Cbi
-
#India
42 SITs : ఆ హింసపై ఇన్వెస్టిగేషన్ కు 42 సిట్ లు.. వాటిపై ఆరుగురు డీఐజీ ర్యాంక్ అధికారుల మానిటరింగ్
42 SITs : మణిపూర్ హింసాకాండ బాధితులకు సంబంధించిన సహాయం, పునరావాస ఏర్పాట్లపై పర్యవేక్షణకు సుప్రీంకోర్టు మహిళా మాజీ జడ్జీలతో కమిటీ ఏర్పాటు చేసింది.
Published Date - 07:01 PM, Mon - 7 August 23 -
#India
2000 Public Servants Booked : మూడేళ్లలో 2వేల మంది ప్రభుత్వ ఉద్యోగులపై సీబీఐ కేసులు
2000 Public Servants Booked : గత 3 సంవత్సరాల వ్యవధిలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న 2,000 మందికిపైగా ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులపై సీబీఐ (CBI) కేసులు నమోదు చేసింది.
Published Date - 11:37 AM, Mon - 31 July 23 -
#Speed News
Hyderabad: యూనియన్ బ్యాంక్ అధికారులకు ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష
హైదరాబాద్ లోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పని చేసే ఇద్దరు అధికారులకు సిబిఐ కఠిన నిర్ణయం తీసుకుంది. సదరు వ్యక్తులు మోసానికి పాల్పడ్డారంటూ ఆరోపిస్తూ
Published Date - 09:47 PM, Wed - 28 June 23 -
#Andhra Pradesh
Approver Dastagiri: వడ్డీ చెల్లించనందుకు బాలుడిపై దస్తగిరి దాడి
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్గా మారిన నిందితుడు షేక్ దస్తగిరిపై పోలీసులు మరో కేసు నమోదు చేశారు
Published Date - 03:11 PM, Tue - 20 June 23 -
#India
Pulses Scam : పప్పు దినుసుల కుంభకోణంపై 17 ఏళ్ళ తర్వాత ఛార్జ్ షీట్.. ఎందుకు ?
Pulses Scam : 2007లో జరిగిన పప్పు దినుసుల కుంభకోణంపై 17 ఏళ్ల తర్వాత సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసింది.
Published Date - 07:21 AM, Sat - 17 June 23 -
#Andhra Pradesh
YS Viveka Murder Case: బాబాయి హత్య గురించి సీఎం జగన్కి ముందే తెలుసా?
వైఎస్ వివేకా హత్య కేసులో వైఎస్ అవినాష్ రెడ్డి పేరు ప్రధానంగా వినిపిస్తుంది. ఈ మేరకు సీబీఐ అవినాష్ రెడ్డిని అనుమానిస్తూ పలుమార్లు విచారించింది.
Published Date - 04:13 PM, Tue - 13 June 23 -
#Speed News
Odisha Train Accident: సీబీఐ దూకుడు…ఆ రైల్వే స్టేషన్లో రైళ్ల నిలుపుదల నిషేధం
ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదంలో 288 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఇప్పుడు ప్రమాదం జరిగిన ప్రదేశంలో ఉన్న రైల్వే స్టేషన్ లో ఏ రైలు ఆగకూడదని నిర్ణయించారు.
Published Date - 04:45 PM, Sat - 10 June 23 -
#India
Odisha Train Accident: రైలు టికెట్లను రద్దు చేసుకుంటున్న ప్రయాణికులు
ఒడిశాలోని బాలాసోర్లో జరిగిన రైలు ప్రమాదంపై అనేక అనుమానాలు రేకిత్తిస్తున్నాయి. 21వ శతాబ్దంలో జరిగిన అతిపెద్ద రైలు ప్రమాదం ఇదేనంటూ చెప్తున్నారు అధికారులు.
Published Date - 05:07 PM, Tue - 6 June 23 -
#India
Odisha Train Accident: బాలాసోర్ రైలు ప్రమాదం.. ఇంటర్లాకింగ్ సిస్టమ్ను తారుమారు చేశారా..? అధికారులు ఏం చెప్తున్నారు..?
ఒడిశాలోని బాలాసోర్లో మూడు రైళ్లు ఢీకొనడం (Odisha Train Accident) వెనుక పెద్ద కుట్ర దాగి ఉందా? 275 మంది అమాయకుల ప్రాణాలను బలిగొన్న ట్రాక్లను ఎవరైనా ఉద్దేశపూర్వకంగా తారుమారు చేశారా? ఈ ప్రశ్న ఇప్పుడు మరింత తీవ్రంగా మారింది.
Published Date - 07:31 AM, Tue - 6 June 23 -
#India
Odisha Train Accident: ఒడిశా రైలు ప్రమాదంపై సీబీఐ విచారణ.. స్పష్టం చేసిన కేంద్ర రైల్వే మంత్రి
ఈ ఘోర రైలు ప్రమాదానికి డ్రైవర్(Driver) తప్పిదం లేకపోవచ్చని, అతివేగం కాదని రైల్వేశాఖ పేర్కొంటుంది. ఎలక్ట్రానిక్ ఇంటర్ లాకింగ్ వ్యవస్థ సరిగ్గానే ఉన్నప్పటికీ అందులో ఎవరో ట్యాంపరింగ్కు పాల్పడ్డారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Published Date - 09:42 PM, Sun - 4 June 23 -
#South
Delhi Liquor Policy Case: మద్యం కేసులో సిసోడియాకు మరో ఎదురుదెబ్బ
ఎక్సైజ్ పాలసీ విషయంలో ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు ఎదురుదెబ్బ తగిలింది. మద్యం కేసులో పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన ప్రస్తుతం సీబీఐ కస్టడీలో ఉన్నారు.
Published Date - 05:24 PM, Tue - 30 May 23 -
#Andhra Pradesh
KA Paul: వైఎస్ అవినాష్ రెడ్డిని కలిసిన కేఏ పాల్
రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన వైస్ వివేకా హత్య కేసుపై విచారణ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే సీబీఐ పలువురిని అరెస్ట్ చేయగా ప్రస్తుతం వైస్ అవినాష్ రెడ్డిని విచారిస్తుంది.
Published Date - 06:33 PM, Thu - 25 May 23 -
#Andhra Pradesh
YS Avinash Reddy: వైఎస్ అవినాష్ రెడ్డి అరెస్ట్ భయంతో అనుచరులు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వైఎస్ వివేకా హత్య కేసును సీబీఐ హ్యాండిల్ చేస్తుంది. చంద్రబాబు అధికారంలో ఉండగా జరిగిన ఈ హత్య తిరిగి తిరిగి వైసీపీ మెడకు చుట్టుకుంది.
Published Date - 12:04 PM, Tue - 23 May 23 -
#Andhra Pradesh
YS Avinash Reddy: విషమంగా అవినాష్ రెడ్డి తల్లి ఆరోగ్యం
అవినాష్ రెడ్డి తల్లి శ్రీలక్ష్మి గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. కర్నూల్ లోని విశ్వభారతి ఆస్పత్రి వైద్యులు ఆమెకు గత నాలుగు రోజులుగా వైద్యం అందిస్తున్నారు.
Published Date - 11:53 AM, Mon - 22 May 23 -
#Andhra Pradesh
Tammineni Sitaram: అవినాష్ అరెస్ట్ సీబీఐ చూసుకుంటుంది!
ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతి తమ్మినేని సీతారాం నిన్న ఆదివారం కుటుంబ సభ్యులతో కలిసి శ్రీశైల పుణ్యక్షేత్రాన్ని సందర్శించారు. స్వామివారులని దర్శించుకున్న ఆయన కుటుంబ సభ్యులతో కలిసి పూజ కార్యక్రమాలు నిర్వహించారు
Published Date - 11:18 AM, Mon - 22 May 23