BCCI
-
#Sports
Rajat Patidar: కోహ్లీ స్థానంలో ఆడే ఆటగాడు ఇతనే.. యంగ్ ప్లేయర్కి ఛాన్స్ ఇచ్చిన బీసీసీఐ..!
కోహ్లీ స్థానంలో ఆడే ఆటగాడి పేరుని బీసీసీఐ విడుదల చేసింది. కోహ్లీ స్థానంలో ఐపీఎల్ స్టార్ ఆటగాడు రజత్ పాటిదార్ (Rajat Patidar) జట్టులోకి వచ్చాడు.
Published Date - 10:24 AM, Wed - 24 January 24 -
#Sports
Picture Of BCCI: స్టైలిష్ లుక్లో టీమిండియా ఆటగాళ్లు.. మిస్సైన విరాట్ కోహ్లీ..!
వార్షిక అవార్డులను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (Picture Of BCCI) మంగళవారం ప్రకటించింది. ఇందులో టీమ్ ఇండియా స్టార్ యువ బ్యాట్స్మెన్ శుభ్మన్ గిల్ 2022-23 బెస్ట్ ఇంటర్నేషనల్ క్రికెటర్ అవార్డును అందుకున్నాడు.
Published Date - 08:19 AM, Wed - 24 January 24 -
#Sports
Shubman Gill- Ravi Shastri: రవిశాస్త్రి, శుభ్మన్ గిల్కి బీసీసీఐ ప్రతిష్టాత్మక అవార్డు..!
భారత మాజీ ఆల్రౌండర్, ప్రధాన కోచ్ రవిశాస్త్రిని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) 'లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డు'తో సత్కరించనుండగా, టీమిండియా ఓపెనర్ శుభ్మన్ గిల్ (Shubman Gill- Ravi Shastri)ను క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుతో సత్కరించనుంది.
Published Date - 01:55 PM, Tue - 23 January 24 -
#Sports
Jasprit Bumrah: భారత జట్టు కెప్టెన్గా జస్ప్రీత్ బుమ్రా..? తన మనసులోని మాట చెప్పిన టీమిండియా ఫాస్ట్ బౌలర్..!
ఇంగ్లండ్తో టెస్టు సిరీస్కు ముందు జస్ప్రీత్ బుమ్రా చేసిన ప్రకటన వైరల్గా మారింది. కెప్టెన్సీ విషయంలో బుమ్రా (Jasprit Bumrah) ఓ పెద్ద ప్రకటన చేశాడు.
Published Date - 12:25 PM, Tue - 23 January 24 -
#Sports
Rinku Singh: టెస్టుల్లోకి ఎంట్రీ ఇస్తున్న టీమిండియా యంగ్ ప్లేయర్..!
భారత బ్యాట్స్మెన్ రింకూ సింగ్ (Rinku Singh)కు పెద్ద బాధ్యతను అప్పగించారు. రింకూ సింగ్ సాధారణంగా T20లో పర్ఫెక్ట్ బ్యాట్స్మెన్గా పరిగణించబడతాడు.
Published Date - 10:30 AM, Tue - 23 January 24 -
#Sports
IPL 2024 Venue: 2024 ఐపీఎల్ వేదిక మార్పు ?
ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ మార్చి చివరి వారంలో ప్రారంభమవుతుంది. ఈ టోర్నీని ముందుగా భారత్ లోనే నిర్వహించాలనుకున్నారు. లోక్సభ ఎన్నికల ఉన్నందున ఇప్పుడు ఐపీఎల్ వేదికపై సందిగ్దత నెలకొంది.
Published Date - 07:02 PM, Mon - 22 January 24 -
#Sports
IPL 2024: బీసీసీఐకి ఒక్క ఐపీఎల్ సీజన్కు 500 కోట్లు
వచ్చే ఐదేళ్లకు గానూ బీసీసీఐ టాటా సంస్థ మధ్య బిగ్ డీల్ కుదిరింది. బీసీసీఐతో టాటా చేసుకున్న ఒప్పందం ప్రకారం ప్రతి ఐపీఎల్ సీజన్కు టాటా సంస్థ బీసీసీఐకి 500 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది.
Published Date - 05:37 PM, Sat - 20 January 24 -
#Sports
Rishabh Pant Recovery: ప్రమాదం జరిగి ఏడాది దాటింది.. రిషబ్ పంత్ పరిస్థితి ఎలా ఉందంటే..?
భారత జట్టు స్టార్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ రిషబ్ పంత్ (Rishabh Pant Recovery) ఇప్పుడు తిరిగి జట్టులోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ రోజుల్లో రిషబ్ పంత్ క్రికెట్ మైదానంలో కూడా కనిపిస్తున్నాడు.
Published Date - 08:37 AM, Sat - 20 January 24 -
#Sports
IPL Title Sponsor: ఈ సారి కూడా ఐపీఎల్ హక్కులు టాటా గ్రూప్వేనా..?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ ఎడిషన్ కోసం బిసిసిఐ ఇటీవల టైటిల్ స్పాన్సర్ (IPL Title Sponsor)ల కోసం దరఖాస్తులను జారీ చేసింది. ఇప్పుడు టాటా గ్రూప్కు జాక్పాట్ తగిలిందని వార్తలు వస్తున్నాయి.
Published Date - 07:41 AM, Sat - 20 January 24 -
#Sports
Dhruv Jurel Story: క్రికెట్ వద్దన్న తండ్రి.. గోల్డ్ చైన్ అమ్మి క్రికెట్ కిట్ కొనిచ్చిన తల్లి.. ఇదే ధృవ్ జురెల్ రియల్ స్టోరీ..!
ఇంగ్లండ్తో జరిగే టెస్టు సిరీస్కు రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు ధృవ్ జురెల్ (Dhruv Jurel Story) భారత జట్టులోకి వచ్చాడు. ఉత్తర ప్రదేశ్ కు చెందిన ధ్రువ్ జురేల్ తండ్రి నీమ్ సింగ్ జురేల్. కొడుకును ప్రభుత్వ ఉద్యోగిగానైనా చూడాలనుకున్నాడు. ధ్రువ్ మనసంతా క్రికెట్ మీదే. కానీ తండ్రికి చెప్పాలంటే భయం.
Published Date - 08:19 AM, Sun - 14 January 24 -
#Sports
Bhuvneshwar Kumar: టీమిండియా జట్టులోకి భువనేశ్వర్?
టీమిండియా స్టార్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ రంజీ ట్రోఫీలో దుమ్మురేపాడు. ఉత్తరప్రదేశ్ తరపున బరిలోకి దిగిన భువనేశ్వర్ బెంగాల్ బ్యాటర్లను వణికించాడు. లాంగ్ గ్యాప్ తర్వాత రెడ్ బాల్ క్రికెట్లో సత్తా చాటి తొలి రోజే ఐదు వికెట్లతో అదరగొట్టాడు
Published Date - 03:27 PM, Sat - 13 January 24 -
#Sports
WPL 2024: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్కు ముహూర్తం ఫిక్స్.. ఫిబ్రవరి 22 నుంచి టోర్నీ..?
మెన్స్ ప్రీమియర్ లీగ్ 2024 (WPL 2024)పై పెద్ద అప్డేట్ రాబోతోంది. మీడియా నివేదికల ప్రకారం.. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (BCCI) ఈ టోర్నమెంట్ రెండవ సీజన్ను బెంగళూరు, ఢిల్లీలో నిర్వహించాలని చూస్తోంది.
Published Date - 02:10 PM, Sat - 13 January 24 -
#Sports
Ishan Kishan: ఇషాన్ కిషన్ టెస్టు క్రికెట్ కెరీర్ ముగిసినట్లేనా..? రాహుల్ ద్రవిడ్ ఏం చెప్పాడు..?
నవరి 25 నుంచి ఇంగ్లండ్తో జరిగే టెస్టు సిరీస్కు భారత జట్టును ప్రకటించారు. ఈ టెస్టు సిరీస్లో ఇషాన్ కిషన్ (Ishan Kishan)కు జట్టులో అవకాశం రాలేదు. ఇషాన్ కిషన్ను దక్షిణాఫ్రికా పర్యటన కోసం టెస్ట్ జట్టులో చేర్చారు.
Published Date - 12:30 PM, Sat - 13 January 24 -
#Sports
Dhruv Jurel: ఒక్క టెస్టు మ్యాచ్ కూడా ఆడని ఆటగాడికి టీమిండియాలో చోటు.. ఎవరంటే..?
భారత్-ఇంగ్లండ్ మధ్య జరగనున్న టెస్టు సిరీస్లో భాగంగా తొలి 2 మ్యాచ్ల కోసం జట్టును విడుదల చేశారు. అయితే ఇషాన్ పేరు మాత్రం జట్టులో చేర్చలేదు. మరోవైపు ధృవ్ జురెల్ (Dhruv Jurel)ను టెస్టు సిరీస్లో చేర్చి బీసీసీఐ అందరినీ ఆశ్చర్యపరిచింది.
Published Date - 07:32 AM, Sat - 13 January 24 -
#Sports
IPL 2024: శ్రీలంకలో ఐపీఎల్ మ్యాచ్ లు.. కారణమిదేనా..?
కాసుల పంట పండిస్తున్న ఐపీఎల్ (IPL 2024)ను ఎప్పటికప్పుడు సక్సెస్ ఫుల్ గా నిర్వహించేందుకు బీసీసీఐ అన్ని ఏర్పాట్లు చేస్తుంటుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 17వ ఎడిషన్ కోసం వేలంపాట జరిగిన విషయం తెలిసిందే. IPL 2024 మార్చి చివరి నుండి ప్రారంభం కావచ్చు.
Published Date - 11:30 AM, Fri - 12 January 24