Bjp
-
#India
NEET Paper Leak: నీట్ పేపర్ లీక్పై సీఎం నితీష్ మౌనంపై అనుమానాలు
నీట్ పేపర్ లీక్ అంశంపై బీహార్లో కలకలం చెలరేగింది. అయితే ఈ మొత్తం విషయంపై ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఇంకా ఎటువంటి స్పందన ఇవ్వలేదు. దీనిపై ఆదివారం ఆర్జేడీ, కాంగ్రెస్ నేతలు ప్రశ్నలు సంధించినా ముఖ్యమంత్రి సమాధానం చెప్పలేదు
Date : 23-06-2024 - 6:38 IST -
#Telangana
Telangana: ఈడీ దాడుల అనంతరం మహిపాల్ రెడ్డిని కలిసిన హరీశ్రావు
పటాన్చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడులు నిర్వహించింది. జూన్ 20 గురువారం నాడు మహిపాల్ రెడ్డి మరియు అతని సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డిపై ఈడీ దాడులకు పాల్పడింది. దీంతో హరీష్ రావు ఈ రోజు వారిని కలిసి సంఘీభావం తెలిపారు.
Date : 21-06-2024 - 1:51 IST -
#Speed News
Salute Telangana : హైదరాబాద్లో ‘సెల్యూట్ తెలంగాణ’ ర్యాలీకి విశేష స్పందన
కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఎంపీ ఈటల రాజేందర్ తో పాటు పార్టీ సీనియర్ నేతలు లక్ష్మణ్ తదితరులు ఆ ర్యాలీలో పాల్గొన్నారు
Date : 20-06-2024 - 9:17 IST -
#Telangana
Singareni : సింగరేణి మెడపై కేంద్రం కత్తి పెడితే..కాంగ్రెస్ సానబెడుతోంది – కేటీఆర్
తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ సింగరేణిని తొమ్మిదిన్నరేండ్లు కాపాడితే.. ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి బీజేపీతో కలిసి బొంద పెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు
Date : 20-06-2024 - 5:53 IST -
#India
Rahul Gandhi : చిన్న స్పర్ధ వచ్చినా సర్కార్ ఢమాల్.. టచ్లోనే ఎన్డీయే నేతలు : రాహుల్గాంధీ
ఎన్డీయే సర్కారుపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సంచలన కామెంట్స్ చేశారు.
Date : 18-06-2024 - 5:19 IST -
#India
Lok Sabha Speaker: స్పీకర్ పదవిపై రగడ..టీడీపీ కీ రోల్. కూటమిలో విభేదాలు
ఒకవైపు లోక్సభ స్పీకర్ ఎన్నికపై రాజకీయాలు రసవత్తరంగా సాగుతుండగా, స్పీకర్ పదవి తమకే ఉంటుందని ఎన్డీయేకు నాయకత్వం వహిస్తున్న బీజేపీ స్పష్టం చేసింది. మరోవైపు మిత్రపక్షాలతో ఏకాభిప్రాయానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయని.
Date : 18-06-2024 - 3:07 IST -
#Telangana
MLA Harish Rao: అసత్య ప్రచారాలు మానుకోండి; హరీష్ సీరియస్ వార్నింగ్
బీఆర్ఎస్ సీనియర్ నేత, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు బీజేపీ పార్టీలో చేరుతున్నారా?, హరీష్ త్వరలో రేవంత్ ని కలిసి కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకోనున్నారా? గత కొంత కాలంగా ఇవే వార్తలు పలు మీడియా సంస్ధలు, డిజిటల్ సంస్థల్లో తెగ వైరల్ అవుతున్నాయి.
Date : 17-06-2024 - 8:21 IST -
#India
EVM Hacking: ఈవీఎం రిగ్గింగ్ పై ఎన్నికల సంఘం కీలక సమాచారం
మహారాష్ట్ర రాజధాని ముంబైలో శివసేన షిండే వర్గం ఎంపీ రవీంద్ర వైకర్ బంధువుపై ఎఫ్ఐఆర్ నమోదవడంతో దేశంలో ఈవీఎంలపై మరోసారి దుమారం చెలరేగింది. ఈవీఎంల వ్యవహారంపై ప్రభుత్వం, ప్రతిపక్షాలు ముఖాముఖి తలపడ్డాయి.
Date : 16-06-2024 - 6:24 IST -
#Speed News
Jagadish Reddy: కాంగ్రెస్, బీజేపీలపై జగదీశ్ రెడ్డి ఫైర్.. కారణమిదే
Jagadish Reddy: బిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనే విద్యుత్ కొనుగోళ్ల అంశంపై కాంగ్రెస్,బీజేపీ నేతలకు అసెంబ్లీలో సమాధానం ఇచ్చామని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. ఈఆర్సీ ముందు కాంగ్రెస్,బీజేపీ నేతలు తమ వాదనలు వినిపించారని, ఏ విచారణకు అయినా సిద్దమని మేము ఛాలెంజ్ చేశాం అని గుర్తు చేశారు. కమీషన్ పాత్రపైన కేసీఆర్ అనుమానాలు వ్యక్తం చేశారని, విచారణ చేసే అర్హత కమీషన్ చైర్మన్ కోల్పోయారని కేసీఆర్ లేఖ రాశారు అని మాజీ మంత్రి అన్నారు. ఇచ్చిన గడువు ప్రకారం మేము సమాధానం […]
Date : 16-06-2024 - 5:27 IST -
#Telangana
BJP MLA Raja Singh: తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్
గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ రోజు ఆదివారం శంషాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. రాజా సింగ్ ఆదివారం ఉదయం ముంబై నుండి హైదరాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నాడు.
Date : 16-06-2024 - 3:31 IST -
#India
Rahul Gandhi : ఈవీఎంలు బ్లాక్బాక్స్లుగా మారాయ్.. తనిఖీ చేయనివ్వరా ?:రాహుల్గాంధీ
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల(ఈవీఎం)పై ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Date : 16-06-2024 - 2:21 IST -
#India
Digital India : త్వరలో ‘డిజిటల్ ఇండియా బిల్లు’!
డీప్ ఫేక్ వీడియోలకు చెక్ పెట్టేందుకు కేంద్రం 'డిజిటల్ ఇండియా బిల్లు'ను తీసుకురానున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. రానున్న పార్లమెంట్ సమావేశాల్లోనే ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు టాక్ వినిపిస్తోంది.
Date : 16-06-2024 - 11:51 IST -
#India
Lok Sabha Speaker: మరోసారి స్పీకర్గా ఓం బిర్లా..? ప్రతిపక్షాలకు డిప్యూటీ స్పీకర్..?
Lok Sabha Speaker: 18వ లోక్సభ తొలి సమావేశాలు వచ్చే వారం అంటే జూన్ 24 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సెషన్ 9 రోజుల పాటు అంటే జూలై 3 వరకు కొనసాగుతుంది. జూన్ 26 నుంచి లోక్సభ స్పీకర్ (Lok Sabha Speaker) ఎన్నిక ప్రక్రియ ప్రారంభం కానుంది. ఓం బిర్లాను బీజేపీ రెండోసారి స్పీకర్గా చేయవచ్చని, చంద్రబాబు నాయుడు టీడీపీ, నితీష్ కుమార్కు చెందిన జేడీయూలు స్పీకర్ పదవిని డిమాండ్ చేస్తున్నాయని వార్తలు […]
Date : 16-06-2024 - 10:15 IST -
#India
Modi 3.0 : అవినీతి, సైబర్ మోసాలపై ఫోకస్..100 రోజుల ప్రచారాన్ని ప్లాన్
అవినీతికి వ్యతిరేకంగా జీరో టాలరెన్స్ విధానానికి అనుగుణంగా, మోడీ ప్రభుత్వం తన మూడవ టర్మ్లో, డిజిటల్ స్పేస్తో సహా అన్ని రకాల అక్రమాలను అరికట్టడానికి తీవ్రమైన ప్రచారాన్ని ప్లాన్ చేసింది.
Date : 13-06-2024 - 8:04 IST -
#Andhra Pradesh
AP Politics : ఉమ్మడి తూర్పు గోదావరికి మూడు కేబినెట్ బెర్త్లు
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ముగ్గురికి రాష్ట్ర మంత్రివర్గంలో చోటు దక్కింది. జనసేన అధినేత, పిఠాపురం ఎమ్మెల్యే పవన్కల్యాణ్, నిడదవోలు జనసేన ఎమ్మెల్యే కందుల దుర్గేష్, రామచంద్రపురం నుంచి గెలిచిన టీడీపీ ఎమ్మెల్యే వాసంశెట్టి సుభాష్లకు మంత్రివర్గంలో చోటు దక్కింది.
Date : 13-06-2024 - 11:00 IST