Chhattisgarh
-
#India
భద్రతా బలగాల కాల్పులు.. ఐదుగురు మావోయిస్టులు మృతి
భద్రతా అధికారులు కందమాల్ జిల్లాలోని గుమ్మా అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలపై పక్కా సమాచారం పొందడంతో, స్థానిక పోలీసు బలగాలు మరియు ప్రత్యేక సైనిక బలగాలు సంయుక్త ఆపరేషన్ను అమలు చేశారు.
Date : 25-12-2025 - 2:11 IST -
#India
ప్రముఖ హిందీ సాహితీవేత్త, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత కన్నుమూత!
ఆయన సాహిత్య కృషికి గాను ఇటీవల 59వ జ్ఞానపీఠ్ పురస్కారం లభించింది. నవంబర్ 21న రాయ్పూర్లోని ఆయన నివాసంలోనే ఈ అవార్డును ప్రదానం చేశారు.
Date : 23-12-2025 - 7:56 IST -
#Andhra Pradesh
Madvi Hidma : ఏపీలో భారీ ఎన్కౌంటర్.. మావోయిస్టులకు భారీ ఎదురు దెబ్బ, అగ్రనేత హిడ్మా హతం.!
మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్టు అగ్రనేత, భద్రతా దళాలకు మోస్ట్ వాంటెడ్గా ఉన్న మాడ్వి హిడ్మా హతం అయ్యారు. ఈ మేరకు ఏపీ, తెలంగాణ సరిహద్దుల్లో జరిగిన ఎన్కౌంటర్లో హిడ్మాతో పాటు ఆయన భార్య హేమ కూడా చనిపోయారు. ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ గుప్తా హిడ్మా మరణాన్ని ధ్రువీకరించారు. ఆయనపై దాదాపు రూ. కోటి రివార్డు ఉంది. హిడ్మాతో పాటు ఆయన భార్య హేమ కూడా ఎన్కౌంటర్లో మృతి చెందారు. నక్సల్ కంచుకోట కూలిపోయింది. భద్రతా […]
Date : 18-11-2025 - 12:02 IST -
#Andhra Pradesh
Anti Maoist Operation : భారీ ఎన్కౌంటర్.. మవోయిస్టు అగ్రనేత హిడ్మా హతం?
మావోయిస్టు పార్టీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇటీవల మావోయిస్టు పార్టీ కీలక నేతలు లొంగిపోయారు. దీంతోపాటు కేంద్రం చేపట్టిన భారీ యాంటీ నక్సల్ ఆపరేషన్ మావోయిస్టు పార్టీని కలవరపెడుతోంది. 2026 మార్చిన నాటికి మావోయిస్టులను అంతం చేస్తామని కేంద్రం ఇప్పటికే ప్రకటించిన విషయం తెలసిందే. ఈ నేపథ్యంలో తాజాగా భద్రతా దళాలు.. ఏపీ, తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల సరిహద్దుల్లో భారీ యాంటీ నక్సల్ ఆపరేషన్ చేపట్టాయి. ఇప్పటికే మావోయిస్టు అగ్రనేత హిడ్మాతో పాటు మరికొంత మంది హతమైనట్లు […]
Date : 18-11-2025 - 11:31 IST -
#India
Naxalism : నక్సలిజంపై పోరులో ల్యాండ్మార్క్ డే – అమిత్
Naxalism : ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో నక్సలిజం నిర్మూలన దిశగా మరో కీలక అడుగు పడింది. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్లో భాగంగా ఇవాళ 170 మంది నక్సలైట్లు అధికారుల ఎదుట లొంగిపోయారు
Date : 16-10-2025 - 6:30 IST -
#India
Chhattisgarh High Court: 100 రూపాయల లంచం కేసు.. 39 సంవత్సరాల తర్వాత న్యాయం!
"సస్పెన్షన్ తర్వాత సగం జీతంతో బతకాల్సి వచ్చింది. నా పిల్లలను మంచి పాఠశాలల్లో చదివించలేకపోయాను. ఇప్పుడు నా చిన్న కొడుకు నీరజ్కు ఉద్యోగం కావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నిరుద్యోగం కారణంగా అతనికి పెళ్లి కాలేదు" అని కన్నీటి పర్యంతమయ్యారు.
Date : 25-09-2025 - 2:55 IST -
#India
Encounter : గడ్చిరోలి జిల్లాలో ఎదురు కాల్పులు.. నలుగురు మావోయిస్టులు మృతి
ఈ ఎదురుకాల్పుల్లో ఇప్పటివరకు నలుగురు మావోయిస్టులు మృతి చెందారని పోలీసు ఉన్నతాధికారులు ప్రకటించారు. వీరిలో ముగ్గురు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారని తెలిపారు. మృతుల వద్ద నుండి ఒక SLR రైఫిల్, రెండు INSAS రైఫిళ్లు, ఒక .303 రైఫిల్ స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
Date : 27-08-2025 - 4:43 IST -
#Andhra Pradesh
Maoists : ఏపీ డీపీజీ ఎదుట లొంగిపోయిన మావోయిస్టులు.. భారీగా ఆయుద సామగ్రిని స్వాధీనం
ఈ లొంగుబాటుతో ఏవోబీ (ఆంధ్ర, ఒడిశా, ఛత్తీస్గఢ్ బోర్డర్) పరిధిలో మావోయిస్టు శక్తులు మరింత బలహీనమయ్యాయని పేర్కొన్నారు. అలాగే, మావోయిస్టులు వదిలిపెట్టిన ప్రాంతాల్లో సర్వేలు చేపట్టి భారీగా ఆయుధాల నిల్వను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.
Date : 26-07-2025 - 1:14 IST -
#Telangana
Telangana Weather : తెలంగాణలో భారీ వర్షాలు..పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ!
హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో ముసురు వాతావరణం నెలకొంది. వాతావరణ శాఖ వివరించిందేమంటే, ఈ వర్షపాతం మరో రెండు మూడు రోజులు కొనసాగే అవకాశం ఉంది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కొన్నిచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇదే సమయంలో 40 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.
Date : 26-07-2025 - 11:45 IST -
#Special
School: 15 సంవత్సరాలుగా గుడిసెలోనే పాఠశాల.. పట్టించుకునే నాథుడే లేడు!
నక్సలైట్లకు వ్యతిరేకంగా ప్రారంభమైన జన ఉద్యమం సల్వా జుడూమ్ సమయం నుండి ఇక్కడ స్కూల్ గుడిసెలో నడుస్తోంది. సంవత్సరాలుగా గ్రామస్థులు శాశ్వత భవనం కోసం డిమాండ్ చేస్తున్నారు.
Date : 04-07-2025 - 5:21 IST -
#Viral
Chhattisgarh : ఆఫీస్ కు లేటుగా వచ్చారని ఉద్యోగుల చేత గుంజీలు తీయించిన కలెక్టర్
Chhattisgarh : కవార్ధ జిల్లా పంచాయతీ కార్యాలయానికి ఉదయం 11 గంటల సమయంలో కలెక్టర్ గోపాల్ వర్మ హఠాత్తుగా వెళ్లారు. అయితే కార్యాలయంలో చాలామంది ఉద్యోగులు అప్పటికీ ఇంకా రాలేదని గుర్తించి
Date : 03-07-2025 - 7:15 IST -
#India
Encounter : ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్.. ఇద్దరు మహిళా మావోలు మృతి
. ఈ ఆపరేషన్కి సంబంధించి అధికారిక వివరాల ప్రకారం, అబూజ్మడ్ అడవుల్లో మావోయిస్టుల మాడ్ డివిజన్కు చెందిన సీనియర్ కేడర్ సభ్యులు సంచరిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారంతో భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయి.
Date : 26-06-2025 - 11:03 IST -
#India
Chhattisgarh : మరోసారి ఎన్కౌంటర్..ఐదుగురు మావోయిస్టులు మృతి
ఘటనాస్థలిలో రెండు ఏకే-47 రైఫిళ్లు, పేలుడు పదార్థాలు, భారీ స్థాయిలో ఆయుధాలు కూడా పోలీసులు పట్టుకున్నారు. భద్రతా సిబ్బంది నిర్వహిస్తున్న ఈ విస్తృత ఆపరేషన్లో డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్ (DRG), స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF), కోబ్రా దళాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి.
Date : 07-06-2025 - 4:39 IST -
#India
Chhattisgarh : మావోయిస్టు పార్టీ అగ్రనేత సుధాకర్ మృతి..!
సుధాకర్ స్వస్థలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఏలూరు జిల్లాలోని చింతలపూడి మండలం ప్రగడవరం గ్రామం. అతను మావోయిస్టు ఉద్యమంలో దాదాపు మూడు దశాబ్దాలుగా కీలక పాత్ర పోషిస్తున్నాడు. 2004లో అప్పటి ప్రభుత్వంతో జరిగిన శాంతి చర్చలలో కూడా అతను పాల్గొన్న వ్యక్తిగా గుర్తింపు పొందాడు. అతని మీద ప్రభుత్వమే రూ.1 కోటి రివార్డు ప్రకటించింది.
Date : 05-06-2025 - 4:24 IST -
#Speed News
Maoists Surrender: 16 మంది మావోయిస్టులు లొంగుబాటు!
వీరందరిపై రూ. 25 లక్షల రివార్డు ఉండగా.. లొంగిపోయిన వారిలో ఒక మహిళ మావోయిస్టు, ఒక పురుష మావోయిస్టుపై ఒక్కొక్కరికి రూ. 8 లక్షలు, ముగ్గురు పురుషులకు రెండు లక్షల రూపాయల చొప్పున, మరో పురుష మావోయిస్టుపై మూడు లక్షల రూపాయల మొత్తం రూ. 25 లక్షల రివార్డు ప్రకటించారు.
Date : 02-06-2025 - 5:56 IST