HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Home
  • ⁄Farmers News

Farmers

  • Telangana

    #Telangana

    Telangana: రుణ‌మాఫీ చేయ‌క‌పోతే ల‌క్ష‌లాది రైతుల‌తో ఉద్యమమే: హరీష్

    రైతులు వ్యవసాయ అవసరాల కోసం తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించవద్దని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రూ.2 లక్షల పంట రుణాలను మాఫీ చేయాలని కోరారు మాజీ మంత్రి హరీశ్‌రావు.

    Published Date - 04:26 PM, Mon - 25 March 24
  • ktr, revanth,bandi

    #Telangana

    MLA KTR: ఢిల్లీ ప్రదక్షణలేనా.. రైతుల్ని పట్టించుకునేదేమైనా ఉందా: కేటీఆర్

    రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని మండిపడ్డారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్. నీరు లేక పంటలు నాశనం అవుతున్నా పట్టించుకోవడం లేదని విమర్శించారు

    Published Date - 07:25 PM, Wed - 20 March 24
  • Telangana

    #Telangana

    Telangana: అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకోండి: హరీష్

    అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు ఆర్థిక సాయం అందించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. పంటలు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఎకరాకు రూ.10 వేలు పరిహారం అందించాలని డిమాండ్ చేశారు

    Published Date - 03:10 PM, Tue - 19 March 24
  • Farmers

    #Speed News

    Farmers: అడుగంటిన భూగర్భజలాలు.. ఎండుతున్న పంటలు, దిక్కుతోచని స్థితిలో రైతులు

    Farmers: తెలంగాణ రాష్ట్రమంతా భూగర్భ జలాలు ఎండిపోయాయి. దీంతో నీరు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మహబూబ్ నగర్, నల్లగొండ, కరీంనగర్ జిల్లాలతో తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది. కరీంనగర్ జిల్లాలో కమలాపూర్, భీమదేవరపల్లి మండలాల్లో పంటలు పూర్తిగా ఎండిపోతున్నాయి. ఎస్సారెస్పీ, ఎత్తిపోతల ద్వారా సాగునీరు అందుతుందని ఆశించిన 12 గ్రామాల రైతుల వరి పంటలు పూర్తిగా ఎండిపోయే దశకు చేరుకున్నాయి. సుమారు 10 వేల ఎకరాల్లో వరి ఎండిపోతోంది. ఇటీవలే అధికారులను కలిసిన రైతులు ఎస్సారెస్సీ […]

    Published Date - 06:14 PM, Tue - 12 March 24
  • Brs Ex Mp Vinod Kumar Comme

    #Speed News

    BRS Party: ఎండిన పొలాలు.. అడుగంటిన జలాలు.. వెంటనే గోదావరి జలాలు ఎత్తిపోయాలి

    BRS Party: గత పదేళ్ల కాలంలో ఎన్నడూ ఎండని బావులు, బోర్లలో భూగర్భజలాలు అడుగంటి పోవడంతోనే రైతులు బోరు బావుల్లో పైపులు దించుతున్నారని…. పొలాన్ని ఎలాగైన కాపాడుకోవాలని ఓ రైతు బోరు బావిలో కూలీలను పెట్టి పైపులు దింపిస్తున్న క్రమంలోనే బావుసాయి పేట కు చెందిన పంబాల భూమేష్ కరెంటు కాటుకు బలయ్యాడని…మరో ముగ్గురు బాధితులు పంబల రాజు, కర్ణాల శ్రీను, కర్ణాల మమేష్ లు గాయపడ్డారని కరీంనగర్ మాజీ ఎంపీ బోయినిపల్లి వినోద్ కుమార్ అన్నారు. కరెంటు […]

    Published Date - 12:13 AM, Mon - 11 March 24
  • If We Come To Power, We Wil

    #India

    Rahul Gandhi: అధికారంలోకి వస్తే.. రైతుల కనీస మద్దతు ధరకు ప్రత్యేక చట్టాన్ని తెస్తాంః రాహుల్

      Rahul Gandhi: భారత్‌జోడో న్యాయ్‌ యాత్ర(Bharatjodo Nyay Yatra)లో భాగంగా రాజస్థాన్‌(Rajasthan) బన్‌స్వారా(Banswara)లోని నిర్వహించిన భారీ బహిరంగ సభలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ(Rahul Gandhi) మాట్లాడుతూ..కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే దేశంలో ఖాళీగా ఉన్న 30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలు చేపడతామని హామీ ఇచ్చారు. ఉద్యోగ కల్పన కోసం యువతకు అప్రెంటీస్‌షిప్‌లు కల్పిస్తామని రాహుల్‌ వాగ్దానం చేశారు. సంవత్సర అప్రెంటీస్‌షిప్‌ సమయంలో ఒక్కొక్కరికి రూ.లక్ష రూపాయల ఆర్థిక సాయం అందిస్తామన్నారు రాహుల్. ఉద్యోగ […]

    Published Date - 04:57 PM, Thu - 7 March 24
  • 5g Farming

    #Technology

    Farmers: రైతులకు గుడ్ న్యూస్.. ఆ టెక్నాలజీతో పంటలను రక్షించుకోవచ్చు

    Farmers: ఎన్నో వ్యయ ప్రయాసాలు ఎదుర్కొని పంటలకు రక్షణ చేసేవారు రైతులు. ప్రస్తుతం మారుతున్న టెక్నాలజీ ప్రకారం పంటలను రక్షించుకునేందుకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం అఖిల భారతీయ సకశేరుక( విభాగం ఓ కొత్త పరికరం రూపొందించింది. సులువుగా పొలాల్లోకి తీసుకెళ్లడంతో పాటు పంట పొలాల్లోని ఓ చిన్న చెట్టు కొమ్మ ఉంటే చాలు దానికి వేలాడ దీసుకునేలా తయారు చేశారు. ఈ పరికరం పేరు ‘ఈ కెనాన్’. సోలార్ సిస్టంద్వారా ఈ కెనాన్ పని […]

    Published Date - 11:58 PM, Mon - 4 March 24
  • Cm Revanth Most Powerful In

    #Telangana

    CM Revanth: తెలంగాణ రైతులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్, ఇకపై ఫ‌స‌ల్‌బీమా యోజ‌న‌!

    CM Revanth: ప్ర‌ధాన‌మంత్రి ఫ‌స‌ల్‌బీమా యోజ‌న‌లోకి తిరిగి తెలంగాణ‌ రైతుల‌కు ద‌న్నుగా నిలుస్తూ సాగు రంగాన్ని బ‌లోపేతం చేయ‌డ‌మే త‌మ ప్ర‌భుత్వ ల‌క్ష్య‌మ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సాగు రంగంలోని ప్ర‌తికూల‌త‌లు త‌ట్టుకుంటూ రైతులకు ర‌క్ష‌ణగా నిలిచేందుకు ‘ప్ర‌ధానమంత్రి ఫ‌స‌ల్ బీమా యోజ‌న’ (పీఎంఎఫ్‌బీవై)లో రాష్ట్ర ప్ర‌భుత్వం తిరిగి చేరింది. రాష్ట్ర స‌చివాల‌యంలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు, పీఎంఎఫ్‌బీవై సీఈవో, కేంద్ర సంయుక్త కార్య‌ద‌ర్శి శ్రీ రితేష్ చౌహాన్ […]

    Published Date - 12:16 AM, Sat - 2 March 24
  • CM Jagan

    #Andhra Pradesh

    CM Jagan: రైతులకు ఉచిత పంటల బీమా కల్పించే ఏకైక రాష్ట్రం ఏపీ: సీఎం జగన్

    రైతులకు ఉచిత పంటల బీమా కల్పించే ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమేనని చెప్పారు సీఎం జగన్. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపడుతున్న చర్యల గురించి సీఎం జగన్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం 19 లక్షల మందికి పైగా రైతులకు 9 గంటల నాణ్యమైన విద్యుత్

    Published Date - 04:13 PM, Wed - 28 February 24
  • YSR Rythu Bharosa

    #Andhra Pradesh

    YSR Rythu Bharosa: రైతు భరోసా నిధులు విడుదల చేసిన సీఎం జగన్

    రైతు రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రైతులను మోసం చేశారని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఈ రోజు వైఎస్‌ఆర్‌ రైతు భరోసా - పీఎం కిసాన్‌ మూడో విడత ఆర్థిక సహాయం

    Published Date - 03:56 PM, Wed - 28 February 24
  • Paleru

    #Telangana

    Khammam: అడుగంటిన పాలేరు రిజర్వాయర్.. ఆందోళనలో ఖమ్మం రైతులు!

    Khammam: పాలేరు రిజర్వాయర్ తీవ్ర నీటి ఎద్దడితో పంటలు ఎండిపోవడంతో పాటు ఆయకట్టు ప్రాంతంలో వ్యవసాయ కష్టాలు ఎక్కువగా ఉన్నాయి. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ప్రాంతంలో ఇన్‌ఫ్లో లేకపోవడం, నీటి ఎద్దడి కారణంగా పరిస్థితి తీవ్రమైంది. దశాబ్దంలో చూడని సాగునీటి సమస్యలు తలెత్తాయి. తాజాగా పాలేరు రిజర్వాయర్‌లో నీటి మట్టం 18.5 అడుగుల వద్ద ఉంది, దాని పూర్తి సామర్థ్యం 28 అడుగుల కంటే గణనీయంగా తక్కువగా ఉంది. ప్రస్తుతం ఉన్న నీటి నిల్వలు కేవలం 10 రోజులు […]

    Published Date - 11:40 AM, Wed - 28 February 24
  • PM Kisan Nidhi

    #Speed News

    PM Kisan: పీఎం కిసాన్ ద్వారా ఎన్ని కోట్ల మంది రైతులు లబ్ధి పొందతున్నారో తెలుసా

    PM Kisan: రైతుల ఖాతాల్లో కిసాన్‌ సమ్మాన్‌ డబ్బులను ఫిబ్రవరి 28న జమ చేయనున్నట్లు వెల్లడించిన విషయం తెలిసిందే. రూ.21వేల కోట్ల కిసాన్‌ సమ్మాన్‌ నిధి డబ్బులను ఖాతాల్లో రైతుల ఖాతాల్లోకి జమచేయనున్నారు. మహారాష్ట్రలోని యావత్మాల్‌లో జరిగే కార్యక్రమంలో 16వ విడుత కిసాన్‌ సమ్మాన్‌ నిధి సహాయాన్ని విడుదల చేయనున్నారు.ఈ పథకం కింద దేశవ్యాప్తంగా 11.8 కోట్ల మందికి రైతులకు రూ.3 లక్షల కోట్లకుపైగా కేంద్రం సాయాన్ని అందించింది. దాదాపు రూ.3,800 కోట్ల విలువైన ‘నమో షేత్కారీ మహాసమ్మన్ […]

    Published Date - 11:14 AM, Wed - 28 February 24
  • PM Kisan Nidhi

    #Speed News

    PM Kisan: రైతుల‌కు గుడ్ న్యూస్‌.. ఫిబ్ర‌వ‌రి 28న పీఎం కిసాన్ 16వ విడ‌త‌.. వారికి మాత్రం బ్యాడ్ న్యూస్‌..!

    మీరు ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (PM Kisan) లబ్ధిదారులైతే మీ కోసం ఒక గుడ్ న్యూస్‌ ఉంది. ఈ పథకం 16వ విడతని ప్రభుత్వం త్వరలో విడుదల చేయబోతోంది.

    Published Date - 03:38 PM, Sat - 24 February 24
  • Tear Gas Used At Punjab Haryana Border, Centre Calls Farmers For Talks Again

    #India

    Farmers Protest: రైతులపైకి టియర్ గ్యాస్..మరోసారి చర్చలకు కేంద్రం పిలుపు

      Farmers Protest Delhi: కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఐదేళ్ల కాంట్రాక్టును తిరస్కరించిన రైతులు(Formers).. బుధవారం మరోమారు నిరసనలు(Protest) చేపట్టారు. ఢిల్లీ(Delhi) సరిహద్దుల దగ్గర ఇప్పటికే ఉన్నవారికి తోడు గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో రైతులు దేశ రాజధానికి తరలివెళుతున్నారు. పార్లమెంట్ వద్దకు చేరుకుని నిరసన తెలపాలని భావిస్తున్నారు. అయితే, రైతులను ఢిల్లీ బార్డర్ల వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఇప్పటికే పెట్టిన ముళ్ల కంచెలు, బారికేడ్ల సాయంతో రైతులు ముందుకు రాకుండా అడ్డుపడుతున్నారు. ట్రాక్టర్ల సాయంతో బారికేడ్లను […]

    Published Date - 02:34 PM, Wed - 21 February 24
  • Farmers Reject Centre’s Offer.. To Resume March To Delhi Today

    #India

    Farmers Protest ‘ఛలో ఢిల్లీ’ పాదయాత్రను పునఃప్రారంభించిన రైతులు

      Chalo Delhi march: పంటలకు కనీస మద్దతు ధరకు (ఎంఎస్పీ) చట్టబద్ధతతో పాటు ఇతర డిమాండ్లను పరిష్కరించాలంటూ దేశ రాజధాని దిశగా రైతులు ‘ఛలో ఢిల్లీ మార్చ్’ను పునఃప్రారంభించారు. ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా పరిమిత పంటలను 5 ఏళ్లపాటు కొనుగోలు చేస్తామంటూ కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను తిరస్కరించిన రైతులు ముందుగా ప్రకటించినట్టుగా బుధవారం ఉదయం నిరసన మొదలుపెట్టారు. దీంతో ఢిల్లీ చుట్టూ పోలీసులు భద్రత పెంచారు. ఢిల్లీకి వచ్చే ప్రధాన మార్గాలైన ఘాజీపూర్, టిక్రి, […]

    Published Date - 10:46 AM, Wed - 21 February 24
  • ← 1 … 5 6 7 8 9 … 12 →

Trending News

    • GST Reforms Impact: హోట‌ల్స్ రూమ్స్‌లో ఉండేవారికి గుడ్ న్యూస్‌!

    • Lunar Eclipse: రేపే చంద్ర‌గ్ర‌హ‌ణం.. ఏ దేశాల‌పై ప్ర‌భావం అంటే?

    • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

Latest News

  • MMTS Trains: రైల్వే ప్ర‌యాణికుల‌కు గుడ్ న్యూస్‌.. ఉద‌యం 4 గంట‌ల వ‌ర‌కు రైళ్లు!

  • Gautam Gambhir: టీమిండియాలో జోష్ నింపిన గౌతం గంభీర్‌.. ఏం చేశారంటే?

  • Bullet 350: జీఎస్‌టీ రేట్లలో మార్పులు.. ఈ బైక్‌పై భారీగా త‌గ్గుద‌ల‌!

  • PM Modi: మ‌రో దేశ అధ్యక్షుడితో ప్ర‌ధాని మోదీ చ‌ర్చ‌లు.. ఎందుకంటే?

  • Team India Jersey: టీమిండియా న్యూ జెర్సీ చూశారా? స్పాన్సర్‌షిప్ లేకుండానే బ‌రిలోకి!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd