Karnataka
-
#Andhra Pradesh
YS Sharmila : వైఎస్సార్ సీపీ ఆయువుపట్టుపై వైఎస్ షర్మిల ఫోకస్!
YS Sharmila : ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ బలోపేతం కోసం వైఎస్ షర్మిల తనదైన శైలిలో వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు.
Published Date - 07:56 AM, Sun - 21 April 24 -
#South
Bore Well: బోరు బావిలో పడ్డ రెండేళ్ల చిన్నారి క్షేమం.. దాదాపు 20 గంటల తర్వాత బయటకు!
Bore Well: కర్ణాటకలోని విజయపురలో తెరిచి ఉన్న బోరు బావిలో పడిన రెండేళ్ల చిన్నారి సాత్విక్ ముజగొండ క్షేమంగా బయటపడ్డాడు. వైద్య రంగానికే సవాలుగా మారిన ఆ పసిబిడ్డ దాదాపు 20 గంటలపాటు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండా బయటపడ్డాడు. సాత్విక్ క్షేమంగా ఉన్నారని ఇండి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యాధికారి డాక్టర్ అర్చన కులకర్ణి మీడియాకు తెలిపారు. బాలుడు ఓపెన్ బోరు బావిలో తల క్రిందికి పడిపోయాడు. అతన్ని CT స్కాన్ కోసం విజయపుర జిల్లా ఆసుపత్రికి […]
Published Date - 12:04 AM, Fri - 5 April 24 -
#Speed News
Karnataka: బోరుబావిలో రెండేళ్ల బాలుడు, కొనసాగుతున్న సహాయక చర్యలు
కర్ణాటకలోని ఇండి పట్టణం లచయన్ గ్రామంలో రెండేళ్ల బాలుడు బోరుబావిలో పడ్డాడు. దాదాపు 16 అడుగుల లోతులో పడిపోయిన బాలుడిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
Published Date - 11:06 PM, Wed - 3 April 24 -
#India
Lemon Price Hike: క్షీణించిన నిమ్మ, రూ.10 కి చేరిన నిమ్మ ధరలు
వేసవి తాపం పెరిగిపోవడంతో ఆ ప్రభావం నిమ్మకాయల ధరలపై పడింది. కొద్దిరోజులుగా అరడజను నిమ్మ ధర రూ.20 నుంచి రూ.40కి ఎగబాకగా, ప్రస్తుతం ఒక్కో నిమ్మకాయ రూ.10 పలుకుతుంది
Published Date - 06:56 PM, Sat - 30 March 24 -
#India
Deve Gowda : కాంగ్రెస్ ఓటమి లక్ష్యంగా కలిసి పనిచేస్తాంః హెచ్డీ దేవెగౌడ
Loksabha Elections 2024 : కర్ణాటక(Karnataka)లో మొత్తం 28 సీట్లను బీజేపీ( BJP), జేడీఎస్(JDS) కైవసం చేసుకుంటాయని మాజీ ప్రధాని, జేడీఎస్ అధ్యక్షుడు హెచ్డీ దేవెగౌడ(HD Deve Gowda) ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్(Congress) ఓటమి లక్ష్యంగా తాము కలిసి పనిచేస్తామని అన్నారు. బీజేపీ, జేడీఎస్ సమన్వయ కమిటీ తొలిసారి భేటీ అయిందని, నేతలందరూ ఈ సమావేశానికి హాజరై కర్ణాటక ప్రజలకు సానుకూల సంకేతాలు పంపారని దేవెగౌడ పేర్కొన్నారు. #WATCH | Former PM and JD(S) […]
Published Date - 05:35 PM, Fri - 29 March 24 -
#Health
Breast Cancer: బ్రెస్ట్ క్యాన్సర్ ప్రమాదంలో తెలంగాణ
తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక మరియు ఢిల్లీలలో రొమ్ము క్యాన్సర్ బారీన పడే వారి సంఖ్య అధికంగా ఉన్నట్లు ఐసిఎంఆర్ వెల్లడించింది. భారతదేశంలో 2025 నాటికి ఈ ప్రభావం రెట్టింపు అయ్యే ప్రమాదం ఉన్నట్లు ఐసిఎంఆర్ అధ్యాయనం పేర్కొంది.
Published Date - 10:02 AM, Mon - 25 March 24 -
#India
Siddaramaiah : మా ఎమ్మెల్యేలకు రూ.50 కోట్లు ఆఫర్ చేశారు.. సిద్ధరామయ్య ఆరోపణలు
Siddaramaiah: ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah) బీజేపి(bjp) పై కర్ణాటకసంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు. ఆపరేషన్ కమలంలో భాగంగా రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు రూలింగ్ పార్టీ ఎమ్మెల్యేలను (Congress MLAs) బీజేపీ పావులుగా వాడుకోవాలని చూస్తోందని ఆరోపించారు. ఇందుకోసం ఒక్కో ఎమ్మెల్యేకి బీజేపీ రూ.50 కోట్లు ఆఫర్ చేసిందన్నారు. ఈ మేరకు శుక్రవారం మీడియాతో ఆయన మాట్లాడారు. We’re now on WhatsApp. Click to Join. ‘ఆపరేషన్ […]
Published Date - 02:08 PM, Sat - 23 March 24 -
#South
POCSO Act: బాలికపై మాజీ సీఎం లైంగిక వేధింపులు.. పోక్సో చట్టం కింద కేసు నమోదు
కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్పపై సదాశివనగర్ పోలీస్స్టేషన్లో లైంగిక వేధింపుల కేసు (POCSO Act) నమోదైంది. 17 ఏళ్ల బాలికపై లైంగిక దాడి చేశారంటూ బాలిక తల్లి ఫిర్యాదు మేరకు యడ్యూరప్పపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Published Date - 08:16 AM, Fri - 15 March 24 -
#India
Kharge: మీరు 65 ఏళ్లకే రిటైర్ కావట్లేదా? ..జర్నలిస్టులకు ప్రశ్నకు ఖర్గే సమాధానం
Mallikarjun Kharge: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఆ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఈసారి ఎన్నికల బరి నుంచి దూరం జరిగారు. 2009 ఎన్నికల్లో కర్ణాటక (Karnataka)లోని గుల్బార్గా(Gulbarga) నుంచి లోక్సభ(Lok Sabha)కు ఎన్నికైన ఆయన గత ఎన్నికల్లో అదే స్థానం నుంచి ఓటమి పాలయ్యారు. ఢిల్లీలోని తన నివాసంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో తాను పోటీచేయడం లేదని తెలిపారు. ఎందుకలా? అన్న ప్రశ్నకు తన వయసును ప్రస్తావించారు. తన […]
Published Date - 11:09 AM, Wed - 13 March 24 -
#India
Karnataka: రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ కుట్ర: సిద్ధరామయ్య
బీజేపీ నియంతృత్వ వైఖరిని ప్రదర్శిస్తుందని , రాజ్యాంగాన్ని మార్చేందుకు కుట్ర పన్నిందని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ కుట్ర పన్నింది.
Published Date - 03:36 PM, Mon - 11 March 24 -
#India
DK Shivakumar: మనీలాండరింగ్ కేసులో సుప్రీంలో డీకేకి ఊరట
కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్పై మనీలాండరింగ్ కేసును సుప్రీంకోర్టు కొట్టివేసింది. మనీలాండరింగ్ కేసులో తనకు జారీ చేసిన ఈడీ సమన్లను రద్దు చేసేందుకు నిరాకరించిన కర్ణాటక హైకోర్టు ఆదేశాలపై డీకే సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
Published Date - 04:00 PM, Tue - 5 March 24 -
#India
Bengaluru: తాగునీటిని దుర్వినియోగం చేస్తే రూ.5వేలు జరిమానా
Bengaluru: కర్ణాటక రాజధాని బెంగళూరు (Bengaluru)లో తాగునీటి సంక్షోభం (protect water ) తీవ్రస్థాయికి చేరుకుంది. కాలనీలకు పదిరోజులకొకసారి కూడా నీటి సరఫరా జరగకపోవడంతో ప్రజలు నీటికోసం అల్లాడిపోతున్నారు. ఇక ప్రైవేట్ వాటర్ ట్యాంకర్స్ దోపిడితో సామాన్యులు బేంబేలెత్తిపోతున్నారు. నగరంలోని 25 శాతం మేర నీటి అవసరాలను తీరుస్తున్న నీటి ట్యాంకర్ల యజమానులు కూడా ధరలను అమాంతం పెంచేశారని స్థానికులు గగ్గోలు పెడుతున్నారు. read also :Banjara Hills : బంజారాహిల్స్ ట్రాఫిక్ బాక్సులో డెడ్ […]
Published Date - 01:53 PM, Tue - 5 March 24 -
#India
Bengaluru Cafe Blast: బెంగళూరు కేఫ్ బ్లాస్ట్ నిందితుడిని గుర్తించిన పోలీసులు
బెంగళూరులోని రామేశ్వరం కేఫ్లో మార్చి 1న జరిగిన పేలుడు ఘటనకు సంబంధించిన కీలక విషయాలను పోలీసులు గుర్తించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారణంగా దర్యాప్తును జరిపిన అధికారులు ఎట్టకేలకు కేసును ఛేదించారు.
Published Date - 01:08 PM, Mon - 4 March 24 -
#South
Cafe Explosion: ప్రముఖ కేఫ్లో పేలుడు.. పలువురికి గాయాలు
బెంగళూరులోని ప్రముఖ రెస్టారెంట్ రామేశ్వరం కేఫ్లో శుక్రవారం (మార్చి 01) జరిగిన పేలుడు (Cafe Explosion)లో కనీసం ఐదుగురు గాయపడ్డారు.
Published Date - 03:20 PM, Fri - 1 March 24 -
#India
Rajya Sabha Elections 2024: కర్ణాటక రాజ్యసభ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ విజయం
కర్ణాటక రాజ్యసభ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఇక్కడ అధికార కాంగ్రెస్ భారీ విజయం సాధించింది. రాష్ట్రంలోని ముగ్గురు రాజ్యసభ అభ్యర్థులు తమ తమ స్థానాల్లో విజయం సాధించారు. గెలుపొందిన అభ్యర్థులు అజయ్ మాకెన్, నాసిర్ హుస్సేన్ మరియు జిసి చంద్రశేఖర్
Published Date - 08:12 PM, Tue - 27 February 24