Karnataka
-
#South
PM Modi: ఏప్రిల్ 8, 9 తేదీల్లో మూడు రాష్ట్రాల్లో మోదీ పర్యటన.. పూర్తి షెడ్యూల్ ఇదే..!
ఏప్రిల్ 8, 9 తేదీల్లో ప్రధాని మోదీ (PM Modi) మూడు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు కానుకలు ఇవ్వనున్నారు. తెలంగాణలో రూ.11300 కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులకు ప్రధాని మోదీ ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేయనున్నారు.
Date : 06-04-2023 - 6:40 IST -
#Cinema
Kiccha Sudeep: బీజేపీ తీర్థం పుచ్చుకోబోతున్న కన్నడ స్టార్ కిచ్చా సుదీప్
కన్నడ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్ (Kiccha Sudeep) వచ్చే నెలలో జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ విషయాన్ని బుధవారం జరిగే మీడియా సమావేశంలో ప్రకటించవచ్చు.
Date : 05-04-2023 - 9:39 IST -
#Viral
Karnataka: లవర్ ని పెళ్లి చేసుకోవడం కోసం దోషికి 15 రోజులు పెరోల్ ఇచ్చిన కోర్ట్?
నీతా అనే యువతి, ఆనంద్ అనే వ్యక్తి 9 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. కానీ ఆనంద్ జైలులో ఉండటంతో పెళ్లి
Date : 04-04-2023 - 7:45 IST -
#Telangana
Karnataka Congress: కర్ణాటక కాంగ్రెస్లోకి వలసలు.. బీజేపీ ఎమ్మెల్యే చేరిక..!
ఇటీవల బీజేపీకి రాజీనామా చేసిన కర్ణాటకలోని కుడ్లిగి నియోజకవర్గ ఎమ్మెల్యే గోపాలకృష్ణ కాంగ్రెస్లో చేరారు. వచ్చే నెల 10న కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో..
Date : 04-04-2023 - 6:30 IST -
#India
Students Drown: ప్రాణం తీసిన సెల్ఫీ సరదా.. నీటిలో మునిగి ముగ్గురు దుర్మరణం
మధ్యప్రదేశ్లోని చింద్వారాలోని దేవ్రాణి దై మందిర్లోని పర్యాటక ప్రదేశం సమీపంలో నీటితో నిండిన కొలనులో మునిగి (Students Drown) ముగ్గురు మరణించారు. వీరిలో ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి ఉన్నారు. ముగ్గురి వయస్సు 21-23 సంవత్సరాల మధ్య ఉంటుంది.
Date : 02-04-2023 - 10:56 IST -
#South
Karnataka election : ఎన్నికల ప్రచారానికి రాహుల్ సన్నద్ధం
కర్ణాటక ఎన్నికల(Karnataka election) ప్రచారానికి రాహుల్ సిద్ధమయ్యారు.
Date : 29-03-2023 - 5:19 IST -
#Speed News
Yediyurappa: యడియూరప్ప ఇంటిపై రాళ్ళ దాడి.. అసలేం జరిగిందంటే?
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత బీఎస్ యడియూరప్ప ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. బంజారా వర్గానికి
Date : 27-03-2023 - 6:19 IST -
#India
Karnataka: ప్రధాని మోదీ పర్యటనలో మరోసారి భద్రతా లోపం..మోదీ వైపు పరుగులు తీసిన ఓ వ్యక్తి
కర్నాటకలో మరోసారి ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటనలో మరోసారి భద్రతా లోపం బయటపడింది. ప్రధాని ర్యాలీ సందర్భంగా భద్రత ఉల్లంఘన జరిగింది.
Date : 25-03-2023 - 8:20 IST -
#South
Child Death: లంచం డిమాండ్ చేసిన డాక్టర్.. తల్లి కడుపులోనే బిడ్డ మృతి!
కాసుల పేరుతో, లంచాల (Bribe) పేరుతో ప్రభుత్వ డాక్టర్లు రోగుల పట్ల నిర్లక్ష్యం గా వహిస్తున్నారు.
Date : 17-03-2023 - 1:11 IST -
#India
Voter Option : ఇక ఇంటి నుంచే ఓటు! సీఈసీ కీలక నిర్ణయం
ఇంటి నుంచి ఓటు వేసే వెసులబాటు కల్పిస్తూ(Voter Option) తొలిసారిగా
Date : 11-03-2023 - 5:58 IST -
#India
2 Deaths Due To H3N2: ఆ రెండు రాష్ట్రాలలో హెచ్3ఎన్2 వైరస్ మరణాలు.. అధికారులు అప్రమత్తం
హెచ్3ఎన్2 (H3N2) వైరస్ కారణంగా ఇద్దరు మృతి చెందినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వర్గాలు శుక్రవారం తెలిపాయి. హర్యానాలో ఒకరు చనిపోగా, కర్ణాటకలో మరొకరు మరణించారు.
Date : 10-03-2023 - 12:31 IST -
#India
Sumalatha: బీజేపీలోకి సుమలత.. కర్ణాటక సీఎం ఏం అన్నారంటే..?
కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు మాండ్య లోక్సభ సభ్యురాలు సుమలత (Sumalatha) అంబరీష్ భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరతారనే ఊహాగానాల మధ్య, దీనిపై చర్చలు జరుగుతున్నాయని ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై గురువారం తెలిపారు.
Date : 10-03-2023 - 7:55 IST -
#India
Raichur: రాయచూరులో విషాద ఘటన.. తల్లీ, పిల్లల సజీవదహనం
కర్ణాటక రాష్ట్రంలోని రాయచూరు (Raichur)లో ఓ విషాదకర ఘటన చోటుచేసుకుంది. రాయచూరు జిల్లా శక్తినగర్లో సోమవారం సాయంత్రం ఓ మహిళ, ఆమె ఇద్దరు పిల్లలు సజీవ దహనం అయ్యారు అయ్యారు.
Date : 07-03-2023 - 8:41 IST -
#India
Bengaluru: బెంగుళూరులో యువతి దారుణ హత్య
కర్ణాటక రాజధాని బెంగుళూరు (Bengaluru)లో యువతి దారుణ హత్యకు గురైంది. ఏపీలోని కాకినాడకు చెందిన లీల బెంగుళూరులో ఉంటుంది. ఆమెకు దినకర్ బాణాలతో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. వీరి కులాలు వేరు కావడంతో పెళ్లికి లీల తల్లిదండ్రులు వ్యతిరేకించారు.
Date : 01-03-2023 - 1:50 IST -
#India
Employees Strike: సమ్మెలో 5 లక్షల మంది ఉద్యోగులు.. ఎక్కడంటే..?
ఎన్నికలు సమీపిస్తున్న వేళ కర్ణాటక ప్రభుత్వంపై భారీ పిడుగు పడింది. తమ డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ దాదాపు 5 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు నేటి నుంచి సమ్మె (Employees Strike) చేపట్టనున్నారు.
Date : 01-03-2023 - 10:45 IST