HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Maoist Ied Blast Kills Two Security Personnel During Anti Insurgency Operation

Chhattisgarh : నక్సలైట్ల బాంబ్ దాడిలో ఇద్దరు బార్డర్ పోలీసుల మృతి

Maoist IED Blast : నక్సలైట్ల బాంబ్ దాడిలో ఇద్దరు బార్డర్ పోలీసుల మృతి

  • By Sudheer Published Date - 07:06 PM, Sat - 19 October 24
  • daily-hunt
Maoist Ied Blast
Maoist Ied Blast

ఛత్తీస్ గడ్ (Chhattisgarh ) రాష్ట్రంలో నక్సలైట్లు ఐఏడీ బాంబుల (Maoist IED Blast) పేల్చడంతో ఇద్దరు స్పెషల్ టాస్క్ ఫోర్స్ జవాన్లు మృతి చెందగా.. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇటీవల మహారాష్ట్రలో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో దాదాపు 40 మంది మావోయిస్ట్‌లు మృతి చెందిన విషయం తెలిసిందే. దీనికి ప్రతీకారంగా..ఈరోజు వారు పెట్టిన ఐఈడీ బాంబులు పేలడంతో ఇద్దరు జవాన్లు అమరులు కాగా.. మరో ఇద్దరు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు.

అటవీ ప్రాంతంలో మావోయిస్ట్‌ల కోసం కూంబింగ్ ఆపరేషన్ చేపట్టగా.. మందుపాతర పేలి జవాన్లు చనిపోయారు. చనిపోయిన ఇద్దరు జవాన్లలో ఒకరు కేజీ రాజేష్ (36) ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారు కాగా.. మరో జవాన్ అమర్ పంజ్వార్ (36) స్వస్థలం మహారాష్ట్ర అని అధికారులు వెల్లడించారు. ఇద్దరు ITBP యొక్క 53వ బటాలియన్‌లో పనిచేస్తున్నారు. గాయపడిన జవాన్లను దగ్గర్లోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన శనివారం ఉదయం ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణ్‌పూర్ (Narayanpur) జిల్లాలో చోటుచేసుకుంది.

Read Also : Rishabh Pant : పంత్ మళ్ళీ 90లో ఔట్..ఏడోసారి చేజారిన శతకం


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • chhattisgarh
  • Maoist IED Blast
  • maoists
  • Narayanpur

Related News

Chhattisgarh High Court

Chhattisgarh High Court: 100 రూపాయ‌ల లంచం కేసు.. 39 సంవ‌త్స‌రాల త‌ర్వాత న్యాయం!

"సస్పెన్షన్ తర్వాత సగం జీతంతో బతకాల్సి వచ్చింది. నా పిల్లలను మంచి పాఠశాలల్లో చదివించలేకపోయాను. ఇప్పుడు నా చిన్న కొడుకు నీరజ్‌కు ఉద్యోగం కావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నిరుద్యోగం కారణంగా అతనికి పెళ్లి కాలేదు" అని కన్నీటి పర్యంతమయ్యారు.

    Latest News

    • India vs Sri Lanka: శ్రీలంక ముందు భారీ ల‌క్ష్యం.. భార‌త్ స్కోర్ ఎంతంటే?

    • America: భార‌త్‌లో ప‌ర్య‌టించనున్న అమెరికా ప్ర‌తినిధులు.. అగ్ర‌రాజ్యానికి మోదీ స‌ర్కార్ కండీష‌న్‌!

    • Election Schedule: రేపు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుద‌ల‌?

    • Formula E Car Race Case : అరెస్ట్ చేస్తే చేసుకోండి – కేటీఆర్

    • Suryakumar Yadav: సూర్య‌కుమార్ యాద‌వ్‌కు షాక్‌.. మ్యాచ్ ఫీజులో 30 శాతం కోత‌!

    Trending News

      • Prime Minister Routine Checkup: ప్రధానమంత్రి మోదీ ఆరోగ్య ప్రోటోకాల్.. ప్రతి 3 నెలలకు ఒకసారి చెకప్!

      • Rupee: పుంజుకున్న రూపాయి.. బ‌ల‌హీన‌ప‌డిన డాల‌ర్‌!

      • IND vs PAK Final: భార‌త్‌- పాక్ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్‌.. పైచేయి ఎవ‌రిదంటే?

      • Ladakh: లడఖ్‌లో ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణాలీవేనా??

      • UPI Boom: యూపీఐ వినియోగం పెరగడంతో నగదు వాడకం తగ్గింది: ఆర్‌బీఐ

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd