Karnataka
-
#Andhra Pradesh
CWC meet in Hyderabad : హైదరాబాద్ లో కర్ణాటక కాంగ్రెస్ పంచాయతీ
CWC meet in Hyderabad: కర్ణాటక సీఎంగా దళితునికి అవకాశం ఇవ్వాలని రేకెత్తిన వివాదానికి సిడబ్ల్యూసీ తెరదింపనుంది.
Published Date - 04:08 PM, Sat - 16 September 23 -
#Speed News
Ganesh Chaturthi 2023: హుబ్బళ్లి ఈద్గాలో గణేష్ చతుర్థి వేడుకలకి హైకోర్టు పర్మిషన్
కర్నాటకలోని హుబ్బళ్లి జిల్లాలో గణేష్ చతుర్థి వేడుకల అంశం వివాదాస్పదంగా మారింది. ఆ ప్రాంతంలో ఉన్న ఈద్గా మైదానంలో గణేష్ ఉత్సవాలు జరపాలా వద్ద అన్న డైలమా
Published Date - 02:41 PM, Sat - 16 September 23 -
#Speed News
Karnataka: ఈద్గా మైదాన్లో గణేష్ విగ్రహా ప్రతిష్ట
కర్ణాటక హుబ్బళ్లి నగరం ఈద్గా మైదాన్లో గణేష్ విగ్రహాన్ని ప్రతిష్టిస్తామని కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే అరవింద్ బెల్లాడ్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈద్గా మైదానంలో గణేష్ ఉత్సవాలకు అనుమతి నిరాకరిస్తోందని అసహనం వ్యక్తం చేశారు.
Published Date - 10:56 PM, Wed - 13 September 23 -
#Speed News
Nipah Virus: కేరళలో నిఫా.. అలర్ట్ అయిన కర్ణాటక ప్రభుత్వం
నిఫా వైరస్ తో కేరళలో ఆంక్షలు మొదలవ్వనున్నాయి. ఆ రాష్ట్రలో నిఫా సోకి ఇప్పటికే ఇద్దరు మృతి చెందారు. దీంతో ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది.మూడు జిల్లాలను కంటైన్మెంట్ జోన్లుగా పేర్కొంటూ ఆంక్షలు విధించింది .
Published Date - 07:57 PM, Wed - 13 September 23 -
#South
Karnataka: ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రొం ఫ్రమ్ హోంకి అనుమతి లేదు
ఇటీవల జరిగిన కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెజారితో గెలుపొందింది. దీంతో సిద్దరామయ్య ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రజల వద్దకు పాలన మాదిరిగా ప్రజాక్షేత్రంలోకి వెళుతూ ప్రజల అవసరాలను తీరుస్తున్నారు సీఎం.
Published Date - 03:48 PM, Tue - 12 September 23 -
#Speed News
Karnataka: నిశ్చితార్థం జరిగిన కొద్ది రోజులకే మహిళపై అత్యాచారం
కర్ణాటకలో దారుణం జరిగింది. పెళ్లి పీటలెక్కాల్సిన ఓ యువతీ కామాంధుల చేతిలో బలైంది. కొద్దీ రోజుల్లో వివాహం చేసుకు భర్తతో సుఖంగా జీవించాల్సిన యువతి దారుణ అత్యాచారానికి గురైంది.
Published Date - 02:18 PM, Mon - 11 September 23 -
#Speed News
Karnataka: కన్న బిడ్డని కడతేర్చిన కసాయి తండ్రి
రెండో పెళ్లి చేసుకునేందుకు అడ్డంకిగా మారిన 14 నెలల చిన్నారిని కిరాతక తండ్రి అంతమొందించాడు. సభ్య సమాజం అసహ్యించుకునే ఘటన కర్ణాటకలోని రాయచూర్ లో చోటు చేసుకుంది
Published Date - 07:30 PM, Tue - 5 September 23 -
#Speed News
Karnataka: అరుదైన ఘనత సాధించిన వ్యక్తి.. రివర్స్ గేర్ లో 75 కిలోమీటర్లు ప్రయాణం?
టాలెంట్ అనేది ఎవరి సొంతం కాదు అన్న విషయం తెలిసిందే. ఎవడబ్బా సొత్తు కాదురా టాలెంటు.. అనే పాటను కూడా వినే ఉంటాం. చాలామంది సమయం
Published Date - 03:50 PM, Tue - 5 September 23 -
#South
Karnataka Teacher: ఇది మీ దేశం కాదు.. మీరు పాకిస్తాన్ వెళ్లండి.. ముస్లిం విద్యార్థులతో అమర్యాదగా ప్రవర్తించిన స్కూల్ టీచర్
కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలో ఓ స్కూల్ టీచర్ (Karnataka Teacher) ముస్లిం విద్యార్థుల (Muslim students)తో అమర్యాదగా ప్రవర్తించినట్లు ఆరోపణలు వస్తున్నాయి.
Published Date - 08:57 AM, Sun - 3 September 23 -
#Viral
DRDO Drone: పొలాల్లో కుప్పకూలిన డిఆర్డివో డ్రోన్.. అసలేం జరిగిందంటే?
తాజాగా కర్ణాటకలో రక్షణ పరిశోధనాభివృద్ధి సంస్థ కు చెందిన డ్రోన్ కుప్పకూలింది. చిత్రదుర్గ జిల్లా హరియూర్ తాలుకాలోని వడ్డికెరె గ్రామంలోని ప
Published Date - 03:50 PM, Sun - 20 August 23 -
#Viral
Karnataka: దానిమ్మ తోటకు భారీగా బందోబస్తు.. తుపాకీ, కారం పొడితో గస్తీ?
ఈ మధ్యకాలంలో దేశవ్యాప్తంగా చాలావరకు ప్రజలు దిగజారిపోయి ప్రవర్తిస్తున్నారు. ముఖ్యంగా రైతుల కడుపు కొట్టడానికే చూస్తున్నారు. మొన్నటికి మొన్న
Published Date - 03:43 PM, Sun - 20 August 23 -
#India
Viral : నోట్లో పసుపు నీళ్లు పోయగానే చనిపోయిన బిడ్డ..మళ్లీ బ్రతికింది
వారి పద్దతుల ప్రకారం బాబు నోట్లో పసుపు నీరు పోశారు
Published Date - 08:52 PM, Sat - 19 August 23 -
#India
Kingfisher Beer: బీర్ ప్రియులకి షాక్.. కింగ్ ఫిషర్ బీర్ లో నిషేధిత ఉత్ప్రేరకం
రెండు ప్రముఖ బ్రాండ్లకు చెందిన రూ.25 కోట్ల విలువైన బీర్లను కర్ణాటక ఎక్సైజ్ శాఖ సీజ్ చేసింది. కిగ్ఫిషర్ బీర్ల (Kingfisher Beer)లో నిషేధిత పదార్థాలు ఉన్నట్లు తేలింది.
Published Date - 03:13 PM, Thu - 17 August 23 -
#South
Lokayukta Raids: లోకాయుక్త దాడులతో కర్ణాటకలో హైటెన్షన్
కర్ణాటక లోకాయుక్త దాడులతో కర్ణాటక ఒక్కసారిగా ఉలిక్కిపడింది. రాష్ట్రవ్యాప్తంగా 48 చోట్ల ఏకకాలంలో ప్రభుత్వ అధికారుల నివాసాలు, కార్యాలయాలపై దాడులు నిర్వహించింది.
Published Date - 11:42 AM, Thu - 17 August 23 -
#Speed News
Karnataka: ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు గుడ్లు, అరటిపండ్లు
కర్ణాటకలో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు వారానికి రెండుసార్లు గుడ్లు, అరటిపండ్లు పంపిణీ కార్యక్రమం చేపట్టబోతున్నట్టు కర్ణాటక విద్యాశాఖ మంత్రి మధు బంగారప్ప తెలిపారు
Published Date - 09:05 PM, Wed - 16 August 23