Bjp
-
#Telangana
MLA Harish Rao: అసత్య ప్రచారాలు మానుకోండి; హరీష్ సీరియస్ వార్నింగ్
బీఆర్ఎస్ సీనియర్ నేత, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు బీజేపీ పార్టీలో చేరుతున్నారా?, హరీష్ త్వరలో రేవంత్ ని కలిసి కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకోనున్నారా? గత కొంత కాలంగా ఇవే వార్తలు పలు మీడియా సంస్ధలు, డిజిటల్ సంస్థల్లో తెగ వైరల్ అవుతున్నాయి.
Date : 17-06-2024 - 8:21 IST -
#India
EVM Hacking: ఈవీఎం రిగ్గింగ్ పై ఎన్నికల సంఘం కీలక సమాచారం
మహారాష్ట్ర రాజధాని ముంబైలో శివసేన షిండే వర్గం ఎంపీ రవీంద్ర వైకర్ బంధువుపై ఎఫ్ఐఆర్ నమోదవడంతో దేశంలో ఈవీఎంలపై మరోసారి దుమారం చెలరేగింది. ఈవీఎంల వ్యవహారంపై ప్రభుత్వం, ప్రతిపక్షాలు ముఖాముఖి తలపడ్డాయి.
Date : 16-06-2024 - 6:24 IST -
#Speed News
Jagadish Reddy: కాంగ్రెస్, బీజేపీలపై జగదీశ్ రెడ్డి ఫైర్.. కారణమిదే
Jagadish Reddy: బిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనే విద్యుత్ కొనుగోళ్ల అంశంపై కాంగ్రెస్,బీజేపీ నేతలకు అసెంబ్లీలో సమాధానం ఇచ్చామని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. ఈఆర్సీ ముందు కాంగ్రెస్,బీజేపీ నేతలు తమ వాదనలు వినిపించారని, ఏ విచారణకు అయినా సిద్దమని మేము ఛాలెంజ్ చేశాం అని గుర్తు చేశారు. కమీషన్ పాత్రపైన కేసీఆర్ అనుమానాలు వ్యక్తం చేశారని, విచారణ చేసే అర్హత కమీషన్ చైర్మన్ కోల్పోయారని కేసీఆర్ లేఖ రాశారు అని మాజీ మంత్రి అన్నారు. ఇచ్చిన గడువు ప్రకారం మేము సమాధానం […]
Date : 16-06-2024 - 5:27 IST -
#Telangana
BJP MLA Raja Singh: తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్
గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ రోజు ఆదివారం శంషాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. రాజా సింగ్ ఆదివారం ఉదయం ముంబై నుండి హైదరాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నాడు.
Date : 16-06-2024 - 3:31 IST -
#India
Rahul Gandhi : ఈవీఎంలు బ్లాక్బాక్స్లుగా మారాయ్.. తనిఖీ చేయనివ్వరా ?:రాహుల్గాంధీ
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల(ఈవీఎం)పై ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Date : 16-06-2024 - 2:21 IST -
#India
Digital India : త్వరలో ‘డిజిటల్ ఇండియా బిల్లు’!
డీప్ ఫేక్ వీడియోలకు చెక్ పెట్టేందుకు కేంద్రం 'డిజిటల్ ఇండియా బిల్లు'ను తీసుకురానున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. రానున్న పార్లమెంట్ సమావేశాల్లోనే ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు టాక్ వినిపిస్తోంది.
Date : 16-06-2024 - 11:51 IST -
#India
Lok Sabha Speaker: మరోసారి స్పీకర్గా ఓం బిర్లా..? ప్రతిపక్షాలకు డిప్యూటీ స్పీకర్..?
Lok Sabha Speaker: 18వ లోక్సభ తొలి సమావేశాలు వచ్చే వారం అంటే జూన్ 24 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సెషన్ 9 రోజుల పాటు అంటే జూలై 3 వరకు కొనసాగుతుంది. జూన్ 26 నుంచి లోక్సభ స్పీకర్ (Lok Sabha Speaker) ఎన్నిక ప్రక్రియ ప్రారంభం కానుంది. ఓం బిర్లాను బీజేపీ రెండోసారి స్పీకర్గా చేయవచ్చని, చంద్రబాబు నాయుడు టీడీపీ, నితీష్ కుమార్కు చెందిన జేడీయూలు స్పీకర్ పదవిని డిమాండ్ చేస్తున్నాయని వార్తలు […]
Date : 16-06-2024 - 10:15 IST -
#India
Modi 3.0 : అవినీతి, సైబర్ మోసాలపై ఫోకస్..100 రోజుల ప్రచారాన్ని ప్లాన్
అవినీతికి వ్యతిరేకంగా జీరో టాలరెన్స్ విధానానికి అనుగుణంగా, మోడీ ప్రభుత్వం తన మూడవ టర్మ్లో, డిజిటల్ స్పేస్తో సహా అన్ని రకాల అక్రమాలను అరికట్టడానికి తీవ్రమైన ప్రచారాన్ని ప్లాన్ చేసింది.
Date : 13-06-2024 - 8:04 IST -
#Andhra Pradesh
AP Politics : ఉమ్మడి తూర్పు గోదావరికి మూడు కేబినెట్ బెర్త్లు
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ముగ్గురికి రాష్ట్ర మంత్రివర్గంలో చోటు దక్కింది. జనసేన అధినేత, పిఠాపురం ఎమ్మెల్యే పవన్కల్యాణ్, నిడదవోలు జనసేన ఎమ్మెల్యే కందుల దుర్గేష్, రామచంద్రపురం నుంచి గెలిచిన టీడీపీ ఎమ్మెల్యే వాసంశెట్టి సుభాష్లకు మంత్రివర్గంలో చోటు దక్కింది.
Date : 13-06-2024 - 11:00 IST -
#India
Lok Sabha Speaker Post : లోక్సభ స్పీకర్ పదవి ఎవరికి ? బీజేపీ వదులుకుంటుందా ?
కేంద్రంలో గద్దెనెక్కిన ఎన్డీయే కూటమి పార్టీల మధ్య మంత్రి పదవుల పంపకాల ప్రక్రియ సాఫీగానే జరిగిపోయింది.
Date : 13-06-2024 - 8:34 IST -
#Andhra Pradesh
Satyakumar : తొలిసారిగా ఏపీ బీజేపీ ఎమ్మెల్యేకి కేబినెట్ బెర్త్..!
కార్యకర్తలు , టైర్ 2 నాయకుల నుండి విశ్వసనీయ నాయకులను ఎలా ఎంచుకోవాలో బిజెపి కేస్ స్టడీ చేస్తోంది.
Date : 12-06-2024 - 10:08 IST -
#India
Rahul Gandhi: ప్రధాని మోదీపై ఫైర్ అయిన రాహుల్ గాంధీ..!
Rahul Gandhi: జమ్మూ కాశ్మీర్లో కొనసాగుతున్న ఉగ్రవాద దాడులపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) ప్రధానమంత్రి నరేంద్ర మోదీనీ లక్ష్యంగా చేసుకున్నారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ (ఇంతకుముందు ట్విట్టర్)లో జరిగిన దాడులపై రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘అభినందనల సందేశాలకు ప్రత్యుత్తరం ఇవ్వడంలో బిజీగా ఉన్న నరేంద్ర మోదీ, జమ్మూ కాశ్మీర్లో దారుణ హత్యకు గురైన భక్తుల కుటుంబాల ఆర్తనాదాలు కూడా వినడం లేదు’ అని రాహుల్ గాంధీ […]
Date : 12-06-2024 - 4:05 IST -
#India
Odisha CM: ఒడిశా కొత్త ముఖ్యమంత్రిగా మోహన్ చరణ్ మాఝీ
రేపు బుధవారం ఒడిశా ముఖ్యమంత్రిగా మోహన్ చరణ్ మాఝీ ప్రమాణాస్వీకారం చేయనున్నారు. అయితే ఈ కార్యక్రమానికి గత ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కూడా ఆహ్వానించారు. ఒడిశా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మన్మోహన్ సమాల్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం మంగళవారం నవీన్ పట్నాయక్తో సమావేశమైంది.
Date : 11-06-2024 - 6:47 IST -
#South
JP Nadda: అప్పటివరకు జేపీ నడ్డానే బీజేపీ అధ్యక్షుడు.. కొత్త చీఫ్ సెప్టెంబర్లో ఎంపిక..!
JP Nadda: బీజేపీ కొత్త అధ్యక్షుడి గురించి పెద్ద వార్త బయటకు వచ్చింది. కొత్త అధ్యక్షుడిని నియమించే వరకు జేపీ నడ్డా (JP Nadda) అధ్యక్షుడిగా కొనసాగుతారని చెబుతున్నారు. వర్గాల సమాచారం ప్రకారం.. సెప్టెంబర్లోగా బీజేపీ అధ్యక్షుడి ఎన్నిక జరిగే అవకాశం ఉంది. వర్కింగ్ ప్రెసిడెంట్ నియామకం వరకు JP నడ్డా పార్టీని, మంత్రివర్గం రెండింటినీ ఏకకాలంలో చూసుకుంటారు. 2019 లోక్సభ ఎన్నికల తర్వాత 2020 జనవరిలో జేపీ నడ్డా బీజేపీ జాతీయ అధ్యక్షుడయ్యారు. బీజేపీ అధ్యక్షుడిగా […]
Date : 11-06-2024 - 2:31 IST -
#Andhra Pradesh
Chandrababu : సంకీర్ణ మంత్రివర్గ ఏర్పాటుకు చంద్రబాబు కసరత్తు
ఆంధ్రప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రిగా బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్న తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సంప్రదింపులు ప్రారంభించారు.
Date : 10-06-2024 - 6:30 IST