Chhattisgarh
-
#India
Chhattisgarh : నక్సలైట్ల బాంబ్ దాడిలో ఇద్దరు బార్డర్ పోలీసుల మృతి
Maoist IED Blast : నక్సలైట్ల బాంబ్ దాడిలో ఇద్దరు బార్డర్ పోలీసుల మృతి
Date : 19-10-2024 - 7:06 IST -
#Speed News
Maoists : ఛత్తీస్ గడ్ బస్తర్ ఎన్ కౌంటర్.. మావోయిస్టుల అధికారిక స్పందన
Maoists : ఛత్తీస్ గడ్ ఎన్ కౌంటర్ పోరాటంలో 14 మంది మావోలు మృతి చెందారని.. కాల్పుల్లో గాయపడ్డ మిగతా 17 మందిని భద్రతా బలగాలు పట్టుకుని కాల్చి చంపాయని మావోయిస్టు పార్టీ ఆరోపించింది.
Date : 13-10-2024 - 9:19 IST -
#India
Women Commandos : మహిళా కమాండోల ధైర్యసాహసాలు.. మావోయిస్టుల ఎన్కౌంటర్లో కీలక పాత్ర
ఇంకోవైపు ఛత్తీస్గఢ్లోని బస్తర్ డివిజన్లోని నారాయణపూర్, దంతెవాడ జిల్లాలను మావోయిస్టుల గుప్పిట నుంచి విడిపించడానికి భద్రతా దళాల్లోని మహిళా కమాండోలు(Women Commandos) పగలు, రాత్రి అనే తేడా లేకుండా పోరాడుతున్నారు.
Date : 07-10-2024 - 9:14 IST -
#Speed News
Amit Shah : మావోయిస్టు ప్రభావిత 8 రాష్ట్రాల సీఎంలతో అమిత్ షా సమీక్ష
Amit Shah : ఛత్తీస్గఢ్ 24 ఏళ్ల చరిత్రలో అతిపెద్ద ఎన్కౌంటర్లో అబుజ్ మడ్లో 31 మంది మావోయిస్టులు హతమైన తర్వాత ఇది జరిగింది - ఇది మావోయిస్టుల కోటగా , నక్సలిజానికి వ్యతిరేకంగా పోరాటంలో కీలకమైన ప్రాంతంగా పరిగణించబడుతుంది.
Date : 07-10-2024 - 8:44 IST -
#India
Amit Shah: రేపు మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంలతో అమిత్ షా సమీక్ష
Amit Shah: ఇటీవల కేంద్ర హోమంత్రి అమిత్ షా త్వరలో మావోయిస్టు సమస్య నుంచి విముక్తి అని ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం చత్తీస్గఢ్ అభయారణ్యంలో ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో తదుపరి కార్యాచరణ, రాష్ట్రాల భాగస్వామ్యంపై చర్చించే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
Date : 06-10-2024 - 12:55 IST -
#India
Shazia Ilmi : మహిళ సీఎంగా రాష్ట్రం మహిళలకు సురక్షితం కాకపోవడం ‘సిగ్గుచేటు’
Shazia Ilmi : ‘మహిళా ముఖ్యమంత్రి ఉన్న రాష్ట్రంలో ఆడవాళ్లపై ఇలాంటి ఘటనలు నిరంతరం జరుగుతున్నాయని, ఇది చాలా సిగ్గుచేటు’ అని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి వ్యాఖ్యానించారు.
Date : 05-10-2024 - 7:54 IST -
#India
Anti Naxal Operation : 31 మంది మావోయిస్టుల ఎన్కౌంటర్.. ఛత్తీస్గఢ్ సీఎంతో మాట్లాడిన అమిత్షా
మావోయిస్టుల ఏరివేత మిషన్ విషయంలో నిబద్ధతతో వ్యవహరిస్తున్నందుకు ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయిని(Anti Naxal Operation) అభినందించారు.
Date : 05-10-2024 - 1:26 IST -
#India
Chhattisgarh : ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్.. ఏడుగురు మావోయిస్టుల మృతి
Chhattisgarh : దీంతో భద్రతా సిబ్బంది ఈ ప్రాంతంలో ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు. ఈ క్రమంలోనే మధ్యాహ్నం సమయంలో భద్రతా దళాలను చూసిన మావోయిస్టులు వారిపై కాల్పులకు దిగారు. దీంతో భద్రతా సిబ్బంది ఎదురుకాల్పులు జరిపారు.
Date : 04-10-2024 - 5:29 IST -
#India
Fake SBI Branch : ఫేక్ ఎస్బీఐ బ్రాంచ్.. రూ.లక్షలు కుచ్చుటోపీ.. ఉద్యోగాలు అమ్ముకున్న వైనం
దీంతో పదిరోజుల్లోనే భారీగా డిపాజిట్లు(Fake SBI Branch) జమయ్యాయి.
Date : 03-10-2024 - 2:25 IST -
#Speed News
Chhattisgarh IED explosion: ఛత్తీస్గఢ్లో ఐఈడీ పేలడంతో ఐదుగురు భద్రతా సిబ్బందికి గాయాలు
Chhattisgarh IED explosion: ఛత్తీస్గఢ్లోని బీజాపూర్లో నక్సలైట్లు అమర్చిన ఐఈడీ పేలడంతో ఐదుగురు భద్రతా సిబ్బంది గాయపడ్డారు. గాయపడిన సిబ్బందికి ప్రాథమిక వైద్య చికిత్స అందించి, అనంతరం బీజాపూర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు
Date : 29-09-2024 - 11:08 IST -
#India
Amit Shah : 2026 మార్చి నాటికి దేశంలో నక్సలిజం తుడిచిపెట్టుకుపోతుంది: అమిత్ షా
Naxalism: ఇటీవల ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో మావోయిస్టుల దాడులు పెరిగిపోతున్నాయి. ఈనేపథ్యంలో 2026 మార్చి నాటికి దేశంలో నక్సలిజం తుడిచిపెట్టుకుపోతుందని అమిత్ షా పేర్కొన్నారు.
Date : 20-09-2024 - 1:19 IST -
#Viral
Witchcraft : చేతబడి అనుమానం.. కుటుంబంలో ఐదుగురిని చంపేశారు
Witchcraft : చేతబడి బాణామతి, మంత్రాలు చేస్తున్నారనే నెపంతో మూఢనమ్మకాల కారణంగా వారిని వెలివేయడం, పండ్లూడగొడ్డడం, మలమూత్రాలను తాగించడం వంటి హింసలకు గురి చేస్తూ
Date : 15-09-2024 - 6:51 IST -
#Telangana
Telangana govt : తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట
Telangana govt gets relief from high court : విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారంలో తెలంగాణకు అనుకూలంగా హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వాన్ని విద్యుత్ బిడ్డింగ్కు అనుమతించాలని నేషనల్ లోడ్ డిస్పాచ్ సెంటర్(ఎన్ఎల్డీసీ)ను ఆదేశించింది.
Date : 12-09-2024 - 8:00 IST -
#India
Maoists Surrender Policy : సరెండర్ అయ్యే మావోయిస్టుల కోసం సరికొత్త పాలసీ
మరో రెండు నెలల్లో మావోయిస్టుల లొంగుబాటుకు సంబంధించిన కొత్త పాలసీని తీసుకొచ్చే అంశంపై ఛత్తీస్గఢ్ సర్కారు(Maoists Surrender Policy) ముమ్మర కసరత్తు చేస్తోంది.
Date : 12-09-2024 - 4:36 IST -
#Viral
Bastar’s Unique Tradition: దేవుడికి మరణశిక్ష విధించే కోర్టు.. ఇండియాలోనే
Bastar Unique Tradition: దేవుడికి మరణశిక్ష విధించే కోర్టు. ఈ కోర్టు గిరిజనుల ప్రాబల్యం ఉన్న బస్తర్లో సంవత్సరానికి ఒకసారి ఉంటుంది. తీర్పు ఆలయంలో జరుగుతుంది. దేవుళ్లు తమ విధులను సక్రమంగా నిర్వర్తించకుంటే.. ఈ కోర్టు విధించే శిక్ష నుంచి భగవంతుడు కూడా తప్పించుకోలేడు
Date : 10-09-2024 - 4:13 IST