China
-
#India
Rahul Gandhi : ఈ పథకంతో భారత్ కన్నా చైనాకే ఎక్కువ ప్రయోజనం: రాహుల్ గాంధీ
ఇటీవల ఢిల్లీలోని నెహ్రూ ప్లేస్ ఎలక్ట్రానిక్స్ మార్కెట్ను సందర్శించిన రాహుల్ గాంధీ, అక్కడి టెక్నీషియన్లతో చర్చించారు. ఆ సంభాషణతో కూడిన వీడియోను ఆయన తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఉత్పత్తి ప్రోత్సాహక కార్యక్రమాలు ఎక్కడో తప్పుగెళ్లాయని, యువత నిరుద్యోగంతో బాధపడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
Date : 21-06-2025 - 3:36 IST -
#Trending
China : పర్యాటక రంగానికి మరింత ఊతం ఇచ్చేందుకు చైనా కీలక నిర్ణయం..!
55 దేశాలకు చెందిన పౌరులు ఇకపై చైనాలో 240 గంటల (దాదాపు 10 రోజులు) వరకు వీసా లేకుండానే ప్రయాణించేందుకు అనుమతినిచ్చారు. ఈ విషయం ప్రభుత్వ వార్తా సంస్థ అయిన షిన్హువా న్యూస్ ఏజెన్సీ ద్వారా వెల్లడించబడింది.
Date : 12-06-2025 - 11:40 IST -
#World
Shocking : అమెరికాలో చైనా స్మగ్లింగ్ కుట్ర బహిరంగం.. బయో వెపన్స్తో పట్టివేత
Shocking : అమెరికాలో బయోలాజికల్ వెపన్స్ను అక్రమంగా ప్రవేశపెట్టేందుకు చేసిన ప్రయత్నాన్ని ఎఫ్బీఐ అడ్డుకుంది.
Date : 10-06-2025 - 12:26 IST -
#World
Pakistan : పాక్ ప్రజల పొట్టగొడుతున్న చైనా
Pakistan : గాడిదల చర్మానికి అంతర్జాతీయంగా పెరిగిన డిమాండ్ కారణంగా చైనా పాకిస్థాన్ మార్కెట్లలోకి వచ్చి రూ.1.5 లక్షల వరకు చెల్లించి గాడిదలను కొనుగోలు చేస్తోంది
Date : 08-06-2025 - 7:14 IST -
#World
D4 Anti-Drone System: డీ4 యాంటీ-డ్రోన్ సిస్టమ్.. భారత్ నుంచి కొనుగోలుకు సిద్ధమైన తైవాన్!
D4 యాంటీ-డ్రోన్ సిస్టమ్ ఆపరేషన్ సిందూర్లో తన సామర్థ్యాన్ని అద్భుతంగా ప్రదర్శించింది. ఇక్కడ ఇది టర్కీ బయరక్తార్ TB-2 డ్రోన్లతో సహా పాకిస్థానీ డ్రోన్ల గుండాలను విజయవంతంగా నిష్క్రియం చేసింది.
Date : 07-06-2025 - 11:08 IST -
#World
Pahalgam Attack: పాక్కు మరో ఎదురుదెబ్బ.. ఈసారి ఇంటర్నేషనల్ లెవల్లో!
తన ప్రసంగంలో ఓం బిర్లా ఉగ్రవాదం పెద్ద సంక్షోభంగా మారిందని, దీనిని అంతర్జాతీయ సహకారంతో మాత్రమే ఎదుర్కోగలమని అన్నారు. ఆయన నాలుగు కీలక చర్యలను సూచించారు.
Date : 07-06-2025 - 11:32 IST -
#India
Bangladesh: చైనాతో కలిసి పని చేస్తాం: మహమ్మద్ యూనస్
Bangladesh: చైనా నుంచి భారీ పెట్టుబడులు వస్తే వారి దేశ ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు కనిపిస్తాయని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ అధినేత మహమ్మద్ యూనస్ చెప్పారు.
Date : 03-06-2025 - 12:49 IST -
#India
Brahmaputra River : బ్రహ్మపుత్ర నీటిపై పాక్ ప్రచారం.. అస్సాం సీఎం కౌంటర్!
సింధూ ఒప్పందం కాలపరిమితి దాటి, భారత్ తన హక్కులను సమర్థించుకుంటుంటే, పాకిస్థాన్ బ్రహ్మపుత్ర నీటి ప్రయోగంతో బెదిరించడానికి చూస్తోంది. కానీ ఇది వాస్తవాధారాలు లేని భయం. చైనా నుంచి భారత్కు వచ్చే నీటి భాగస్వామ్యం తక్కువ అని శర్మ స్పష్టం చేశారు.
Date : 03-06-2025 - 11:32 IST -
#Trending
China : తైవాన్ అంశాన్ని తెరపైకి తీసుకురావడం సముచితం కాదు..అమెరికాకు చైనా వార్నింగ్
తైవాన్ను చైనా భాగంగానే పరిగణించాలని, వాస్తవ పరిస్థితులను గౌరవించాలంటూ అమెరికాకు ఆయన గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ఇటీవల సింగపూర్లో నిర్వహించిన అంతర్జాతీయ భద్రతా సదస్సులో పాల్గొన్న అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ చేసిన వ్యాఖ్యలపై చైనా తీవ్రంగా స్పందించింది.
Date : 01-06-2025 - 11:30 IST -
#India
CDS Anil Chauhan In IISS: భారత్ సొంతంగా నిలదొక్కుకుంటే, పాకిస్తాన్ చైనా పై ఆధారపడింది…
ఆపరేషన్ సిందూర్లో భారత్ స్వయంగా అభివృద్ధి చేసిన రక్షణ వ్యవస్థలనే వినియోగించామని సీడీఎస్ అనిల్ చౌహాన్ స్పష్టం చేశారు.
Date : 31-05-2025 - 12:32 IST -
#Trending
Fighter Jet: ఐదవ తరం విమానాలు ఏ దేశాల వద్ద ఉన్నాయి?
అమెరికా F-35 గురించి మాట్లాడితే.. భారతదేశంలో దీనిని కొనుగోలు చేయడం గురించి కూడా చర్చలు జరుగుతున్నాయి. ఈ ఫైటర్ జెట్ ఒక మల్టీ-రోల్ కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్.
Date : 27-05-2025 - 10:00 IST -
#Health
Super Vision : కళ్లు మూసుకున్నా చూడొచ్చు.. చీకట్లోనూ చూడొచ్చు.. చైనా కాంటాక్ట్ లెన్స్ మహిమ
కళ్లద్దాలు ధరించొద్దని భావించే వారు కాంటాక్ట్ లెన్సులను(Super Vision) వాడుతుంటారు.
Date : 26-05-2025 - 1:46 IST -
#Speed News
China Sketch : చైనా, పాకిస్తాన్లకు తోడుగా ఆఫ్ఘనిస్తాన్.. డ్రాగన్ బిగ్ స్కెచ్ !
చైనా, పాక్ల(China Sketch) మధ్య పవర్ ప్లాంట్లు, పైపు లైన్ల నెట్వర్క్లను కూడా ఏర్పాటు చేస్తారు.
Date : 21-05-2025 - 7:10 IST -
#Health
JN.1 Variant: సింగపూర్, హాంగ్కాంగ్లో కోవిడ్ మళ్లీ విజృంభణ, భారత్లో అప్రమత్తత
కోవిడ్ మళ్లీ రూపం మార్చుకుని విజృంభిస్తోంది. తాజా వేరియంట్ పేరు JN.1. ఇది ప్రస్తుతం సింగపూర్, హాంగ్కాంగ్, చైనా, థాయిలాండ్ వంటి దేశాల్లో వేగంగా వ్యాపిస్తోంది. భారత్లోనూ దీనిపై ఆందోళన మొదలైంది. మహారాష్ట్ర, కేరళ, తమిళనాడుల్లో కేసులు పెరుగుతున్నాయి.
Date : 20-05-2025 - 12:38 IST -
#Trending
India Should Focus On China: భారత్ దృష్టి పెట్టాల్సింది చైనాపై.. ఆపరేషన్ సిందూర్ తర్వాత నిపుణులు షాకింగ్ కామెంట్స్!
భారత్- పాకిస్తాన్ మధ్య సంఘర్షణ తర్వాత కాల్పుల విరమణ జరిగింది. దీనిపై నిపుణుల అభిప్రాయాలు వెలువడ్డాయి. భారత్ పాకిస్తాన్పై ఎక్కువ దృష్టి పెట్టకూడదని, బదులుగా చైనాపై దృష్టి కేంద్రీకరించాలని వారు భావిస్తున్నారు.
Date : 17-05-2025 - 11:30 IST