Farmers
-
#Andhra Pradesh
YSR Rythu Bharosa: రైతు భరోసా నిధులు విడుదల చేసిన సీఎం జగన్
రైతు రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రైతులను మోసం చేశారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఈ రోజు వైఎస్ఆర్ రైతు భరోసా - పీఎం కిసాన్ మూడో విడత ఆర్థిక సహాయం
Date : 28-02-2024 - 3:56 IST -
#Telangana
Khammam: అడుగంటిన పాలేరు రిజర్వాయర్.. ఆందోళనలో ఖమ్మం రైతులు!
Khammam: పాలేరు రిజర్వాయర్ తీవ్ర నీటి ఎద్దడితో పంటలు ఎండిపోవడంతో పాటు ఆయకట్టు ప్రాంతంలో వ్యవసాయ కష్టాలు ఎక్కువగా ఉన్నాయి. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ప్రాంతంలో ఇన్ఫ్లో లేకపోవడం, నీటి ఎద్దడి కారణంగా పరిస్థితి తీవ్రమైంది. దశాబ్దంలో చూడని సాగునీటి సమస్యలు తలెత్తాయి. తాజాగా పాలేరు రిజర్వాయర్లో నీటి మట్టం 18.5 అడుగుల వద్ద ఉంది, దాని పూర్తి సామర్థ్యం 28 అడుగుల కంటే గణనీయంగా తక్కువగా ఉంది. ప్రస్తుతం ఉన్న నీటి నిల్వలు కేవలం 10 రోజులు […]
Date : 28-02-2024 - 11:40 IST -
#Speed News
PM Kisan: పీఎం కిసాన్ ద్వారా ఎన్ని కోట్ల మంది రైతులు లబ్ధి పొందతున్నారో తెలుసా
PM Kisan: రైతుల ఖాతాల్లో కిసాన్ సమ్మాన్ డబ్బులను ఫిబ్రవరి 28న జమ చేయనున్నట్లు వెల్లడించిన విషయం తెలిసిందే. రూ.21వేల కోట్ల కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులను ఖాతాల్లో రైతుల ఖాతాల్లోకి జమచేయనున్నారు. మహారాష్ట్రలోని యావత్మాల్లో జరిగే కార్యక్రమంలో 16వ విడుత కిసాన్ సమ్మాన్ నిధి సహాయాన్ని విడుదల చేయనున్నారు.ఈ పథకం కింద దేశవ్యాప్తంగా 11.8 కోట్ల మందికి రైతులకు రూ.3 లక్షల కోట్లకుపైగా కేంద్రం సాయాన్ని అందించింది. దాదాపు రూ.3,800 కోట్ల విలువైన ‘నమో షేత్కారీ మహాసమ్మన్ […]
Date : 28-02-2024 - 11:14 IST -
#Speed News
PM Kisan: రైతులకు గుడ్ న్యూస్.. ఫిబ్రవరి 28న పీఎం కిసాన్ 16వ విడత.. వారికి మాత్రం బ్యాడ్ న్యూస్..!
మీరు ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (PM Kisan) లబ్ధిదారులైతే మీ కోసం ఒక గుడ్ న్యూస్ ఉంది. ఈ పథకం 16వ విడతని ప్రభుత్వం త్వరలో విడుదల చేయబోతోంది.
Date : 24-02-2024 - 3:38 IST -
#India
Farmers Protest: రైతులపైకి టియర్ గ్యాస్..మరోసారి చర్చలకు కేంద్రం పిలుపు
Farmers Protest Delhi: కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఐదేళ్ల కాంట్రాక్టును తిరస్కరించిన రైతులు(Formers).. బుధవారం మరోమారు నిరసనలు(Protest) చేపట్టారు. ఢిల్లీ(Delhi) సరిహద్దుల దగ్గర ఇప్పటికే ఉన్నవారికి తోడు గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో రైతులు దేశ రాజధానికి తరలివెళుతున్నారు. పార్లమెంట్ వద్దకు చేరుకుని నిరసన తెలపాలని భావిస్తున్నారు. అయితే, రైతులను ఢిల్లీ బార్డర్ల వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఇప్పటికే పెట్టిన ముళ్ల కంచెలు, బారికేడ్ల సాయంతో రైతులు ముందుకు రాకుండా అడ్డుపడుతున్నారు. ట్రాక్టర్ల సాయంతో బారికేడ్లను […]
Date : 21-02-2024 - 2:34 IST -
#India
Farmers Protest ‘ఛలో ఢిల్లీ’ పాదయాత్రను పునఃప్రారంభించిన రైతులు
Chalo Delhi march: పంటలకు కనీస మద్దతు ధరకు (ఎంఎస్పీ) చట్టబద్ధతతో పాటు ఇతర డిమాండ్లను పరిష్కరించాలంటూ దేశ రాజధాని దిశగా రైతులు ‘ఛలో ఢిల్లీ మార్చ్’ను పునఃప్రారంభించారు. ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా పరిమిత పంటలను 5 ఏళ్లపాటు కొనుగోలు చేస్తామంటూ కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను తిరస్కరించిన రైతులు ముందుగా ప్రకటించినట్టుగా బుధవారం ఉదయం నిరసన మొదలుపెట్టారు. దీంతో ఢిల్లీ చుట్టూ పోలీసులు భద్రత పెంచారు. ఢిల్లీకి వచ్చే ప్రధాన మార్గాలైన ఘాజీపూర్, టిక్రి, […]
Date : 21-02-2024 - 10:46 IST -
#Speed News
MLC Kavitha: వేరుశనగ పంట కు కనీస మద్దతు ధర కల్పించాలి: ఎమ్మెల్సీ కవిత
MLC Kavitha: రాష్ట్ర ప్రభుత్వం వేరుశనగ పంట కు కనీస మద్దతు ధర కల్పించకపోవడంపై ఎమ్మెల్సీ కవిత ఆందోళన వ్యక్తం చేశారు. నాగర్కర్నూల్ జిల్లాలోని అచ్చంపేట, నాగర్ కర్నూల్ వ్యవసాయ మార్కెట్లో రైతుల నిరసనలపై ఆమె స్పందించారు. వేరుశనగ పంటకు కనీస మద్దతు ధర రూ.6,377 ఉండగా నాలుగు నుంచి ఐదు వేలకే కొనుగోలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశాన్ని సభలో ప్రత్యేకంగా ప్రస్తావించడానికి శాసనమండలి చైర్మన్ అనుమతి కోరుతూ లేఖ రాశారు. దళారీ వ్యవస్థను […]
Date : 16-02-2024 - 12:10 IST -
#India
Delhi: కేంద్రానికి రాకేశ్ టికాయత్ వార్నింగ్, రైతుల సమస్యలు పరిష్కరించాలంటూ ఫైర్
Delhi: భారతీయ కిసాన్ యూనియన్ చీఫ్ రాకేశ్ టికాయత్ కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు. నిరసన తెలియజేస్తున్న అన్నదాతలకు సంపూర్ణ మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. పంటలకు కనీస మద్దతు ధరపై చట్టం, 2020 ఆందోళనల్లో పాల్గొన్న వారిపై పెట్టిన కేసుల కొట్టివేత వంటి డిమాండ్లతో అన్నదాతలు ఢిల్లీ చలో కార్యక్రమాన్ని చేపట్టారు. పంజాబ్, హర్యానా, చండీగఢ్ నుంచి ట్రాక్టర్లతో భారీ ర్యాలీగా బయలుదేరారు. పంజాబ్, హరియాణాల మధ్య ఉన్న శంభు సరిహద్దు వద్ద నిరసనకారుల్ని చెదరగొట్టేందుకు […]
Date : 14-02-2024 - 11:56 IST -
#India
Delhi Chalo: ‘ఛలో ఢిల్లీ’.. రైతుల ప్రధాన డిమాండ్లు ఇవే..?
Farmers Protest Delhi : పంజాబ్ రైతులతో కేంద్రం జరిపిన చర్చలు విఫలమయ్యాయి. సుమారు 5 గంటలపాటు జరిపిన చర్చలు అసంపూర్తిగా ముగియడంతో ‘ఢిల్లీ చలో’ మార్చ్ నిర్వహించేందుకు రైతులు సిద్ధమయ్యారు. నేడు (మంగళవారం) ఢిల్లీలో నిర్వహించ తలపెట్టిన ధర్నా కోసం రైతుల సంఘాల నాయకులు, రైతులు దేశ రాజధాని ఢిల్లీ(delhi)కి పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు. 250కి పైగా రైతు సంఘాల మద్దతున్న ‘కిసాన్ మజ్దూర్ మోర్చా’, దాదాపు 150 సంఘాలతో కూడిన ‘కిసాన్ మోర్చా’ […]
Date : 13-02-2024 - 10:54 IST -
#India
Demands Of Farmers: ఢిల్లీలో రైతుల ఆందోళన దేని కోసం.. MSP చట్టం అంటే ఏమిటి..?
తమ డిమాండ్ల కోసం రైతులు (Demands Of Farmers) మరోసారి ఆందోళన బాట పట్టనున్నారు. రైతులు ప్రభుత్వం నుండి అనేక డిమాండ్లు చేస్తున్నారు.
Date : 13-02-2024 - 10:30 IST -
#Telangana
Rythu Bharosa: వ్యవసాయం చేసే రైతులకే రైతు భరోసా: సీఎం రేవంత్
వ్యవసాయం చేసే రైతులకు ప్రభుత్వం రైతు భరోసా తదితర హామీలు ఇస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రైతులు కాని వారికీ లేదా, వ్యవసాయం చేయని చాలా మందికి రైతు బంధు అందించారన్నారు.
Date : 10-02-2024 - 6:14 IST -
#India
Budget 2024 : రైతులకు, సామాన్యులకు షాక్ ఇచ్చిన బడ్జెట్
2024 – 25 కు సంబదించిన మధ్యంతర బడ్జెట్ (Budget 2024) కోసం సామాన్య ప్రజలు ,రైతులు (Common People, Farmers) ఎంతగానో ఎదురుచూసారు. ఈసారి తమ కోర్కెలు తీరేలా బడ్జెట్ ఉంటుందని ఎంతో ఆశపడ్డారు. కానీ వారి ఆశలపై నీళ్లుచల్లారు మంత్రి నిర్మలా సీతారామన్ (Minister Nirmala Sitharaman). రైతులకు కానీ సామాన్య ప్రజలకు కానీ ఏమాత్రం మేలు చేసేలా బడ్జెట్ ప్రవేశ పెట్టలేదు. ఎంతసేపు మోడీ ఫై ప్రశంసలు తప్ప..రైతుల కష్టాలు తీర్చేలా మాత్రం […]
Date : 01-02-2024 - 2:06 IST -
#Telangana
Rythu Bandhu: రైతులకు గుడ్ న్యూస్.. నెలాఖరులోగా రైతు బంధు
తెలంగాణ రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. రైతుల ఖాతాల్లోకి డబ్బు జమ వివరాలపై ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. ఈ నెలాఖరులోగా రైతులందరి ఖాతాల్లో రైతుబంధు మొత్తాలను జమ చేస్తామని
Date : 17-01-2024 - 11:19 IST -
#Speed News
Gutha Sukender Reddy: ఈ సంక్రాంతి రైతులకు అనుకూలంగా లేదు : గుత్తా వ్యాఖ్యలు
Gutha Sukender Reddy: వచ్చే వేసవిలో మంచినీటి సమస్య వచ్చే అవకాశం ఉన్నందున ప్రభుత్వం ఆ విషయంలో చొరవ చూపాలని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. నల్లగొండ పట్టణంలోని ఆయన క్యాంపు కార్యాలయం కార్యాలయంలో నిర్వహించిన చిట్ చాట్ లో ఆయన మాట్లాడారు. మిషన్ భగీరథ కు సంబంధించిన విషయంలో ప్రభుత్వం చొర తీసుకోవాలన్నారు. మిషన్ భగీరథకు సంబంధించిన పెండింగ్ పనులను పూర్తి చేయాలన్నారు. మిషన్ భగీరథ లో కాంట్రాక్టర్లు చేసిన పనులకు పేమెంట్లు కూడా […]
Date : 13-01-2024 - 2:02 IST -
#Telangana
Rythu Bandhu: 27 లక్షల మంది రైతులకు రైతుబంధు పూర్తి
తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతుబంధు పథకం కింద ఇప్పటివరకు 27 లక్షల మంది రైతులకు ఆర్థికసాయం అందించిందని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. రైతుబంధు కింద విడుదలైన పనుల స్థితిగతులను వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
Date : 06-01-2024 - 10:14 IST