BCCI
-
#Sports
Women’s T20 World Cup: టీ20 ప్రపంచకప్ కోసం టీమిండియా తుది జట్టు
టీ20 ప్రపంచకప్ కోసం టీమిండియా తుది జట్టు ప్రకటన.యాస్తికా భాటియా, శ్రేయాంక పాటిల్లు జట్టులోకి ఎంపికయ్యారు. అయితే వీరిద్దరి ఎంపిక ఫిట్నెస్పై ఆధారపడి ఉంటుందని బీసీసీఐ తెలిపింది. ట్రావెలింగ్ రిజర్వ్లో ముగ్గురు ఆటగాళ్లు ఎంపిక కాగా, నాన్ ట్రావెలింగ్ రిజర్వ్లో ఇద్దరు ఆటగాళ్లు ఎంపికయ్యారు.
Date : 27-08-2024 - 1:33 IST -
#Sports
Teamindia Tour Of England: భారత్- ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్ షెడ్యూల్ విడుదల చేసిన బీసీసీఐ.. టీమిండియాకు పరీక్షే..!
లీడ్స్ వేదికగా జూన్ 20 నుంచి తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. రెండో మ్యాచ్ బర్మింగ్హామ్లో.. మూడో మ్యాచ్ లార్డ్స్లో జరగనుంది. నాలుగు, ఐదవ టెస్ట్ మ్యాచ్లు వరుసగా మాంచెస్టర్, లండన్ (ది ఓవల్ స్టేడియం)లో జరుగుతాయి.
Date : 24-08-2024 - 1:15 IST -
#Speed News
Shikhar Dhawan Retirement: క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన శిఖర్ ధావన్..!
టీమ్ ఇండియా అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకరైన శిఖర్ ధావన్కు టీమ్ ఇండియా నుండి దూరమైనప్పుడు అతని అభిమానులు చాలా నిరాశకు గురయ్యారు.
Date : 24-08-2024 - 8:30 IST -
#Sports
Jay Shah: ఐసీసీ చైర్మన్గా జై షా.. మద్దతు ప్రకటించిన ఇంగ్లండ్, ఆస్ట్రేలియా..!
షాకు ఇప్పటికే ఇంగ్లండ్, ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డులు బహిరంగ మద్దతు ఉందని మీడియా నివేదికలలో పేర్కొంది.
Date : 23-08-2024 - 11:50 IST -
#Sports
IND vs ENG: ఇంగ్లండ్ వర్సెస్ భారత్.. పూర్తి షెడ్యూల్ ఇదే..!
2026లో భారత్ ఇంగ్లండ్లో వన్-ఆఫ్ మ్యాచ్ కోసం పర్యటిస్తున్నప్పుడు లార్డ్స్ తన తొలి మహిళల టెస్టు మ్యాచ్కు ఆతిథ్యం ఇస్తుందని ECB తెలిపింది. లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ 210 ఏళ్ల చరిత్రలో మహిళల టెస్టు నిర్వహించడం ఇదే తొలిసారి.
Date : 22-08-2024 - 11:26 IST -
#Sports
BCCI: భారీగా పెరిగిన బీసీసీఐ ఆదాయం.. 2023లో రూ.5,120 కోట్ల లాభం..!
2022 IPL సీజన్ నుండి BCCI మీడియా హక్కుల సంపాదన రూ. 3780 కోట్లు కాగా, 2023 సీజన్లో అది 131% పెరిగి రూ. 8744 కోట్లకు చేరుకుంది. ఈ కాలంలో ఫ్రాంచైజీ ఫీజులు, స్పాన్సర్షిప్ డబ్బుల నుండి బోర్డు ఆదాయాలు కూడా పెరిగాయి.
Date : 22-08-2024 - 12:04 IST -
#Sports
ICC Chairman Race: ఐసీసీ అధ్యక్ష పదవి రేసులో జై షా.. ఆగస్టు 27న క్లారిటీ..!
ఐసీసీ అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో 16 ఓట్లు పోలయ్యాయి. ఇందులో విజయాన్ని నమోదు చేసేందుకు 9 ఓట్ల (51%) మెజారిటీ అవసరం. అంతకుముందు అధ్యక్షుడు కావాలంటే మూడింట రెండొంతుల మెజారిటీ అవసరం.
Date : 21-08-2024 - 9:07 IST -
#Sports
Women’s T20 World Cup: యూఏఈలో మహిళల వరల్డ్ కప్ ? ఐసీసీ కీలక నిర్ణయం
యూఏఈ వేదికగా మహిళల టీ ట్వంటీ వరల్డ్ కప్ జరగనుంది. భారత్లో నిర్వహించాల్సిందిగా ఐసీసీ కోరినప్పటకీ బీసీసీఐ నిరాకరించిన టోర్నీ నిర్వహణకు యూఏఈ ముందుకొచ్చింది. పలు సందర్భాల్లో కీలకమైన టోర్నీలకు యూఏఈ ఐసీసీకి ప్రత్యామ్నాయ వేదికగా మారింది
Date : 20-08-2024 - 9:47 IST -
#Sports
Karun Nair: గుర్తింపు కోసం ఆరాటపడుతున్న కరుణ్ నాయర్, నరనరాల్లో క్రికెట్
మైసూర్ తరఫున కరుణ్ నాయర్ కేవలం 48 బంతుల్లో 13 ఫోర్లు, 9 అద్భుతమైన సిక్సర్ల సాయంతో 124 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్ ఆధారంగా మొదట బ్యాటింగ్ చేసిన మైసూర్ 4 వికెట్లకు 226 పరుగులు చేసింది. మంగుళూరు 14 ఓవర్లలో 7 వికెట్లకు 138 పరుగులకె ఇన్నింగ్స్ ముగించింది
Date : 20-08-2024 - 6:35 IST -
#Sports
Duleep Trophy: బీసీసీఐ దులీప్ ట్రోఫీ.. తొలి మ్యాచ్లో ఆడే టీమిండియా ఆటగాళ్లు వీరే..!
టీమ్-ఎ కమాండ్ భారత జట్టు వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్కు అప్పగించబడింది. మయాంక్ అగర్వాల్తో కలిసి గిల్ జట్టుకు ఓపెనింగ్ చేయడం చూడవచ్చు.
Date : 18-08-2024 - 1:29 IST -
#Sports
Virat Kohli: 16 ఏళ్లుగా క్రికెట్ ప్రపంచాన్ని ఏలుతున్న కింగ్ కోహ్లీ..!
ఎంఎస్ ధోని తర్వాత కోహ్లిని మూడు ఫార్మాట్లలోనూ టీమిండియా కెప్టెన్గా నియమించారు. కోహ్లి సారథ్యంలో టీం ఇండియా సరికొత్త శిఖరాలను అందుకుంది.
Date : 18-08-2024 - 11:03 IST -
#Sports
National Cricket Academy: జాతీయ క్రికెట్ అకాడమీ చీఫ్ ఎవరంటే..?
నేషనల్ క్రికెట్ అకాడమీ ఇప్పుడు కొత్త క్యాంపస్కి మారనుంది. అంతకుముందు చిన్నస్వామి స్టేడియంలో నిర్వహించారు. ఈ కొత్త అత్యాధునిక NCA కాంప్లెక్స్లో 45 ఇండోర్ పిచ్లతో సహా కనీసం 100 పిచ్లు ఉంటాయి.
Date : 17-08-2024 - 2:00 IST -
#Sports
Jay Shah: గాయం తర్వాత ఆటగాళ్లు టీమిండియాలోకి రావాలంటే కొత్త రూల్.. అదేంటంటే..?
టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడిన జైషా పాత సంఘటనను గుర్తుచేసుకున్నారు. 2022 ఆసియా కప్ సమయంలో రవీంద్ర జడేజా మోకాలి గాయంతో బాధపడ్డాడు. ఆ సమయంలో జడేజాకు ఫోన్ చేసి టీమ్ ఇండియాకు తిరిగి రావాలంటే దేశవాళీ క్రికెట్ ఆడాలని షా చెప్పాడు.
Date : 17-08-2024 - 1:00 IST -
#Sports
Ishan Kishan: టీమిండియాలోకి ఇషాన్ కిషన్.. ఈ నిబంధనలు పాటించాల్సిందే..!
మానసిక ఆరోగ్య సంబంధిత అనారోగ్యం కారణంగా 2023 సంవత్సరంలో దక్షిణాఫ్రికాతో ఆడిన టెస్ట్ సిరీస్ నుండి ఇషాన్ కిషన్ విరామం తీసుకున్నాడు. ఈ విరామం ఇషాన్కు భారీ షాక్ ఇచ్చిందనే చెప్పాలి.
Date : 17-08-2024 - 8:19 IST -
#Sports
Women’s T20 World Cup: మహిళల టీ20 ప్రపంచకప్ జరిగేది ఈ దేశంలోనే..?!
క్రిక్బజ్ నివేదిక ప్రకారం బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు డైరెక్టర్ మాట్లాడుతూ.. బిసిబి చీఫ్ నజ్ముల్ హసన్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అయితే మేము అతనితో టచ్లో ఉన్నాము.
Date : 16-08-2024 - 1:06 IST