Employees
-
#Business
Infosys : ఉద్యోగులకు ఇన్ఫోసిస్ అదిరిపోయే శుభవార్త..!
భారతదేశంలోని రెండో అతిపెద్ద ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్.. ఆ మధ్య ఫ్రెషర్లను లేఆఫ్స్ చేసిందని తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. మైసూర్ క్యాంపస్లో ట్రైనీలకు అసెస్మెంట్ టెస్టుల్లో ఫెయిల్ అయ్యారని వందల్లో ఉద్యోగుల్ని తొలగించినట్లు వార్తలు వచ్చాయి. దీనిపై అప్పట్లో పెద్ద దుమారమే రేగింది. అయితే అప్పటి నుంచి తేరుకున్న ఇన్ఫోసిస్ పలు ఇనిషియేటివ్స్ను తీసుకొస్తోంది. ఆ మధ్య రీస్టార్ట్ విత్ ఇన్ఫోసిస్ పేరిట.. కనీసం 6 నెలలైనా కెరీర్ బ్రేక్ వచ్చిన మహిళల్ని తిరిగి […]
Published Date - 12:36 PM, Thu - 16 October 25 -
#Speed News
H1B : వీసా ఆంక్షలు భారతదేశ 283 బిలియన్ డాలర్ల ఐటీ పరిశ్రమపై ఒత్తిడి ?
ఈ ఏడాది ప్రారంభంలో అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్.. సంచలన నిర్ణయాలతో అమెరికన్లకే కాకుండా ప్రపంచ దేశాలకు షాకుల మీద షాకులు ఇస్తున్నారు. ఇప్పటికే టారిఫ్ల పెంపు, వాణిజ్య ఒప్పందాలు, వీసాలపై ఆంక్షలతో ప్రపంచ దేశాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలతో భారత్పై అధిక ప్రభావం పడుతోంది. ఈ క్రమంలోనే ఇటీవల హెచ్-1బీ వీసాల ఫీజును లక్ష డాలర్లు పెంచుతూ తీసుకున్న సంచలన నిర్ణయం భారతీయులపైనే అధికంగా ఉంది. 71 శాతం హెచ్-1బీ […]
Published Date - 04:10 PM, Tue - 30 September 25 -
#Business
EV Bikes : విద్యార్థులు, ఉద్యోగుల కోసం 5 మోడళ్లలో సరికొత్త ఈవీ స్కూటర్లు..బడ్జెట్ ధరల్లో మీకోసం
EV Bikes : భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల (EV) మార్కెట్ శరవేగంగా విస్తరిస్తోంది. పెట్రోల్ ధరల పెరుగుదల, పర్యావరణ స్పృహ పెరుగుతున్న నేపథ్యంలో, EV స్కూటర్లకు డిమాండ్ విపరీతంగా పెరుగుతోంది.
Published Date - 08:14 PM, Mon - 21 July 25 -
#Telangana
Employees: ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త!
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 04-03-2023 నుంచి 20-06-2025 వరకు పెండింగ్లో ఉన్న మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్లులను కూడా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం క్లియర్ చేసింది.
Published Date - 11:46 AM, Thu - 26 June 25 -
#Technology
AI : ఏఐ వల్ల ఉద్యోగులకు భద్రత లేదు – అమెజాన్ సీఈఓ యాండీ జాస్సీ
AI : ప్రస్తుతం మనం చేస్తున్న అనేక పనులకు రాబోయే కాలంలో తక్కువ మంది చాలు. కంపెనీలోని కార్పొరేట్ ఉద్యోగుల సంఖ్యలో గణనీయమైన కోత విధించే అవకాశముంది
Published Date - 07:04 PM, Sun - 22 June 25 -
#Business
Layoffs: ఇంటెల్ ఉద్యోగులకు డేంజర్ బెల్స్.. మరోసారి ఉద్యోగాల కోత?
గతంలో క్యాడెన్స్ డిజైన్ సిస్టమ్స్తో సంబంధం ఉన్న లిప్-బు టాన్, ఇప్పుడు ఇంటెల్ను మళ్లీ నిలబెట్టే బాధ్యత తీసుకున్నారు. కంపెనీకి అవసరం లేని బిజినెస్ యూనిట్లను విక్రయించి మరింత శక్తివంతమైన ఉత్పత్తులపై దృష్టి పెట్టాలని ఆయన ప్రణాళిక.
Published Date - 09:31 PM, Sat - 26 April 25 -
#Technology
AI : 140 కోట్ల ఉద్యోగాలపై ఏఐ ఎఫెక్ట్..?
AI : ఏఐ కారణంగా ప్రపంచవ్యాప్తంగా సుమారు 140 కోట్ల (40 శాతం) ఉద్యోగాలపై ప్రభావం పడే అవకాశముంది
Published Date - 08:45 AM, Sun - 6 April 25 -
#Andhra Pradesh
Cyber Crimes: ఏపీలో ‘సైబర్’ టెర్రర్.. 8 నెలల్లో రూ.600 కోట్లు లూటీ
సీబీఐ, ఈడీ అధికారులం అంటూ సైబర్ కేటుగాళ్లు(Cyber Crimes) ఫోన్ కాల్స్ చేస్తారు.
Published Date - 10:32 AM, Wed - 2 April 25 -
#India
ChatGPT- DeepSeek : చాట్జీపీటీ, డీప్సీక్కు దూరంగా ఉండండి: కేంద్రం ఆదేశాలు..!
ప్రభుత్వ సమాచార గోప్యతకు ముప్పు ఎదురుకావొచ్చని పేర్కొంటూ ఈ అల్టిమేటం ఇచ్చినట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఆస్ట్రేలియా, ఇటలీ వంటి దేశాలు కూడా డీప్సీక్పై ఇలాంటి ఆంక్షలే విధించాయి.
Published Date - 01:28 PM, Wed - 5 February 25 -
#Speed News
TG : ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు పెంపు పై మంత్రి శ్రీధర్ బాబు క్లారిటీ
ప్రస్తుతం రిటైర్మెంట్ వయస్సును పెంచే ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని ఆయన స్పష్టం చేశారు.
Published Date - 02:12 PM, Wed - 29 January 25 -
#Business
Unified Pension Scheme: బడ్జెట్కు ముందే కీలక నిర్ణయం.. ఏప్రిల్ 1 నుండి UPS అమలు!
ఏకీకృత పెన్షన్ పథకానికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ను ప్రభుత్వం విడుదల చేసింది.
Published Date - 01:59 PM, Sun - 26 January 25 -
#India
8th Pay Commission : 8వ వేతన సంఘం ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం
ప్రధాని మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం జనవరి 2016లో అమలులోకి తీసుకువచ్చిన 7వ వేతన సంఘం సిఫార్సులు ఈ ఏడాది డిసెంబర్ 31తో ముగియనున్నాయి. దీంతో ఎనిమిదో వేతన సంఘం వచ్చే ఏడాది జనవరి ఒకటి నుంచి అమలులోకి రానున్నాయి.
Published Date - 04:31 PM, Thu - 16 January 25 -
#Speed News
Government Employees: ఉద్యోగులు, పెన్షనర్లకు కేంద్రం శుభవార్త!
ప్రభుత్వం ఉద్యోగుల డియర్నెస్ అలవెన్స్ను 3% పెంచిన తర్వాత, ప్రభుత్వ ఉద్యోగుల డీఏ 50% నుండి 53% కి పెరుగుతుంది.
Published Date - 04:43 PM, Mon - 14 October 24 -
#India
Tata Electronics Fire Accident: టాటా ఎలక్ట్రానిక్స్ ప్లాంట్లో భారీ అగ్నిప్రమాదం
Tata Electronics Fire Accident: హోసూర్ ఇండస్ట్రియల్ టౌన్లోని టాటా ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. అందులో పనిచేసే ఉద్యోగులు క్షేమంగా ఉన్నారని, ఘటనకు కారణాన్ని గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమై ఉన్నారని టాటా ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ తెలిపింది.
Published Date - 01:32 PM, Sat - 28 September 24 -
#Telangana
Harish Rao Slams Revanth Govt: సైంటిస్టులకు జీతాలు ఎప్పుడు చెల్లిస్తావ్ రేవంత్: హరీష్ రావు
తెలంగాణ ప్రభుత్వం సకాలంలో జీతాలు చెల్లించకపోవడంతో సైంటిస్టులు మరియు గ్రౌండ్ స్టాఫ్తో సహా ఉద్యోగులు అయోమయంలో పడ్డారని హరీష్ రావు అన్నారు. బీఆర్ఎస్ హయాంలో రూ.10 కోట్లు కేటాయించినా నేటికీ సిబ్బందికి జీతాలు చెల్లించలేదన్నారు.
Published Date - 03:12 PM, Sat - 7 September 24