Chhattisgarh
-
#India
Amit Shah: రేపు మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంలతో అమిత్ షా సమీక్ష
Amit Shah: ఇటీవల కేంద్ర హోమంత్రి అమిత్ షా త్వరలో మావోయిస్టు సమస్య నుంచి విముక్తి అని ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం చత్తీస్గఢ్ అభయారణ్యంలో ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో తదుపరి కార్యాచరణ, రాష్ట్రాల భాగస్వామ్యంపై చర్చించే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
Published Date - 12:55 PM, Sun - 6 October 24 -
#India
Shazia Ilmi : మహిళ సీఎంగా రాష్ట్రం మహిళలకు సురక్షితం కాకపోవడం ‘సిగ్గుచేటు’
Shazia Ilmi : ‘మహిళా ముఖ్యమంత్రి ఉన్న రాష్ట్రంలో ఆడవాళ్లపై ఇలాంటి ఘటనలు నిరంతరం జరుగుతున్నాయని, ఇది చాలా సిగ్గుచేటు’ అని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి వ్యాఖ్యానించారు.
Published Date - 07:54 PM, Sat - 5 October 24 -
#India
Anti Naxal Operation : 31 మంది మావోయిస్టుల ఎన్కౌంటర్.. ఛత్తీస్గఢ్ సీఎంతో మాట్లాడిన అమిత్షా
మావోయిస్టుల ఏరివేత మిషన్ విషయంలో నిబద్ధతతో వ్యవహరిస్తున్నందుకు ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయిని(Anti Naxal Operation) అభినందించారు.
Published Date - 01:26 PM, Sat - 5 October 24 -
#India
Chhattisgarh : ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్.. ఏడుగురు మావోయిస్టుల మృతి
Chhattisgarh : దీంతో భద్రతా సిబ్బంది ఈ ప్రాంతంలో ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు. ఈ క్రమంలోనే మధ్యాహ్నం సమయంలో భద్రతా దళాలను చూసిన మావోయిస్టులు వారిపై కాల్పులకు దిగారు. దీంతో భద్రతా సిబ్బంది ఎదురుకాల్పులు జరిపారు.
Published Date - 05:29 PM, Fri - 4 October 24 -
#India
Fake SBI Branch : ఫేక్ ఎస్బీఐ బ్రాంచ్.. రూ.లక్షలు కుచ్చుటోపీ.. ఉద్యోగాలు అమ్ముకున్న వైనం
దీంతో పదిరోజుల్లోనే భారీగా డిపాజిట్లు(Fake SBI Branch) జమయ్యాయి.
Published Date - 02:25 PM, Thu - 3 October 24 -
#Speed News
Chhattisgarh IED explosion: ఛత్తీస్గఢ్లో ఐఈడీ పేలడంతో ఐదుగురు భద్రతా సిబ్బందికి గాయాలు
Chhattisgarh IED explosion: ఛత్తీస్గఢ్లోని బీజాపూర్లో నక్సలైట్లు అమర్చిన ఐఈడీ పేలడంతో ఐదుగురు భద్రతా సిబ్బంది గాయపడ్డారు. గాయపడిన సిబ్బందికి ప్రాథమిక వైద్య చికిత్స అందించి, అనంతరం బీజాపూర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు
Published Date - 11:08 AM, Sun - 29 September 24 -
#India
Amit Shah : 2026 మార్చి నాటికి దేశంలో నక్సలిజం తుడిచిపెట్టుకుపోతుంది: అమిత్ షా
Naxalism: ఇటీవల ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో మావోయిస్టుల దాడులు పెరిగిపోతున్నాయి. ఈనేపథ్యంలో 2026 మార్చి నాటికి దేశంలో నక్సలిజం తుడిచిపెట్టుకుపోతుందని అమిత్ షా పేర్కొన్నారు.
Published Date - 01:19 PM, Fri - 20 September 24 -
#Viral
Witchcraft : చేతబడి అనుమానం.. కుటుంబంలో ఐదుగురిని చంపేశారు
Witchcraft : చేతబడి బాణామతి, మంత్రాలు చేస్తున్నారనే నెపంతో మూఢనమ్మకాల కారణంగా వారిని వెలివేయడం, పండ్లూడగొడ్డడం, మలమూత్రాలను తాగించడం వంటి హింసలకు గురి చేస్తూ
Published Date - 06:51 PM, Sun - 15 September 24 -
#Telangana
Telangana govt : తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట
Telangana govt gets relief from high court : విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారంలో తెలంగాణకు అనుకూలంగా హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వాన్ని విద్యుత్ బిడ్డింగ్కు అనుమతించాలని నేషనల్ లోడ్ డిస్పాచ్ సెంటర్(ఎన్ఎల్డీసీ)ను ఆదేశించింది.
Published Date - 08:00 PM, Thu - 12 September 24 -
#India
Maoists Surrender Policy : సరెండర్ అయ్యే మావోయిస్టుల కోసం సరికొత్త పాలసీ
మరో రెండు నెలల్లో మావోయిస్టుల లొంగుబాటుకు సంబంధించిన కొత్త పాలసీని తీసుకొచ్చే అంశంపై ఛత్తీస్గఢ్ సర్కారు(Maoists Surrender Policy) ముమ్మర కసరత్తు చేస్తోంది.
Published Date - 04:36 PM, Thu - 12 September 24 -
#Viral
Bastar’s Unique Tradition: దేవుడికి మరణశిక్ష విధించే కోర్టు.. ఇండియాలోనే
Bastar Unique Tradition: దేవుడికి మరణశిక్ష విధించే కోర్టు. ఈ కోర్టు గిరిజనుల ప్రాబల్యం ఉన్న బస్తర్లో సంవత్సరానికి ఒకసారి ఉంటుంది. తీర్పు ఆలయంలో జరుగుతుంది. దేవుళ్లు తమ విధులను సక్రమంగా నిర్వర్తించకుంటే.. ఈ కోర్టు విధించే శిక్ష నుంచి భగవంతుడు కూడా తప్పించుకోలేడు
Published Date - 04:13 PM, Tue - 10 September 24 -
#India
Maoist : మావోయిస్టు అగ్రనేత జగన్ కన్నుమూత..!
ఇరు వర్గాల మధ్య ఎదురు కాల్పులు దాదాపు మూడు గంటల పాటు సాగాయి. అనంతరం బలగాలు ఘటన స్థలంలో పరిశీలించగా ఆరుగురు మహిళలు సహా తొమ్మిది మంది మావోయిస్టులు చనిపోయినట్లు తేలింది. అయితే ఈ ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్ర నేత జగన్ మరణించారని ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ధృవీకరించింది.
Published Date - 05:43 PM, Wed - 4 September 24 -
#India
Maoists Encounter : ఛత్తీస్గఢ్లో మరో ఎన్కౌంటర్.. 9 మంది మావోయిస్టులు హతం
డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ , సీఆర్పీఎఫ్ బలగాలు చేపట్టిన జాయింట్ సెర్చ్ ఆపరేషన్లో 9 మంది మావోయిస్టులు(Maoists Encounter) మృతిచెందారు.
Published Date - 02:17 PM, Tue - 3 September 24 -
#India
Encounter : ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్.. ముగ్గురు మావోలు మృతి
ఈ ఎన్కౌంటర్లో ఇప్పటి వరకు ముగ్గురు మహిళా నక్సలైట్లు మృతి చెందారు. ఘటనా స్థలం నుంచి భారీ మొత్తంలో ఆయుధాలు సహా నక్సల్స్ సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Published Date - 04:56 PM, Thu - 29 August 24 -
#India
Naxalites : బిజాపూర్లో 25 మంది నక్సలైట్లు లొంగుబాటు
హింసను వీడి జనజీవన స్రవంతిలో కలవాలంటూ కేంద్ర, రాష్ట్రా ప్రభుత్వాల పిలుపునకు స్పందించి 25 మంది నక్సల్స్ సోమవారం నాడు లొంగిపోయారు. వీరిలో ఐదుగురిపై రూ.28 లక్షల రివార్డు కూడా ఉంది.
Published Date - 08:02 PM, Mon - 26 August 24