China
-
#India
Nepal Currency: ఇకపై చైనాలో నేపాల్ కరెన్సీ ముద్రణ.. భారతదేశం ఎందుకు వైదొలిగింది?
చైనా ప్రతి రంగంలోనూ తన పట్టును బలోపేతం చేసుకుంటోంది. కరెన్సీ ముద్రణలో కూడా అదే చేసింది. చైనా బ్యాంక్నోట్ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ (CBPMC) అనే చైనా ప్రభుత్వ సంస్థ ఇప్పుడు నేపాల్ కరెన్సీని ముద్రిస్తోంది.
Date : 25-11-2025 - 3:00 IST -
#India
Indian Girl: చైనాలో భారత మహిళకు వేధింపులు.. 18 గంటలు హింసించిన అధికారులు!
థోంగ్డోక్ ఇచ్చిన ప్రకటన ప్రకారం.. ఆమె జన్మస్థలంగా అరుణాచల్ ప్రదేశ్ నమోదు చేయబడి ఉండటాన్ని చూసి, చైనా ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆమె భారతీయ పాస్పోర్ట్ను అమాన్యం చేశారు.
Date : 24-11-2025 - 9:55 IST -
#India
Air India: భారత్-పాక్ ఎయిర్స్పేస్ మూసివేత.. ఎయిర్ ఇండియాకు భారీ నష్టం!
ఎయిర్ ఇండియా తమ విమానాలకు చైనాలోని జిన్జియాంగ్లోని హోటన్, కాష్గర్, ఉరుమ్కి వరకు అత్యవసర (ఎమర్జెన్సీ) యాక్సెస్ను ప్రభుత్వం సులభతరం చేయాలని కోరుతోంది.
Date : 19-11-2025 - 6:55 IST -
#Trending
TikTok: ట్రంప్ టిక్టాక్ను ఎందుకు పునరుద్ధరించాలని చూస్తున్నారు?
టిక్టాక్ను నిర్వహించడంలో అమెరికాకు ఉన్న వ్యూహాత్మక ప్రయోజనం గురించి ట్రంప్ నొక్కి చెప్పారు. టిక్టాక్ మనకు చాలా ముఖ్యమైనదని, దీనికి ఆమోదం ఇచ్చే అధికారం అమెరికా చేతుల్లో ఉందని ఆయన అన్నారు.
Date : 19-09-2025 - 11:13 IST -
#India
Narendra Modi : ట్రంప్ వ్యాఖ్యలపై ప్రధాని మోడీ స్పందన
Narendra Modi : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనపై చేసిన వ్యాఖ్యలకు భారత ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. ట్రంప్ తనను “గొప్ప ప్రధానమంత్రి” అని అభివర్ణించిన మాటలను మోడీ స్వాగతిస్తూ, ఇరు దేశాల సంబంధాలు ఎప్పటికీ బలంగా, సానుకూలంగానే కొనసాగుతాయని తెలిపారు.
Date : 06-09-2025 - 11:46 IST -
#Viral
Putin- Kim Jong: పుతిన్తో కిమ్ జోంగ్ ఉన్ భేటీ.. ఆసక్తికర వీడియో వెలుగులోకి!
మరోవైపు చైనా నిఘా నుంచి తప్పించుకోవడానికి కిమ్ ఈ చర్యలు తీసుకున్నారని కూడా భావిస్తున్నారు. కిమ్కు సంబంధించిన ఏ ఒక్క ఆధారమూ మిగలకుండా ఉండేందుకు ఈ ప్రయత్నాలు చేశారని నివేదికలు చెబుతున్నాయి.
Date : 03-09-2025 - 7:45 IST -
#World
China : బీజింగ్లో చైనాకి శక్తి ప్రదర్శన.. పుతిన్, కిమ్, జిన్పింగ్ ఒకే వేదికపై
China : చైనా రాజధాని బీజింగ్లో మంగళవారం అద్భుతమైన సైనిక కవాతు జరిగింది. రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్పై విజయం సాధించి 80 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ ప్రదర్శనను నిర్వహించారు.
Date : 03-09-2025 - 1:03 IST -
#World
Kim Jong Un : బుల్లెట్ ప్రూఫ్ రైలులో చైనాకు కిమ్.. అమెరికాకు బలమైన సంకేతం
బీజింగ్లో రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన 80 ఏళ్ల సంబరాల సందర్భంగా నిర్వహించనున్న సైనిక కవాతులో పాల్గొనడానికి కిమ్ అక్కడికి చేరుకున్నారు. ఈ వేడుకలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ కూడా హాజరవ్వనుండటంతో, ఈ కార్యక్రమం అంతర్జాతీయ దృష్టిని ఆకర్షిస్తోంది.
Date : 02-09-2025 - 12:18 IST -
#Business
India- China Direct Flights: భారత్- చైనా మధ్య డైరెక్ట్ విమాన సర్వీసులు.. ఎప్పుడు ప్రారంభం?
భారత్, చైనా మధ్య చివరి వాణిజ్య విమానం మార్చి 20, 2020న నడిచింది. ఆ తర్వాత కరోనా మహమ్మారి కారణంగా ఈ సేవలు నిలిచిపోయాయి. అప్పటి నుండి ఇరు దేశాల మధ్య ఏ రెగ్యులర్ డైరెక్ట్ విమానం నడవడం లేదు.
Date : 31-08-2025 - 6:50 IST -
#India
PM Modi : చైనాతో రాజీకి సిద్ధపడటం దారుణం : జైరాం రమేశ్ ఫైర్
ప్రధాని మోడీ నాయకత్వంలోని ప్రభుత్వం చైనా పట్ల మెత్తగా వ్యవహరిస్తోందని, దేశ భద్రతను పణంగా పెట్టిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జైరాం రమేశ్ సోషల్ మీడియా వేదిక 'ఎక్స్' ద్వారా స్పందిస్తూ, 2020లో గల్వాన్ లోయలో 20 మంది భారత జవాన్లు ప్రాణత్యాగం చేసిన ఘటనను గుర్తు చేశారు.
Date : 31-08-2025 - 4:11 IST -
#India
PM Modi : ఏడేళ్ల తర్వాత బీజింగ్లో అడుగు పెట్టిన మోడీ..భారత్, చైనా సంబంధాలు పునరుద్ధరణ!
ప్రధాని మోడీ ఇవాళ (ఆగస్టు 31) నుంచి సెప్టెంబర్ 1 వరకు చైనాలో రెండు రోజులపాటు పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ప్రధానమైన కార్యక్రమం టియాంజిన్లో జరిగే షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనడం. SCO సమ్మిట్లో పాల్గొనడానికి ప్రపంచ వ్యాప్తంగా 20కి పైగా దేశాల నాయకులు ఆహ్వానితులయ్యారు.
Date : 30-08-2025 - 5:01 IST -
#India
Modi China Tour : శాశ్వత మిత్రులు-శత్రువులంటూ ఏమీ ఉండదు..దేశ ప్రయోజనాలే శాశ్వతం: రాజ్నాథ్ సింగ్
ప్రపంచం వేగంగా మారుతోంది. ప్రతి దేశం తన ప్రయోజనాల దృష్ట్యా వ్యూహాలు మార్చుకుంటోంది. అలాంటి పరిణామాల్లో మిత్రుడైనా, శత్రువైనా శాశ్వతం కాదు. శాశ్వతంగా ఉండేది కేవలం దేశ ప్రయోజనాలే అని ఆయన వ్యాఖ్యానించారు.
Date : 30-08-2025 - 12:28 IST -
#India
India Exports To China: భారత్- చైనా మధ్య పెరుగుతున్న సంబంధాలు.. లెక్కలు ఇదిగో!
ఈ వృద్ధి రెండు ఆసియా ఆర్థిక వ్యవస్థల మధ్య వాణిజ్యం మెరుగుపడుతున్నట్లు సూచిస్తుంది. అయితే భారతదేశానికి చైనాతో ఎప్పటి నుంచో వాణిజ్య లోటు ఉంది. ఇది 2025 ఆర్థిక సంవత్సరంలో $99.2 బిలియన్లుగా ఉంది.
Date : 23-08-2025 - 7:02 IST -
#World
Trump Tarrifs : ఉక్కు, అల్యూమినియం తర్వాత ఇప్పుడు ఫర్నిచర్ వంతు
Trump Tarrifs : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉక్కు, అల్యూమినియం, ఆటోమొబైల్స్ వంటి రంగాలపై గతంలో విధించిన సుంకాల తర్వాత, ఇప్పుడు ఫర్నిచర్ పరిశ్రమపై దృష్టి సారించారు.
Date : 23-08-2025 - 10:32 IST -
#Trending
First Pregnancy Robot: పిల్లలను కనే రోబో.. 9 నెలల్లో డెలివరీ, ధర ఎంతంటే?
ఈ విప్లవాత్మక ఆవిష్కరణ వైద్య శాస్త్రంతో పాటు సామాజికంగా, నైతికంగా, చట్టపరంగా అనేక సవాళ్లను లేవనెత్తుతుంది. రోబోట్ల నుండి జన్మించిన శిశువులను సమాజం ఎలా ఆమోదిస్తుందనేది ఒక పెద్ద ప్రశ్న.
Date : 16-08-2025 - 9:41 IST