Karnataka
-
#India
Wife Kills Husband : ప్రియుడి కోసం భర్తను కడతేర్చిన భార్య.. గుండెపోటు డ్రామా వెనుక భయంకరమైన నిజం
భర్త చనిపోయిన కేవలం 20 రోజుల వ్యవధిలోనే ఆశా తన స్నేహితుడైన చంద్రప్పను వివాహం చేసుకోవడం ఈ కేసులో కీలక మలుపుగా మారింది. సాధారణంగా భర్త మరణించిన విషాదం నుండి కోలుకోవడానికి సమయం పడుతుంది
Date : 10-03-2026 - 1:44 IST -
#South
16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం: కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం
Siddaramaiah కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్నది. 16 సంవత్సరాల లోపు పిల్లలు సోషల్ మీడియా వాడకంపై నిషేధం విధించింది. ఈ మేరకు బడ్జెట్ సమర్పణ సందర్భంగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అసెంబ్లీలో ప్రకటించారు. పిల్లలు మొబైల్ ఫోన్ వ్యసనం బారిన పడకుండా అడ్డుకోవడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. మొబైల్ ఫోన్లను ఎక్కువగా ఉపయోగించడం పిల్లల మానసిక, శారీరక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. మొబైల్ అతి వినియోగం వల్ల కంటిచూపు సమస్యలు, ఊబకాయం, నిద్రలేమి, […]
Date : 06-03-2026 - 12:55 IST -
#India
రూ.400 కోట్లతో వెళ్తున్న కంటెయినర్లను కొట్టేసిన దొంగలు ! అసలు ఎలా సాధ్యం ?
తరలిస్తున్న నగదు రద్దు చేయబడిన పాత రూ. 2,000 నోట్లని పోలీసులు అనుమానిస్తుండటం. ఒకవేళ అది నిజమైతే, చెల్లుబాటులో లేని అంత భారీ సొమ్మును ఎక్కడికి, ఎవరి కోసం తరలిస్తున్నారనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న.
Date : 27-01-2026 - 12:50 IST -
#India
జీపీఎస్ ట్రాకింగ్తో సముద్ర పక్షి.. చైనా పనేనా?!
గతంలో నవంబర్ 2024లో కూడా కారువార్లోని బైత్కోల్ ఓడరేవు సమీపంలో ట్రాకింగ్ పరికరం అమర్చిన ఒక ‘వార్ ఈగిల్’ కనిపించింది. అప్పుడు కూడా లోతుగా దర్యాప్తు చేయగా అది వైల్డ్లైఫ్ రీసెర్చ్కు సంబంధించినదిగానే తేలింది.
Date : 18-12-2025 - 1:58 IST -
#Devotional
కుక్కల కోసం ప్రత్యేక ఆలయం.. ఎక్కడ ఉందంటే?
ఈ ఆలయం వెనుక ఒక ఆశ్చర్యకరమైన కథ ప్రచారంలో ఉంది. గ్రామంలో ప్రధాన దేవత అయిన కెంపమ్మ దేవి ఆలయాన్ని నిర్మిస్తున్న సమయంలో రెండు కుక్కలు అక్కడకు వచ్చి ఉండటం ప్రారంభించాయి.
Date : 18-12-2025 - 12:41 IST -
#India
కర్ణాటకలో పురుగులు పట్టిన బియ్యంతో విద్యార్థులకు భోజనం!
Mid Day Meal : కర్ణాటకలోని కొప్పల్ జిల్లాలో మధ్యాహ్న భోజన పథకానికి సరఫరా చేసిన బియ్యంలో పురుగులు కనిపించడం తీవ్ర సంచలనం సృష్టించింది. బిసరల్లి, ముద్దెనహళ్లి గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యత లేని బియ్యం సరఫరా కావడంతో.. 2.8 లక్షల మందికి పైగా విద్యార్థుల ఆరోగ్యం ప్రమాదంలో పడింది. నాసిరకం సరుకులను ప్రైవేట్ కాంట్రాక్టర్లు సరఫరా చేసి ఉండవచ్చునని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై విచారణ జరిపి, తక్షణమే ఆహార ధాన్యాలను తనిఖీ చేయాలని తల్లిదండ్రులు […]
Date : 15-12-2025 - 5:10 IST -
#South
Ex-MLA: విమానంలో ప్రయాణికురాలి ప్రాణాలు కాపాడిన కర్ణాటక మాజీ ఎమ్మెల్యే!
అనారోగ్యంగా ఉందని, వణుకుతోందని ఫిర్యాదు చేసిన, స్పృహ తప్పి పల్స్ కోల్పోయిన ఆ సహ-ప్రయాణికురాలికి నింబాల్కర్ కార్డియోపల్మనరీ రిససిటేషన్ (CPR) చేసి ఆమెను తిరిగి స్పృహలోకి తెచ్చారు.
Date : 14-12-2025 - 2:55 IST -
#South
Siddaramaiah vs DK Shivakumar : సీఎం పదవి పై డీకేకు అధిష్టానం క్లారిటీ!
కర్ణాటకలో ముఖ్యమంత్రి పదవిపై తీవ్ర చర్చ జరుగుతోంది. సిద్ధరామయ్య రెండున్నరేళ్ల పదవీకాలం పూర్తిచేసుకోవడంతో, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ నుంచి ఆయనకు గట్టి పోటీ ఎదురవుతోంది. డీకే వర్గం ఎమ్మెల్యేలు ఢిల్లీకి చేరుకుని, అధిష్ఠానాన్ని డీకేకు సీఎం పదవి అప్పగించాలని కోరుతున్నారు. మల్లికార్జున ఖర్గే డీకేకు భరోసా ఇచ్చారని, వారం రోజుల్లో నిర్ణయం వెలువడుతుందని ఆశిస్తున్నారు. మరోవైపు సిద్ధూ అనుచరులు సైతం లాబీయింగ్లు మొదలు పెట్టినట్టు తెలుస్తోంది. దీంతో కర్ణాటక రాజకీయం రసకందాయంలో పడింది. సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా […]
Date : 21-11-2025 - 3:35 IST -
#Andhra Pradesh
Andhra Pradesh vs Karnataka : కర్ణాటక కాంగ్రెస్ పోస్ట్ కు.. టీడీపీ స్ట్రాంగ్ కౌంటర్..!
రూ. 1,20,000 కోట్లకు పైగా విలువైన 1 గిగావాట్ గూగుల్ హైపర్స్కేల్ డేటా సెంటర్ ప్రాజెక్టును ఆకర్షించడంలో ఆంధ్రప్రదేశ్ విజయం సాధించిన నేపథ్యంలో.. ఈ వ్యవహారం ఇప్పుడు రెండు రాష్ట్రాల మధ్య పొలిటికల్ వార్కు దారితీసింది. వాస్తవానికి ఈ ప్రాజెక్టును మొదట కర్ణాటకలో ఏర్పాటు చేయాలని భావించిన గూగుల్, ఆ తర్వాత ఏపీకి మళ్లించింది. దీనిపై స్పందించిన కర్ణాటక కాంగ్రెస్.. ఏపీపై సంచలన ఆరోపణలు చేసింది. తమ రాష్ట్రం ప్రతిభతో పెట్టుబడులను ఆకర్షిస్తే.. ఏపీ మాత్రం 15 […]
Date : 28-10-2025 - 3:35 IST -
#India
Karnataka : ఆశ లేకుండా జీవించలేం..ఆశలతోనే జీవితం: సీఎం పదవి పై డీకే శివకుమార్
ఈ ప్రపంచంలో ఆశ లేకుండా జీవించలేం. ఆశలతోనే జీవితం సాగుతుంది. కాలమే సమాధానాలన్నింటికీ చెబుతుంది అంటూ వ్యాఖ్యానించారు. అయితే ఆయన ఎక్కడా ముఖ్యమంత్రి పదవిని స్వయంగా ప్రస్తావించలేదు. కానీ ఈ వ్యాఖ్యలతో ఆయనకి సీఎం పదవిపై ఆసక్తి ఉందని, రాజకీయంగా చురుకుగా ఉన్నారనే అభిప్రాయం నిపుణుల్లో, పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది.
Date : 09-09-2025 - 4:15 IST -
#Cinema
Ram Charan Met CM: సీఎం సిద్ధరామయ్యను కలిసిన రామ్ చరణ్.. వీడియో వైరల్!
ఈ సమావేశం ప్రధానంగా మర్యాదపూర్వక భేటీగానే జరిగిందని సమాచారం. అయితే వీరిద్దరి మధ్య సినిమా పరిశ్రమ, అభివృద్ధి, కర్ణాటక-తెలంగాణ సంబంధాలు వంటి పలు విషయాలపై చర్చ జరిగిందని తెలుస్తోంది.
Date : 31-08-2025 - 5:53 IST -
#India
DK Shivakumar : ఆర్ఎస్ఎస్ గీతం పాడటంపై స్పష్టతనిచ్చిన డీకే శివకుమార్
.నేను నిబద్ధత గల కాంగ్రెస్ నాయకుడిని. నా శ్వాస చివరి వరకూ ఈ పార్టీ కోసం పనిచేస్తాను. పార్టీని నడిపిస్తున్న నాయకుడిగా, నేను ఒక స్థిరమైన ఆధారంగా నిలుస్తాను. అని స్పష్టం చేశారు. బీజేపీ లేదా ఆర్ఎస్ఎస్తో ఎటువంటి రాజీకి తాను సిద్ధంగా లేనని తేల్చిచెప్పారు.
Date : 22-08-2025 - 5:47 IST -
#India
Toll Fee : టూవీలర్లకు టోల్ ఫీజుపై కేంద్రం స్పష్టత
దేశవ్యాప్తంగా ఉన్న జాతీయ రహదారులు, ఎక్స్ప్రెస్వేలపై టూవీలర్ల నుంచి ఎటువంటి యూజర్ ఛార్జీలు వసూలు చేయడం లేదు. సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను ప్రజలు నమ్మకండీ అని ఆ ప్రకటనలో పేర్కొంది. అలాగే, ప్రస్తుతం అమలులో ఉన్న టోల్ వసూళ్ల నిబంధనలు నేషనల్ హైవేస్ ఫీజు (డెటర్మినేషన్ ఆఫ్ రేట్స్ అండ్ కలెక్షన్), రూల్స్-2008 ప్రకారంగా కొనసాగుతున్నాయని, వీటిలో ఎలాంటి మార్పు ప్రతిపాదన ప్రస్తుతం లేదని పేర్కొంది.
Date : 21-08-2025 - 3:19 IST -
#India
EC : ఓటర్ల జాబితాలో అవకతవకలు అనడం కాదు..ఆధారాలతో రావాలి: రాహుల్ గాంధీకి ఈసీ కౌంటర్
ఎవరైనా రెండుసార్లు ఓటు వేశారు అనీ, ఓటర్ల జాబితాలో డూప్లికేట్ ఓట్లు ఉన్నాయని అనుకుంటే, తగిన ఆధారాలతో పాటు లిఖితపూర్వక అఫిడవిట్ సమర్పించాలి. ఆధారాలు లేకుండా ఓటు చోరీ ఓటర్లను దొంగలుగా పిలవడం వంటి పదాలు వాడడం నేరుగా కోట్లాది మంది ఓటర్లను అవమానించేలా ఉంటుంది అని స్పష్టం చేసింది.
Date : 14-08-2025 - 1:55 IST -
#India
Elephant : కర్ణాటక బందీపూర్లో ఏనుగు బీభత్సం ..టూరిస్ట్పై దాడి
ఈ సంఘటన బందీపూర్లోని కెక్కనహళ్లి రోడ్డులో చోటు చేసుకుంది. ప్రకృతి ప్రేమికులు తరచూ సందర్శించే ఈ ప్రాంతంలో అంచనా వేయలేని ప్రమాదం ఎదురైంది. కేరళకు చెందిన ఓ టూరిస్ట్ అక్కడ సఫారీ కోసం వచ్చినప్పుడు ఈ ఘటన జరిగింది.
Date : 11-08-2025 - 11:47 IST