amit Shah: పాకిస్తాన్పై సంచలన వ్యాఖ్యలు చేసిన హోం మంత్రి అమిత్ షా!
కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రస్తుతం రెండు రోజుల గుజరాత్ పర్యటనలో ఉన్నారు. పర్యటన మొదటి రోజున ఆయన గుజరాత్ రాజధాని గాంధీనగర్కు చేరుకున్నారు. అక్కడ ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
Date : 17-05-2025 - 8:14 IST -
#Speed News
PM Modi: పాకిస్తాన్ భయపడింది.. పాక్కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన ప్రధాని మోదీ!
ఆపరేషన్ సిందూర్ పేరిట చేపట్టిన సైనిక చర్యకు తాత్కాలిక విరామం ఇచ్చామని ప్రధాని మోదీ అన్నారు. పాకిస్థాన్ వేసే ప్రతి అడుగును పరిశీలిస్తున్నాం. మన బలగాలు పూర్తి స్థాయి అప్రమత్తతో ఉన్నాయి.
Date : 12-05-2025 - 9:49 IST -
#Trending
India Pakistan War: భారత్తో యుద్ధం.. భయపడిన పాక్ రిటైర్డ్ సైనిక అధికారి!
గురువారం రాత్రి పాకిస్తాన్ లేహ్ నుంచి సర్ క్రీక్ వరకు 36 ప్రాంతాల్లో భారత సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని 300 నుంచి 400 టర్కీ డ్రోన్లను ప్రయోగించింది.
Date : 10-05-2025 - 4:16 IST