HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Speed News
  • >Cbi Files Charge Sheet In Rs 250 Crore Pulses Scam

Pulses Scam : పప్పు దినుసుల కుంభకోణంపై 17 ఏళ్ళ తర్వాత ఛార్జ్ షీట్.. ఎందుకు ?

Pulses Scam :  2007లో జరిగిన పప్పు దినుసుల కుంభకోణంపై 17 ఏళ్ల తర్వాత సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసింది.

  • By Pasha Published Date - 07:21 AM, Sat - 17 June 23
  • daily-hunt
Pulses Scam
Pulses Scam

Pulses Scam :  2007లో జరిగిన పప్పు దినుసుల కుంభకోణంపై 17 ఏళ్ల తర్వాత సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసింది. పప్పు దినుసుల ధరలను అదుపు చేసేందుకు అప్పట్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ  ప్రభుత్వం వాటి ఎగుమతులను నిషేధించినా.. 60 వేల మెట్రిక్ టన్నుల పప్పు దినుసులను మన దేశం నుంచి 3 దేశాలకు ఎగుమతి చేశారు. ఎగుమతులపై నిషేధం అమల్లో ఉన్నా..  పాత తేదీలు వేసి ప్రభుత్వం ఎగుమతులను(Pulses Scam) కొనసాగించిందని అప్పట్లో ప్రతిపక్ష నాయకులు ఆరోపించారు. దీంతో ఆ ఏడాదే సీబీఐ కేసు నమోదు చేసింది. కానీ చార్జిషీట్ దాఖలు కావడానికి 17 ఏళ్ళ టైం పట్టడం గమనార్హం. పప్పు దినుసులు ఎగుమతి చేసిన మూడు దేశాలకు పంపిన లేఖలకు జవాబులు రావడంలో ఆలస్యం జరిగినందు వల్లే దర్యాప్తు ఆలస్యమై, చార్జిషీట్ దాఖలులో తీవ్ర జాప్యం జరిగిందని  సీబీఐ వర్గాలు తెలిపాయి. జెట్ కింగ్, ఆ సంస్థ యజమాని శ్యాం సుందర్ జైన్ తో పాటు నరేష్ కుమార్ జైన్, ప్రశాంత్ సేథిలపై విచారణ జరిపినట్లు చార్జిషీట్ లో పేర్కొన్నారు. ఈ కేసులో సమాచారాన్ని పంచుకోవడంలో సహాయం కోరుతూ న్యూజిలాండ్ కు కోర్టు పంపిన న్యాయపరమైన అభ్యర్థన ఇప్పటికీ పెండింగ్ లో ఉందని సీబీఐ వర్గాలు వెల్లడించాయి.

Also read : China 41 Satellites : ఒకే రాకెట్ తో 41 శాటిలైట్ల ప్రయోగం.. చైనా మరో రికార్డ్

ఆ 2 స్కీమ్స్  ఏమిటి ?

మన దేశంలో పప్పు ధాన్యాల ధరలను అదుపు చేసేందుకు, డిమాండ్-సరఫరా అంతరాన్ని తగ్గించడానికి UPA ప్రభుత్వం 2006, 2008 సంవత్సరాల్లో రెండు పథకాలను తీసుకొచ్చింది. 2006 మేలో ప్రారంభించిన మొదటి పథకం నేషనల్ అగ్రికల్చరల్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (NAFED) ప్రభుత్వ ఖాతాలో పప్పులను దిగుమతి చేసుకోవడానికి, ఏదైనా నష్టాన్ని కేంద్ర ప్రభుత్వం భర్తీ చేయడానికి(రీయింబర్స్‌మెంట్)  అనుమతించడం. రీయింబర్స్‌మెంట్ అనేది సరుకుల కనీస ధరలో 15 శాతం వరకు ఉంటుంది. ఈ పథకాన్ని 2011 వరకు పొడిగించారు. మరో పథకాన్ని UPA ప్రభుత్వం 2008 నవంబర్ 20న ప్రవేశపెట్టింది. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న (BPL) కుటుంబాలకు రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేసేందుకు పప్పు దినుసులను దిగుమతి చేసుకునేందుకు సంబంధించినది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 2006-07
  • cbi
  • CBI officials
  • charge sheet
  • government ban
  • Pulses Scam
  • Rs 250 crore

Related News

Cbi Director

CBI : హైదరాబాద్ కు సీబీఐ డైరెక్టర్.. కారణం అదేనా..?

CBI : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై దర్యాప్తు చేయాలని కోరుతూ సీబీఐకి లేఖ రాసింది. ఈ నేపథ్యంలో ఆ కేసు వివరాలు తెలుసుకోవడానికే ప్రవీణ్ సూద్ హైదరాబాద్ వచ్చారా అనే చర్చ జరుగుతోంది

  • Another shock for Anil Ambani.. CBI registers case

    Anil Ambani : అనిల్‌ అంబానీకి మరో షాక్‌.. సీబీఐ కేసు నమోదు

  • Sugali Preethi Case Cbi

    Sugali Preethi Case : సీబీఐకి సుగాలి ప్రీతి కేసు

  • Kavitha Harishrao

    Kaleshwaram Project : ఆ ఇద్దరి అవినీతి అనకొండల మధ్య కేసీఆర్ బలిపశువు – కవిత సంచలన వ్యాఖ్యలు

  • Ktr

    KTR : ఇప్పుడు మీ సీఎం ఏం చేస్తున్నారో మీకైనా తెలుస్తోందా.?

Latest News

  • Green Chillies : ప్రతిరోజూ పచ్చిమిర్చి తినడం ఆరోగ్యానికి మంచిదేనా?..అస‌లు రోజుకు ఎన్ని తిన‌వ‌చ్చు..?

  • Khairatabad ganesh : గంగమ్మ ఒడికి చేరిన శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి

  • Renault Cars : జీఎస్టీ 2.0 ఎఫెక్ట్.. రెనో కార్లపై భారీ తగ్గింపు

  • South: ఏఐడీఎంకెలో ఉత్కంఠ.. పళణి స్వామి కీలక నిర్ణయాలు

  • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

Trending News

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

    • GST Slashed: హెయిర్‌కట్, ఫేషియల్ చేయించుకునేవారికి గుడ్ న్యూస్‌.. ఎందుకంటే?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd