Farmers
-
#India
CM KCR: రైతులు చట్టాలు రాయాలి.. నాందేడ్ బీఆర్ఎస్ సభలో సీఎం కేసీఆర్
భారతీయ రాష్ట్ర సమితి (BRS) ఆదివారం మహారాష్ట్రలోని నాందేడ్లో భారీ ర్యాలీని నిర్వహించింది. మహారాష్ట్రలోని నాందేడ్లో తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు మాట్లాడుతూ.. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడిచినా దేశంలో చాలా చోట్ల తాగునీరు, సాగునీటికి కరెంటు లేదని అన్నారు. మహారాష్ట్రలో అత్యధికంగా రైతుల ఆత్మహత్యలు జరగడం బాధాకరం.
Published Date - 06:55 AM, Mon - 6 February 23 -
#Andhra Pradesh
Tomato Price : భారీగా పడిపోయిన టమాటా ధర.. రైతుల కంట కన్నీరే
టమాటా ధర భారీగా పడిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పండించిన పంటకు కనీసం పెట్టుబడులు కూడా
Published Date - 08:45 AM, Fri - 30 December 22 -
#India
Punjab : మరోసారి ఆందోళనకు సిద్ధమవుతున్న పంజాబ్ రైతులు
పంజాబ్ రైతులు మరోసారి ఆందోళనకు సిద్ధమైయ్యారు. గత 19 రోజులుగా ఆందోళన చేస్తున్న రైతు సంఘం కిసాన్ మజ్దూర్..
Published Date - 06:29 AM, Thu - 15 December 22 -
#Andhra Pradesh
Andhra Pradesh : అకాల వర్షానికి అన్నదాత విలవిల.. చేతికి వచ్చిన పంట నీటిపాలు
మాండూస్ తుఫాను వల్ల ఏపీలోని పలు జిల్లాలో భారీగా పంట నష్టం వాటిల్లింది. ప్రధానంగా నెల్లూరు జిల్లాలో కురుస్తున్న భారీ
Published Date - 08:01 AM, Mon - 12 December 22 -
#Speed News
Andhra Pradesh : పొలం దున్నుతుండగా బయటపడ్డ బంగారు నాణేలు.
ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం ఏడువాడలపాలెం గ్రామానికి చెందిన ఓ రైతు పొలం దున్నుతుండగా బంగారు నాణేలు..
Published Date - 11:28 AM, Sun - 4 December 22 -
#Andhra Pradesh
Huge Price Drop: కిలో టమాటా 2 రూపాయిలే …ఎక్కడో తెలుసా..?
1 కిలోకు రెండంకెల్లో ఉన్న ధర ఇప్పుడు 2 రూపాయలకు పడిపోవడంతో, టమాట రైతులు ఆందోళన చెందుతున్నారు.
Published Date - 03:20 PM, Tue - 29 November 22 -
#South
Crop Insurance: పంట నష్టానికి ఇచ్చిన బీమా అక్షరాల రూ. 1.76/-
ఈ ఏడాది సెప్టెంబర్ లో కురిసిన వర్షాలకు పంటలు దెబ్బతిన్నాయి. దీంతో అతడు పరిహారం కోసం దరఖాస్తు చేసుకుంటే, బీమా సంస్థ రైతు చేతిలో రూపాయి 76పైసలు పెట్టింది.
Published Date - 02:59 PM, Tue - 29 November 22 -
#South
Business Idea: ఈ బిజినెస్ చేస్తే… కేవలం రూ. 1 లక్ష పెట్టుబడితో ప్రతి నెలా లక్షల్లో ఆదాయం సంపాదించే మార్గం..!!
దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో రైతులు గొర్రెలను పెంచుతున్నారు. ఈ గొర్రెల ఉన్ని ఉన్ని, తోలు నుండి అనేక ఉత్పత్తులను తయారు చేయడానికి ఉపయోగిస్తారు. అంతే కాకుండా వాటి పాలను కూడా మార్కెట్లో మంచి ధరలకు విక్రయిస్తున్నారు. ప్రస్తుతం ఈ వ్యాపారం రైతుల్లో బాగా ప్రాచుర్యం పొందింది. ఆవు, గేదె, మేకలతో పోలిస్తే గొర్రెల పెంపకం చాలా సులభం. గొర్రెలు ఎక్కువగా పచ్చి గడ్డి, ఆకులను తింటాయి. వాటి మేత ఏర్పాటుకు అంత ఖర్చు లేదు. […]
Published Date - 09:00 PM, Mon - 14 November 22 -
#Telangana
Bharatiya Kisan Sangh : సీఎం కేసీఆర్పై భారతీయ కిసాన్ సంఘ్ నేతల ఫైర్.. ఆ రైతులంటే.. ?
రైతుల ఉత్పత్తులను లాభసాటి ధరలకు కొనుగోలు చేయాలని భారతీయ కిసాన్ సంఘ్ (బీకేఎస్) ప్రధాన కార్యదర్శి మోహినీ...
Published Date - 06:45 AM, Mon - 14 November 22 -
#South
Tamil Nadu farmers : అభివృద్ధిలో కేసీఆర్ మోడల్ని అమలు చేయాలంటున్న తమిళ రైతులు
సంక్షేమం, అభివృద్ధిలో కేసీఆర్ మోడల్ను అమలు చేయాలని తమిళనాడు రైతులు డిమాండ్ చేశారు. కేసీఆర్ అమలు చేస్తున్న రైతు సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై తమిళనాడులోని రైతు సంఘాలు తమ రాష్ట్రంలో కూడా అలాంటి కార్యక్రమాలను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కోయంబత్తూరులో శనివారం జరిగిన ‘కేసీఆర్ మోడల్ ఆఫ్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్’ సమావేశంలో, రైతులు ఎంఎస్పి గ్యారెంటీ చట్టంతో పాటు తెలంగాణ మోడల్ పథకాలను పునరావృతం చేయాలని డిమాండ్ చేశారు. గత నెలలో హైదరాబాద్లో జరిగిన […]
Published Date - 08:13 AM, Sun - 6 November 22 -
#India
Delhi : గ్రేటర్ నోయిడాలో రైతులపై పోలీసుల లాఠీఛార్జ్..!!
గ్రేటర్ నోయిడాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లోపల భారతీయ కిసాన్ పరిషత్ కు చెందిన రైతులు ఆందోళన చేపట్టారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రైతులపై లాఠీచార్జీ చేసిన పోలీసులు టియర్ గ్యాస్ ఉపయోగించారు. ఈ ఘటనలో మహిళా రైతులు గాయపడ్డారు. గ్రేటర్ నోయిడాలోని దాద్రీ సమీపంలో నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ కు చెందిన పవర్ ప్లాంట్ ఉంది. ఈ ప్లాంట్ ఏర్పాటు కోసం 35ఏళ్ల […]
Published Date - 07:45 PM, Tue - 1 November 22 -
#India
Centre Hikes MSP : రైతులకు కేంద్రం గుడ్ న్యూస్.. ఆ పంటలకు మద్దతు ధర పెంపు..!
రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 2023-24 మార్కెటింగ్ సీజన్కు సంబంధించి ఆరు రబీ పంటలకు కేంద్రం..
Published Date - 03:32 PM, Tue - 18 October 22 -
#Special
Warangal Mirchi: వరంగల్ మిర్చికి యూరప్లో ఫుల్ డిమాండ్!
దేశీ ఎర్ర మిరప రికార్డు స్థాయిలో ధర పలుకుతోంది. దీంతో ఆ మిర్చి సాగు చేసిన రైతులకు భారీగా సిరులను కురిపిస్తోంది.
Published Date - 01:18 PM, Sat - 1 October 22 -
#Telangana
Sharmila And Jagan: అక్కడ అన్న.. ఇక్కడ చెల్లి.. సేమ్ టు సేమ్
దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి రైతు సంక్షేమమే ధ్యేయంగా పాలన అందించారు.
Published Date - 01:24 PM, Wed - 7 September 22 -
#Off Beat
Good News: ఆ రైతులు రూ. 2వేలు కాదు రూ.4 వేలు పొందవచ్చు. ఎలాగో తెలుసా..!!
దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధియోజన ద్వారా చాలా మంది రైతులు ఆర్థిక ప్రయోజనాన్ని పొందుతున్నారు.
Published Date - 07:30 PM, Thu - 1 September 22