CM Chandrababu
-
#Andhra Pradesh
Vishaka Saradha Peetham: శారదా పీఠానికి కేటాయించిన 15 ఎకరాలను వెనక్కి తీసుకున్న కూటమి ప్రభుత్వం!
విశాఖ శారదా పీఠానికి వైసీపీ ప్రభుత్వం కేటాయించిన 15 ఎకరాలను రెవిన్యూ శాఖ స్వాధీనం చేసుకుంది. భీమిలి మండలం కొత్తవలస సమీపంలోని రిషికొండలో, జగన్ ప్రభుత్వం ఈ భూమిని ఎకరాకు కేవలం లక్ష రూపాయలకే కేటాయించిన విషయం తెలిసిందే.
Date : 07-11-2024 - 5:36 IST -
#Andhra Pradesh
Jagan Strong Warning: రాబోయేది మేమే.. ఎవ్వరినీ వదలం.. జగన్ స్ట్రాంగ్ వార్నింగ్
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 5 నెలల్లోనే 91 మంది మహిళలు, చిన్నారులపై అత్యాచారాలు జరిగాయని.. వారిలో ఏడుగురు మరణించారని వైసీపీ అధినేత జగన్ అన్నారు.
Date : 07-11-2024 - 5:27 IST -
#Andhra Pradesh
CM Chandrababu : రాష్ట్రంలో కరెంట్ చార్జీలను పెంచే ప్రసక్తే లేదు : సీఎం చంద్రబాబు
CM Chandrababu : చరిత్రలో గుర్తుండి పోయేలా అమరావతి ఉద్యమం చేశారు. కేంద్రం ఇచ్చిన నిధులను కూడా డైవర్ట్ చేశారు. రాష్ట్రంలో 9 సార్లు విద్యుత్ చార్జీలను పెంచారు.
Date : 07-11-2024 - 2:22 IST -
#Andhra Pradesh
CM Chandrababu : విద్యుత్ సబ్ స్టేషన్లను ప్రారంభించిన సీఎం చంద్రబాబు
CM Chandrababu : ఈ ప్రాంతానికి ఇప్పటివరకు 220/132/33కేవీ తాడికొండ కేంద్రం నుంచి విద్యుత్తు సరఫరా అవుతోంది. అమరావతి నిర్మాణం జరుగుతున్నందున భవిష్యత్తులో డిమాండ్కు అనుగుణంగా విద్యుత్తు సరఫరాకు ఇప్పట్నుంచే ప్రణాళికాయుతంగా ముందుకెళుతున్నారు.
Date : 07-11-2024 - 1:04 IST -
#Andhra Pradesh
TDP : మంత్రుల పనితీరును మెరుగుపరచుకోవాలి.. సీఎం చంద్రబాబు వార్నింగ్!
TDP : చాలా మంది మంత్రులకు ఇంకా సీరియస్నెస్ రావడం లేదని.. కొంత మంది మంత్రులకు ఎన్నిసార్లు చెప్పినా తీరు మార్చుకోవడం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు.
Date : 06-11-2024 - 6:00 IST -
#Andhra Pradesh
AP Govt : క్యాన్సర్, గుండె పోటు మహమ్మారిలకు కళ్లెం వేయడానికి సిద్ధమైన ఏపీ సర్కార్
AP Govt : మన రాష్ట్రంలో ప్రతి ఏడాదీ 73 వేలకు పైగా కొత్త క్యాన్సర్ కేసులు నమోదవుతుండగా 40 వేలకు పైగా మృతి చెందుతున్నారు
Date : 05-11-2024 - 7:16 IST -
#Andhra Pradesh
Srisailam : ఈ నెల 9న శ్రీశైలంలో పర్యటించనున్న సీఎం చంద్రబాబు
Srisailam : పాతాళగంగ వద్ద సీప్లేన్ ల్యాండ్ కానున్న ప్రదేశం, రోప్ వే, ఆలయాన్ని వారు పరిశీలించారు. ఈనెల 9న విజయవాడ నుంచి శ్రీశైలం వరకు సీప్లేన్ను సీఎం చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించనున్నారు. సీప్లేన్లో ప్రయాణించి శ్రీశైలం జలాశయం చేరుకొని రోప్ వే ద్వారా సీఎం చంద్రబాబు మల్లన్న ఆలయానికి చేరుకోనున్నారు.
Date : 05-11-2024 - 4:34 IST -
#Andhra Pradesh
YS Sharmila : విద్యుత్ చార్జీల విషయంలో కూటమి పై షర్మిల ఫైర్
YS Sharmila : గత వైసీపీ ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాలతో పాపాలు జరిగితే, కూటమి ప్రభుత్వం ప్రజలపై శాపం మోపుతోందని మండిపడ్డారు
Date : 05-11-2024 - 3:28 IST -
#Andhra Pradesh
Kuppam : వైసీపీకి షాక్..టీడీపీలో చేరిన కుప్పం మున్సిపల్ చైర్మన్
Kuppam : చంద్రబాబుతో కలిసి నడిచేందుకే అన్ని పదవులకు రాజీనామా చేశానని పేర్కొన్నారు. చంద్రబాబుతోనే కుప్పం సమగ్ర అభివృద్ధి సాధ్యమని తామంతా నమ్ముతున్నామని సుధీర్ అన్నారు.
Date : 05-11-2024 - 1:48 IST -
#Andhra Pradesh
Sports Policy : స్పోర్ట్స్ ఫర్ ఆల్ విధానంతో నూతన క్రీడా పాలసీకి సీఎం చంద్రబాబు ఆమోదం
Sports Policy : ఇతర రాష్ట్రాల్లో ఉన్న పాలసీల కంటే మెరుగైన అంశాలను చేర్చారు. గ్రామ స్థాయి నుంచి క్రీడల ప్రోత్సాహకానికి అవసరమైన ప్రణాళికను పొందుపరిచారు. ఇందులో భాగంగా పలు ప్రతిపాదనలకు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారు.
Date : 05-11-2024 - 11:47 IST -
#Andhra Pradesh
Arcelor Mittal & Nippon Steel: అనకాపల్లికి మహర్దశ.. ఆర్సెలార్ మిత్తల్ రూ.1,61,198 కోట్ల పెట్టుబడి
ఉక్కు రంగంలో దిగ్గజ సంస్థ ఆర్సెలార్ మిత్తల్, జపాన్కు చెందిన నిప్పన్ స్టీల్స్తో కలిసి ఏర్పాటు చేయనున్న ఇంటిగ్రేటెడ్ స్టీల్స్ ప్లాంటుకు (ఐఎస్పీ) బుధవారం మంత్రిమండలి ఆమోదం అందించే అవకాశాలు ఉన్నాయని సమాచారం.
Date : 05-11-2024 - 11:40 IST -
#Andhra Pradesh
Former Minister Satyanarayana: ఏపీలో విషాదం.. మాజీ మంత్రి కన్నుమూత
మాజీ మంత్రి మృతి పట్ల సీఎం చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు. ఆయన మృతి బాధాకరం అని అన్నారు. ఐదు సార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలిచి, మంత్రిగా చేసిన సత్యనారాయణ నిరాడంబరత్వానికి నిలువెత్తు నిదర్శనమని ఆయన ప్రశంసించారు.
Date : 05-11-2024 - 10:46 IST -
#Andhra Pradesh
Sports Quota : ప్రభుత్వ ఉద్యోగాల్లో స్పోర్ట్స్ కోటా 3 శాతానికి పెంపు – చంద్రబాబు
Sports quota : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నూతన క్రీడా పాలసీపై సమీక్ష నిర్వహించారు
Date : 04-11-2024 - 7:36 IST -
#Andhra Pradesh
New Ration Cards : జనవరిలో కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలనీ ఏపీ సర్కార్ కసరత్తులు
New Ration Cards : ఈ కొత్త రేషన్ కార్డులు అర్హత కలిగిన ప్రతి పేద కుటుంబానికి, అలాగే కొత్తగా వివాహమైన జంటలకు అందించనున్నారు
Date : 03-11-2024 - 9:23 IST -
#Andhra Pradesh
Rushikonda Palace : రుషికొండ నిర్మాణాలపై సీఎం ఎలాంటి ప్రకటన చేయబోతున్నారు..?
Rushikonda Palace : కొందరు ఈ భవనాలను ఆస్పత్రిగా మార్చాలని సలహా ఇస్తుంటే.. మరికొందరు విద్యా సంస్థలుగా మార్చాలని సలహా ఇస్తున్నారు
Date : 02-11-2024 - 6:56 IST