Bjp
-
#South
BJP MLAs : 18 మంది బీజేపీ ఎమ్మెల్యేలపై 6 నెలలు సస్పెన్షన్ వేటు
కర్ణాటక ప్రభుత్వం ముస్లిం కోటా బిల్లును పాస్ చేయడాన్ని విమర్శిస్తూ.. బీజేపీ ఎమ్మెల్యేలు(BJP MLAs) స్పీకర్ వద్దకు వెళ్లి నిరసన తెలిపారు.
Published Date - 06:06 PM, Fri - 21 March 25 -
#Andhra Pradesh
Rajya Sabha : ఒక్క రాజ్యసభ సీటు.. రేసులో ఇద్దరు కీలక నేతలు
బీజేపీ హైకమాండ్లోని ముఖ్య నేతలతో సుదీర్ఘ కాలంగా సన్నిహిత సంబంధాలను కలిగిన జీవీఎల్ నర్సింహారావు(Rajya Sabha) సైతం ఈ పోటీలోకి వచ్చారు.
Published Date - 04:15 PM, Fri - 21 March 25 -
#Andhra Pradesh
Lokesh : ‘వన్ క్లాస్ వన్ టీచర్’ విధానం తెస్తాం : మంత్రి లోకేశ్
అనవసర ఆరోపణలతో సభను తప్పుదోవ పట్టించేందుకు యత్నిస్తున్నారని పేర్కొన్నారు. విద్యలోకి రాజకీయాలు, మతాన్ని తీసుకొచ్చి వివాదాస్పదం చేయవద్దు. రాష్ట్రంలో 7-8 వేల స్కూళ్లలో ‘వన్ క్లాస్ వన్ టీచర్’ విధానం తెస్తాం అని మంత్రి లోకేశ్ అన్నారు.
Published Date - 01:15 PM, Wed - 19 March 25 -
#Telangana
DK Aruna : డీకే అరుణ ఇంట్లోకి చొరబడిన దుండగుడు.. ఎట్టకేలకు దొరికాడు
దొంగ చొరబడిన సమయంలో.. ఇంట్లో డీకే అరుణ(DK Aruna) లేరు.
Published Date - 11:45 AM, Tue - 18 March 25 -
#Devotional
Shivaji Temple: శివాజీ ఆలయం ప్రారంభం.. ఔరంగజేబ్పై సీఎం కీలక వ్యాఖ్యలు
ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆలయానికి(Shivaji Temple) తీర్థయాత్రా ప్రదేశంగా అధికారిక గుర్తింపు ఇస్తాం.
Published Date - 05:18 PM, Mon - 17 March 25 -
#Andhra Pradesh
Pawan Kalyan : ‘జనసేన’ కాదు ‘మత సేన’ అంటూ షర్మిల ఫైర్
Pawan Kalyan : 'పవన్ కళ్యాణ్ ఒకప్పుడు ప్రజా ఉద్యమాలకు మద్దతుగా ఉండేవారని, కానీ ఇప్పుడు బీజేపీ భావజాలాన్ని అనుసరిస్తూ మతపరమైన రాజకీయాలకు అడుగుపెడుతున్నారని ఆరోపించారు
Published Date - 11:00 PM, Sun - 16 March 25 -
#India
Gadkari Vs Caste Politics: కుల, మత రాజకీయాలకు నేను వ్యతిరేకం.. గడ్కరీ కీలక వ్యాఖ్యలు
ఓ వైపు మహారాష్ట్రలోని బీజేపీ సర్కారు మత ప్రాతిపదికన ఔరంగజేబు(Gadkari Vs Caste Politics) సమాధిపై వ్యాఖ్యలు చేస్తోంది.
Published Date - 01:06 PM, Sun - 16 March 25 -
#Telangana
Rajasingh : సొంత పార్టీ నేతలపై ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు
Rajasingh : బీజేపీ తెలంగాణలో అధికారంలోకి రావాలంటే, కొంతమంది నాయకులు బయటకు వెళ్లిపోవాల్సిందేనని రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు
Published Date - 04:45 PM, Fri - 14 March 25 -
#Andhra Pradesh
BJP : నామినేటెడ్ పదవులపై అధిష్టానం నిర్ణయం : పురంధేశ్వరి
ఇక సుహృద్భావ వాతావరణంలో అందరం నిర్వహించుకునే పండగ హోళీ అని ఆమె తెలిపారు. అదే విధంగా హోళీ వేడుకలు చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. అనంతరం జీవీఎల్ నరసింహారావు మాట్లాడుతూ..ప్రతిసారి విశాఖలో లేదా విజయవాడలో జరుపుకుంటాం అన్నారు.
Published Date - 11:29 AM, Fri - 14 March 25 -
#South
Delimitation : దక్షిణాది రాష్ట్రాలపై బీజేపీ ఇలా ప్రతీకారం తీర్చుకుంటుంది – వైస్ షర్మిల
Delimitation : దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీకి తగినంత ప్రజాదరణ లేనందున, పార్లమెంటులో దక్షిణాది ప్రాతినిధ్యాన్ని తగ్గించేందుకు ఈ యాజమాన్య మార్పులను అమలు చేయాలని చూస్తోందని ఆరోపించారు
Published Date - 07:23 PM, Thu - 13 March 25 -
#Speed News
Yogi Adityanath: నేపాల్ పాలిటిక్స్లో ట్రెండ్ అవుతున్న సీఎం యోగి
ఈ ఏడాది జనవరిలో జ్ఞానేంద్ర షా భారత్లో పర్యటించారు. ఆ సందర్భంగా సీఎం యోగి(Yogi Adityanath)తో ఆయన భేటీ అయ్యారు.
Published Date - 03:04 PM, Wed - 12 March 25 -
#India
Coverts In Congress: కాంగ్రెస్లో కోవర్టులు.. రాహుల్గాంధీ వ్యాఖ్యల్లో పచ్చి నిజాలు
వైఎస్ రాజశేఖర్రెడ్డి, కోట్ల విజయభాస్కరరెడ్డితో సహా అనేకమంది రాజకీయ నేతలు(Coverts In Congress) సొంత పార్టీ నేతల్నే ఓడించుకుని, తమ ముఖ్యమంత్రులనే గద్దె దించేందుకు ప్రయత్నించిన ఉదంతాలు ఉన్నాయి.
Published Date - 08:11 AM, Wed - 12 March 25 -
#India
parliament : మలి విడత ప్రారంభమై బడ్జెట్ సమావేశాలు.. వాయిదా
డీఎంకే ఎంపీలు నిజాయితీ లేనివారు. వారు తమిళనాడు విద్యార్థుల పట్ల నిబద్ధత కలిగి లేరు. తమిళనాడు విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తున్నారు. వారి ఏకైక పని భాషా అడ్డంకులను పెంచడమే.
Published Date - 02:02 PM, Mon - 10 March 25 -
#Andhra Pradesh
MLA Kota : ఏపీ బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సోము వీర్రాజు
జనసేన అభ్యర్థిగా నాగబాబు ఇప్పటికే నామినేషన్ వేసిన విషయం తెలిసిందే. తాజాగా బీజేపీ అభ్యర్థిగా సోము వీర్రాజును ఆ పార్టీ ఖరారు చేసింది. టీడీపీ అభ్యర్థులుగా బీటీ నాయుడు, బీద రవిచంద్ర యాదవ్, కావలి గ్రీష్మలను పార్టీ ఆదివారం ప్రకటించింది.
Published Date - 11:11 AM, Mon - 10 March 25 -
#Andhra Pradesh
TDP MLC Candidates: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన టీడీపీ!
యువతను ప్రోత్సహించడం, మహిళలకు ప్రాధాన్యతను ఇచ్చే క్రమంలో ఎస్సీ సామాజికవర్గం నుంచి శ్రీకాకుళానికి చెందిన మాజీ స్పీకర్ ప్రతిభా భారతి కుమార్తె కావలి గ్రీష్మకు పార్టీ అవకాశం ఇచ్చింది.
Published Date - 09:01 PM, Sun - 9 March 25