BCCI
-
#Sports
Jasprit Bumrah: బోర్డర్- గవాస్కర్ ట్రోఫీ.. తొలి టెస్టుకు కెప్టెన్గా బుమ్రా..!
రోహిత్ శర్మ మొదటి టెస్ట్ మ్యాచ్ నుండి తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని బీసీసీఐ తెలియజేసింది. రెండో టెస్టు మ్యాచ్ నుంచి ఆడనున్నాడు.
Date : 17-11-2024 - 6:33 IST -
#Sports
Champions Trophy Tour: పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు షాకిచ్చిన ఐసీసీ!
ఇస్లామాబాద్ తర్వాత, ఈ పర్యటన పాకిస్థాన్లోని కరాచీ, అబోటాబాద్చ తక్సిలా వంటి ప్రతిష్టాత్మక నగరాల్లో జరుగుతుంది. దీని తర్వాత ట్రోఫీ ఇతర దేశాల పర్యటనకు వెళ్తుంది.
Date : 17-11-2024 - 8:13 IST -
#Sports
Champions Trophy Tour: ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు పాకిస్థాన్కు భారీ షాక్.. ఐసీసీ కీలక నిర్ణయం
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ప్రకారం టోర్నమెంట్ ట్రోఫీ ఇస్లామాబాద్కు చేరుకుంది. అయితే ఇప్పుడు నవంబర్ 16 నుంచి నవంబర్ 24 వరకు ట్రోఫీని పాకిస్థాన్లోని వివిధ ప్రాంతాల్లో పర్యటించనుంది.
Date : 15-11-2024 - 6:01 IST -
#Speed News
Champions Trophy Host: ఛాంపియన్స్ ట్రోఫీకి భారత్ ఆతిథ్యం ఇవ్వనుందా?
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 షెడ్యూల్ను త్వరలో ప్రకటించవచ్చని భావిస్తున్నారు. నివేదికల ప్రకారం ICC రూపొందించిన టోర్నమెంట్ ముసాయిదా షెడ్యూల్లో భారతదేశం, పాకిస్తాన్లు ఒకే గ్రూప్లో ఉన్నాయి.
Date : 15-11-2024 - 11:45 IST -
#Sports
Mohammed Shami: బోర్డర్- గవాస్కర్ ట్రోఫీకి షమీ.. ఇలా జరిగితేనే రెండో టెస్టుకు అవకాశం!
ఆస్ట్రేలియా బౌన్సీ పిచ్లపై మహ్మద్ షమీ టీమ్ ఇండియాకు ట్రంప్ కార్డ్ అని నిరూపించగలడు. షమీ తన వేగం, స్వింగ్ బంతులతో కంగారూ బ్యాట్స్మెన్ను ఇబ్బంది పెట్టగలడు.
Date : 15-11-2024 - 9:20 IST -
#Sports
Champions Trophy Winners: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని ఎక్కువసార్లు గెలుచుకున్న జట్లు ఇవే!
2002లో భారత్ తొలిసారిగా శ్రీలంకతో ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ను పంచుకుంది. వర్షం కారణంగా ఈ మ్యాచ్ రద్దు చేశారు. ఆ తర్వాత రెండు జట్లను విజేతలుగా ప్రకటించారు.
Date : 13-11-2024 - 5:48 IST -
#Sports
ICC Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీ సజావుగా సాగాలంటే పాక్కు ఉన్న ఆప్షన్లు ఇవే!
పాకిస్తాన్లోని ఒక టీవీ ఛానెల్లో ఛాంపియన్స్ ట్రోఫీ 2025పై చర్చ జరిగింది. దీనిలో ఒక ప్యానెలిస్ట్ భారతదేశాన్ని తొలగించి శ్రీలంకను టోర్నమెంట్లో చేర్చాలని, మొత్తం టోర్నమెంట్ పాకిస్తాన్లో నిర్వహించాలని వాదించారు.
Date : 13-11-2024 - 9:52 IST -
#Sports
Champions Trophy: టీమిండియా పాకిస్థాన్ వెళ్తుందా లేదా? బీసీసీఐ తుది నిర్ణయం ఇదే!
ఇంతకుముందు ఛాంపియన్స్ ట్రోఫీని హైబ్రిడ్ మోడల్లో నిర్వహించడానికి అంగీకరించినట్లు మీడియాలో వచ్చిన వార్తలను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పూర్తిగా తిరస్కరించింది.
Date : 10-11-2024 - 12:21 IST -
#Sports
BCCI: బీసీసీఐ సంచలన నిర్ణయం.. వేర్వేరు ఫార్మాట్లకు వేర్వేరు హెడ్ కోచ్లు?
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ కోసం భారత జట్టు నవంబర్ 10, 11 తేదీల్లో రెండు బృందాలుగా ఆస్ట్రేలియాకు బయలుదేరుతుంది. ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ తొలి బృందంతో ఆస్ట్రేలియా వెళ్లనున్నారు.
Date : 09-11-2024 - 1:54 IST -
#Sports
Champions Trophy 2025: పాకిస్థాన్కు మరో ఎదురుదెబ్బ.. ఈసారి ఐసీసీ వంతు!
ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ 2025ను హైబ్రిడ్ మోడల్లో నిర్వహించాలనే ఆలోచనను పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) పూర్తిగా తిరస్కరించింది.
Date : 08-11-2024 - 4:49 IST -
#Sports
IPL 2025 Auction: ఐపీఎల్ మెగా వేలం జరిగేది ఎక్కడో తెలుసా? ఇండియాలో అయితే కాదు!
IPL 2025 మెగా వేలం సౌదీ అరేబియా రాజధాని రియాద్లో జరగబోతోంది. కొద్ది రోజుల క్రితం.. BCCI వేలాన్ని లండన్ లేదా సౌదీలో నిర్వహించవచ్చని మీడియా నివేదికలలో పేర్కొంది.
Date : 05-11-2024 - 12:28 IST -
#Sports
Ashwin Takes Catch: వావ్.. రెండో రోజు మ్యాచ్లో హైలెట్గా నిలిచిన అశ్విన్ క్యాచ్.. వీడియో వైరల్!
Ashwin Takes Catch: ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా భారత్-న్యూజిలాండ్ మధ్య టెస్టు సిరీస్లో చివరి, మూడో మ్యాచ్ జరుగుతోంది. మూడో టెస్టు మ్యాచ్లో నేడు రెండో రోజు. ప్రస్తుతం ముంబై టెస్టులో టీమిండియా చాలా పటిష్ట స్థితిలో ఉన్నట్లు కనిపిస్తోంది. తొలి ఇన్నింగ్స్లో న్యూజిలాండ్ను 235 పరుగులకు ఆలౌట్ చేసిన టీమిండియా కూడా పెద్దగా పరుగులు చేయలేకపోయింది. భారత జట్టు తొలి ఇన్నింగ్స్లో 263 పరుగులకు ఆలౌటైంది. టీమ్ ఇండియా స్వల్ప ఆధిక్యంలో ఉంది. అయితే […]
Date : 02-11-2024 - 11:34 IST -
#Sports
Punjab Kings: పంజాబ్ కింగ్స్ జట్టు కెప్టెన్సీ రేసులో ముగ్గురు స్టార్ ప్లేయర్స్?
వార్నర్ను పంజాబ్ కింగ్స్ కొత్త కెప్టెన్గా చూడవచ్చు. వార్నర్ గత సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడాడు. ఢిల్లీ కంటే ముందు సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్సీని వార్నర్ చేపట్టాడు.
Date : 01-11-2024 - 11:32 IST -
#Sports
IPL 2025 Mega Auction: ఐపీఎల్ 2025 మెగా వేలం.. ఈ ఆటగాళ్లకు డబ్బే డబ్బు!
ఒక ఆటగాడికి కనీస బిడ్ మొత్తం రూ. 30 లక్షలుగా నిర్ణయించబడింది. ఇది మునుపటి వేలం మొత్తం రూ. 20 లక్షల కంటే చాలా ఎక్కువ.
Date : 30-10-2024 - 2:15 IST -
#Sports
VVS Laxman: దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్.. గంభీర్ స్థానంలో వీవీఎస్ లక్ష్మణ్!
రాబోయే దక్షిణాఫ్రికా పర్యటనకు భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ (VVS Laxman) ప్రధాన కోచ్గా నియమితులయ్యారు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియా వెళ్లనున్న గౌతమ్ గంభీర్ స్థానంలో అతడు జట్టులోకి రానున్నాడు.
Date : 28-10-2024 - 12:10 IST