HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Home
  • ⁄Cm-chandrababu News

CM Chandrababu

  • Jagan Social Media

    #Andhra Pradesh

    YS Jagan: ల‌డ్డూ వివాదం అందుకే తెచ్చారు.. వైఎస్ జ‌గ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

    తిరుమల వేంకటేశ్వరస్వామి అంటే సీఎం చంద్రబాబుకు భయం లేదని మాజీ సీఎం జగన్ అన్నారు. లడ్డూ కల్తీ విషయంలో చంద్రబాబుకు వ్యతిరేకంగా టీటీటీ ఈవో మాట్లాడారాని జగన్ గుర్తు చేశారు.

    Published Date - 04:43 PM, Fri - 4 October 24
  • YCP Leaders

    #Andhra Pradesh

    YCP Leaders Response: తిరుప‌తి ల‌డ్డూపై సుప్రీం కోర్టు తీర్పు.. వైసీపీ నాయ‌కుల స్పంద‌న ఇదే!

    టీటీడీ లడ్డూ విషయంలో గత ప్రభుత్వంలో అవకతవకలు జరిగాయని మాట్లాడారని.. సీబీఐ విచారణతో న్యాయం జరుగుతుందని విశ్వసిస్తున్నామని వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.

    Published Date - 03:00 PM, Fri - 4 October 24
  • Laddu controversy.. CM Chandrababu welcomed the Supreme Court verdict

    #Andhra Pradesh

    CM Chandrababu : లడ్డూ వివాదం..సుప్రీంకోర్టు తీర్పును స్వాగ‌తించిన సీఎం చంద్ర‌బాబు

    CM Chandrababu : సుప్రీంకోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్ లో పోస్టు చేసిన చంద్రబాబు సత్యమేవ జయతే..నమో వేంకటేశాయ అంటూ తన అభిప్రాయం వెల్లడించారు.

    Published Date - 02:57 PM, Fri - 4 October 24
  • RK Roja Reaction

    #Andhra Pradesh

    RK Roja Reaction: సుప్రీంకోర్టు తీర్పుపై మ‌రోసారి స్పందించిన రోజా.. చంద్ర‌బాబే తొంద‌రుప‌డ్డారు..!

    తిరుమల లడ్డూ కల్తీ ఆరోపణలపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు జస్టిస్ బీఆర్‌ గవాయి కీలక వ్యాఖ్యలు చేశారు. లడ్డూ కల్తీ జరిగితే అది తీవ్రమైన అంశమని.. అందుకే దీనిపై స్వతంత్ర దర్యాప్తు జరిపితే మంచిదన్నారు.

    Published Date - 12:23 PM, Fri - 4 October 24
  • Cm Chandrababu

    #Andhra Pradesh

    CM Chandrababu: నేడు వెంకటేశ్వర స్వామికి పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం చంద్రబాబు

    CM Chandrababu: ముఖ్యమంత్రి చంద్రబాబు సాయంత్రం విమానాశ్రయానికి చేరుకుని రోడ్డు మార్గంలో తిరుమలకు చేరుకుంటారు. సాలకట్ల బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం తరపున సంప్రదాయ పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.

    Published Date - 08:25 AM, Fri - 4 October 24
  • Tirupati Laddu

    #Andhra Pradesh

    Tirupati Laddu: మొదట కిలో నెయ్యి రూ. 428కి ఇవ్వలేనన్న డెయిరీ..తర్వాత రూ. 320కి ఎలా ఇచ్చింది?: ఆనం

    తాజాగా ఈ విష‌యంపై టీడీపీ నేత ఆనం వెంక‌ట‌ర‌మ‌ణారెడ్డి సంచ‌ల‌న వ్యాక్య‌లు చేశారు. అంతేకాకుండా వైసీపీకి, జ‌గ‌న్‌కి ప‌లు ప్ర‌శ్న‌లు సంధించారు. 2023లో రూ.496 ఉన్న కేజీ నెయ్యి రేటు.. 2024లో రూ.320 ఎలా అయ్యింది?

    Published Date - 02:34 PM, Thu - 3 October 24
  • Telugu Desam Party

    #Andhra Pradesh

    TDP MLA: టీడీపీ ఎమ్మెల్యేకు షాక్ ఇవ్వ‌టానికి సిద్ధ‌మైన చంద్ర‌బాబు..?

    తిరువూరులో స‌ర్పంచ్‌ను తిట్ట‌డంతో అత‌ని భార్య సూసైడ్ అటెంప్ట్ చేయ‌టం, జ‌ర్న‌లిస్టుల‌పై అనుచితంగా మాట్లాడ‌టం, ప్ర‌త్య‌ర్థుల‌పై ఎమ్మెల్యే చేస్తున్న వ్యాఖ్య‌ల‌తో ఇటు అధిష్టానానికి మింగుడుప‌డ‌లేకుండా ఉంది.

    Published Date - 01:16 PM, Thu - 3 October 24
  • CM Chandrababu distributed pensions in Puchakayalamada village of Kurnool district

    #Andhra Pradesh

    CM Chandrababu : వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌కు శ్రీకారం చుట్టాలనేది నా ఆలోచన: సీఎం చంద్రబాబు

    CM Chandrababu : గత ప్రభుత్వంలో సీఎం మీటింగ్‌ అంటే పరదాలు కట్టేవారు.. చెట్లు కొట్టేసే వారు. గతంలో సీఎం మీటింగ్‌ అంటే ప్రజలకు నరకం కనిపించేది. కూటమి ప్రభుత్వం వచ్చాక పింఛను రూ.4వేలకు పెంచాం. ఒకటో తేదీన అధికారులు మీ ఇంటికొచ్చి పింఛను ఇస్తున్నారు.

    Published Date - 05:16 PM, Tue - 1 October 24
  • supreme court cancels greater housing society land allotment

    #Andhra Pradesh

    Roja : సుప్రీం కోర్టు తీర్పుపై మాజీ మంత్రి రోజా కీలక వ్యాఖ్యలు

    Roja : సీఎం స్థాయిలో ఉండి విచారణ చేయకుండా, సాక్ష్యాధారాలు లేకుండా లడ్డూ పై ప్రకటనలో చేశారు. జగన్ ఇబ్బంది పెట్టాలనే ఇలా చేశారు.

    Published Date - 05:02 PM, Mon - 30 September 24
  • Telugu Desam Party

    #Andhra Pradesh

    CM Chandrababu : పోలీసు ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు కీలక సమీక్ష

    CM Chandrababu : మరోవైపు.. మద్యం, ఫైబర్ నెట్ భూ కబ్జాల కేసుల్లో దర్యాప్తు ఎంత వరకు వచ్చిందని ఆరా తీశారు సీఎం చంద్రబాబు. ఏపీ బెవరేజెస్ మాజీ ఎండీ వాసుదేవ రెడ్డి అవినీతి వ్యవహారంపై విచారణపై సమీక్షలో ప్రస్తావించారు..

    Published Date - 02:55 PM, Mon - 30 September 24
  • Jagan Mohan Reddy

    #Andhra Pradesh

    YS Jagan : దీనర్థం ఏమిటి చంద్రబాబు?..జగన్‌ మరో ట్వీట్‌

    YS Jagan : సీఎం చంద్రబాబు సెప్టెంబర్ 18న చేసిన వ్యాఖ్యల వీడియోను కూడా జగన్ పంచుకున్నారు. తిరుమల లడ్డూ తయారీలో వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు ఉందని చంద్రబాబు పేర్కొనడం ఆ వీడియోలో ఉంది.

    Published Date - 07:59 PM, Sun - 29 September 24
  • ys jagan press meet about tirumala tour cancelled

    #Andhra Pradesh

    YS Jagan: రాష్ట్రంలో ఎప్పుడూ చూడని రాక్షస రాజ్యం నడుస్తోంది: వైఎస్‌ జగన్‌

    YS Jagan: రాజకీయ దుర్బుద్దితో జంతువుల కొవ్వుతో లడ్లూ తయారైనట్టుగా.. జరగని విషయాన్ని జరిగినట్టుగా.. కల్తీ ప్రసాదంను భక్తులు తిన్నట్టుగా నిజంగా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి అబద్దాలు ఆడుతూ.. అసత్యాలు చెబుతున్నారు.

    Published Date - 04:38 PM, Fri - 27 September 24
  • YS Jagan Tirumala Tour Cancelled

    #Andhra Pradesh

    YS Jagan Tirumala Tour Cancelled: వైఎస్ జ‌గ‌న్ తిరుమ‌ల ప‌ర్య‌ట‌న ర‌ద్దు

    వైఎస్ జ‌గ‌న్ తిరుమ‌ల ప‌ర్య‌ట‌న ర‌ద్దైంది. త‌న తిరుమ‌ల ప‌ర్య‌ట‌న‌ను రద్దు చేసుకుంటూ వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు.

    Published Date - 02:59 PM, Fri - 27 September 24
  • Laddu controversy.. CM Chandrababu welcomed the Supreme Court verdict

    #Andhra Pradesh

    CM Chandrababu : సీఎం సహాయనిధికి రూ.400 కోట్లు రావడం ఒక చరిత్ర: సీఎం చంద్రబాబు

    CM Chandrababu : వరద బాధితులకు సాయం చేద్దామని పిలుపునిస్తే అంతా ముందుకొచ్చారు. సీఎం సహాయనిధికి రూ.400 కోట్లు రావడం ఒక చరిత్ర. నాతో పాటు ఉద్యోగులంతా 11 రోజుల పాటు నిర్విరామంగా పనిచేశారు. వరద నీటిలో బాధితులకు అన్నిరకాల సాయం అందించే ప్రయత్నం చేశాం.

    Published Date - 02:18 PM, Wed - 25 September 24
  • CM Chandrababu Naidu

    #Andhra Pradesh

    CM Chandrababu : ఏపీ ప్రభుత్వం నేడు వరద బాధితులకు ఆర్థిక భరోసా.. సీఎం పర్యవేక్షణ

    CM Chandrababu : వరదల కారణంగా ఇళ్లు, దుకాణాలు, వాహనాలు, చిన్న తరహా పరిశ్రమలు, పంటలు, పశువులకు జరిగిన నష్టాలతో సహా వివిధ రకాల నష్టాలను పరిష్కరించడానికి బలమైన ఆర్థిక సహాయం అందించాలని సంకీర్ణ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (డిబిటి) పద్ధతిలో ఈ సాయం నేరుగా బాధితుల బ్యాంకు ఖాతాల్లోకి జమ చేయబడుతుంది.

    Published Date - 10:12 AM, Wed - 25 September 24
  • ← 1 … 35 36 37

Trending News

    • Chandrababu : కర్నూలు : ”సూపర్ జీఎస్టీ- సూపర్ సేవింగ్స్” బహిరంగ సభలో సీఎం చంద్రబాబు ప్రసంగం

    • Infosys : ఉద్యోగులకు ఇన్ఫోసిస్ అదిరిపోయే శుభవార్త..!

    • PM Modi AP Tour LIVE: ప్రధాని మోదీ లైవ్ అప్డేట్స్

    • Sai Dharam Tej : మేన‌ల్లుడు సాయి దుర్గా తేజ్ బర్త్‌డే.. మామ ప‌వ‌న్ క‌ల్యాణ్ విషెస్

    • Nobel Peace Prize 2025 : డొనాల్డ్ ట్రంప్‌కు బిగ్ షాక్ ?

Latest News

  • Rayalaseema : రాయలసీమలో ఉపాధి అవకాశాలు పెరిగాయి – మోదీ

  • Silver Price : దీపావళి తర్వాత సిల్వర్ రేట్ తగ్గుతుందా?

  • AI Vizag : AIకు ఏపీ తొలి గమ్యస్థానంగా మారనుంది – మోదీ

  • Fake Votes : కేటీఆర్ చెప్పింది అంత అబద్దమే..దొంగ ఓట్లు సృష్టిచిందే బిఆర్ఎస్ పార్టీ

  • Telangana Cabinet Meeting : క్యాబినెట్ సమావేశానికి కొండా సురేఖ గైర్హాజరు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd