Karnataka
-
#India
Prime Minister: కర్ణాటక, మహారాష్ట్రలో ప్రధాని పర్యటన.. రూ .49,000 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం
ప్రధాని నరేంద్ర మోదీ (Prime Minister Modi) గురువారం మహారాష్ట్ర, కర్ణాటకలలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా కోట్లాది విలువైన ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. మహారాష్ట్రలో మౌలిక సదుపాయాలు, పట్టణ ప్రయాణ సౌలభ్యం, ఆరోగ్య రంగానికి సంబంధించిన రూ. 38,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రధానమంత్రి ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేస్తారు.
Date : 19-01-2023 - 10:19 IST -
#India
Two Race Horses Died: తేనెటీగల దాడిలో రూ.2 కోట్ల విలువైన గుర్రాలు మృతి
తేనెటీగల (Honeybee Attack) దాడిలో రూ. 2 కోట్ల విలువ చేసే రెండు గుర్రాలు మరణించాయి. రెండు రోజులు చికిత్స అందించినా లాభం లేకపోయింది. కర్ణాటకలోని తుమకూరు జిల్లా కుణిగల్ పట్టణంలో తేనెటీగలు దాడి చేయడంతో ప్రముఖ జాతికి చెందిన రెండు రేసు గుర్రాలు మృతి చెందాయి. అందులో ఒక గుర్రానికి 10 ఏళ్లు, మరొకటి 15 ఏళ్లు.
Date : 08-01-2023 - 9:55 IST -
#Devotional
Temple Trustee: గుడిలో మహిళను జట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లిన ఆలయ ధర్మకర్త.. సంచలనం రేపుతోన్న వీడియో!
కర్ణాటకలో దారుణ ఘటన చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గుడిలో ఓ మహిళలపై ఆలయం ధర్మకర్త కిరాతకంగా ప్రవర్తించాడు.
Date : 06-01-2023 - 10:30 IST -
#South
Suicide : బెంగుళూరులో వ్యక్తి ఆత్మహత్య.. సూసైడ్ నోట్లో బీజేపీ ఎమ్మెల్యే పేరు..!
బెంగుళూరులో 47 ఏళ్ల వ్యక్తి తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు సూసైడ్ నోట్లో భారతీయ జనతా
Date : 02-01-2023 - 11:35 IST -
#Cinema
Gali Janardhana Reddy Son: నో పాలిటిక్స్.. ఓన్లీ సినిమా!
కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి (Gali Janardhana Reddy ) కుమారుడు రాజకీయాలు వద్దనుకొని సినిమాలపై ఫోకస్ చేస్తున్నాడు.
Date : 21-12-2022 - 4:16 IST -
#India
Karnataka’s Belagavi: బెళగావి బోర్డర్లో హైటెన్షన్
మహారాష్ట్ర-కర్ణాటక (Karnataka) సరిహద్దు నివురుగప్పిన నిప్పులా ఉంది. ఇరుపక్కల ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. కర్నాటక అసెంబ్లీ శీతాకాల సమావేశాలు మొదలైన నేపథ్యంలో.. బోర్డర్ బ్లోఔట్ మళ్లీ భగ్గుమంది. మహారాష్ట్ర-కర్నాటక సరిహద్దు వివాదం రోజురోజుకు రాజుకుంటోంది.
Date : 20-12-2022 - 6:35 IST -
#Speed News
Karnataka : కర్ణాటకలో దారుణం.. స్టూడెంట్ని కొట్టి చంపిన టీచర్
కర్ణాటకలో దారుణం చోటుచేసుకుంది.గడగ్ జిల్లాలోని హాడ్లిన్ గ్రామంలో 4వ తరగతి స్టూడెంట్ని ముత్తప్ప అనే టీచర్ కొట్టి
Date : 19-12-2022 - 8:21 IST -
#South
CBI Raids : కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ విద్యాసంస్థలపై సీబీఐ రైడ్స్
కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్కు చెందిన విద్యాసంస్థపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అధికారులు
Date : 19-12-2022 - 5:42 IST -
#India
former Chief Minister son: ఎన్నికల బరిలోకి మరో వారసుడు.. మాజీ సీఎం తనయుడికి అసెంబ్లీ టికెట్..!
వచ్చే ఏడాది కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్ర ప్రాంతీయ పార్టీ జనతాదళ్-సెక్యులర్ ( JDS) శనివారం తన కంచుకోట రామనగర నియోజకవర్గం నుండి మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి కుమారుడు (former Chief Minister son) నిఖిల్ కుమారస్వామిని అభ్యర్థిగా ప్రకటించింది.
Date : 18-12-2022 - 1:30 IST -
#South
Teenager Gives Birth: షాకింగ్.. బిడ్డకు జన్మనిచ్చిన ఇంటర్ స్టూడెంట్, ఘటనపై దళిత సంఘాలు ఫైర్!
కర్ణాటకలో 12వ తరగతి (Inter) చదివే విద్యార్థి ఓ బిడ్డకు జన్మినిచ్చింది. ఈ షాకింగ్ ఘటన ఆ రాష్ట్రంలో చర్చనీయాంశమవుతోంది.
Date : 17-12-2022 - 2:23 IST -
#India
Karnataka Bus Accident: కర్ణాటకలో బోల్తా కొట్టిన స్కూల్ బస్.. విద్యార్థులు, టీచర్లకు గాయాలు
కర్ణాటకలోని శివమొగ్గలో స్కూల్ బస్ ప్రమాదానికి గురైంది
Date : 15-12-2022 - 8:21 IST -
#India
Man Kills Father: దారుణం.. తండ్రిని హత్య చేసి 32 ముక్కలుగా నరికాడు
ఢిల్లీలో శ్రద్దా హత్య కేసు తర్వాత కర్ణాటకలో కూడా అలాంటి కేసు తెరపైకి వచ్చింది. కర్ణాటకలోని బాగల్కోట్లో ఢిల్లీ శ్రద్ధా వాకర్ తరహా ఘటన చోటుచేసుకుంది. విఠల్ అనే వ్యక్తి మద్యం మత్తులో తండ్రి పరశురామ్ (Man Kills Father)ను హత్య చేసి 32 ముక్కలుగా నరికాడు.
Date : 14-12-2022 - 9:46 IST -
#India
Zika virus: ఆ రాష్ట్రంలో తొలి జింకా వైరస్ కేసు నమోదు
కర్ణాటక రాష్ట్రంలో తొలి జింకా వైరస్ (Zika virus) కేసు నమోదైంది. 5 ఏళ్ల పాపలో ఈ వైరస్ను గుర్తించినట్లు అధకారులు తెలిపారు. ఈ వైరస్ వ్యాప్తించకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని మార్గదర్శకాలు జారీ చేశామని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సుధాకర్ వెల్లడించారు.
Date : 13-12-2022 - 8:10 IST -
#India
Father hires killers: కర్ణాటకలో దారుణం.. కిల్లర్స్తో కన్న కొడుకును హత్య చేయించిన తండ్రి
కర్ణాటకలోని హుబ్లీలో దారుణం జరిగింది. ఓ తండ్రి కాంట్రాక్ట్ కిల్లర్స్కు సుపారీ (Father hires killers) ఇచ్చి కుమారుడ్ని హత్య చేయించాడు. వ్యక్తిగత కారణాలతో భరత్ మహాజన్శెట్టి అనే వ్యాపారి తన కొడుకు అఖిల్ను మర్డర్ (Murder) చేయించాడు. అనంతరం తన కుమారుడు కనిపించట్లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే మహాజన్శెట్టి తీరుపై అనుమానం కలిగి పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కర్నాటకలోని హుబ్లీ పోలీసులు మాట్లాడుతూ.. ప్రధాన నిందితుడు తన […]
Date : 09-12-2022 - 6:32 IST -
#India
Border Issue: కర్ణాటక మహారాష్ట్ర మధ్య ముదిరిన సరిహద్దు వివాదం..!
మహారాష్ట్ర – కర్ణాటక రాష్ట్రల మధ్య బెలగావి సరిహద్దు వివాదం (Border Issue) మరింత ముదిరింది.
Date : 07-12-2022 - 3:13 IST