Karnataka
-
#India
PM Modi To Visit Karnataka: నేడు కర్ణాటకలో పర్యటించనున్న మోదీ.. పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం..!
ప్రధాని నరేంద్ర మోదీ నేడు కర్ణాటకలో (PM Modi to visit Karnataka) పర్యటించనున్నారు. బెంగళూరులో ఇండియా ఎనర్జీ వీక్ 2023తో పాటు, పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. పెట్రోల్ లో 20 శాతం ఇథనాల్ ను కలిపిన 'E20 ఫ్యూయెల్' 84 అవుట్ లెట్ ను ప్రారంభిస్తారు.
Date : 06-02-2023 - 9:55 IST -
#India
Kiccha Sudeep: కిచ్చా సుదీప్ తో కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ భేటీ
అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న కర్ణాటకలో (Karnataka) కీలక పరిణామం చోటుచేసుకుంది.
Date : 03-02-2023 - 5:09 IST -
#India
Suicide Attempt: ఒకే కుటుంబంలో ఏడుగురు ఆత్మహత్యాయత్నం.. ఒకరు మృతి
కర్ణాటక రామనగరలో దారుణం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు ఆత్మహత్యాయత్నానికి (Suicide Attempt) పాల్పడ్డారు. ఈ ఘటనలో ఓ మహిళ మృతి చెందగా.. మిగిలిన ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం వీరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
Date : 03-02-2023 - 2:37 IST -
#India
Aam Aadmi Party: కర్ణాటకపై ఆప్ ఫోకస్.. 224 స్థానాల్లో పోటీ
ఈ ఏడాది దక్షిణ భారత రాష్ట్రమైన కర్ణాటకలో జరగనున్న ఎన్నికల సమరానికి ఆమ్ ఆద్మీ పార్టీ (Aam Aadmi Party) కూడా పూర్తి ఉత్సాహంతో సన్నాహాలు ప్రారంభించింది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పార్టీ కూడా రాష్ట్రంలోని 224 స్థానాల్లో తమ అభ్యర్థులను బరిలోకి దించనున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ నేత అతిషి మంగళవారం ప్రకటించారు.
Date : 01-02-2023 - 9:07 IST -
#Speed News
Mangli Reaction: నాపై ఎలాంటి దాడి జరగలేదు: సింగర్ మంగ్లీ
సింగర్ మంగ్లి కారు మీద రాళ్ల దాడి జరిగిందంటూ పలు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
Date : 23-01-2023 - 1:33 IST -
#Cinema
Tollywood Singer: టాలీవుడ్ ప్రముఖ సింగర్ కారుపై దాడి
టాలీవుడ్ ప్రముఖ గాయని (Tollywood Singer) మంగ్లీకి చేదు అనుభవం ఎదురైంది. ఆమె కారుపై రాళ్లు రువ్వారు. ఈ ఘటన కర్ణాటకలోని బళ్లారిలో చోటుచేసుకుంది. బళ్లారి మున్సిపల్ కళాశాల మైదానంలో జరిగిన బళ్లారి పండుగ కార్యక్రమంలో గాయని మంగ్లీ పాల్గొన్నారు.
Date : 22-01-2023 - 7:44 IST -
#India
Three sisters suicide: ముగ్గురు అక్కాచెల్లెళ్ల ఆత్మహత్య.. కారణమిదే..?
ఒకేసారి ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఆత్మహత్య (Three sisters suicide) చేసుకున్న ఘటన కర్ణాటకలో జరిగింది. తమకూరు జిల్లా బరకనహాల్ తండాకు చెందిన రంజిత(24), బిందు(21), చందన(18)ల తలిదండ్రులు చాలా ఏళ్ల కిందటే చనిపోయారు. వారిని పోషించిన అమ్మమ్మ 3 నెలల క్రితం మరణించింది.
Date : 20-01-2023 - 1:09 IST -
#South
Telangana to K Congress : కోవర్ట్ జాఢ్యం! రేవంత్ సుఫారీలోని నిజమెంత?
కర్ణాటక కాంగ్రెస్ లోనూ 500కోట్ల కోవర్ట్ రాజకీయాన్ని (Telangana to K Congress ) తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బయటపెట్టారు.
Date : 19-01-2023 - 12:30 IST -
#India
Prime Minister: కర్ణాటక, మహారాష్ట్రలో ప్రధాని పర్యటన.. రూ .49,000 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం
ప్రధాని నరేంద్ర మోదీ (Prime Minister Modi) గురువారం మహారాష్ట్ర, కర్ణాటకలలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా కోట్లాది విలువైన ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. మహారాష్ట్రలో మౌలిక సదుపాయాలు, పట్టణ ప్రయాణ సౌలభ్యం, ఆరోగ్య రంగానికి సంబంధించిన రూ. 38,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రధానమంత్రి ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేస్తారు.
Date : 19-01-2023 - 10:19 IST -
#India
Two Race Horses Died: తేనెటీగల దాడిలో రూ.2 కోట్ల విలువైన గుర్రాలు మృతి
తేనెటీగల (Honeybee Attack) దాడిలో రూ. 2 కోట్ల విలువ చేసే రెండు గుర్రాలు మరణించాయి. రెండు రోజులు చికిత్స అందించినా లాభం లేకపోయింది. కర్ణాటకలోని తుమకూరు జిల్లా కుణిగల్ పట్టణంలో తేనెటీగలు దాడి చేయడంతో ప్రముఖ జాతికి చెందిన రెండు రేసు గుర్రాలు మృతి చెందాయి. అందులో ఒక గుర్రానికి 10 ఏళ్లు, మరొకటి 15 ఏళ్లు.
Date : 08-01-2023 - 9:55 IST -
#Devotional
Temple Trustee: గుడిలో మహిళను జట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లిన ఆలయ ధర్మకర్త.. సంచలనం రేపుతోన్న వీడియో!
కర్ణాటకలో దారుణ ఘటన చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గుడిలో ఓ మహిళలపై ఆలయం ధర్మకర్త కిరాతకంగా ప్రవర్తించాడు.
Date : 06-01-2023 - 10:30 IST -
#South
Suicide : బెంగుళూరులో వ్యక్తి ఆత్మహత్య.. సూసైడ్ నోట్లో బీజేపీ ఎమ్మెల్యే పేరు..!
బెంగుళూరులో 47 ఏళ్ల వ్యక్తి తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు సూసైడ్ నోట్లో భారతీయ జనతా
Date : 02-01-2023 - 11:35 IST -
#Cinema
Gali Janardhana Reddy Son: నో పాలిటిక్స్.. ఓన్లీ సినిమా!
కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి (Gali Janardhana Reddy ) కుమారుడు రాజకీయాలు వద్దనుకొని సినిమాలపై ఫోకస్ చేస్తున్నాడు.
Date : 21-12-2022 - 4:16 IST -
#India
Karnataka’s Belagavi: బెళగావి బోర్డర్లో హైటెన్షన్
మహారాష్ట్ర-కర్ణాటక (Karnataka) సరిహద్దు నివురుగప్పిన నిప్పులా ఉంది. ఇరుపక్కల ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. కర్నాటక అసెంబ్లీ శీతాకాల సమావేశాలు మొదలైన నేపథ్యంలో.. బోర్డర్ బ్లోఔట్ మళ్లీ భగ్గుమంది. మహారాష్ట్ర-కర్నాటక సరిహద్దు వివాదం రోజురోజుకు రాజుకుంటోంది.
Date : 20-12-2022 - 6:35 IST -
#Speed News
Karnataka : కర్ణాటకలో దారుణం.. స్టూడెంట్ని కొట్టి చంపిన టీచర్
కర్ణాటకలో దారుణం చోటుచేసుకుంది.గడగ్ జిల్లాలోని హాడ్లిన్ గ్రామంలో 4వ తరగతి స్టూడెంట్ని ముత్తప్ప అనే టీచర్ కొట్టి
Date : 19-12-2022 - 8:21 IST