Karnataka
-
#South
CBI Raids : కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ విద్యాసంస్థలపై సీబీఐ రైడ్స్
కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్కు చెందిన విద్యాసంస్థపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అధికారులు
Date : 19-12-2022 - 5:42 IST -
#India
former Chief Minister son: ఎన్నికల బరిలోకి మరో వారసుడు.. మాజీ సీఎం తనయుడికి అసెంబ్లీ టికెట్..!
వచ్చే ఏడాది కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్ర ప్రాంతీయ పార్టీ జనతాదళ్-సెక్యులర్ ( JDS) శనివారం తన కంచుకోట రామనగర నియోజకవర్గం నుండి మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి కుమారుడు (former Chief Minister son) నిఖిల్ కుమారస్వామిని అభ్యర్థిగా ప్రకటించింది.
Date : 18-12-2022 - 1:30 IST -
#South
Teenager Gives Birth: షాకింగ్.. బిడ్డకు జన్మనిచ్చిన ఇంటర్ స్టూడెంట్, ఘటనపై దళిత సంఘాలు ఫైర్!
కర్ణాటకలో 12వ తరగతి (Inter) చదివే విద్యార్థి ఓ బిడ్డకు జన్మినిచ్చింది. ఈ షాకింగ్ ఘటన ఆ రాష్ట్రంలో చర్చనీయాంశమవుతోంది.
Date : 17-12-2022 - 2:23 IST -
#India
Karnataka Bus Accident: కర్ణాటకలో బోల్తా కొట్టిన స్కూల్ బస్.. విద్యార్థులు, టీచర్లకు గాయాలు
కర్ణాటకలోని శివమొగ్గలో స్కూల్ బస్ ప్రమాదానికి గురైంది
Date : 15-12-2022 - 8:21 IST -
#India
Man Kills Father: దారుణం.. తండ్రిని హత్య చేసి 32 ముక్కలుగా నరికాడు
ఢిల్లీలో శ్రద్దా హత్య కేసు తర్వాత కర్ణాటకలో కూడా అలాంటి కేసు తెరపైకి వచ్చింది. కర్ణాటకలోని బాగల్కోట్లో ఢిల్లీ శ్రద్ధా వాకర్ తరహా ఘటన చోటుచేసుకుంది. విఠల్ అనే వ్యక్తి మద్యం మత్తులో తండ్రి పరశురామ్ (Man Kills Father)ను హత్య చేసి 32 ముక్కలుగా నరికాడు.
Date : 14-12-2022 - 9:46 IST -
#India
Zika virus: ఆ రాష్ట్రంలో తొలి జింకా వైరస్ కేసు నమోదు
కర్ణాటక రాష్ట్రంలో తొలి జింకా వైరస్ (Zika virus) కేసు నమోదైంది. 5 ఏళ్ల పాపలో ఈ వైరస్ను గుర్తించినట్లు అధకారులు తెలిపారు. ఈ వైరస్ వ్యాప్తించకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని మార్గదర్శకాలు జారీ చేశామని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సుధాకర్ వెల్లడించారు.
Date : 13-12-2022 - 8:10 IST -
#India
Father hires killers: కర్ణాటకలో దారుణం.. కిల్లర్స్తో కన్న కొడుకును హత్య చేయించిన తండ్రి
కర్ణాటకలోని హుబ్లీలో దారుణం జరిగింది. ఓ తండ్రి కాంట్రాక్ట్ కిల్లర్స్కు సుపారీ (Father hires killers) ఇచ్చి కుమారుడ్ని హత్య చేయించాడు. వ్యక్తిగత కారణాలతో భరత్ మహాజన్శెట్టి అనే వ్యాపారి తన కొడుకు అఖిల్ను మర్డర్ (Murder) చేయించాడు. అనంతరం తన కుమారుడు కనిపించట్లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే మహాజన్శెట్టి తీరుపై అనుమానం కలిగి పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కర్నాటకలోని హుబ్లీ పోలీసులు మాట్లాడుతూ.. ప్రధాన నిందితుడు తన […]
Date : 09-12-2022 - 6:32 IST -
#India
Border Issue: కర్ణాటక మహారాష్ట్ర మధ్య ముదిరిన సరిహద్దు వివాదం..!
మహారాష్ట్ర – కర్ణాటక రాష్ట్రల మధ్య బెలగావి సరిహద్దు వివాదం (Border Issue) మరింత ముదిరింది.
Date : 07-12-2022 - 3:13 IST -
#Cinema
Kantara Highest Grossing: కర్ణాటకలో ‘కాంతార’ జోరు.. కేజీఎఫ్-2 రికార్డులు బద్దలు!
రిషబ్ శెట్టి హీరోగా నటించిన కాంతార మూవీ ఓటీటీలో రిలీజ్ అయినా పలు రికార్డులను క్రియేట్ చేస్తూనే ఉంది.
Date : 30-11-2022 - 12:06 IST -
#South
Karnataka: ఓ ముస్లిం విద్యార్థిని టెర్రరిస్టుతో పోల్చడంతో… ప్రొఫెసర్ సస్పెండ్..!!
కర్నాటకలోని ఓ ప్రైవేట్ యూనివర్సిటీలో ముస్లిం విద్యార్థిని టెర్రరిస్టుతో పోల్చడం కలకలం రేపింది. ప్రొఫెసర్ ఓ విద్యార్థిని నువ్ టెర్రరిస్టు అంటూ వ్యాఖ్యానించాడు. దీంతో ఆ ప్రొఫెసర్ ను యూనివర్సిటీ నుంచి సస్పెండ్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రొఫెసర్ ప్రశ్నతో కోపోద్రిక్తుడైన విద్యార్థి ప్రొఫెసర్ పై ప్రశ్నల వర్షం కురిపించాడు. విద్యార్థులందరి ముందు తనను తీవ్రవాది అని ఎలా అంటారంటూ నిలదీశాడు. ఈ ఘటన నవంబర్ 26న జరిగింది. […]
Date : 28-11-2022 - 8:20 IST -
#South
Mosque like Bus stand: మసీదు డిజైన్ లో బస్టాప్..బీజేపీ ఎంపీ హెచ్చరికతో రూపు మారింది..!!
కర్నాటకలోని మైసూరులో మసీదును పోలిన బస్ స్టాప్ వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. బీజేపీ ఎంపీ హెచ్చరించడంతో…ఆ బస్టాండ్ ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. జాతీయ రహదారి 766లోని కేరళ బోర్డర్ కొల్లేగల సెక్షన్ లోని బస్టాప్ లో ఇప్పుడు ఎరుపు రంగులో ఉన్న ఒక గోపురం మాత్రమే కనిపిస్తుది. గతంలో ఉన్న రెండు చిన్న గోపురాలు ఇప్పుడు లేవు. విషయం ఏంటంటే..కర్నాటకకు చెందిన బీజేపీ ఎంపీ […]
Date : 27-11-2022 - 3:19 IST -
#Speed News
Four woman die: జలపాతంలో పడి నలుగురు యువతులు మృతి..!
సెల్ఫీ తీసుకుంటూ జలపాతంలో పడి నలుగురు యువతులు మృతి చెందారు.
Date : 26-11-2022 - 5:07 IST -
#South
Bangalore: మళ్లీ దాడులు చేస్తాం… ఈసారి మా టార్గెట్ ఏంటో తెలుసా? ఉగ్రవాదుల హెచ్చరిక..!!
కర్నాటకలోని మంగళూరులో జరిగిన కుక్కర్ బాంబు పేలుడు దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఈ పేలుడు తమ పనేనంటూ ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ రెసిస్టెన్స్ కౌన్సిల్ హెచ్చరించింది. అయితే ఈ బాంబు పేలుడులో పోలీసులకు చిక్కిన ఉగ్రవాది సంచలన విషయాలను భయటపెట్టాడు. ఆర్ఎస్ఎస్ సంబంధిత సంస్థలు నిర్వహించే చిన్నారుల కార్యక్రమమే టార్గెట్ గా పేలుళ్లకు పాల్పడాలని మొదట ప్లాన్ చేసినా…చివరిలో మారిందంటూ చెప్పిన వ్యాఖ్యలు మరింత భయాందోళకు గురిచేశాయి. తాజాగా ఉగ్రవాద గ్రూపు చేసిన మరో వార్త ఇప్పుడు, […]
Date : 25-11-2022 - 10:16 IST -
#South
Karnataka BJP MLA: ఎమ్మెల్యేను పిచ్చకొట్టుడు కొట్టారు…10 మంది అరెస్టు..!!
కర్నాటకలోని హులమనే గ్రామస్థులు మదిగెరె ఎమ్మెల్యే కుమారస్వామిని పిచ్చకొట్టుడు కొట్టారు. బట్టలు చింపేశారు. ఈ ఘటనలో పదిమందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. పూర్తివివరాలు చూస్తే…ఏనుగుల దాడిలో ఓ మహిళ మరణించింది. దీనిపై ఎమ్మెల్యే స్పందించలేదని ఆ గ్రామస్థులు ఆగ్రహంతో ఊగిపోయారు. గ్రామస్థుల నిరసన తర్వాత ఎమ్మెల్యే కుమారస్వామి ఘటనస్థలాన్ని సందర్శించారు. Chikkamagaluru, Karnataka | Mudigere MLA from BJP, MP Kumaraswamy's clothes were allegedly torn by locals of Hullemane village when […]
Date : 21-11-2022 - 1:38 IST -
#South
Karnataka: దళిత మహిళ నీరు తాగిందని..ఆవు మూత్రంతో ట్యాంక్ శుభ్రం చేసిన ఓ వర్గం..!!
స్వతంత్రం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్నా… మనదేశంలో దళితులకు వేధింపులు, ఛీత్కారాలు, దాడులు తప్పడం లేదు. తాజాగా కర్నాటకలో ఓ విచిత్రమైన ఘటన వెలుగు చూసింది. ఒక దళిత మహిళ పబ్లిక్ కుళాయి నుంచి నీరు తాగింది. దీంతో ఆ గ్రామస్థులు ఆ ట్యాంకును ఆవు మూత్రంతో కడిగి శుభ్రం చేశారు. దీంతో ఆ గ్రామానికి చెందిన దళితులు ఈ ఘటన పై ఎమ్మార్వోకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన కర్నాటకలోని చామరాజనగర్ లో వెలుగు చూసింది. […]
Date : 21-11-2022 - 1:25 IST