BCCI
-
#Sports
Team India Players: బీసీసీఐ స్పెషల్ ప్లాన్.. ఐపీఎల్ మధ్యలో అమెరికా వెళ్లనున్న టీమిండియా ఆటగాళ్లు!
ఐపీఎల్ మధ్యలో సన్నద్ధత కోసం బోర్డు ఆటగాళ్ల (Team India Players)ను న్యూయార్క్ (అమెరికా)కు పంపనున్నట్లు పీటీఐ నివేదిక వెల్లడించింది. ఇందుకోసం ప్రపంచకప్లో ఆడాల్సిన ఆటగాళ్లు అమెరికాకు బయలుదేరి వెళతారు.
Published Date - 08:23 AM, Wed - 14 February 24 -
#Sports
Rajkot stadium: రాజ్కోట్ స్టేడియం పేరు మార్పు.. కొత్త నేమ్ ఇదే..!
భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్టుకు ముందు బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. నిజానికి రాజ్కోట్ స్టేడియం (Rajkot stadium) పేరును మార్చేందుకు బీసీసీఐ సన్నాహాలు చేస్తోంది.
Published Date - 07:41 AM, Wed - 14 February 24 -
#Sports
BCCI Ultimatum: టీమిండియా ఆటగాళ్లకి బీసీసీఐ ఫైనల్ వార్నింగ్.. జట్టులోకి రావాలంటే రంజీ ట్రోఫీ తప్పనిసరి..!
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) సోమవారం సాయంత్రం కీలక నిర్ణయం (BCCI Ultimatum) తీసుకుంది.
Published Date - 01:20 PM, Tue - 13 February 24 -
#Sports
IND vs ENG 3rd Test: టీమ్ లో నో ప్లేస్… సెలక్టర్లపై సీనియర్ పేసర్ సెటైర్లు
ఇంగ్లాండ్ తో మిగిలిన మూడు టెస్టులకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ జట్టును ఎంపిక చేసింది. అయితే సీనియర్ పేసర్ ఉమేశ్ యాదవ్ ను మరోసారి సెలక్టర్లు పట్టించుకోలేదు. జాతీయ జట్టుకు దూరమైన చాలారోజులైనా సొంతగడ్డపై సిరీస్ లో తనను పరిగణలోకి తీసుకుంటారని ఉమేశ్ భావించగా...నిరాశే మిగిలింది.
Published Date - 04:30 PM, Sun - 11 February 24 -
#Sports
Akashdeep singh: టీమిండియా టెస్టు జట్టులోకి కొత్త బౌలర్.. ఎవరీ ఆకాశ్ దీప్..?
బీహార్ ఫాస్ట్ బౌలర్ ఆకాశ్ దీప్ (Akashdeep singh)ను సిరీస్లో మిగిలిన మూడు మ్యాచ్లకు టీమ్ ఇండియాలో అవకాశం దక్కించుకున్నాడు.
Published Date - 02:15 PM, Sat - 10 February 24 -
#Sports
BCCI Announces Squad: ఇంగ్లండ్తో మిగిలిన మూడు టెస్టులకు భారత్ జట్టును ప్రకటించిన బీసీసీఐ..!
ఇంగ్లండ్తో జరిగే చివరి మూడు టెస్టుల కోసం టీమిండియాను బీసీసీఐ (BCCI Announces Squad) ప్రకటించింది. ఓ కొత్త ప్లేయర్కి కూడా జట్టులో అవకాశం దక్కింది.
Published Date - 11:22 AM, Sat - 10 February 24 -
#Sports
India Tour Of Zimbabwe: జింబాబ్వేలో పర్యటించనున్న టీమిండియా.. పూర్తి షెడ్యూల్ ఇదే..!
సొంతగడ్డపై భారత్తో టీ20 సిరీస్ ఆడనున్నట్లు జింబాబ్వే (India Tour Of Zimbabwe) క్రికెట్ ప్రకటించింది. టీ20 ప్రపంచకప్ 2024 తర్వాత భారత్-జింబాబ్వే మధ్య ఈ టీ20 సిరీస్ జరగనుంది.
Published Date - 02:03 PM, Wed - 7 February 24 -
#Sports
Rohit Sharma: రోహిత్ను కెప్టెన్సీ నుంచి అందుకే తప్పించాం: ముంబై కోచ్
ఐపీఎల్ 2024కి ముందు రోహిత్ శర్మ (Rohit Sharma), హార్దిక్ పాండ్యా గురించి చాలా చర్చలు జరుగుతున్నాయి. ముంబై ఇండియన్స్కు రోహిత్ శర్మ లేదా హార్దిక్ పాండ్యా కెప్టెన్గా ఉండాలా అని అభిమానులు సోషల్ మీడియాలో చర్చలు జరుపుతున్నారు.
Published Date - 10:45 AM, Tue - 6 February 24 -
#Sports
Ishan Kishan: ఇషాన్ కిషన్ నిరూపించుకోవాల్సిందే.. డైరక్ట్గా టీమిండియాలోకి ఎంట్రీ కుదరదని చెప్పిన ద్రవిడ్..!
ఇంగ్లండ్తో భారత జట్టు 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడుతోంది. ఈ టెస్టు సిరీస్కు టీమిండియా వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ ఇషాన్ కిషన్ (Ishan Kishan) దూరంగా ఉన్నాడు.
Published Date - 09:08 AM, Tue - 6 February 24 -
#Sports
Virat Kohli Brother Vikas: తల్లి అనారోగ్యంపై క్లారిటీ ఇచ్చిన విరాట్ కోహ్లీ సోదరుడు..!
కోహ్లి తమ్ముడు వికాస్ కోహ్లీ (Virat Kohli Brother Vikas) సోషల్ మీడియాలోకి వచ్చి ఆ వార్తలపై క్లారిటీ ఇచ్చాడు.
Published Date - 11:43 PM, Wed - 31 January 24 -
#Sports
ICC Chairman: ఐసీసీ ఛైర్మన్ రేసులో బీసీసీఐ సెక్రటరీ జై షా..?
బీసీసీఐ సెక్రటరీ జై షా ఐసీసీ ఛైర్మన్ (ICC Chairman)గా మారాలని చూస్తున్నారు. ప్రస్తుతం షా బీసీసీఐ కార్యదర్శిగా, ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.
Published Date - 05:19 PM, Tue - 30 January 24 -
#Sports
Gill : గిల్ ఇలా అయితే కష్టమే… వైఫల్యాల బాట వీడని ఓపెనర్
ప్రస్తుతం టీమిండియా ఓపెనర్ శుభ్ మన్ గిల్ (Subhaman Gill) ఇదే పరిస్ఖితికి చేరువయ్యాడు. గిల్ టెస్టుల్లో పేలవమైన ఫామ్ను కొనసాగిస్తున్నాడు.
Published Date - 05:24 PM, Fri - 26 January 24 -
#Sports
Shoaib Bashir: ఇంగ్లండ్కు బిగ్ షాక్.. వీసా సమస్యతో జట్టుకు దూరమైన యంగ్ ప్లేయర్..!
గత రెండ్రోజులుగా భారత్ వీసా కోసం ఎదురుచూస్తున్న ఇంగ్లండ్ యువ ఆటగాడు తొలి టెస్టు మ్యాచ్కు దూరమయ్యాడు. ఆటగాడు జట్టు నుండి నిష్క్రమించవలసి వచ్చింది. షోయబ్ బషీర్ (Shoaib Bashir) చాలా రోజులుగా యూఏఈలో భారత్ వీసా కోసం ఎదురు చూస్తున్నాడు. కానీ భారత్ మాత్రం ఆ ఆటగాడికి వీసా ఇవ్వలేదు.
Published Date - 12:55 PM, Wed - 24 January 24 -
#Sports
Rajat Patidar: కోహ్లీ స్థానంలో ఆడే ఆటగాడు ఇతనే.. యంగ్ ప్లేయర్కి ఛాన్స్ ఇచ్చిన బీసీసీఐ..!
కోహ్లీ స్థానంలో ఆడే ఆటగాడి పేరుని బీసీసీఐ విడుదల చేసింది. కోహ్లీ స్థానంలో ఐపీఎల్ స్టార్ ఆటగాడు రజత్ పాటిదార్ (Rajat Patidar) జట్టులోకి వచ్చాడు.
Published Date - 10:24 AM, Wed - 24 January 24 -
#Sports
Picture Of BCCI: స్టైలిష్ లుక్లో టీమిండియా ఆటగాళ్లు.. మిస్సైన విరాట్ కోహ్లీ..!
వార్షిక అవార్డులను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (Picture Of BCCI) మంగళవారం ప్రకటించింది. ఇందులో టీమ్ ఇండియా స్టార్ యువ బ్యాట్స్మెన్ శుభ్మన్ గిల్ 2022-23 బెస్ట్ ఇంటర్నేషనల్ క్రికెటర్ అవార్డును అందుకున్నాడు.
Published Date - 08:19 AM, Wed - 24 January 24