Farmers
-
#Andhra Pradesh
Amaravati Farmers: అమరావతి రైతుల త్యాగాలు వృథా కానివ్వను: చంద్రబాబు
అమరావతి రైతుల త్యాగాలు వృథా కాబోవని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని మూడు రాష్ట్రాల రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకంగా అమరావతి రైతులు చేస్తున్న నిరసన నాలుగేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా టీడీపీ వారి త్యాగాలు వృథా కాదన్నారు.
Date : 18-12-2023 - 7:20 IST -
#Andhra Pradesh
Amaravathi : ప్రజా రాజధాని అమరావతి విధ్వంసానికి నాలుగేళ్లు : మాజీ మంత్రి నక్కా ఆనంద్బాబు
ఈ ప్రభుత్వం ప్రజా రాజధాని అమరావతి విధ్వంసానికి శ్రీకారం చుట్టి నాలుగేళ్లు అయ్యిందని మాజీ మంత్రి నక్కా ఆనంద్బాబు
Date : 16-12-2023 - 6:25 IST -
#Telangana
Nagarjuna Sagar: డెడ్ స్టోరేజీకి నాగార్జున సాగర్ జలాశయం, రైతుల్లో ఆందోళన!
నాగార్జున సాగర్ జలాశయం డెట్ స్టోరేజీకి చేరుకుంది. దీంతో ఆయకట్టు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Date : 15-12-2023 - 2:12 IST -
#Andhra Pradesh
TDP : రైతాంగాన్ని ఆదుకోండి.. పంట నష్టం అంచనకు వచ్చిన కేంద్ర బృందానికి టీడీపీ నేతల వినతి
మిచౌంగ్ తుపాను ధాటికి రాష్ట్రంలో జరిగిన పంట నష్టం అంచనా వేయడానికి వచ్చిన కేంద్ర బృందం ఉమ్మడి కృష్ణా, గుంటూరు
Date : 14-12-2023 - 8:10 IST -
#Telangana
Dharani Portal: ధరణిపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచార నేపథ్యంలో కాంగ్రెస్ ధరణి పోర్టల్ రద్దు అంశాన్ని ప్రధానంగా తెరపైకి తీసుకొచ్చింది. ఆనాటి నుండి ధరణి పోర్టల్ పై అరోపణలు వెల్లువెత్తాయి. ధరణి పేరిట అనేక భూ ఆక్రమణలకు గురయ్యాయని పెద్ద ఎత్తున దుమారం రేగింది.
Date : 13-12-2023 - 6:33 IST -
#Andhra Pradesh
Cyclone Michuang: రేపు తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటన
ఆంధ్రప్రదేశ్ సీఎం వైస్ జగన్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. రేపు శుక్రవారం సీఎం జగన్ తిరుపతి అలాగే బాపట్ల జిల్లాల్లో పర్యటిస్తారు. ఈ మేరకు సీఎంఓ ఓ ప్రకటనలో తెలిపింది. ముందుగా తిరుపతి జిల్లా వాకాడు మండలం బలిరెడ్డి పాలెంలో సీఎం జగన్ పర్యటిస్తారు
Date : 07-12-2023 - 9:48 IST -
#Andhra Pradesh
Andhra Pradesh : తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో వేగంగా విద్యుత్ పునరుద్ధరణ చేస్తున్న అధికారులు
ఆంధ్రప్రదేశ్లో మిచౌంగ్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్ధరణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. నెల్లూరు,
Date : 07-12-2023 - 8:11 IST -
#Andhra Pradesh
AP : మిచౌంగ్ తుఫానుతో గోదావరి జిల్లాల్లో భారీగా పంట నష్టం.. ఆందోళనలో రైతులు
మిచౌంగ్ తుఫానుతో ఏపీలో రైతులు తీవ్రంగా నష్టపోయారు. చేతికి వచ్చిన పంట వర్షానికి నీటమునగడంతో రైతులు ఆందోళన
Date : 07-12-2023 - 7:48 IST -
#Andhra Pradesh
Cyclone Michaung : రైతుల కంట కన్నీళ్లు మిగిల్చిన మిచౌంగ్ తుపాను.. దక్షిణ కోస్తాలో తీవ్రంగా దెబ్బతిన్న పంటలు
మిచౌంగ్ తుపాను రైతులకు కన్నీళ్లు మిగిల్చింది. చేతికొచ్చిన పంట నీళ్లపాలు అవ్వడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో
Date : 06-12-2023 - 8:26 IST -
#Telangana
CM KCR : గుబులు పడకండి.. డిసెంబర్ 6న రైతుబంధు డబ్బులు వేస్తాం.. రైతులకు సీఎం కేసీఆర్ హామీ
రైతు బంధు డబ్బులు రైతులకు పడకుండా కాంగ్రెస్ ఈసీకి ఫిర్యాదు చేయించి బ్రేక్ వేయించిన విషయం తెలిసిందే.
Date : 28-11-2023 - 7:32 IST -
#Andhra Pradesh
Krishna District : కృష్ణాజిల్లాలో భారీగా తగ్గనున్న వరి దిగుబడి.. కారణం ఇదే..?
కృష్ణా జిల్లాలో ఈ ఖరీఫ్ సీజన్లో వరి దిగుబడి తగ్గుతోంది. జీఓఏపీ సీజన్ అండ్ క్రాప్ కవరేజీ నివేదిక, వ్యవసాయ అధికారుల
Date : 08-11-2023 - 5:33 IST -
#Andhra Pradesh
Andhra Pradesh : భారీగా పడిపోయిన నిమ్మకాయ ధరలు.. లబోధిబోమంటున్న నిమ్మ రైతులు
హోల్సేల్ మార్కెట్లో నిమ్మ కాయల ధరలు భారీగా పడిపోయాయి. కిలో రూ.20కి ధరలు పడిపోయాయి. ధరలు ఒక్కసారిగా
Date : 02-11-2023 - 11:20 IST -
#Andhra Pradesh
AP : కన్నీరు పెడుతున్న మిర్చి రైతులు.. గుంటూరులో వందల ఎకరాల్లో ఎండిపోయిన పంట
ఏపీలో రైతులు కన్నీరు పెడుతున్నారు. వర్షాలు లేక నీటి కొరతతో పంటలు ఎండిపోతున్నాయి. గుంటూరు జిల్లాలో సాగునీటి
Date : 02-11-2023 - 8:27 IST -
#India
Rakesh Tikait: రాకేష్ టికాయత్ ఎన్కౌంటర్ అయ్యేవాడు
బీజేపీ ఎమ్మెల్యే నందకిషోర్ గుర్జార్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఏడాది కాలంగా ఉద్యమిస్తున్న సందర్భంలో భారతీయ కిసాన్ యూనియన్ ప్రతినిధి రాకేష్ టికాయత్ రైతుల్లో లేకుంటే ఎన్ కౌంటర్ అయ్యేవన్నారు.
Date : 30-10-2023 - 1:32 IST -
#Telangana
Telangana: ఇథనాల్ ప్లాంట్కు వ్యతిరేకంగా నిరసనలు..హింసాత్మకం
తెలంగాణలోని నారాయణపూర్ జిల్లాలోని ఓ గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఆగ్రో ఇథనాల్ ప్లాంట్కు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన నిరసనలో హింస చెలరేగింది.ప్లాంట్కు సంబంధించిన యంత్రాల రవాణాను
Date : 22-10-2023 - 4:44 IST