Coalition Government
-
#Andhra Pradesh
Minister Narayana : మెగాసిటీగా తిరుపతి అభివృద్ధి : మంత్రి నారాయణ
గత ప్రభుత్వ పాలనపై విమర్శలు చేసిన మంత్రి నారాయణ పూర్తి అవగాహన లేకుండా, క్రమశిక్షణ లేని విధంగా టౌన్ ప్లానింగ్ చేశారు. తిరుపతిలో ఇంటింటి సర్వే నిర్వహించగా అనేక లేఔట్స్, భవనాలు నిబంధనలకు విరుద్ధంగా నిర్మించబడినట్టు గుర్తించాం.
Date : 25-08-2025 - 2:45 IST -
#Andhra Pradesh
Chandrababu : వారికి త్వరలోనే నామినేటెడ్ పదవులు : సీఎం చంద్రబాబు
పార్టీకి సేవ చేసినవారికి న్యాయం చేయడమే తన ధ్యేయమని పేర్కొన్న చంద్రబాబు పదవులు మేము కేవలం పేరు కోసమే ఇవ్వం. కష్టపడి పనిచేసిన వారే అర్హులు అని అన్నారు. త్వరలో నామినేటెడ్ పదవుల భర్తీ జరగబోతుందని తెలిపారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, కో-ఆర్డినేటర్లు ప్రజలతో చక్కటి సంబంధం ఉంచుకుంటూ, వారిలో ప్రభుత్వం పట్ల నమ్మకాన్ని పెంచేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
Date : 01-08-2025 - 12:22 IST -
#Andhra Pradesh
CM Chandrababu : ఎన్డీయే కూటమికి అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లు : సీఎం చంద్రబాబు
సంపదను సృష్టించి, దానిని సమర్థంగా వినియోగిస్తాం. ఆ ఆదాయాన్ని ప్రజల అభివృద్ధికి, సంక్షేమానికి వెచ్చిస్తున్నాం. ముఖ్యంగా విద్యార్థులకు ప్రయోజనం కలిగించే 'తల్లికి వందనం' పథకాన్ని విస్తృతంగా అమలు చేస్తున్నాం అని చంద్రబాబు వెల్లడించారు.
Date : 12-06-2025 - 1:36 IST -
#Andhra Pradesh
CM Chandrababu : ప్రజల ఆశీర్వాదంతో ప్రజాపాలనకు నూతన దిశ: ఏపీ సీఎం చంద్రబాబు
ప్రజల ఆశయాలను నెరవేర్చడం కోసం శక్తి వంచన లేకుండా పని చేస్తున్నాం. ఎన్నో సవాళ్ల మధ్య, ముఖ్యంగా ఆర్థిక ఒడిదుడుకుల మధ్య, మేము ముందుకు సాగుతున్నాం. పేదల సేవలో వినూత్న సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నాం అని సీఎం చంద్రబాబు చెప్పారు.
Date : 12-06-2025 - 11:32 IST -
#Andhra Pradesh
APPSC : షెడ్యూల్డ్ కులాల అభ్యర్థులకు ఏపీపీఎస్సీ కీలక ప్రకటన
దీనిలో భాగంగా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3గా ఈ రెండు వర్గాలను విభజించి, ఈ కొత్త వర్గీకరణ ఏప్రిల్ 19, 2025 నుంచి అధికారికంగా అమలులోకి వస్తుందని సాధారణ పరిపాలన శాఖ (జెనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్) స్పష్టం చేసింది.
Date : 11-06-2025 - 4:13 IST -
#Andhra Pradesh
AP Government : ఉపాధి హామీ పనుల కోసం రూ. 176.35 కోట్ల విడుదలకు అనుమతి
2025–26 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం తొలి విడతగా విడుదల చేసిన ఈ నిధులను ఉపాధి హామీ పనులకు వినియోగించనుంది. ఈ నిధులను సంబంధిత నిబంధనల ప్రకారం ఖర్చు చేయాల్సిందిగా రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్కు అధికారిక ఆదేశాలు జారీ అయ్యాయి.
Date : 09-06-2025 - 5:48 IST -
#Andhra Pradesh
Botsa Satyanarayana : విద్యావ్యవస్థపై కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు
Botsa Satyanarayana : రాష్ట్రంలోని ప్రస్తుత కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ఘాటు విమర్శలు చేశారు. మీడియాతో మాట్లాడిన ఆయన, ప్రజలకు మేలు కలిగించే కార్యక్రమాలను కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటిగా తొలగిస్తూ ప్రజలను బాధల్లో నెట్టుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
Date : 01-06-2025 - 2:29 IST -
#Andhra Pradesh
Ration Rice Distribution: ఏపీ కూటమి ప్రభుత్వ నిర్ణయంపై హైకోర్టు నోటీసులు
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన ఇంటింటి రేషన్ పంపిణీ వాహనాలను కొత్త ప్రభుత్వం పూర్తిగా రద్దు చేయడం కొత్త దుమారం రేపుతోంది. వాహనాల రద్దుతో పాటు డ్రైవర్లు మరియు వారి కుటుంబాలు తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలోకి జారిపోతున్నామని వాపోతున్నారు.
Date : 31-05-2025 - 1:08 IST -
#Andhra Pradesh
Mahanadu : మరో 40 ఏళ్లపాటు అధికారంలో మనమే – నారా లోకేష్
Mahanadu : రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ పథకాలతో పాటు, ప్రజల్లో విశ్వాసం కలిగించే విధంగా రాజకీయ వ్యూహాలు రూపొందించాలి. మంత్రి లోకేష్ చెప్పినట్లు, పార్టీ శ్రేణుల్లో ఆత్మవిశ్వాసం పెరగడం, ప్రజల్లో తమ ప్రభుత్వంపై ఆశాజనక భావనలు ఏర్పడడం ఎంతో అవసరం
Date : 28-05-2025 - 8:54 IST -
#Andhra Pradesh
Anganwadis Protest : ఛలో విజయవాడకు అంగన్వాడీల పిలుపు..
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సుమారు 10వేల మంది అంగన్వాడీలు విజయవాడలోని గాంధీనగర్ ధర్నా చౌక్ వద్దకు రానున్న నేపథ్యంలో సత్యనారాయణపురం సీఐ లక్ష్మీనారాయణ ఏర్పాట్లను పరిశీలించారు. భారీగా అక్కడ పోలీసులను మోహరించారు.
Date : 10-03-2025 - 12:58 IST -
#Andhra Pradesh
MLC Elections : హోరాహోరీగా ఎమ్మెల్సీ పోల్స్.. రాజకీయ ఉత్కంఠ
రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ(MLC Elections) స్థానాల పరిధిలో సమీకరణాలు అనూహ్య రీతిలో ఉన్నాయి.
Date : 21-02-2025 - 4:06 IST -
#Andhra Pradesh
Pawan Kalyan : కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలకు కట్టుబడి పనిచేస్తోంది: పవన్ కల్యాణ్
ఇప్పటికీ వెన్ను నొప్పి తీవ్రంగా బాధిస్తోందన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలకు కట్టుబడి పనిచేస్తోందని చెప్పారు.
Date : 20-02-2025 - 5:38 IST -
#Andhra Pradesh
Ration Rice Case : మాజీమంత్రి పేర్ని నానిపై కేసు నమోదు
రేషన్ బియ్యం కుంభకోణంలో పేర్నినాని చుట్టు ఉచ్చు బిగిస్తోంది. బియ్యం మాయం కేసులో ప్రధాన సూత్రధారిగా నాని ఉన్నట్లు పోలీసులు గుర్తించినట్లు సమాచారం.
Date : 31-12-2024 - 12:53 IST -
#Andhra Pradesh
RK Roja : చంద్రబాబు నాయుడు నిజానికి రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచారు..!
RK Roja : ఈ ప్రభుత్వం ఏర్పడి కేవలం ఆరు నెలల్లోనే ప్రజలను దారుణమైన బాధలకు గురి చేసిందని ఆర్కే రోజా ఆరోపించారు. నగరిలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడుతూ, మహిళలు, విద్యార్థులు, యువతను మోసం చేయడంలో ఈ ప్రభుత్వం ముందుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Date : 26-12-2024 - 6:49 IST -
#Andhra Pradesh
Nimmala Rama Naidu : ఏపీ రైతులకు నెల రోజుల ముందే సంక్రాంతి వచ్చింది
Nimmala Rama Naidu : రైతులు ఇప్పుడు తమ ధాన్యాన్ని నచ్చిన మిల్లర్లకు అమ్ముకునే అవకాశం పొందడమే కాకుండా, 24 గంటల్లోనే వారి బ్యాంకు ఖాతాల్లో డబ్బు జమ అవుతున్నారని మంత్రి రామానాయుడు అన్నారు. జగన్ ప్రభుత్వం రైతులకు చెల్లించాల్సిన రూ.1674 కోట్ల ధాన్యం కొనుగోలు బకాయిలను పరిష్కరించలేకపోయిందని, అయితే చంద్రబాబు ప్రభుత్వం వాటిని చెల్లించినట్లు మంత్రి తెలిపారు.
Date : 11-12-2024 - 11:56 IST