BCCI
-
#Sports
Ashwin Withdrawal: అశ్విన్ స్థానంలో మరో ఆటగాడిని జట్టులోకి తీసుకోవచ్చా..? ఐసీసీ రూల్స్ ఏం చెబుతున్నాయి..?
రాజ్కోట్ వేదికగా భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్కు రవిచంద్రన్ అశ్విన్ (Ashwin Withdrawal) అకస్మాత్తుగా దూరమయ్యాడు.
Date : 17-02-2024 - 2:25 IST -
#Sports
Ashwin: టీమిండియాకు బిగ్ షాక్.. మూడో టెస్టు మధ్యలోనే ఇంటికెళ్లిన అశ్విన్
రాజ్కోట్లో భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో భాగంగా అశ్విన్ (Ashwin) తన టెస్ట్ కెరీర్లో 500 వికెట్లు సాధించి చరిత్ర సృష్టించాడు.
Date : 17-02-2024 - 7:57 IST -
#Sports
Virat Kohli: విరాట్ కోహ్లీకి అండగా నిలిచిన బీసీసీఐ కార్యదర్శి జై షా.. అది కోహ్లీ హక్కు అంటూ కామెంట్స్..!
రోహిత్ శర్మ కెప్టెన్సీలో బార్బడోస్లో భారతదేశం జెండాను ఎగురవేస్తుందని ధృవీకరించారు. ఇప్పుడు దీని తర్వాత చర్చ ఏమిటంటే..? రోహిత్ శర్మ పాత్ర ధృవీకరించబడింది. అయితే ఇప్పుడు విరాట్ కోహ్లీ (Virat Kohli) పాత్ర ఏమిటి? అనేది తెలియాల్సి ఉంది.
Date : 16-02-2024 - 7:32 IST -
#Sports
IPL Final: ఇండియన్ ప్రీమియర్ లీగ్ భారత్లోనా..? విదేశాల్లోనా..? మే 26న ఫైనల్ మ్యాచ్..?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL Final) 17వ సీజన్ను భారత్లోనే నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ సింగ్ ధుమాల్ ధృవీకరించారు.
Date : 15-02-2024 - 6:35 IST -
#Sports
Team India Players: బీసీసీఐ స్పెషల్ ప్లాన్.. ఐపీఎల్ మధ్యలో అమెరికా వెళ్లనున్న టీమిండియా ఆటగాళ్లు!
ఐపీఎల్ మధ్యలో సన్నద్ధత కోసం బోర్డు ఆటగాళ్ల (Team India Players)ను న్యూయార్క్ (అమెరికా)కు పంపనున్నట్లు పీటీఐ నివేదిక వెల్లడించింది. ఇందుకోసం ప్రపంచకప్లో ఆడాల్సిన ఆటగాళ్లు అమెరికాకు బయలుదేరి వెళతారు.
Date : 14-02-2024 - 8:23 IST -
#Sports
Rajkot stadium: రాజ్కోట్ స్టేడియం పేరు మార్పు.. కొత్త నేమ్ ఇదే..!
భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్టుకు ముందు బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. నిజానికి రాజ్కోట్ స్టేడియం (Rajkot stadium) పేరును మార్చేందుకు బీసీసీఐ సన్నాహాలు చేస్తోంది.
Date : 14-02-2024 - 7:41 IST -
#Sports
BCCI Ultimatum: టీమిండియా ఆటగాళ్లకి బీసీసీఐ ఫైనల్ వార్నింగ్.. జట్టులోకి రావాలంటే రంజీ ట్రోఫీ తప్పనిసరి..!
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) సోమవారం సాయంత్రం కీలక నిర్ణయం (BCCI Ultimatum) తీసుకుంది.
Date : 13-02-2024 - 1:20 IST -
#Sports
IND vs ENG 3rd Test: టీమ్ లో నో ప్లేస్… సెలక్టర్లపై సీనియర్ పేసర్ సెటైర్లు
ఇంగ్లాండ్ తో మిగిలిన మూడు టెస్టులకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ జట్టును ఎంపిక చేసింది. అయితే సీనియర్ పేసర్ ఉమేశ్ యాదవ్ ను మరోసారి సెలక్టర్లు పట్టించుకోలేదు. జాతీయ జట్టుకు దూరమైన చాలారోజులైనా సొంతగడ్డపై సిరీస్ లో తనను పరిగణలోకి తీసుకుంటారని ఉమేశ్ భావించగా...నిరాశే మిగిలింది.
Date : 11-02-2024 - 4:30 IST -
#Sports
Akashdeep singh: టీమిండియా టెస్టు జట్టులోకి కొత్త బౌలర్.. ఎవరీ ఆకాశ్ దీప్..?
బీహార్ ఫాస్ట్ బౌలర్ ఆకాశ్ దీప్ (Akashdeep singh)ను సిరీస్లో మిగిలిన మూడు మ్యాచ్లకు టీమ్ ఇండియాలో అవకాశం దక్కించుకున్నాడు.
Date : 10-02-2024 - 2:15 IST -
#Sports
BCCI Announces Squad: ఇంగ్లండ్తో మిగిలిన మూడు టెస్టులకు భారత్ జట్టును ప్రకటించిన బీసీసీఐ..!
ఇంగ్లండ్తో జరిగే చివరి మూడు టెస్టుల కోసం టీమిండియాను బీసీసీఐ (BCCI Announces Squad) ప్రకటించింది. ఓ కొత్త ప్లేయర్కి కూడా జట్టులో అవకాశం దక్కింది.
Date : 10-02-2024 - 11:22 IST -
#Sports
India Tour Of Zimbabwe: జింబాబ్వేలో పర్యటించనున్న టీమిండియా.. పూర్తి షెడ్యూల్ ఇదే..!
సొంతగడ్డపై భారత్తో టీ20 సిరీస్ ఆడనున్నట్లు జింబాబ్వే (India Tour Of Zimbabwe) క్రికెట్ ప్రకటించింది. టీ20 ప్రపంచకప్ 2024 తర్వాత భారత్-జింబాబ్వే మధ్య ఈ టీ20 సిరీస్ జరగనుంది.
Date : 07-02-2024 - 2:03 IST -
#Sports
Rohit Sharma: రోహిత్ను కెప్టెన్సీ నుంచి అందుకే తప్పించాం: ముంబై కోచ్
ఐపీఎల్ 2024కి ముందు రోహిత్ శర్మ (Rohit Sharma), హార్దిక్ పాండ్యా గురించి చాలా చర్చలు జరుగుతున్నాయి. ముంబై ఇండియన్స్కు రోహిత్ శర్మ లేదా హార్దిక్ పాండ్యా కెప్టెన్గా ఉండాలా అని అభిమానులు సోషల్ మీడియాలో చర్చలు జరుపుతున్నారు.
Date : 06-02-2024 - 10:45 IST -
#Sports
Ishan Kishan: ఇషాన్ కిషన్ నిరూపించుకోవాల్సిందే.. డైరక్ట్గా టీమిండియాలోకి ఎంట్రీ కుదరదని చెప్పిన ద్రవిడ్..!
ఇంగ్లండ్తో భారత జట్టు 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడుతోంది. ఈ టెస్టు సిరీస్కు టీమిండియా వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ ఇషాన్ కిషన్ (Ishan Kishan) దూరంగా ఉన్నాడు.
Date : 06-02-2024 - 9:08 IST -
#Sports
Virat Kohli Brother Vikas: తల్లి అనారోగ్యంపై క్లారిటీ ఇచ్చిన విరాట్ కోహ్లీ సోదరుడు..!
కోహ్లి తమ్ముడు వికాస్ కోహ్లీ (Virat Kohli Brother Vikas) సోషల్ మీడియాలోకి వచ్చి ఆ వార్తలపై క్లారిటీ ఇచ్చాడు.
Date : 31-01-2024 - 11:43 IST -
#Sports
ICC Chairman: ఐసీసీ ఛైర్మన్ రేసులో బీసీసీఐ సెక్రటరీ జై షా..?
బీసీసీఐ సెక్రటరీ జై షా ఐసీసీ ఛైర్మన్ (ICC Chairman)గా మారాలని చూస్తున్నారు. ప్రస్తుతం షా బీసీసీఐ కార్యదర్శిగా, ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.
Date : 30-01-2024 - 5:19 IST