Chhattisgarh
-
#India
Naxalites Vs Polling Station : ఏకంగా పోలింగ్ బూత్లోకి వెళ్లి మావోయిస్టుల వార్నింగ్ !
Naxalites Vs Polling Station : ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు రెచ్చిపోయారు.
Published Date - 01:04 PM, Thu - 18 April 24 -
#Speed News
Chhattisgarh Encounter: మావోయిస్టు అగ్రనేత శంకర్రావుతో పాటు మరో 29 మంది మృతి!
ఛత్తీస్గఢ్లో మంగళవారం మరో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలోని మాట్ పోలీస్ స్టేషన్ చుట్టుపక్కల మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న ప్రాంతంలో శంకర్ రావు అనే నాయకుడు సహా దాదాపు 29 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం.
Published Date - 10:17 PM, Tue - 16 April 24 -
#India
Encounter : కాంకేర్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్..18మంది మావోయిస్టులు హతం..!
Encounter: లోక్సభ ఎన్నికలకు ముందు ఛత్తీస్ఘడ్ రాష్ట్రం(Chhattisgarh State) కాంకేర్ జిల్లా(Kanker District)లో పోలీసులు, నక్సలైట్ల మధ్య భారీ ఎన్కౌంటర్ జరిగింది. కంకేర్లోని ఛోటేబైథియా పోలీస్ స్టేషన్లోని కల్పర్ అడవీ ప్రాంతంలో మంగళవారం పోలీసులు, నక్సల్స్ మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్లో 18 మంది నక్సలైట్లు హతమైనట్లు వార్తలు వస్తున్నాయి. కాగా.. ఘటనా స్థలం నుంచి పోలీసులు ఏకే47తో పాటు ఇన్సాస్ రైఫిల్ కూడా స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. Chhattisgarh | One more […]
Published Date - 06:00 PM, Tue - 16 April 24 -
#Telangana
Encounter : ములుగులో భారీ ఎన్కౌంటర్.. ముగ్గురు మావోయిస్టుల మృతి
Encounter: తెలంగాణ-చత్తీస్గఢ్(Telangana-Chhattisgarh) సరిహద్దులో పోలీసులు(police), మావోయిస్టుల(Maoists)కు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో(crossfire) ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. ములుగు జిల్లా కర్రిగుట్టలు-చత్తీస్గఢ్లోని కాంకేర్ పరిధిలోని అటవీ ప్రాంతంలో పోలీసులు కూంబింగ్ చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు ఎదురుపడడంతో తప్పించుకునే ప్రయత్నంలో మావోయిస్టులు కాల్పులు జరిపారు. ప్రతిగా పోలీసులు ఎదురుకాల్పులు ప్రారంభించారు. We’re now on WhatsApp. Click to Join. కాల్పులు ఆగిన తర్వాత పోలీసులు ఆ ప్రాంతంలో గాలించగా ముగ్గురు మావోయిస్టుల మృతదేహాలు లభ్యమయ్యాయి. ఏకే […]
Published Date - 12:02 PM, Sat - 6 April 24 -
#India
Encounter : ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్.. 13కు చేరిన మృతుల సంఖ్య
Naxalite Killed In Encounter Chhattisgarh : ఛత్తీస్గఢ్ (Chhattisgarh)లోని జీజాపూర్ జిల్లాలోని కోర్చోలీ అడవుల్లో మంగళవారం జరిగిన ఎదురుకాల్పులు 10 గంటలపాటు కొనసాగిన విషయం తెలిసిందే. ఈ ఎన్కౌంటర్లో (Bijapur Encounter) మృతుల సంఖ్య 13కు పెరిగింది. ఇప్పటివరకు 13 మంది మావోయిస్టుల మృతదేహాలు లభించాయని అధికారులు తెలిపారు. పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. బీజాపూర్ జిల్లా అడవుల్లో మావోయిస్టులు ప్లీనరీ నిర్వహించనున్నట్టు సమాచారం అందింది. దీంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లా రిజర్వు […]
Published Date - 12:04 PM, Wed - 3 April 24 -
#India
Encounter : భారీ ఎన్కౌంటర్..నలుగురు మావోయిస్టులు హతం
Naxalite Killed In Encounter Chhattisgarh : ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ (Bijapur) జిల్లాలో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. మంగళవారం ఉదయం బీజాపూర్ జిల్లా కొర్చెలి అటవీ ప్రాంతంలో మావోయిస్టులు(Maoists), పోలీసుల(police)కు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో (Encounter) నలుగురు మావోయిస్టులు మృతిచెందారు. పలువురు గాయపడినట్లు తెలుస్తున్నది. on WhatsApp. Click to Join. అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్న భద్రతా బలగాలకు మావోయిస్టులు తారసపడినట్లు తెలుస్తున్నది. ఈ క్రమంలో పారిపోవడానికి ప్రయత్నించిన నక్సల్స్.. పోలీసులపై […]
Published Date - 10:32 AM, Tue - 2 April 24 -
#Telangana
Maoist : మావోయిస్టు అధికార ప్రతినిధి జగన్ సంచలన లేఖ
Maoist: గడ్చిరోలి(Gadchiroli)లో ఇటీవల జరిగిన ఎన్కౌంటర్(Encounter)పై మావోయిస్టులు సంచలన వ్యాఖ్యలు చేస్తూ లేఖ విడుదల చేశారు. ప్రజాపాలన(Praja Palana) పేరుతో తెలంగాణ(telangana)లో అధికారం చేపట్టిన కాంగ్రెస్(Congress) పార్టీ బీజేపీ(bjp)తో చేతులు కలిపి విప్లవ ప్రజాఘాతుక కగార్ (అంతిమదశ) ఆపరేషన్స్ కొనసాగిస్తున్నాయంటూ మావోయిస్టు అగ్రనేత, ఆ పార్టీ అధికార ప్రతినిధి జగన్(jagan) లేఖ విడుదల చేశారు. గడ్చిరోలి ఎన్కౌంటర్కు తెలంగాణ ప్రభుత్వం, పోలీసులే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. మార్చి 19న గడ్చిరోలిలోని కొల్లమర్క అటవీప్రాంతంలో ఎన్కౌంటర్ పేరిట […]
Published Date - 12:54 PM, Sat - 30 March 24 -
#India
Chhattisgarh: ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్.. ముగ్గురు మావోయిస్టులు మృతి
Chhattisgarh: ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో మరోసారి కాల్పులు(firing) చోటు చేసుకున్నాయి. శనివారం భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు(Maoists) మృతిచెందారు. అలాగే ఇద్దరు జవాన్లు(Jawans) తీవ్రంగా గాయపడ్డారని తెలుస్తోంది. We’re now on WhatsApp. Click to Join. ఈ ఘటన బీజాపూర్ జిల్లా(Bijapur District)లోని పీడియా అటవీ(Pedia forest) ప్రాంతంలో జరిగింది. ఘటనాస్థలి నుంచి భద్రతా దళాలు భారీ మొత్తంలో మందుగుండు సామాగ్రి, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాయి. […]
Published Date - 04:34 PM, Sat - 23 March 24 -
#Speed News
Chhattisgarh: ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్..ముగ్గురు సైనికులు మృతి
ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో మంగళవారం పోలీసులకు, నక్సలైట్లకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో ముగ్గురు సైనికులు ప్రాణాలు కోల్పోగా, 14 మంది సైనికులు గాయపడ్డారు.
Published Date - 08:02 PM, Tue - 30 January 24 -
#India
MP Dheeraj Prasad Sahu: ధీరజ్ ప్రసాద్ సాహు 351 కోట్లు తిరిగి ఇస్తారా?
కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ ప్రసాద్ సాహు స్థలాలపై ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు జరిపి 351 కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. ఇంట్లో దొరికిన నగదు చూసి ఆదాయపు పన్ను శాఖ అధికారులంతా ఉలిక్కిపడ్డారు.
Published Date - 05:49 PM, Tue - 12 December 23 -
#India
CM Vishnu Deo: ఛత్తీస్గఢ్ కొత్త ముఖ్యమంత్రిగా విష్ణు దేవో
ఛత్తీస్గఢ్లో మెజారిటీ దాటి 54 నియోజకవర్గాల్లో విజయం సాధించి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. మొదట ముఖ్యమంత్రి ఎంపికలో ప్రతిష్టంభన నెలకొంది. అయితే జరిగిన బీజేపీ ఎమ్మెల్యేల సమావేశంలో గిరిజనులకు చెందిన మాజీ కేంద్ర మంత్రి విష్ణు దేవ్ సాయి
Published Date - 09:40 AM, Mon - 11 December 23 -
#India
Election Failure: కాంగ్రెస్ ఓటమిపై రాహుల్ సీరియస్ మీటింగ్
రాజస్థాన్, మిజోరాం రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమిపై ఢిల్లీలో అధ్యయన సమావేశం నిర్వహించారు. ఇటీవల ముగిసిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో రాజస్థాన్, ఛత్తీస్గఢ్లలో బీజేపీ చేతిలో కాంగ్రెస్ ఓడిపోయింది.
Published Date - 04:31 PM, Sat - 9 December 23 -
#Speed News
Mamata Banerjee: కాంగ్రెస్ ఓటమి , ప్రజలది కాదు: మమతా బెనర్జీ
మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి కాంగ్రెస్ ఓటమి అని, ప్రజలది కాదని అన్నారు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ. జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ విజయం సాధించింది. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్లో బీజేపీ నెగ్గింది
Published Date - 11:04 PM, Mon - 4 December 23 -
#India
A Worker Vs MLA : రోజువారీ కూలీ ఎమ్మెల్యే అయ్యాడు.. ఏడుసార్లు గెలిచిన ఎమ్మెల్యేపై విజయం
A Worker Vs MLA : ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా సాజా నియోజకవర్గంలో అనూహ్య ఫలితం వచ్చింది.
Published Date - 01:43 PM, Mon - 4 December 23 -
#India
What happened in Chhattisgarh? : చత్తీస్ గఢ్ లో ఏం జరిగింది?
చత్తీస్ గఢ్ (Chhattisgarh)లో భూపేష్ బఘేల్ నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కార్ తిరిగి అధికారంలోకి వస్తుందని అన్ని సర్వేలూ చెప్పాయి.
Published Date - 12:27 PM, Mon - 4 December 23