China
-
#Viral
Putin- Kim Jong: పుతిన్తో కిమ్ జోంగ్ ఉన్ భేటీ.. ఆసక్తికర వీడియో వెలుగులోకి!
మరోవైపు చైనా నిఘా నుంచి తప్పించుకోవడానికి కిమ్ ఈ చర్యలు తీసుకున్నారని కూడా భావిస్తున్నారు. కిమ్కు సంబంధించిన ఏ ఒక్క ఆధారమూ మిగలకుండా ఉండేందుకు ఈ ప్రయత్నాలు చేశారని నివేదికలు చెబుతున్నాయి.
Published Date - 07:45 PM, Wed - 3 September 25 -
#World
China : బీజింగ్లో చైనాకి శక్తి ప్రదర్శన.. పుతిన్, కిమ్, జిన్పింగ్ ఒకే వేదికపై
China : చైనా రాజధాని బీజింగ్లో మంగళవారం అద్భుతమైన సైనిక కవాతు జరిగింది. రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్పై విజయం సాధించి 80 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ ప్రదర్శనను నిర్వహించారు.
Published Date - 01:03 PM, Wed - 3 September 25 -
#World
Kim Jong Un : బుల్లెట్ ప్రూఫ్ రైలులో చైనాకు కిమ్.. అమెరికాకు బలమైన సంకేతం
బీజింగ్లో రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన 80 ఏళ్ల సంబరాల సందర్భంగా నిర్వహించనున్న సైనిక కవాతులో పాల్గొనడానికి కిమ్ అక్కడికి చేరుకున్నారు. ఈ వేడుకలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ కూడా హాజరవ్వనుండటంతో, ఈ కార్యక్రమం అంతర్జాతీయ దృష్టిని ఆకర్షిస్తోంది.
Published Date - 12:18 PM, Tue - 2 September 25 -
#Business
India- China Direct Flights: భారత్- చైనా మధ్య డైరెక్ట్ విమాన సర్వీసులు.. ఎప్పుడు ప్రారంభం?
భారత్, చైనా మధ్య చివరి వాణిజ్య విమానం మార్చి 20, 2020న నడిచింది. ఆ తర్వాత కరోనా మహమ్మారి కారణంగా ఈ సేవలు నిలిచిపోయాయి. అప్పటి నుండి ఇరు దేశాల మధ్య ఏ రెగ్యులర్ డైరెక్ట్ విమానం నడవడం లేదు.
Published Date - 06:50 PM, Sun - 31 August 25 -
#India
PM Modi : చైనాతో రాజీకి సిద్ధపడటం దారుణం : జైరాం రమేశ్ ఫైర్
ప్రధాని మోడీ నాయకత్వంలోని ప్రభుత్వం చైనా పట్ల మెత్తగా వ్యవహరిస్తోందని, దేశ భద్రతను పణంగా పెట్టిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జైరాం రమేశ్ సోషల్ మీడియా వేదిక 'ఎక్స్' ద్వారా స్పందిస్తూ, 2020లో గల్వాన్ లోయలో 20 మంది భారత జవాన్లు ప్రాణత్యాగం చేసిన ఘటనను గుర్తు చేశారు.
Published Date - 04:11 PM, Sun - 31 August 25 -
#India
PM Modi : ఏడేళ్ల తర్వాత బీజింగ్లో అడుగు పెట్టిన మోడీ..భారత్, చైనా సంబంధాలు పునరుద్ధరణ!
ప్రధాని మోడీ ఇవాళ (ఆగస్టు 31) నుంచి సెప్టెంబర్ 1 వరకు చైనాలో రెండు రోజులపాటు పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ప్రధానమైన కార్యక్రమం టియాంజిన్లో జరిగే షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనడం. SCO సమ్మిట్లో పాల్గొనడానికి ప్రపంచ వ్యాప్తంగా 20కి పైగా దేశాల నాయకులు ఆహ్వానితులయ్యారు.
Published Date - 05:01 PM, Sat - 30 August 25 -
#India
Modi China Tour : శాశ్వత మిత్రులు-శత్రువులంటూ ఏమీ ఉండదు..దేశ ప్రయోజనాలే శాశ్వతం: రాజ్నాథ్ సింగ్
ప్రపంచం వేగంగా మారుతోంది. ప్రతి దేశం తన ప్రయోజనాల దృష్ట్యా వ్యూహాలు మార్చుకుంటోంది. అలాంటి పరిణామాల్లో మిత్రుడైనా, శత్రువైనా శాశ్వతం కాదు. శాశ్వతంగా ఉండేది కేవలం దేశ ప్రయోజనాలే అని ఆయన వ్యాఖ్యానించారు.
Published Date - 12:28 PM, Sat - 30 August 25 -
#India
India Exports To China: భారత్- చైనా మధ్య పెరుగుతున్న సంబంధాలు.. లెక్కలు ఇదిగో!
ఈ వృద్ధి రెండు ఆసియా ఆర్థిక వ్యవస్థల మధ్య వాణిజ్యం మెరుగుపడుతున్నట్లు సూచిస్తుంది. అయితే భారతదేశానికి చైనాతో ఎప్పటి నుంచో వాణిజ్య లోటు ఉంది. ఇది 2025 ఆర్థిక సంవత్సరంలో $99.2 బిలియన్లుగా ఉంది.
Published Date - 07:02 PM, Sat - 23 August 25 -
#World
Trump Tarrifs : ఉక్కు, అల్యూమినియం తర్వాత ఇప్పుడు ఫర్నిచర్ వంతు
Trump Tarrifs : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉక్కు, అల్యూమినియం, ఆటోమొబైల్స్ వంటి రంగాలపై గతంలో విధించిన సుంకాల తర్వాత, ఇప్పుడు ఫర్నిచర్ పరిశ్రమపై దృష్టి సారించారు.
Published Date - 10:32 AM, Sat - 23 August 25 -
#Trending
First Pregnancy Robot: పిల్లలను కనే రోబో.. 9 నెలల్లో డెలివరీ, ధర ఎంతంటే?
ఈ విప్లవాత్మక ఆవిష్కరణ వైద్య శాస్త్రంతో పాటు సామాజికంగా, నైతికంగా, చట్టపరంగా అనేక సవాళ్లను లేవనెత్తుతుంది. రోబోట్ల నుండి జన్మించిన శిశువులను సమాజం ఎలా ఆమోదిస్తుందనేది ఒక పెద్ద ప్రశ్న.
Published Date - 09:41 PM, Sat - 16 August 25 -
#India
India-China: అమెరికాకు చైనాతో చెక్ పెట్టనున్న భారత్!
జూన్ 2020లో గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణల తర్వాత, భారత్-చైనా సరిహద్దులో సైనిక బలగాల సంఖ్య పెరిగింది. అనేక రౌండ్ల చర్చలు జరిగినప్పటికీ పలు సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదు.
Published Date - 10:04 PM, Tue - 12 August 25 -
#India
PM Modi Visit China: చైనాకు వెళ్తున్న ప్రధాని మోదీ.. కారణమిదే?
SCO సమ్మేళనంలో పాల్గొనేందుకు చైనాకు వెళ్లే ముందు ప్రధానమంత్రి మోదీ జపాన్ను సందర్శిస్తారు. ఆగస్టు 30న జపాన్ ప్రధానమంత్రి ఫుమియో కిషిదాతో వార్షిక శిఖర సమ్మేళనంలో పాల్గొంటారు.
Published Date - 08:42 PM, Wed - 6 August 25 -
#World
China : ఇతరులు చేస్తే తప్పు, మీరు చేస్తే ఒప్పా?..అమెరికాపై విరుచుకుపడిన చైనా
ప్రస్తుతం రష్యా–ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతుండగా, ఉక్రెయిన్కు మద్దతుగా అమెరికా ఇప్పటికే ఎన్నో ఆర్థిక, రణనీతిగత చర్యలు తీసుకుంటోంది. వాటిలో భాగంగానే రష్యా నుంచి చమురు, సహజ వాయువులను కొనుగోలు చేసే దేశాలపై భారీ టారిఫ్లు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పునరుద్ఘాటించారు. దీనిపై స్పందించిన చైనా, ఈ నిర్ణయాన్ని రెండు ముఖాల రాజకీయంగా అభివర్ణించింది.
Published Date - 11:35 AM, Fri - 1 August 25 -
#World
Immigrants : ప్రపంచవ్యాప్తంగా వలసదారుల్లో ముందంజలో భారతీయులు: ఐక్యరాజ్యసమితి నివేదిక
ఈ సంఖ్య మొత్తం అంతర్జాతీయ వలసదారులలో సుమారు 6 శాతాన్ని ఆక్రమించిందని స్పష్టం చేసింది. ప్రపంచ వలసదారుల మొత్తం సంఖ్య 30.4 కోట్లు కాగా, ఇది 2020లో 27.5 కోట్లుగా ఉండేదని కూడా వివరించింది. భారతీయులు ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువగా వలస వెళ్లిన జాతీయులుగా మొదటి స్థానంలో నిలవగా, రెండో స్థానంలో 1.17 కోట్ల చైనా వాసులు ఉన్నారు.
Published Date - 01:23 PM, Thu - 31 July 25 -
#World
Heavy Rains : చైనాలో భారీ వరదలు.. 34 మంది మృతి
బీజింగ్లోని మియున్ జిల్లా వరదల ప్రభావంతో బాగా దెబ్బతిన్న ప్రాంతాల్లో ఒకటిగా మారింది. ఇక్కడ ఒక్క మియున్లోనే 28 మంది మరణించగా, యాంకింగ్ జిల్లాలో మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. వరద ఉధృతి పెరిగిన కొద్ది కొండచరియలు విరిగిపడి ప్రావిన్స్లో నలుగురు మరణించారు. కొన్ని ప్రాంతాల్లో ఇంకా కొంతమంది అదృశ్యమయ్యారు. వారికోసం సహాయక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.
Published Date - 09:20 AM, Tue - 29 July 25