Karnataka
-
#India
Karnataka Police: స్వాతంత్య్ర దినోత్సవం రోజు కాషాయ జెండా ఎగరేసే ప్రయత్నం
మతం, కులానికి అతీతంగా జరుపుకునే స్వాతంత్ర దినోత్సవాన్ని కొందరు హిందూ మతం పేరుతో కాషాయజెండాను ఎగురవేసే ప్రయత్నం చేశారు.
Published Date - 02:54 PM, Tue - 15 August 23 -
#Speed News
Facebook: యువకుడిని నగ్న కాల్స్ చేయమని అడిగిన యువతీ.. అసలు విషయం తెలియడంతో?
ఇటీవల కాలంలో చాలా మంది యువత ఆన్లైన్ మోసాల బారిన పడి మోసపోతున్నారు. ముఖ్యంగా ఫేస్ బుక్ ద్వారా చాలామంది మోసపోతున్నారు. కొందరు కేటుగాళ్లు అమ్మ
Published Date - 07:40 PM, Mon - 7 August 23 -
#Speed News
Karnataka: జైల్లో ఉన్న భర్తకు గంజాయి సప్లై చేసిన మహిళ.. చివరికి?
మామూలుగా భార్య భర్తల మధ్య గొడవలు ప్రేమలు అన్నది సహజం. కొందరు ఇప్పటికీ ప్రేమగా అలాగే ఉంటే మరి కొందరు తిట్టుకుంటూ కొట్టుకుంటూ మళ్ళీ వెంటనే కల
Published Date - 03:33 PM, Thu - 3 August 23 -
#Speed News
Tomato: రూ. 21 లక్షలు విలువైన టమోటా లారీ మాయం.. అసలేం జరిగిందంటే?
టమాటా.. ఈ పేరు వింటే చాలు దేశవ్యాప్తంగా ఉన్న సామాన్య ప్రజలు భయంతో వణికి పోతున్నారు. దానికి గల కారణం టమాటా రేటు. దేశవ్యాప్తంగా కొన్ని ప్రాంత
Published Date - 02:40 PM, Mon - 31 July 23 -
#India
Sonia Gandhi-Rajya Sabha : ఆ రాష్ట్రం నుంచి రాజ్యసభకు సోనియా ?
Sonia Gandhi-Rajya Sabha : సోనియాగాంధీ కర్ణాటక నుంచి రాజ్యసభకు నామినేట్ కావాలని యోచిస్తున్నారంటూ కథనాలు వస్తున్నాయి.
Published Date - 06:17 PM, Sun - 23 July 23 -
#South
Tomatoes Hijacking: రైతును బెదిరించి టమాటా ట్రక్కును హైజాక్ చేసిన దంపతులు.. పోలీసులు అదుపులో నిందితులు..!
కర్నాటకలో రైతును బెదిరించి 2 వేల కిలోల టమాటా ట్రక్కును దోచుకెళ్లిన (Tomatoes Hijacking) దంపతులను పోలీసులు అరెస్ట్ చేసిన షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది.
Published Date - 02:18 PM, Sun - 23 July 23 -
#South
Richest MLA: భారతదేశంలో ధనిక ఎమ్మెల్యేగా డీకే శివకుమార్.. టాప్-20 ధనిక ఎమ్మెల్యేల్లో 12 మంది కర్ణాటక ఎమ్మెల్యేలు..!
కర్ణాటక ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ (DK Shivakumar) దేశంలోనే అత్యంత సంపన్న శాసనసభ్యుడు (Richest MLA).
Published Date - 03:04 PM, Thu - 20 July 23 -
#South
Gruha Lakshmi Scheme : ఈరోజు నుంచే ప్రతి ఇంటి మహిళా పెద్ద అకౌంట్లో నెలకు రూ.2000
Gruha Lakshmi Scheme : ప్రతి ఇంటికి చెందిన మహిళా పెద్దకు నెలకు రూ.2000 చొప్పున ఇస్తామని కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీని కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు నుంచి అమలు చేయనుంది.
Published Date - 10:52 AM, Wed - 19 July 23 -
#Speed News
Tomato Price: తెలుగు రాష్ట్రాల నుంచి టమోటా కొనుగోలు చేయనున్న కేంద్రం
దేశవ్యాప్తంగా టమోటా ధరలు మండిపోతున్నాయి. కిలో 120 పైగానే పలుకుతుంది. దీంతో సామాన్యులు ఆర్ధికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Published Date - 08:30 PM, Wed - 12 July 23 -
#Speed News
Tata-Apple iPhone : ఐఫోన్స్ ఉత్పత్తిలోకి టాటా గ్రూప్.. రూ.4942 కోట్లతో “విస్ట్రోన్” బెంగళూరు ప్లాంట్ కొనుగోలు ?
Tata-Apple iPhone : టాటా గ్రూప్ ఇప్పటికే తమిళనాడులోని తమ ఫ్యాక్టరీలో ఐఫోన్ చాసిస్ లను ఉత్పత్తి చేస్తోంది. త్వరలోనే యాపిల్ కంపెనీ ఐఫోన్స్ ను కూడా టాటా గ్రూప్ ఉత్పత్తి చేయబోతోంది..
Published Date - 01:16 PM, Tue - 11 July 23 -
#India
Tomatoes Vehicle Robbed : కారులో వచ్చి.. 2000 కిలోల టమాటాల లోడ్ లూటీ
Tomatoes Vehicle Robbed : టమాటా ధరల సంక్షోభం మరింత ముదురుతోంది. కూరగాయల మార్కెట్కు టమాటాలను రవాణా చేస్తున్న ఒక వాహనాన్ని కొందరు లూటీ చేశారు.
Published Date - 12:27 PM, Mon - 10 July 23 -
#Speed News
Tomato Thieves: చోరీకి గురవుతున్న టమోటా పంట ఆందోళనలో రైతులు
దేశంలో టమోటా ధరలు పెరుగుదల రైతుల పాలిట శాపంగా మారుతుంది. కస్టపడి పండించిన పంటను దుండగులు దొంగిలిస్తున్నారు. కిలో 150 ధర పలుకుతుండటంతో కొందరు దుండగులు పంటను దొంగిలిస్తున్న పరిస్థితి
Published Date - 07:03 PM, Sat - 8 July 23 -
#India
Tomatoes Stolen: రూ. 2.5 లక్షల విలువైన టమాటాలు దొంగతనం.. ఘటన ఎక్కడ జరిగిందంటే..?
దేశంలో ద్రవ్యోల్బణం వేగంగా పెరుగుతోంది. కూరగాయల నుంచి పప్పుల వరకు ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ముఖ్యంగా టమాటా ధరలు (Tomatoes Stolen) రికార్డులను బద్దలు కొడుతున్నాయి.
Published Date - 11:04 AM, Thu - 6 July 23 -
#Speed News
Karnataka Government : టార్గెట్ షురూ.. బీజేపీ హయాంలో బిట్కాయిన్ కుంభకోణంపై కర్ణాటక ప్రభుత్వం సిట్ ..
ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్కు అడిషనల్ డీజీపీ మనీష్ ఖర్బీకర్ సారథ్యం వహించనున్నారు. ఈ విచారణలో భాగంగా సైబర్ పోలీసుల సహకారంకూడా తీసుకోనుంది.
Published Date - 09:19 PM, Mon - 3 July 23 -
#South
Karnataka: జూలై 1 నుంచి కర్ణాటకలో డిబిటి ద్వారా 10 కేజీల ఉచిత బియ్యం పంపిణి
కర్ణాటకలో భారీ మెజారిటీతో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలపై దృష్టి సారించింది. ఈ క్రమంలో బీపీఎల్ కార్డుదారులకు 10 కేజీల ఉచిత బియ్యం పథకాన్ని జూలై 1 నుంచి అమలు చేయనున్నట్లు ప్రకటించింది
Published Date - 09:08 PM, Wed - 28 June 23