Bjp
-
#India
Bypolls Today : 13 అసెంబ్లీ స్థానాల్లో బైపోల్స్.. 7 రాష్ట్రాల్లో పోలింగ్ షురూ
ఏడు రాష్ట్రాలలోని 13 అసెంబ్లీ స్థానాలకు(13 Assembly Seats) బైపోల్లో భాగంగా ఇవాళ పోలింగ్ జరుగుతోంది.
Date : 10-07-2024 - 8:54 IST -
#Telangana
Congress : త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు : సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి
CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు తన సొంత జిల్లా మహబూబ్నగర్లో పర్యటించారు. పర్యటనలో భాగంగా రూ. 396.09 కోట్ల అభివృద్ధి పనులకు రేవంత్ శంకుస్థాపన చేశారు. అనంతరం ఏఎస్ఎన్ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన ప్రజాప్రతినిధుల సభలో సీఎం మాట్లాడుతూ..త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయన్నారు. ఈ ఎన్నికల్లో కార్యకర్తలనే ఎంపీటీసీలుగా, సర్పంచ్లుగా గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. ఇటీవల నామినేటెడ్ పోస్టుల్లో నిజమైన పార్టీ కార్యకర్తలకు న్యాయం జరిగిందన్నారు. We’re now on WhatsApp. […]
Date : 09-07-2024 - 8:20 IST -
#Special
BJP – Main Opposition : అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష హోదాను బీఆర్ఎస్ నిలుపుకునేనా ?
తెలంగాణ రాజకీయాలు కొత్త రూపును సంతరించుకుంటున్నాయి. రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి.
Date : 08-07-2024 - 2:26 IST -
#Andhra Pradesh
AP Politics : నితిన్ గడ్కరీ – చంద్రబాబు బాండింగ్ ఏపీకి సహాయం చేస్తుందా..?
ఎన్డిఎ ప్రభుత్వంలో టిడిపి గణనీయమైన ప్రభావం స్పష్టంగా కనిపించింది, ముఖ్యంగా బిజెపి కీలక నేతలతో టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సంబంధాల ప్రాముఖ్యతను పరిగణనలోకి తీసుకుంటుంది.
Date : 07-07-2024 - 7:09 IST -
#Speed News
Bandi Sanjay : 26 మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు : బండి సంజయ్
కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్(Bandi Sanjay) సంచలన కామెంట్స్ చేశారు.
Date : 07-07-2024 - 2:19 IST -
#Speed News
GHMC Council Meeting : రసాభాసగా ‘జీహెచ్ఎంసీ కౌన్సిల్’ సమావేశం.. బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఏం చేశారంటే..
కార్పొరేటర్లపై మేయర్ గద్వాల విజయలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో పార్టీ ఫిరాయింపులు ఎవరు ప్రోత్సహించారో మీకు తెలియదా అని మేయర్ నిలదీశారు.
Date : 06-07-2024 - 2:18 IST -
#India
Om Birla : ప్రజల అంచనాలను నెరవేర్చేందుకు ప్రయత్నిస్తాం
"ప్రపంచవ్యాప్తంగా ప్రజలు భారతదేశంలో పెట్టుబడులు పెడుతున్నారు , ప్రైవేట్ కంపెనీల మనోభావాలు బలంగా ఉన్నాయి. కాబట్టి యువత ఈ కంపెనీలలో పెద్ద ఎత్తున ఉపాధి పొందడం ఖాయం
Date : 06-07-2024 - 1:02 IST -
#Speed News
Etela Rajender : బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిపై ఈటల కీలక వ్యాఖ్యలు
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవిపై ఆ పార్టీ మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Date : 04-07-2024 - 1:00 IST -
#India
Narendra Modi : డిజిటల్ ఇండియా సాధికారత కలిగిన దేశానికి ప్రతీక
'జీవన సౌలభ్యం' , పారదర్శకతను పెంపొందించే సాధికారత కలిగిన దేశానికి డిజిటల్ ఇండియా ప్రతీక అని ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం అన్నారు.
Date : 01-07-2024 - 8:46 IST -
#India
JP Nadda : మహిళలకు బెంగాల్ సురక్షితం కాదు
కేవలం మతతత్వాల్లో ఉండే క్రూరత్వాలను గుర్తు చేస్తూ పశ్చిమ బెంగాల్లో ఓ భయంకరమైన వీడియో వెలుగులోకి వచ్చింది. పరిస్థితిని మరింత దిగజార్చడానికి, TMC క్యాడర్ , ఎమ్మెల్యేలు ఈ చర్యను సమర్థిస్తున్నారు.
Date : 01-07-2024 - 11:42 IST -
#Andhra Pradesh
Polavaram Project Failures: పోలవరంపై ఎవరి వర్షన్ కరెక్ట్.. షర్మిల చెప్పినట్లు తప్పు ఈ పార్టీలదేనా..?
Polavaram Project Failures: ఏపీలో ప్రస్తుతం పోలవరం ప్రాజెక్ట్ (Polavaram Project Failures) ఓ హాట్ టాపిక్. పోలవరం ప్రాజెక్ట్ చుట్టూనే ఏపీ రాజకీయాలు నడుస్తున్నాయి. ప్రస్తుతం ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. సీఎంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కల్యాణ్ బాధ్యతులు చేపట్టారు. అయితే చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే చేపట్టిన మొదటి పర్యటన పోలవరం ప్రాజెక్ట్ సందర్శన. ఇకపై ప్రతి సోమవారం పోలవరం […]
Date : 30-06-2024 - 12:45 IST -
#India
Narendra Modi : మన్ కీ బాత్ పునఃప్రారంభం
లోక్సభ ఎన్నికల సందర్భంగా విరామం తీసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం తన నెలవారీ రేడియో ప్రసారమైన ‘మన్ కీ బాత్’ను పునఃప్రారంభించారు. X లో ఒక పోస్ట్లో, "మరోసారి మన్ కీ బాత్ ద్వారా ప్రజలతో కనెక్ట్ అవ్వడం ఆనందంగా ఉంది..."
Date : 30-06-2024 - 12:33 IST -
#Telangana
CM Revanth Vs Harish Rao : సీఎం రేవంత్ vs హరీష్ రావు ..తగ్గేదేలే
బీఆర్ఎస్ ఫినిష్ కావాలని కోరుకుంటున్న వారిలో మొదటి, చివరి వ్యక్తి హరీష్ రావే అన్నారు
Date : 28-06-2024 - 10:32 IST -
#Andhra Pradesh
Janasena : జనసేనకు ప్రతిపక్ష హోదా వస్తుందా..?
ఇటీవల ఏపీలో జరిగిన అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో టీడీపీ కూటమి భారీ స్థానాల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే.. వైనాట్ 175 అన్న వైసీపీ కనీసం డిపాజిట్లను కూడా రాబట్టుకోలేకపోయింది.
Date : 27-06-2024 - 8:41 IST -
#India
LK Advani : ఆస్పత్రి నుంచి బీజేపీ దిగ్గజ నేత అద్వానీ డిశ్చార్జ్
బీజేపీ అగ్రనేత, మాజీ ఉప ప్రధానమంత్రి 96 ఏళ్ల ఎల్కే అద్వానీ ఢిల్లీ ఎయిమ్స్ నుంచి ఇవాళ మధ్యాహ్నం డిశ్చార్జి అయ్యారు.
Date : 27-06-2024 - 4:08 IST