Karnataka
-
#India
Employees Strike: సమ్మెలో 5 లక్షల మంది ఉద్యోగులు.. ఎక్కడంటే..?
ఎన్నికలు సమీపిస్తున్న వేళ కర్ణాటక ప్రభుత్వంపై భారీ పిడుగు పడింది. తమ డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ దాదాపు 5 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు నేటి నుంచి సమ్మె (Employees Strike) చేపట్టనున్నారు.
Published Date - 10:45 AM, Wed - 1 March 23 -
#India
Ex-PM Deve Gowda: ఆస్పత్రిలో చేరిన మాజీ ప్రధాని దేవెగౌడ
మాజీ ప్రధానమంత్రి , జెడిఎస్ అధినేత హెచ్డి దేవెగౌడ (Deve Gowda) మంగళవారం ఆసుపత్రిలో చేరారు. దేవెగౌడ 'రొటీన్ చెకప్' కోసం అడ్మిట్ అయ్యారు. ఈ విషయాన్ని దేవెగౌడ కుమారుడు, మాజీ ముఖ్యమంత్రి హెచ్డి కుమారస్వామి కూడా ధృవీకరించారు.
Published Date - 06:42 AM, Wed - 1 March 23 -
#India
Modi: కర్ణాటకలో మోడీ పర్యటన… ఎన్నికల వేళ కాంగ్రెస్పై సెటైర్లు!
కర్ణాటకలో ఎన్నికల వేళ బీజేపీ వ్యూహాలకు పదును పెట్టింది. ఈ క్రమంలోనే భారీ మీటింగ్ పెట్టింది. వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. 450 కోట్లతో కట్టిన ఎయిర్ పోర్టును ప్రధాని మోడీ ప్రారభించారు.
Published Date - 09:48 PM, Mon - 27 February 23 -
#India
Urine On Bus Passenger: మహిళ ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన.. ఈసారి విమానంలో కాదు.. బస్సులో..!
ఇటీవల విమానంలో ఓ వ్యక్తి మూత్ర విసర్జన సంఘటన మరువకముందే మరో చోట ఇలాంటి సంఘటనే జరిగింది. కాకపోతే అది విమానంలో కాదు.. ఆర్టీసీ బస్సులో జరగడం గమనార్హం. మహిళా ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన (Peeing)కు పాల్పడిన వ్యక్తి ఇంజనీర్ కావడం విశేషం.
Published Date - 09:27 AM, Thu - 23 February 23 -
#South
Rohini-Roopa Transferred: ముదిరిన ‘కర్ణాటక’ పంచాయితీ.. రోహిణి, రూపలపై ప్రభుత్వం వేటు!
ఐఏఎస్ అధికారిణి రోహిణి సింధూరి, ఐపీఎస్ అధికారిణి డి. రూప మౌద్గిల్లను (Rohini Vs Roopa) ట్రాన్స్ ఫర్ చేసింది.
Published Date - 05:39 PM, Tue - 21 February 23 -
#Speed News
Civil Servants: వీళ్లు సివిల్ సర్విసెంట్లా… ఇలా తిట్టుకుంటున్నారేంటి?
కర్నాటకలో ఇద్దరు మహిళా ఆఫీసర్ల మధ్య గొడవ చిలిచిలికి గాలివానలా మారింది. ఆ రాష్ట్ర హ్యాండీక్రాఫ్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ ఐపీఎస్ డీ
Published Date - 08:27 PM, Mon - 20 February 23 -
#South
IPS Vs IAS: సింధూరి, రూప ‘సోషల్’ వార్.. షాక్ ఇచ్చిన ‘కర్ణాటక హోం మంత్రి’
లేడీ ఆఫీసర్స్ పై ప్రభుత్వ అధికారులే కాకుండా, రాజకీయ నాయకులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Published Date - 04:42 PM, Mon - 20 February 23 -
#India
Karnataka Assembly: అసెంబ్లీలో చెవిలో పువ్వుతో మాజీ సీఎం.. చాలా బాగుందన్న సీఎం
కర్ణాటక అసెంబ్లీకి త్వరలోనే ఎన్నికల నగారా మోగనుంది . అధికార బీజేపీ,
Published Date - 01:50 PM, Fri - 17 February 23 -
#India
PM Modi To Visit Karnataka: నేడు కర్ణాటకలో పర్యటించనున్న మోదీ.. పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం..!
ప్రధాని నరేంద్ర మోదీ నేడు కర్ణాటకలో (PM Modi to visit Karnataka) పర్యటించనున్నారు. బెంగళూరులో ఇండియా ఎనర్జీ వీక్ 2023తో పాటు, పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. పెట్రోల్ లో 20 శాతం ఇథనాల్ ను కలిపిన 'E20 ఫ్యూయెల్' 84 అవుట్ లెట్ ను ప్రారంభిస్తారు.
Published Date - 09:55 AM, Mon - 6 February 23 -
#India
Kiccha Sudeep: కిచ్చా సుదీప్ తో కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ భేటీ
అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న కర్ణాటకలో (Karnataka) కీలక పరిణామం చోటుచేసుకుంది.
Published Date - 05:09 PM, Fri - 3 February 23 -
#India
Suicide Attempt: ఒకే కుటుంబంలో ఏడుగురు ఆత్మహత్యాయత్నం.. ఒకరు మృతి
కర్ణాటక రామనగరలో దారుణం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు ఆత్మహత్యాయత్నానికి (Suicide Attempt) పాల్పడ్డారు. ఈ ఘటనలో ఓ మహిళ మృతి చెందగా.. మిగిలిన ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం వీరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
Published Date - 02:37 PM, Fri - 3 February 23 -
#India
Aam Aadmi Party: కర్ణాటకపై ఆప్ ఫోకస్.. 224 స్థానాల్లో పోటీ
ఈ ఏడాది దక్షిణ భారత రాష్ట్రమైన కర్ణాటకలో జరగనున్న ఎన్నికల సమరానికి ఆమ్ ఆద్మీ పార్టీ (Aam Aadmi Party) కూడా పూర్తి ఉత్సాహంతో సన్నాహాలు ప్రారంభించింది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పార్టీ కూడా రాష్ట్రంలోని 224 స్థానాల్లో తమ అభ్యర్థులను బరిలోకి దించనున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ నేత అతిషి మంగళవారం ప్రకటించారు.
Published Date - 09:07 AM, Wed - 1 February 23 -
#Speed News
Mangli Reaction: నాపై ఎలాంటి దాడి జరగలేదు: సింగర్ మంగ్లీ
సింగర్ మంగ్లి కారు మీద రాళ్ల దాడి జరిగిందంటూ పలు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
Published Date - 01:33 PM, Mon - 23 January 23 -
#Cinema
Tollywood Singer: టాలీవుడ్ ప్రముఖ సింగర్ కారుపై దాడి
టాలీవుడ్ ప్రముఖ గాయని (Tollywood Singer) మంగ్లీకి చేదు అనుభవం ఎదురైంది. ఆమె కారుపై రాళ్లు రువ్వారు. ఈ ఘటన కర్ణాటకలోని బళ్లారిలో చోటుచేసుకుంది. బళ్లారి మున్సిపల్ కళాశాల మైదానంలో జరిగిన బళ్లారి పండుగ కార్యక్రమంలో గాయని మంగ్లీ పాల్గొన్నారు.
Published Date - 07:44 PM, Sun - 22 January 23 -
#India
Three sisters suicide: ముగ్గురు అక్కాచెల్లెళ్ల ఆత్మహత్య.. కారణమిదే..?
ఒకేసారి ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఆత్మహత్య (Three sisters suicide) చేసుకున్న ఘటన కర్ణాటకలో జరిగింది. తమకూరు జిల్లా బరకనహాల్ తండాకు చెందిన రంజిత(24), బిందు(21), చందన(18)ల తలిదండ్రులు చాలా ఏళ్ల కిందటే చనిపోయారు. వారిని పోషించిన అమ్మమ్మ 3 నెలల క్రితం మరణించింది.
Published Date - 01:09 PM, Fri - 20 January 23