Karnataka
-
#Viral
Students Cleaning Toilet: విద్యార్థులతో మరుగుదొడ్లు శుభ్రం చేయిస్తున్న ఉపాధ్యాయులు
విద్యార్థులతో ఇష్టం వచ్చిన పనులు చేయిస్తున్నారు ఉపాధ్యాయులు. ఉన్నత చదువులు చదవాల్సిన విద్యార్థులను హెల్పర్స్ గా మారుస్తున్నారు. విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయులే విద్యార్థులతో మరుగుదొడ్లు కడిగించారు.
Published Date - 06:01 PM, Thu - 28 December 23 -
#Devotional
Ganugapur: గానుగపూర్ పుణ్య క్షేత్రం విశేషాలు మీకు తెలుసా
Ganugapur: దేశంలో గానుగపురం దత్తమందిరం చాలా ప్రత్యేకత ఉంది. క్షేత్ర గానుగాపురం ప్రముఖ పుణ్య క్షేత్రం ఎంతో మహిమ గలది. మహిమాన్వితమైనది. గానుగాపురం సిద్ధ భూమి ఇక్కడ చేసే పూజ ఏదైనా తొందరగా ఫలితమిస్తుంది. దేశంలో ఎక్కడాలేని విధంగా ఇక్కడ అన్నదానం చాలా ఎక్కువగా చేస్తారు. ఔదుంబర కల్పవృక్ష సన్నిధిలో చేసే గురు చరిత్ర పారాయణం మాటల్లో వర్ణించలేనిది. ఎంతో మంది మానసిక రోగులకు ఇక్కడ ఉపశమనం లభిస్తుంది. మానసిక వైద్యులు కూడా నయం చెయ్యలేని వ్యాధులు ఇక్కడ […]
Published Date - 01:29 PM, Thu - 28 December 23 -
#India
Karnataka: దుకాణాల నేమ్ప్లేట్లలో 60% కన్నడ అక్షరాలు ఉండాలి
కన్నడ సైన్ బోర్డులను తప్పనిసరి చేస్తూ కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అన్ని దుకాణాలు మరియు వ్యాపార సంస్థలకు కన్నడ భాషలో నేమ్ బోర్డులు ఏర్పాటు చేయాలనీ ప్రభుత్వం నిర్ణయించింది.
Published Date - 05:02 PM, Wed - 27 December 23 -
#South
Karnataka: కర్ణాటకపై కరోనా ఎఫెక్ట్, రోజురోజుకు పెరుగుతున్న కేసులు
Karnataka: కర్ణాటకలో గత 24 గంటల్లో 125 కొత్త కోవిడ్ -19 కేసులు, మూడు కొత్త కరోనావైరస్ సంబంధిత మరణాలు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 436కి చేరుకుందని హెల్త్ బులెటిన్ తెలిపింది. ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో, 30 మంది రోగులు డిశ్చార్జ్ అయ్యారు. మొత్తం 3,155 పరీక్షలు నిర్వహించబడ్డాయి. 2,072 RT-PCR, 1,083 ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షలు జరిగాయని సంబంధిత అధికారులు తెలిపారు. సానుకూలత […]
Published Date - 10:14 PM, Mon - 25 December 23 -
#India
Free Bus Effect : నడిరోడ్డు ఫై కొట్టుకున్న ప్రయాణికులు
కర్ణాటక (Karnataka) లో ప్రవేశ పెట్టిన ఫ్రీ బస్సు (Free Bus Effect) కారణంగా నడిరోడ్డు ఫై ప్రయాణికులు జుట్లు పట్టుకొని కొట్టుకున్న (2 Women Fighting) ఘటన ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. కర్ణాటక లో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ..అధికారంలోకి రాగానే మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం కల్పించింది. ఈ క్రమంలో సీటు విషయంలో ఇద్దరు ఆడవారు గొడవపడ్డారు. ఆ గొడవ కాస్త కొట్టుకునే స్థాయికి వెళ్ళింది. గొడవ ఎక్కువ […]
Published Date - 04:23 PM, Mon - 25 December 23 -
#India
Hijab Ban: కర్ణాటకలో హిజాబ్ వివాదం… హిజాబ్ నిషేధంపై కేటీఆర్
హిజాబ్ నిషేధంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. అధికారంలోకి రాగానే హిజాబ్పై నిషేధాన్ని ఎత్తివేస్తామని కాంగ్రెస్ పార్టీ చెబుతోందని విమర్శించారు. ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని సీఎం చెబుతున్నారని అన్నారు.
Published Date - 09:38 AM, Mon - 25 December 23 -
#India
Congress Manifesto Committee: లోక్సభ ఎన్నికల మ్యానిఫెస్టో కమిటీలో సీఎం సిద్ధరామయ్య
2024 లోక్సభ ఎన్నికల కోసం పార్టీ మ్యానిఫెస్టో కమిటీలో తనను చేర్చినందుకు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు ధన్యవాదాలు తెలిపారు.
Published Date - 08:14 PM, Sat - 23 December 23 -
#South
Raj Bhavan : రాజ్భవన్కు బాంబు బెదిరింపు కాల్.. బెంగళూరులో కలకలం
Raj Bhavan : కర్ణాటక రాజ్భవన్కు సోమవారం అర్ధరాత్రి తర్వాత బాంబు బెదిరింపు కాల్ వచ్చింది.
Published Date - 11:20 AM, Tue - 12 December 23 -
#India
NIA Raids: దేశవ్యాప్తంగా ఎన్ఐఏ దాడులు.. ఉగ్రవాదులతో సంబంధం ఉందనే అనుమానంతోనే..!?
జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) నేడు దేశవ్యాప్తంగా దాడులు (NIA Raids) నిర్వహిస్తోంది. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లోని 40కి పైగా ప్రాంతాల్లో ఎన్ఐఏ సోదాలు కొనసాగుతున్నాయి.
Published Date - 09:10 AM, Sat - 9 December 23 -
#South
30 Elephants Entry : 30 ఏనుగుల ఎంట్రీ.. పది గ్రామాల్లో హై అలర్ట్
30 Elephants Entry : ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 30 ఏనుగులు కర్ణాటక బార్డర్లోని అడవుల నుంచి తమిళనాడులోని డెంకనికోట్టై రిజర్వ్ ఫారెస్టులోకి ప్రవేశించాయి.
Published Date - 12:38 PM, Fri - 24 November 23 -
#South
Karnataka: మాజీ సీఎం కుమార స్వామి పై విద్యుత్ చౌర్యం కేసు
Karnataka: కర్ణాటకలో కరెంటు కోతలపై ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం కర్నాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి.కుమార స్వామిపై విద్యుత్ చౌర్యం కేసును నమోదు చేయడం హాట్ టాపిక్ గా మారింది. దీపావళి పండుగ సందర్భంగా బెంగుళూరులోని తన నివాసానికి విద్యుత్ దీపాలను అలంకరించేందుకు ఓ కరెంట్ స్తంభం నుంచి విద్యుత్ను అక్రమంగా తీసుకున్నారంటూ బెంగుళూరు విద్యుత్ సరఫరా సంస్థ కేసు నమోదు చేసింది. విద్యుత్తు స్తంభం నుంచి అక్రమంగా కరెంట్ […]
Published Date - 03:05 PM, Wed - 15 November 23 -
#Speed News
Karnataka: పరీక్ష హాలులోకి ఆ వస్తువులు నిషేధం.. కీలక నిర్ణయం
కర్ణాటక ప్రభుత్వం మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్ష సమయంలో అన్ని రకాల పేస్ మాస్క్ లను నిషేధిస్తుంది. ఈ మేరకు కర్ణాటక ఎగ్జామినేషన్ అథారిటీ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. కానీ కొన్ని సంస్థల ఆందోళనల నేపథ్యంలో మంగళసూత్రాలు, కాలి మెట్టెలు అనుమతిస్తారు.
Published Date - 04:17 PM, Tue - 14 November 23 -
#Telangana
Telangana: కర్ణాటక కరెంట్ తీగలను పట్టుకోవడానికి నేను రెడీ
తెలంగాణలో వ్యవసాయ రంగానికి 24 గంటల ఉచిత విద్యుత్తుపై కాంగ్రెస్, అధికార పార్టీ బీఆర్ఎస్ మధ్య విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వివాదంపై తాజాగా మంత్రి జగదీశ్ రెడ్డి స్పందించారు. కర్ణాటకలో కరెంట్ వైర్లను పట్టుకోవడానికి తాను సిద్ధంగా ఉన్నానని
Published Date - 07:08 PM, Mon - 13 November 23 -
#Speed News
Karnataka: టిప్పు సుల్తాన్ కు వ్యతిరేకంగా పోస్టులు.. కర్ణాటకలో ఉద్రిక్తతం
మైనారిటీలను అవమానకరంగా చిత్రీకరించే పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కర్ణాటకలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. పూర్వం మైసూరు ప్రాంతాన్ని పాలించిన టిప్పు సుల్తాన్ మరియు ఇతర మైనారిటీ కమ్యూనిటీ రాజులను అవమానించే పోస్ట్లు కర్ణాటక సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Published Date - 03:26 PM, Sat - 11 November 23 -
#South
Karnataka: కర్ణాటక గుడిలో విద్యుత్ షాక్, 17 మందికి గాయాలు
Karnataka: కర్ణాటక లోని హాసన్ జిల్లాలోని హసనాంబ ఆలయంలో దర్శనం కోసం క్యూలో నిలబడి విద్యుదాఘాతానికి గురై 17 మంది శుక్రవారం ఆసుపత్రి పాలైనట్లు పోలీసులు తెలిపారు. దైవదర్శనం కోసం వచ్చిన భక్తులు బారికేడ్ల మధ్య నిలబడి ఉన్నారు. వారిలో కొంతమందికి అకస్మాత్తుగా విద్యుత్ షాక్ తగిలింది. ఇనుప బారికేడ్ల గుండా విద్యుత్ ప్రసారం జరిగింది. అయితే దీంతో ఒక్కసారిగా తోపులాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో భక్తులు భద్రత కోసం పరుగులు తీయడంతో చాలామంది గాయపడ్డారు. శ్రీ […]
Published Date - 05:29 PM, Fri - 10 November 23