Employees
-
#Business
EV Bikes : విద్యార్థులు, ఉద్యోగుల కోసం 5 మోడళ్లలో సరికొత్త ఈవీ స్కూటర్లు..బడ్జెట్ ధరల్లో మీకోసం
EV Bikes : భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల (EV) మార్కెట్ శరవేగంగా విస్తరిస్తోంది. పెట్రోల్ ధరల పెరుగుదల, పర్యావరణ స్పృహ పెరుగుతున్న నేపథ్యంలో, EV స్కూటర్లకు డిమాండ్ విపరీతంగా పెరుగుతోంది.
Published Date - 08:14 PM, Mon - 21 July 25 -
#Telangana
Employees: ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త!
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 04-03-2023 నుంచి 20-06-2025 వరకు పెండింగ్లో ఉన్న మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్లులను కూడా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం క్లియర్ చేసింది.
Published Date - 11:46 AM, Thu - 26 June 25 -
#Technology
AI : ఏఐ వల్ల ఉద్యోగులకు భద్రత లేదు – అమెజాన్ సీఈఓ యాండీ జాస్సీ
AI : ప్రస్తుతం మనం చేస్తున్న అనేక పనులకు రాబోయే కాలంలో తక్కువ మంది చాలు. కంపెనీలోని కార్పొరేట్ ఉద్యోగుల సంఖ్యలో గణనీయమైన కోత విధించే అవకాశముంది
Published Date - 07:04 PM, Sun - 22 June 25 -
#Business
Layoffs: ఇంటెల్ ఉద్యోగులకు డేంజర్ బెల్స్.. మరోసారి ఉద్యోగాల కోత?
గతంలో క్యాడెన్స్ డిజైన్ సిస్టమ్స్తో సంబంధం ఉన్న లిప్-బు టాన్, ఇప్పుడు ఇంటెల్ను మళ్లీ నిలబెట్టే బాధ్యత తీసుకున్నారు. కంపెనీకి అవసరం లేని బిజినెస్ యూనిట్లను విక్రయించి మరింత శక్తివంతమైన ఉత్పత్తులపై దృష్టి పెట్టాలని ఆయన ప్రణాళిక.
Published Date - 09:31 PM, Sat - 26 April 25 -
#Technology
AI : 140 కోట్ల ఉద్యోగాలపై ఏఐ ఎఫెక్ట్..?
AI : ఏఐ కారణంగా ప్రపంచవ్యాప్తంగా సుమారు 140 కోట్ల (40 శాతం) ఉద్యోగాలపై ప్రభావం పడే అవకాశముంది
Published Date - 08:45 AM, Sun - 6 April 25 -
#Andhra Pradesh
Cyber Crimes: ఏపీలో ‘సైబర్’ టెర్రర్.. 8 నెలల్లో రూ.600 కోట్లు లూటీ
సీబీఐ, ఈడీ అధికారులం అంటూ సైబర్ కేటుగాళ్లు(Cyber Crimes) ఫోన్ కాల్స్ చేస్తారు.
Published Date - 10:32 AM, Wed - 2 April 25 -
#India
ChatGPT- DeepSeek : చాట్జీపీటీ, డీప్సీక్కు దూరంగా ఉండండి: కేంద్రం ఆదేశాలు..!
ప్రభుత్వ సమాచార గోప్యతకు ముప్పు ఎదురుకావొచ్చని పేర్కొంటూ ఈ అల్టిమేటం ఇచ్చినట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఆస్ట్రేలియా, ఇటలీ వంటి దేశాలు కూడా డీప్సీక్పై ఇలాంటి ఆంక్షలే విధించాయి.
Published Date - 01:28 PM, Wed - 5 February 25 -
#Speed News
TG : ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు పెంపు పై మంత్రి శ్రీధర్ బాబు క్లారిటీ
ప్రస్తుతం రిటైర్మెంట్ వయస్సును పెంచే ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని ఆయన స్పష్టం చేశారు.
Published Date - 02:12 PM, Wed - 29 January 25 -
#Business
Unified Pension Scheme: బడ్జెట్కు ముందే కీలక నిర్ణయం.. ఏప్రిల్ 1 నుండి UPS అమలు!
ఏకీకృత పెన్షన్ పథకానికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ను ప్రభుత్వం విడుదల చేసింది.
Published Date - 01:59 PM, Sun - 26 January 25 -
#India
8th Pay Commission : 8వ వేతన సంఘం ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం
ప్రధాని మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం జనవరి 2016లో అమలులోకి తీసుకువచ్చిన 7వ వేతన సంఘం సిఫార్సులు ఈ ఏడాది డిసెంబర్ 31తో ముగియనున్నాయి. దీంతో ఎనిమిదో వేతన సంఘం వచ్చే ఏడాది జనవరి ఒకటి నుంచి అమలులోకి రానున్నాయి.
Published Date - 04:31 PM, Thu - 16 January 25 -
#Speed News
Government Employees: ఉద్యోగులు, పెన్షనర్లకు కేంద్రం శుభవార్త!
ప్రభుత్వం ఉద్యోగుల డియర్నెస్ అలవెన్స్ను 3% పెంచిన తర్వాత, ప్రభుత్వ ఉద్యోగుల డీఏ 50% నుండి 53% కి పెరుగుతుంది.
Published Date - 04:43 PM, Mon - 14 October 24 -
#India
Tata Electronics Fire Accident: టాటా ఎలక్ట్రానిక్స్ ప్లాంట్లో భారీ అగ్నిప్రమాదం
Tata Electronics Fire Accident: హోసూర్ ఇండస్ట్రియల్ టౌన్లోని టాటా ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. అందులో పనిచేసే ఉద్యోగులు క్షేమంగా ఉన్నారని, ఘటనకు కారణాన్ని గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమై ఉన్నారని టాటా ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ తెలిపింది.
Published Date - 01:32 PM, Sat - 28 September 24 -
#Telangana
Harish Rao Slams Revanth Govt: సైంటిస్టులకు జీతాలు ఎప్పుడు చెల్లిస్తావ్ రేవంత్: హరీష్ రావు
తెలంగాణ ప్రభుత్వం సకాలంలో జీతాలు చెల్లించకపోవడంతో సైంటిస్టులు మరియు గ్రౌండ్ స్టాఫ్తో సహా ఉద్యోగులు అయోమయంలో పడ్డారని హరీష్ రావు అన్నారు. బీఆర్ఎస్ హయాంలో రూ.10 కోట్లు కేటాయించినా నేటికీ సిబ్బందికి జీతాలు చెల్లించలేదన్నారు.
Published Date - 03:12 PM, Sat - 7 September 24 -
#India
Union Budget 2024: ఉద్యోగస్తులకు ఉపశమనం, ట్యాక్స్ కట్టక్కర్లేదు
రూ.3 నుంచి 7 లక్షల వార్షిక ఆదాయంపై 5 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఇది కొత్త పన్ను చెల్లింపుదారులకు మాత్రమే వర్తిస్తుంది. పాత పన్ను విధానంలో ప్రామాణిక పన్ను మినహాయింపులో ఎలాంటి మార్పు లేదు.
Published Date - 02:16 PM, Tue - 23 July 24 -
#Business
Paytm Employees: ఉద్యోగులను తొలగిస్తున్న పేటీఎం.. బలవంతంగా రాజీనామాలు..!
Paytm Employees: ఫిన్టెక్ కంపెనీ పేటీఎం (Paytm Employees) ప్రస్తుతం సంక్షోభంలో ఉంది. కంపెనీ పేమెంట్ బ్యాంకుపై నిషేధం ఉండగా.. అత్యున్నత స్థాయి ఉద్యోగులు కంపెనీని వీడుతున్నారు. అంతే కాదు కంపెనీ షేర్ల పరిస్థితి కూడా బాగోలేదు. 2023-24 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో కంపెనీ నష్టం రూ.550 కోట్లకు పెరిగింది. ఇటువంటి పరిస్థితిలో సంస్థ తన నష్టాలను పూడ్చుకోవడానికి ఉద్యోగులను తొలగిస్తోంది. తమ నుంచి కంపెనీ బలవంతంగా రాజీనామాలు తీసుకుంటోందని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. కంపెనీ నుంచి […]
Published Date - 01:00 PM, Fri - 14 June 24