HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Mla In The Olympics Shreyasi Singh Journey To Paris 2024

Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్‌ పోటీలో బీజేపీ ఎమ్మెల్యే, ఆమె ఎవరో తెలుసా?

ఒలింపిక్స్ లో ఒక ఎమ్మెల్యే పాల్గొననుండటంతో ఆమె గురించి తెలుసుకోవాలని స్పోర్ట్స్ లవర్స్ ఆరాటపడుతున్నారు. శ్రేయాసి సింగ్ మాజీ ఎంపీ దిగ్విజయ్ సింగ్ కుమార్తె. బీహార్‌లోని జముయి నుండి శాసనసభ సభ్యురాలిగా పోటీ చేసిన గెలిచింది.

  • Author : Praveen Aluthuru Date : 27-07-2024 - 2:11 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Paris Olympics 2024
Paris Olympics 2024
  • పారిస్ ఒలింపిక్స్‌లో బీజేపీ ఎమ్మెల్యే
  • భారత్ నుంచి 117 మంది అథ్లెట్లు
  • మాజీ ఎంపీ దిగ్విజయ్ సింగ్ కుమార్తె

Paris Olympics 2024: ఈసారి పారిస్ ఒలింపిక్స్ భారతదేశానికి మరింత ప్రత్యేకం కానున్నాయి, ఎందుకంటే బీహార్‌కు చెందిన ఒక ఎమ్మెల్యే ఇందులో పాల్గొనబోతున్నారు. షార్ట్ గన్ ట్రాప్ ఉమెన్స్ ఈవెంట్‌లో పాల్గొననున్న ఆమె పేరు శ్రేయసి సింగ్. పారిస్ ఒలింపిక్స్ జూలై 26 నుండి ఆగస్టు 11 వరకు నిర్వహించనున్నారు.

భారత్ నుంచి 117 మంది అథ్లెట్లు ఇందులో పాల్గొంటున్నారు. దేశప్రజలు మరో స్వర్ణం కోసం ఎదురు చూస్తున్న గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రాపై అందరి దృష్టి పడింది. కానీ ఒలింపిక్స్ లో ఒక ఎమ్మెల్యే పాల్గొననుండటంతో ఆమె గురించి తెలుసుకోవాలని స్పోర్ట్స్ లవర్స్ ఆరాటపడుతున్నారు. శ్రేయాసి సింగ్(MLA Shreyasi Singh) మాజీ ఎంపీ దిగ్విజయ్ సింగ్(Digvijay Singh) కుమార్తె. బీహార్‌లోని జముయి(Jamui constituency) నుండి శాసనసభ సభ్యురాలిగా పోటీ చేసిన గెలిచింది.

2014 కామన్వెల్త్ గేమ్స్‌లో డబుల్ ట్రాప్ షూటింగ్ పోటీలో రజత పతకాన్ని గెలుచుకుంది. అదే ఏడాది ఆసియా క్రీడల్లో కాంస్య పతకాన్ని సాధించింది. కాంస్యం, రజతం తర్వాత ఇప్పుడు దేశానికి బంగారు పతకం సాధిస్తుందని దేశం ఆశాభావం వ్యక్తం చేస్తుంది. శ్రేయాసి సింగ్ రాజకీయ కుటుంబ నేపధ్యం నుంచి వచ్చింది. ఆమె తల్లి ఓ పార్లమెంట్ నియోజకవర్గానికి ఎంపీగా ఉన్నారు. తండ్రి మాజీ కాంగ్రెస్ ఎంపీ. ఇక క్రీడలకు శ్రేయాసి సింగ్ అందించిన సేవలను దృష్టిలో ఉంచుకుని 2018లో అర్జున అవార్డుతో ఆమెను సత్కరించారు. కాగా భారత్ నుంచి 47 మంది మహిళలు, అరవై ఐదు మంది పురుష అథ్లెట్లు పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొంటారు.(Paris Olympics 2024)

Also Read: RBI Penalty: మూడు ఫైనాన్స్ కంపెనీల‌పై చ‌ర్య‌లు తీసుకున్న ఆర్బీఐ.. కార‌ణ‌మిదే..?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bihar
  • bjp
  • digvijay singh
  • india
  • Jamui constituency
  • MLA Shreyasi Singh
  • Olympics2024
  • Paris Olympics
  • Paris Olympics 2024

Related News

Silver

బంగారం తరహాలో వెండికీ హాల్‌ మార్కింగ్ తప్పనిసరి‌..కేంద్రం కీలక నిర్ణయం

బంగారం ధరల బాటలోనే కొంత కాలంగా వెండి ధర రికార్డు స్థాయిలో పెరుగుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా గతేడాది ఏకంగా 170 శాతం వరకు పెరిగాయి. ఈ క్రమంలోనే ధరలు పెరుగుతున్న నేపథ్యంలో వెండి ఆభరణాల్లోని స్వచ్ఛత విషయంలో కొనుగోలుదారులు నష్టపోకుండా ఉండేందుకు వెండి ఆభరణాలకూ హాల్ మార్కింగ్ తప్పనిసరి చేయాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది. దేశీయంగా బంగారం బాటలోనే వెండి ధరలు కూడ

  • India Rice Export To Iran

    ఇరాన్‌కు బియ్యం ఎగుమతిలో చిక్కులు.. రూ. 2000 కోట్ల సరుకు నిలిపివేత!

  • Venezuela Hands Over 50M Barrels Of Oil To USA

    అమెరికా చేతికి వెనిజులా చమురు నిల్వలు..!భారత్‌కు అమ్మేందుకే అమెరికా సిద్ధం ?

  • donald trump modi

    డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై 500 శాతం టారిఫ్‌లు.. ఆ బిల్లుకు గ్రీన్‌ సిగ్నల్‌

  • Mustafizur Rahman

    కేకేఆర్ నుండి ముస్తాఫిజుర్ తొలగింపు.. టీ20 వరల్డ్ కప్‌పై మొదలైన వివాదం!

Latest News

  • ఎలోన్ మస్క్ ‘గ్రోక్’పై ఇండోనేషియా నిషేధం!

  • బెంగాలీ మ‌హిళ‌లు ఎక్కువ‌గా ఎరుపు- తెలుపు రంగుల చీర‌లు ఎందుకు క‌ట్టుకుంటారో తెలుసా?!

  • ఇండోనేషియాలో భారీ భూకంపం!!

  • మహిళల్లో పెరుగుతున్న క్యాన్సర్ ముప్పు.. ప్రతి 8 నిమిషాలకు ఒక మరణం!

  • భారత ఈవీ మార్కెట్లోకి సుజుకి ఎంట్రీ.. ధ‌ర ఎంతంటే?!

Trending News

    • టీమ్ ఇండియాకు భారీ షాక్.. ప్రాక్టీస్ సెషన్‌లో రిషబ్ పంత్‌కు గాయం!

    • తెలంగాణ ఎప్‌సెట్ అభ్యర్థులకు శుభవార్త!

    • అయోధ్యలో కలకలం.. రామ్ మందిర్ ప్రాంగణంలో నమాజ్‌?!

    • ఎస్బీఐ రియల్ టైమ్ ఎక్స్‌ప్రెస్ క్రెడిట్.. 35 లక్షల వరకు పర్సనల్ లోన్!

    • సంక్రాంతి పండుగ‌ను 4 రోజులు ఎక్క‌డ జ‌రుపుకుంటారో తెలుసా?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd