BCCI
-
#Sports
IND vs PAK: భారత్- పాకిస్థాన్ జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్.. పాక్ స్టాండ్ ఇదే..!
ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత భారత జట్టుతో ద్వైపాక్షిక సిరీస్ ఆడేందుకు పాకిస్థాన్ (IND vs PAK) క్రికెట్ బోర్డు ప్రతిపాదనను సిద్ధం చేస్తోందని అనేక మీడియా నివేదికల్లో పేర్కొంది.
Published Date - 09:11 AM, Tue - 23 July 24 -
#Speed News
BCCI Announces: మరో 5 రోజుల్లో ఒలింపిక్స్.. బిగ్ అనౌన్స్మెంట్ చేసిన బీసీసీఐ!
ఈ అథ్లెట్ల కోసం బీసీసీఐ (BCCI Announces) ఖజానాను తెరిచింది. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు కార్యదర్శి జై షా సోషల్ మీడియా ద్వారా రూ.8.5 కోట్ల విరాళాన్ని ప్రకటించారు.
Published Date - 07:50 PM, Sun - 21 July 24 -
#Sports
Sairaj Bahutule: టీమిండియా బౌలింగ్ కోచ్గా కొత్త వ్యక్తి.. రేసులో లేకుండా బిగ్ ఆఫర్ కొట్టేసిన బహుతులే..!
బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA)కి సంబంధించిన సాయిరాజ్ బహుతులే (Sairaj Bahutule)ను శ్రీలంక టూర్కు టీమిండియా బౌలింగ్ కోచ్గా నియమించింది.
Published Date - 06:17 PM, Sun - 21 July 24 -
#Sports
IPL 2025: ఐపీఎల్ టీమ్ ఓనర్లతో బీసీసీఐ కీలక సమావేశం
ఐపీఎల్ టీమ్ ఓనర్లతో బీసీసీఐ సమావేశం నిర్వహించనుంది. ఈ కీలక సమావేశం జూలై 30 లేదా 31వ తేదీలలో నిర్వహించబడుతుంది. బీసీసీఐ కార్యాలయంలో ఈ సమావేశం జరగనుంది
Published Date - 05:15 PM, Sun - 21 July 24 -
#Sports
Hardik Pandya: హార్దిక్ పాండ్యాకు బీసీసీఐ కొత్త కండీషన్.. ఏంటంటే..?
టీమ్ ఇండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) 2024 టీ20 ప్రపంచ కప్లో సందడి చేసిన తర్వాత ఇప్పుడు శ్రీలంక పర్యటనలో ఆడబోతున్నాడు.
Published Date - 04:19 PM, Sun - 21 July 24 -
#Sports
Sanju Samson: శ్రీలంకతో వన్డే సిరీస్ సంజూను అందుకే ఎంపిక చేయలేదా ?
టీ ట్వంటీల్లో రాహుల్ కు చోటు దక్కలేదు కాబట్టి సంజూ ఎంపికయ్యాడు. అయితే స్పిన్నర్లను ఎదుర్కోవడంలో ఇబ్బంది పడుతుండడం కూడా సంజూకు మైనస్ గా మారింది. లంక పిచ్ లు స్పిన్ కు అనుకూలించడం, ఆ జట్టులో ఇద్దరు లెగ్ స్పిన్నర్లు మంచి ఫామ్ లో ఉండడంతో సంజూ శాంసన్ కు ప్రతికూలంగా మారింది.
Published Date - 10:29 PM, Sat - 20 July 24 -
#Sports
T20 Captain Issue: హార్దిక్ కు వెన్నుపోటు పొడిచింది ఎవరు?
నిన్న మొన్నటి వరకు టీమిండియా భవిష్యత్తు కెప్టెన్ హార్దికేనని మాటలు పలికిన బీసీసీఐ మాటా మార్చింది. ఫలితంగా టి20 కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్ ఎంపికయ్యాడు. వైస్ కెప్టెన్ పదవి నుంచి కూడా హార్దిక్ పాండ్యాను తొలగించారు.
Published Date - 03:31 PM, Sat - 20 July 24 -
#Sports
Champions Trophy 2025: తేల్చేసిన పాకిస్థాన్.. ఇంకా మిగిలింది బీసీసీఐ నిర్ణయమే..!
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 (Champions Trophy 2025) పాకిస్థాన్లో జరగనుంది. ఇది పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చైర్మన్ మొహ్సిన్ రజా నఖ్వీ ప్రకటన.
Published Date - 08:23 AM, Sat - 20 July 24 -
#Business
Gautam Adani: ఐపీఎల్లోకి ఎంట్రీ ఇవ్వనున్న అదానీ.. ఆ జట్టుపై కన్ను..!
గౌతమ్ అదానీ (Gautam Adani) ఐపీఎల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ముకేశ్ అంబానీ భార్య నీతా అంబానీ ఐపీఎల్లో అత్యధిక ట్రోఫీలు గెలుచుకున్న ముంబై ఇండియన్స్ జట్టుకు యజమాని.
Published Date - 12:13 AM, Sat - 20 July 24 -
#Sports
Yuzvendra Chahal: చాహల్ ఇక ఐపీఎల్ కే పరిమితమా..?
టీ20 ప్రపంచకప్ తర్వాత కొత్త కోచ్ గంభీర్ సారథ్యంలో భారత జట్టు కొత్త తరహాలో తయారవుతోంది. సీనియర్లను వాడుకుంటూనే జూనియర్లకు శిక్షణ ఇవ్వనున్నాడు. ఈ క్రమంలో చాహల్ పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది.
Published Date - 03:42 PM, Fri - 19 July 24 -
#Sports
India Squad: టీమిండియా ఎంపికపై కాంగ్రెస్ నేత శశి థరూర్ ఆగ్రహం
టీమ్ ఇండియా ఎంపికపై కాంగ్రెస్ నేత శశిథరూర్ మండిపడ్డారు. సంజూ శాంసన్ను వన్డే సిరీస్లో తీసుకోకపోవడం, అభిషేక్ శర్మను ఏ జట్టులోనూ తీసుకోకపోవడంపై శశి థరూర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన బీసీసీఐ ఎంపికపై ప్రశ్నలు సంధించారు.
Published Date - 01:54 PM, Fri - 19 July 24 -
#Sports
Ravindra Jadeja: టీమిండియా స్టార్ ప్లేయర్ జడేజాకు హ్యాండిచ్చిన బీసీసీఐ..!
పంచంలోనే అత్యుత్తమ ఫీల్డర్లు, ఆల్ రౌండర్లలో ఒకరైన రవీంద్ర జడేజా (Ravindra Jadeja) శ్రీలంకతో వన్డే జట్టులో చోటు దక్కలేదు.
Published Date - 12:00 PM, Fri - 19 July 24 -
#Sports
T20I Captain : సూర్యకుమార్ కే టీ20 కెప్టెన్సీ..శ్రీలంక టూర్ కు భారత జట్టు ఇదే
హార్థిక్ ను పక్కన పెట్టే విషయంలో సెలక్షన్ కమిటీ రెండుగా విడిపోయినట్టు కూడా ప్రచారం జరిగింది. దీంతో ప్రస్తుత సిరీస్ కు మాత్రమే సూర్యకుమార్ కు కెప్టెన్సీ ఇచ్చి... రానున్న రోజుల్లో ఫలితాల ప్రకారం కొనసాగించాలన్న నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం
Published Date - 08:03 PM, Thu - 18 July 24 -
#Sports
Virat Kohli: గంభీర్ రిక్వెస్ట్ కు ఓకే లంకతో వన్డే సిరీస్ కు కోహ్లీ
లంకతో వన్డే సిరీస్ లో సీనియర్లు ఆడాలని గంభీర్ సెలక్టర్లకు కాస్త గట్టిగానే చెప్పాడు. దీంతో కెప్టెన్ రోహిత్ శర్మ సైతం వెంటనే అంగీకరించాడు. తాజాగా విరాట్ కోహ్లీ విషయంలోనూ క్లారిటీ వచ్చింది. లంకతో మూడు వన్డేల సిరీస్ కు ఆడతానని కోహ్లీ సెలక్టర్లకు చెప్పినట్టు తెలుస్తోంది.
Published Date - 06:26 PM, Thu - 18 July 24 -
#Sports
Team India Captain: శ్రీలంక పర్యటన.. నేడే భారత జట్టు ప్రకటన, టీ20 కెప్టెన్ ఎవరో..?
జులై 27 నుంచి భారత్-శ్రీలంక మధ్య టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. దీని కోసం నేడు టీమ్ ఇండియాను (Team India Captain) ప్రకటించే అవకాశం ఉంది.
Published Date - 08:29 AM, Thu - 18 July 24