Chhattisgarh
-
#India
PM Modi: గిరిజన మహిళ రాష్ట్రపతి కావడాన్ని కాంగ్రెస్ వ్యతిరేకించింది: మోడీ
ఒక గిరిజన మహిళ దేశానికి రాష్ట్రపతి కావడాన్ని కాంగ్రెస్ గతంలో తీవ్రంగా వ్యతిరేకించిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. సమాజంలోని ప్రతి వర్గానికి అభివృద్ధి, ప్రగతి ప్రయోజనం అందేలా చూడాలన్నదే బీజేపీ విధానమని చెప్పారు.
Date : 02-11-2023 - 5:47 IST -
#India
Rahul – Farm Work : తలకు టవల్.. చేతిలో కొడవలి.. పొలం పనుల్లో రాహుల్
Rahul - Farm Work : అన్ని వర్గాల ప్రజలతో మమేకమవుతూ.. ప్రజల కష్టాలు తెలుసుకుంటూ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దూసుకుపోతున్నారు.
Date : 29-10-2023 - 2:28 IST -
#India
Assembly Elections 2023: ఐదు రాష్ట్రాల్లో కాంగ్రెస్ విజయం ఖాయం
దేశంలో ఎన్నికల హడావుడి మొదలైంది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్, బీజేపీ పార్టీల మధ్య ప్రధాన పోటీ నెలకొంది. తెలంగాణలో అధికార పార్టీ బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ల మధ్య పోటీ నెలకొంది. అయితే ప్రధాన పోటీదారులుగా బీఆర్ఎస్, కాంగ్రెస్ బరిలో నిలిచాయి.
Date : 25-10-2023 - 2:20 IST -
#South
Chhattisgarh: ఛత్తీస్గఢ్లో రూ.14 కోట్ల నగదు, రూ.2 కోట్ల నగలు స్వాధీనం
ఎన్నికల నేపథ్యంలో మోడల్ ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్న ఛత్తీస్గఢ్లో నగదు, నగలు, మద్యంతో పాటు ఇతర సామాగ్రితో సహా అనేక చోట్ల సీజ్లు జరిగాయి.
Date : 23-10-2023 - 7:17 IST -
#India
2 Naxalites Killed: ఎలక్షన్ వేళ ఎన్ కౌంటర్, ఛత్తీస్గఢ్ లో ఇద్దరు మావోయిస్టుల హతం
ఛత్తీస్గఢ్లోని కాంకేర్ జిల్లాలో శనివారం భద్రతా సిబ్బందితో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు నక్సలైట్లు మరణించారు.
Date : 21-10-2023 - 12:52 IST -
#India
Elections 2023 : ఐదు రాష్ట్రాలలో ఎన్నికలు ఎవరికి కీలకం?
రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్, తెలంగాణ, మిజోరాం. ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికలు (Elections) ఎవరికి కీలకమైన అంశం అనేది ప్రధానంగా చర్చకు వస్తుంది.
Date : 10-10-2023 - 1:48 IST -
#India
Congress Govt Survives : వీగిపోయిన బీజేపీ అవిశ్వాస తీర్మానం.. మెజారిటీ నిరూపించుకున్న సీఎం
Congress Govt Survives : ఛత్తీస్గఢ్ శాసనసభ వర్షాకాల సమావేశాల సందర్భంగా సీఎం భూపేష్ బాఘేల్ సారధ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది.
Date : 22-07-2023 - 2:00 IST -
#Off Beat
Surprise Reason Vs Mobile Towers : ఆ ఊరు సెల్ టవర్స్ కు నో చెప్పింది.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు
Surprise Reason Vs Mobile Towers : సెల్ ఫోన్ టవర్స్ నుంచి ప్రమాదకర రేడియేషన్ వెలువడుతుందని.. చాలా రీసెర్చ్ రిపోర్ట్స్ వచ్చాయి.. ఇలాంటి కారణాలతో టవర్స్ ఏర్పాటును అడ్డుకున్న ఘటనలను చూశాం.. కానీ తాజాగా జరిగిన ఒక ఘటన వెరీ డిఫరెంట్ !!
Date : 18-07-2023 - 12:24 IST -
#India
Comedian Devraj Patel : యూట్యూబ్ కమెడియన్ దేవరాజ్ పటేల్ ఇక లేడు.. రోడ్డు ప్రమాదంలో మృతి
Comedian Devraj Patel : 'దిల్ సే బురా లగ్తా హై' ఫేమ్ కమెడియన్ దేవరాజ్ పటేల్ రోడ్డు ప్రమాదంలో మరణించాడు.
Date : 27-06-2023 - 4:05 IST -
#India
36 Nursing Students: మన్ కీ బాత్ వినలేదని 36 మంది విద్యార్థినులపై చర్యలు
ప్రధాని నరేంద్ర మోదీ రేడియో కార్యక్రమం ‘మన్ కీ బాత్’ 100వ ఎపిసోడ్ విననందుకు 36 మంది నర్సింగ్ విద్యార్థుల (36 Nursing Students)పై పీజీఐ అడ్మినిస్ట్రేషన్ చర్యలు తీసుకుంది.
Date : 12-05-2023 - 6:31 IST -
#India
Heart Attack: మేనకోడలు పెళ్ళిలో మామ డాన్స్ చేస్తూ హార్ట్ ఎటాక్ తో మృతి
ప్రస్తుత కాలంలో గుండెపోటుకు గురయ్యే వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతుంది. వయసుతో సంబంధం లేకుండా హార్ట్ ఎటాక్ కు గురవుతున్నారు.
Date : 11-05-2023 - 5:40 IST -
#India
Acid Attack: మరో యువతితో ప్రియుడు పెళ్లి.. అబ్బాయిలా వచ్చి యాసిడ్ దాడి చేసిన ప్రియురాలు అరెస్ట్..!
వధూవరులపై యాసిడ్ దాడి (Acid Attack) చేసిన ప్రియురాలిని ఛత్తీస్గఢ్ (Chhattisgarh) బస్తర్ పోలీసులు అరెస్ట్ చేశారు. గ్రామంలో అమర్చిన పన్నెండు సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించిన పోలీసులు యువతిని గుర్తించారు.
Date : 25-04-2023 - 9:39 IST -
#Viral
Chhattisgarh: మండపంలో పెళ్ళికొడుకుపై యాసిడ్ దాడి చేసిన మాజీ ప్రియురాలు.. అసలేం జరిగిందంటే?
తాజాగా ఛత్తీస్గడ్ లో ఒక షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. కళ్యాణ మండపంలో మాజీ ప్రియురాలు పెళ్ళికొడుకు
Date : 24-04-2023 - 6:58 IST -
#India
Home Theater Explosion: పెళ్లికి కానుకగా వచ్చిన హోం థియేటర్ పేలి నవ వరుడు మృతి
పెళ్లికి కానుకగా వచ్చిన హోం థియేటర్ పేలి (Home Theater Explosion) నవ వరుడు, అతని సోదరుడు మృతి చెందిన విషాదకర ఘటన ఛత్తీస్గఢ్లో చోటుచేసుకుంది.హేమేంద్రకు రెండు రోజుల క్రితమే పెళ్లి జరిగింది.
Date : 04-04-2023 - 9:26 IST -
#India
Five Dead: ఇటుక బట్టీలో ఊపిరాడక ఐదుగురు కార్మికులు మృతి.. ఆర్థిక సాయం ప్రకటించిన సీఎం
ఛత్తీస్గఢ్లోని మహాసముంద్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఇటుక బట్టీలో మంటలు, పొగలు రావడంతో ఐదుగురు కూలీలు (Five Dead) చనిపోయారు. ఈ ఘటన కుంజ్ బిహారీ గఢ్ఫుజార్ బస్నాలోని ఇటుక బట్టీలో చోటుచేసుకుంది.
Date : 15-03-2023 - 12:29 IST