BCCI
-
#Speed News
జింబాబ్వే టూర్కు భారత్ జట్టు.. కెప్టెన్ ఎవరంటే?!
గత కొంతకాలంగా టీమ్ ఇండియా ప్రతి ఏడాది జింబాబ్వే పర్యటనకు వెళ్తోంది. భారత జట్టు షెడ్యూల్ను గమనిస్తే గత 4 ఏళ్లలో ఇది జింబాబ్వేలో జట్టుకు మూడవ పర్యటన.
Date : 01-04-2026 - 4:50 IST -
#Sports
శ్రేయస్ అయ్యర్పై బీసీసీఐ జరిమానా.. గతేడాది కూడా ఇదే తప్పు!
శ్రేయస్ అయ్యర్ 2025లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్గా బాధ్యతలు చేపట్టాడు. గత సీజన్లో కూడా స్లో ఓవర్ రేట్ కారణంగా అతనిపై రెండుసార్లు జరిమానా విధించారు.
Date : 01-04-2026 - 4:22 IST -
#Sports
టీమిండియాలోకి వైభవ్ సూర్యవంశీ?!
ఐపీఎల్ 2026లో చెన్నై సూపర్ కింగ్స్ పై వైభవ్ సూర్యవంశీ మెరుపు ఇన్నింగ్స్ ఆడి అందరినీ ఆశ్చర్యపరిచాడు.
Date : 31-03-2026 - 8:46 IST -
#Sports
IPL: ఐపీఎల్ ప్రసారాలపై బంగ్లాదేశ్ యూటర్న్
IPL Broadcast ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రసారాల విషయంలో బంగ్లాదేశ్ ప్రభుత్వం తన వైఖరిని మార్చుకుంది. దేశంలో ఐపీఎల్ ప్రసారాలపై ఎలాంటి ఆంక్షలు లేవని, గతంలో విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు స్పష్టం చేసింది. క్రీడలను, రాజకీయాలను కలపదల్చుకోలేదని, ఈ అంశాన్ని పూర్తిగా వాణిజ్య కోణంలోనే చూస్తామని బంగ్లాదేశ్ కొత్త సమాచార, ప్రసార శాఖ మంత్రి జహీర్ ఉద్దీన్ స్వపన్ ప్రకటించారు. ఈ నిర్ణయంతో బంగ్లాదేశ్లోని క్రికెట్ అభిమానులకు శుభవార్త అందినట్లయింది. ఈ విషయంపై మంత్రి జహీర్ […]
Date : 28-03-2026 - 12:47 IST -
#Sports
ఐపీఎల్ 2026.. ఆటగాళ్లకు కొత్త నిబంధనలు!
నిబంధనలు ఉల్లంఘిస్తే మొదట హెచ్చరిక జారీ చేస్తారు. ఆ తర్వాత కఠిన చర్యలు తీసుకుంటారు.
Date : 24-03-2026 - 9:15 IST -
#Sports
సౌతాఫ్రికాతో టీ20 సిరీస్.. టీమిండియా జట్టు ఇదే!
మరోవైపు అనుష్క ఈ ఏడాది తొలిసారిగా టీమిండియాలోని ఏదైనా ఫార్మాట్కు ఎంపికైంది. ఆమెకు ప్రధానంగా డొమెస్టిక్ క్రికెట్లో అనుభవం ఉంది.
Date : 24-03-2026 - 1:30 IST -
#Sports
ఐపీఎల్ 2026.. ఉచితంగా మ్యాచ్లు చూసేందుకు సిద్ధమవ్వండి!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 19వ సీజన్ మార్చి 28 నుంచి ప్రారంభం కానుంది.
Date : 23-03-2026 - 4:06 IST -
#Sports
బీసీసీఐ ముందు అజిత్ అగార్కర్ బిగ్ రిక్వెస్ట్.. ఏంటంటే?
వైట్ బాల్ క్రికెట్లో (పరిమిత ఓవర్ల క్రికెట్) టీమ్ ఇండియా కొత్త శిఖరాలను తాకినప్పటికీ రెడ్ బాల్ క్రికెట్లో (టెస్ట్ క్రికెట్) మాత్రం తన ఆధిపత్యాన్ని కోల్పోతోంది.
Date : 19-03-2026 - 6:30 IST -
#Sports
శుభమన్ గిల్, హర్షిత్ రాణాకు బీసీసీఐ బెస్ట్ క్రికెటర్ అవార్డు!
Bcci Naman Awards 2026 న్యూఢిల్లీలో జరిగిన బీసీసీఐ నమన్ అవార్డ్స్ 2026 వేడుకలో భారత స్టార్ క్రికెటర్ శుభ్మన్ గిల్ ఉత్తమ అంతర్జాతీయ క్రికెటర్ (పాలీ ఉమ్రిగర్ అవార్డు)గా ఎంపికయ్యాడు. 2024-25 సీజన్లో అతని అద్భుత ప్రదర్శనకు ఈ గౌరవం దక్కింది. ముఖ్యంగా ఇంగ్లండ్ టూర్లో టెస్ట్ సిరీస్లో 754 పరుగులు చేసి జట్టుకు నాయకత్వం వహించాడు. మరోవైపు యువ ఆల్రౌండర్ హర్షిత్ రాణా బెస్ట్ ఇంటర్నేషనల్ డెబ్యూ అవార్డును గెలుచుకున్నాడు. దేశీయ టోర్నీల్లో అద్భుత […]
Date : 16-03-2026 - 9:31 IST -
#Speed News
బీసీసీఐ అవార్డ్స్.. ‘క్రికెటర్ ఆఫ్ ది ఇయర్’గా శుభ్మన్ గిల్, స్మృతి మంధాన!
బీసీసీఐ నమన్ అవార్డులు 2006-07లో ప్రారంభమయ్యాయి. గత ఏడాది కాలంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన క్రికెటర్లను ఇందులో సత్కరిస్తారు.
Date : 14-03-2026 - 4:25 IST -
#Sports
బీసీసీఐ గురుశిష్యులకు అరుదైన గౌరవం..
BCCI భారత క్రికెట్కు చేసిన విశేష సేవలకుగాను మాజీ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్కు బీసీసీఐ అత్యున్నత గౌరవం ఇవ్వనుంది. మార్చి 15న ఢిల్లీలో జరిగే నామన్ అవార్డ్స్ కార్యక్రమంలో కల్నల్ సీకే నాయుడు లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డుతో ఆయనను సత్కరించనున్నారు. 16 సంవత్సరాల అంతర్జాతీయ కెరీర్లో ద్రావిడ్ భారత్ తరఫున 509 మ్యాచ్లు ఆడి అద్భుత రికార్డులు నెలకొల్పారు. తర్వాత కోచ్గా కూడా టీమిండియాకు సేవలందించి 2024 టీ20 వరల్డ్ కప్ విజయంలో కీలక పాత్ర పోషించారు. […]
Date : 12-03-2026 - 2:33 IST -
#Sports
ఐపీఎల్ 2026 షెడ్యూల్.. కీలక విషయాలివే!
ఇంతకుముందు వచ్చిన నివేదికల ప్రకారం.. ఐపీఎల్ రాబోయే సీజన్ మార్చి 28 నుండి ప్రారంభమై, మే 31న ఫైనల్ మ్యాచ్ జరగవచ్చని భావిస్తున్నారు. అయితే అంతకుముందు మార్చి 26 నుండి మే 30 వరకు ఉండవచ్చని వార్తలు వచ్చాయి.
Date : 10-03-2026 - 8:02 IST -
#Sports
భారత్ ఘనవిజయం.. బీసీసీఐ ఏం చేసిందంటే?
టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత దేశవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. సోషల్ మీడియా నుండి రోడ్ల వరకు అభిమానులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
Date : 10-03-2026 - 7:52 IST -
#Sports
ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జట్ల మధ్యే?!
టీ20 ప్రపంచ కప్ ముగిసిన తర్వాత ఇప్పుడు అందరూ ఐపీఎల్ 19వ సీజన్ షెడ్యూల్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Date : 10-03-2026 - 3:57 IST -
#Sports
టీమిండియాపై నోట్ల వర్షం.. బీసీసీఐ బంపర్ ఆఫర్
BCCI టీ20 ప్రపంచకప్ 2026లో చారిత్రక విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుపై బీసీసీఐ కాసుల వర్షం కురిపించింది. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని టీమిండియాకు ఏకంగా రూ.131 కోట్ల భారీ నగదు బహుమతిని ప్రకటించింది. తద్వారా గతంలో తానే సృష్టించిన రికార్డును బీసీసీఐ బద్దలు కొట్టింది. 2024లో రోహిత్ శర్మ కెప్టెన్సీలో భారత్ ప్రపంచకప్ గెలిచినప్పుడు రూ.125 కోట్లు ప్రకటించగా, ఇప్పుడు ఆ రికార్డును అధిగమించడం విశేషం. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్ను […]
Date : 10-03-2026 - 12:32 IST