Congress
-
#Telangana
GHMC : జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ.. నామినేషన్ దాఖలుకు నేడు చివరి రోజు
GHMC : హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (GHMC) స్టాండింగ్ కమిటీ ఎన్నికల నామినేషన్ల దాఖలు ప్రక్రియ ఈ రోజు (సోమవారం) చివరి రోజు. ఫిబ్రవరి 10న ప్రారంభమైన ఈ ప్రక్రియలో ఇప్పటివరకు నాలుగు నామినేషన్లు మాత్రమే దాఖలయ్యాయి. ఈ రోజు మరిన్ని నామినేషన్లు వచ్చే అవకాశముంది. ఈ ఎన్నికలలో ముఖ్యంగా బీఆర్ఎస్, కాంగ్రెస్, AIMIM పార్టీలు పోటీ చేస్తున్నాయి, అయితే BJP ఈ ఎన్నికలకు దూరంగా ఉంటుందని నిర్ణయించింది.
Published Date - 09:16 AM, Mon - 17 February 25 -
#Fact Check
Feroze Gandhi: ఫిరోజ్గాంధీ ముస్లిమేనా ? ఆయన అంత్యక్రియలు ఎలా జరిగాయి ? బండి సంజయ్ వ్యాఖ్యల్లో నిజమెంత ?
ఫిరోజ్ గాంధీ(Feroze Gandhi) పూర్తి పేరు.. ఫిరోజ్ జహంగీర్ గాంధీ.
Published Date - 07:57 PM, Sun - 16 February 25 -
#Telangana
Koneru Konappa : కోనేరు కోనప్ప ఏం చేయబోతున్నారు ? ఆయన మాటలకు అర్థం అదేనా ?
కోనేరు కోనప్ప(Koneru Konappa) 2004లో తొలిసారి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారు.
Published Date - 05:41 PM, Sun - 16 February 25 -
#Telangana
MLC Elections: ఎమ్మెల్సీ ఎన్నికలు.. ఈ ముగ్గురు నేతలకు కీలకం!
కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రులతో పాటు టీచర్ ఎమ్మెల్సీ పొలింగ్ ఈ నెల 27న జరగనుంది. ముఖ్యంగా పట్టభద్రుల ఎన్నికను అటు కాంగ్రెస్ తో పాటు.. ఇటు బీజేపీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి.
Published Date - 04:48 PM, Sun - 16 February 25 -
#Telangana
KTR : రేవంత్ నిర్లక్ష్య పాలనలో విద్యార్థులు డీలా పడిపోతున్నారు..
KTR : సీఎం రేవంత్పై విమర్శలు గుప్పించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. గురుకులాలు, విద్యా విధానాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన వైఫల్యాలపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Published Date - 01:04 PM, Sun - 16 February 25 -
#Telangana
Telangana Politics : వెనుకబడిన తరగతుల రిజర్వేషన్లపై వేడెక్కుతున్న తెలంగాణ రాజకీయాలు
Telangana Politics : తెలంగాణలో రిజర్వేషన్ విషయంపై రాజకీయాలు వేడెక్కాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే నెలలో శాసనసభలో బీసీ రిజర్వేషన్ను 42 శాతం పెంచే బిల్లును ప్రవేశపెట్టాలని భావిస్తోంది. ఇది కాంగ్రెస్ పార్టీ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం ప్రకారం. అయితే, ఈ పెంపు 50 శాతం రిజర్వేషన్ సీమాకు మించి వెళ్ళిపోతుండటంతో, కేంద్రం నుంచి అనుమతి పొందడం అవసరం అవుతుంది.
Published Date - 12:38 PM, Sun - 16 February 25 -
#India
Mallikarjun Kharge : కేంద్రం జవాబుదారీతనాన్ని పాటించాలి
Mallikarjun Kharge : న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో శనివారం జరిగిన తొక్కిసలాట ఘటనపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. పాసింజర్ల సురక్షితతపై తగిన ఏర్పాట్ల లేకపోవడం, మరణాలపై ప్రభుత్వ సమాచారం అందించకపోవడం వంటి విషయాలను ప్రస్తావిస్తూ, పారదర్శకత , జవాబుదారీతనాన్ని కోరారు. ఈ ఘటనలో 18 మంది మరణించగా, 30 మంది గాయపడ్డారు.
Published Date - 09:54 AM, Sun - 16 February 25 -
#Telangana
TG MLC Elections : బిజెపికి..బిఆర్ఎస్ సపోర్ట్..?
TG MLC Elections : ఈ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ తమదైన వ్యూహాలతో ముందుకు సాగుతున్నాయి
Published Date - 06:59 PM, Sat - 15 February 25 -
#Speed News
Telanganas Power Games : తెలంగాణ ‘పవర్’ గేమ్స్: ఏఐసీసీ అనూహ్య నిర్ణయం, బీజేపీ బీసీ వ్యూహం, ‘సున్నా బిల్లు’ షాక్
అయితే, కాంగ్రెస్ అధిష్ఠానం గతవారం కొత్త నిర్ణయం తీసుకుంది. భూపేష్ బఘేల్కు పార్టీలో మరింత అధికారం ఇవ్వాలనే ఉద్దేశంతో, ఆయనను ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా నియమించింది. 2027లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న పంజాబ్ రాష్ట్రానికి ఇంఛార్జిగా భూపేష్ బఘేల్ను నియమించింది.
Published Date - 03:41 PM, Sat - 15 February 25 -
#Telangana
MLC Kavitha : రేవంత్వి అన్నీ దొంగ మాటలే..
MLC Kavitha : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసినట్టు ఖమ్మంలో జరిగిన పర్యటనలో వెల్లడించారు. రేవంత్ ప్రభుత్వం రైతుల సమస్యలపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, త్రిబుల్ ఆర్ రైతుల బాధలు పట్టించుకోవడంలో విఫలమయ్యారని ఆమె అన్నారు. శనివారం ఖమ్మంలో లక్కినేని సురేందర్ను పరామర్శించిన కవిత, రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై కౌంటర్లను కూడా వేశారు.
Published Date - 02:22 PM, Sat - 15 February 25 -
#Telangana
Meenakshi Natarajan : మీనాక్షి నటరాజన్ ఎవరు ? ఆమె మొదటి టార్గెట్ అదేనా ?
మీనాక్షి నటరాజన్(Meenakshi Natarajan) మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో 1973 జులై 23న జన్మించారు.
Published Date - 08:04 AM, Sat - 15 February 25 -
#Telangana
Talasani Srinivas Yadav : ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్కు తలసాని శ్రీనివాస్ సవాల్
Talasani Srinivas Yadav : తెలంగాణ భవన్లో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పూరితంగా సర్వే నిర్వహించిందని, 60 లక్షల మంది ఓటర్లు ఎక్కడ పోయారో లెక్కలు లేకపోవడం దారుణమన్నారు. బీసీ రిజర్వేషన్లపై చట్టం చేయాలని డిమాండ్ చేస్తూనే, ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవగలిగితే చూపించాలని సవాల్ విసిరారు.
Published Date - 03:51 PM, Fri - 14 February 25 -
#Telangana
Power Point Presentation: రేపు కుల గణన, వర్గీకరణపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్
కుల గణన, బీసీ రిజర్వేషన్ల పెంపుపై సానుకూల నిర్ణయం తీసుకున్న ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ సచివాలయంలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నంను కలసి బీసీ సంఘాల నేతలు అభినందనలు తెలిపారు.
Published Date - 09:48 PM, Thu - 13 February 25 -
#Speed News
KCR : 19న బీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం
అధినేత ఆదేశాల మేరకు.. ఈనెల 19వ తేదీన మధ్యాహ్నం1 గంట నుంచి హైద్రాబాద్ లోని పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్ లో పార్టీ విస్త్రృత స్థాయి సమావేశం జరగనుంది.
Published Date - 05:35 PM, Thu - 13 February 25 -
#India
Anti Sikh Riots : 1984 సిక్కు వ్యతిరేక అల్లర్లు.. ఎవరీ సజ్జన్ కుమార్ ? అసలేం జరిగింది ?
ఢిల్లీలో పెద్ద ఎత్తున అల్లర్లు(Anti Sikh Riots 1984), దోపిడీలు, గృహదహనాలు జరిగాయి.
Published Date - 09:31 AM, Thu - 13 February 25