Ap News
-
#Andhra Pradesh
Chandrababu: జగన్ బీసీ సిట్టింగ్ ఎమ్మెల్యేలను మాత్రమే తొలగిస్తున్నాడు: చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై మాజీ సీఎం చంద్రబాబు మండిపడ్డారు. ఈ రోజు జయహో బీసీల కార్యక్రమాన్ని ప్రారంభించి చంద్రబాబు మాట్లాడారు. వైస్ జగన్ వెనుకబడిన తరగతులకు చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యేలను
Published Date - 09:29 PM, Thu - 4 January 24 -
#Andhra Pradesh
YS Jagan Mohan Reddy: చిత్తూరు జిల్లాలో మారనున్న వైసీపీ సీట్లు ఇవే
అభ్యర్థుల ఎంపికలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వేగం పెంచారు. ఏపీ వ్యాప్తంగా అభ్యర్థులను మార్చే అంశం ఇప్పటికే వెలుగులోకి వచ్చింది. టిక్కెట్లు ఇచ్చేది లేదని జగన్ ఇప్పటికే ప్రజాప్రతినిధులకు చెప్పారు.
Published Date - 04:08 PM, Wed - 27 December 23 -
#Andhra Pradesh
Arogyasree Services: ఏపీలో నిలిచిపోనున్న ఆరోగ్యశ్రీ సేవలు..కారణం ఇదే !
ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేస్తామని ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ తెలిపింది. ఫీజు చెల్లింపులో జాప్యం, రోగులకు అందించే వైద్యం తగ్గించడం, ప్యాకేజీ ధరలు పెంచకపోవడాన్ని నిరసిస్తూ
Published Date - 03:56 PM, Wed - 27 December 23 -
#Andhra Pradesh
Nara Lokesh: ఏపీ ఇప్పుడు ఉద్యమప్రదేశ్గా మారింది: నారా లోకేశ్
Nara Lokesh: ఏపీ ఇప్పుడు ఉద్యమప్రదేశ్గా మారిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత పాదయాత్రలో ఇష్టం వచ్చిన హామీలను ఇచ్చిన జగన్ అందరినీ మోసం చేశారని విమర్శించారు. మంగళవారం నుంచి చేపట్టనున్న మున్సిపల్ కార్మికుల సమ్మెకు టీడీపీ కూడా సంపూర్ణ మద్దతు తెలుపుతుందని నారా లోకేశ్ తెలిపారు. సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్న మున్సిపల్, ఆశా వర్కర్లను ఆదుకోవాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. “పోరాడితే ఒరిగేదేమీ లేదు.. బానిస సంకెళ్లు […]
Published Date - 01:00 PM, Tue - 26 December 23 -
#Andhra Pradesh
AP News: ఏపీలో ఎన్నికల హీట్..ఈసీ రివ్యూ
మరికొద్దీ రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం ప్రధాన రాజకీయ పార్టీలు సన్నద్ధం అవుతున్నాయి. ఎన్నికలను సక్రమంగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం తీవ్ర కసరత్తు చేస్తుంది.
Published Date - 09:34 AM, Sun - 24 December 23 -
#Andhra Pradesh
CM Jagan: సీఎం జగన్ వైఎస్ఆర్ జిల్లా పర్యటన 2వ రోజు
సీఎం జగన్ 23, 24, 25 తేదీల్లో వైయస్ఆర్ జిల్లాలో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు.
Published Date - 09:24 AM, Sun - 24 December 23 -
#Speed News
AP News: నంద్యాలలో దారుణం, కుక్కల దాడిలో 100 పొట్టేళ్లు మృతి
AP News: నంద్యాల జిల్లా సంజామల మండలంలో మంగళవారం కుక్కల దాడిలో సుమారు 100 పొట్టేళ్లు చనిపోయాయి. వీటిని గొర్రెల కాపరి అయిన మురబోయిన శివుడు గుర్తించాడు. సుమారు రూ.5 లక్షల నష్టం వాటిల్లినట్లు అంచనా. తెల్లవారుజామున పొలంలో మేస్తున్న సమయంలో కుక్కల గుంపు దాడి చేసిందని శివుడు తెలిపారు. నష్టాన్ని తట్టుకునేందుకు ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందించాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఈ ఘటనపై ఎలాంటి కేసు నమోదు కాలేదని సంజామల పోలీసులు తెలిపారు. Also […]
Published Date - 12:12 PM, Wed - 20 December 23 -
#Andhra Pradesh
Arogya Shri Smart Card: ప్రతి ఇంటికి ఆరోగ్యశ్రీ స్మార్ట్కార్డుల జారీ: సీఎం జగన్
సీఎం జగన్ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. సంక్షేమ పాలనకు మొగ్గుచూపుతున్న సీఎం జగన్ నిర్ణయాలు సామాన్యుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయి. ఈ మేరకు ఈ రోజు కొత్త ఆరోగ్యశ్రీ స్మార్ట్ కార్డ్లను సీఎం జగన్ ప్రారంభించారు
Published Date - 01:21 PM, Mon - 18 December 23 -
#India
Top Today News: టుడే టాప్ న్యూస్
చైనాలో కరోనా కొత్త వేరియంట్ భయాందోళనకు గురి చేస్తుంది. కొవిడ్ కొత్త సబ్ వేరియంట్ జేఎన్ 1 వ్యాప్తి చెందుతుందని ఆ దేశ జాతీయ వ్యాధి నియంత్రణ నివారణ పరిపాలనా శాఖ అధికారులు చెప్పారు.
Published Date - 09:10 PM, Sat - 16 December 23 -
#Andhra Pradesh
AP News: పవన్ ని నమ్మి చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారు: సజ్జల
చిల్లర రాజకీయాలు మానుకోవాలని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సూచించారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి.ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుపై ధ్వజమెత్తారు.
Published Date - 03:50 PM, Wed - 13 December 23 -
#Andhra Pradesh
CM Jagan: చెవిలో పువ్వు’ లతో జగన్ సర్కారుపై ఉద్యోగుల నిరసన
అనకాపల్లిలో రాష్ట్ర సీపీఎస్ ఉద్యోగ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మ గౌరవసభకు ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు రాజమహేంద్రవరం, కాకినాడ నుంచి ప్రజలు తరలివచ్చారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయలేని నాయకులకు వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడిగే అర్హత లేదని ప్రతిపక్ష నేత హోదాలో వైఎస్ జగన్
Published Date - 10:15 AM, Mon - 11 December 23 -
#India
Top News Today: ఈ రోజు దేశంలో ముఖ్య వార్తలు
కేసీఆర్ తుంటి మార్పిడి సర్జరీ సక్సెస్ అయింది,గత రెండు రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు మళ్ళీ పెరిగాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారంపై 150 పెరిగి 57,700కి చేరింది. అలాగే 24 క్యారెట్ల బంగారంపై 170 పెరిగి 62,950కి ఎగబాకింది,ఇరాక్లో సోరన్ యూనివర్సిటీ హాస్టల్లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 14 మంది విద్యార్థులు మృతి చెందారు.
Published Date - 07:08 PM, Sat - 9 December 23 -
#Andhra Pradesh
Flights Cancelled: ఏపీలో తుఫాన్ ఎఫెక్ట్, 23 విమానాలు రద్దు
మిచౌంగ్ తుపాను ప్రభావం కారణంగా పలు విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు విశాఖ ఎయిర్పోర్టు డైరెక్టర్ తెలిపారు.
Published Date - 12:27 PM, Tue - 5 December 23 -
#Speed News
AP News: మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దు
AP News: మిగ్జాం తుపాను గంటకు 14కి.మీ వేగంతో ముందుకు కదులుతున్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ తుపాను బంగాళాఖాతంలో వాయవ్య దిశగా కదులుతున్నట్లు వెల్లడించింది. చెన్నైకి 130కి.మీ, నెల్లూరుకు 220కి.మీ. బాపట్లకు 330కి.మీ, మచిలీపట్నానికి 350కి.మీ దూరంలో కేంద్రీకృతమైనట్లు తెలిపింది. నేడు కోస్తా తీరానికి సమాంతరంగా పయనించనున్న తుపాను.. మంగళవారం మధ్యాహ్నం నాటికి తీవ్ర తుపానుగా మారి నెల్లూరు-మచిలీపట్నం మధ్య తీరం దాటనున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని […]
Published Date - 12:51 PM, Mon - 4 December 23 -
#Speed News
AP Trains: ఏపీలో తుఫాన్ ఎఫెక్ట్, 144 రైళ్లు రద్దు
AP Trains: మిచాంగ్ తుఫాను దృష్ట్యా ఏపీలో భారీ వర్షాలు, ఈదురుగాలుల వీచే ప్రమాదం ఉంది. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం అలర్ట్ కాగా, తాజాగా రైల్వే శాఖ అలర్ట్ అయ్యింది. ఈ కారణంగా తీరప్రాంతాల గుండా వెళ్లాల్సిన 144 రైళ్లను రైల్వే రద్దు చేసింది. ఆయా రైళ్ల లభ్యతను పరిశీలించిన తర్వాతే తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని రైల్వే అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రద్దు చేయబడిన 144 రైళ్లు డిసెంబర్ 3 నుండి డిసెంబర్ 7 వరకు […]
Published Date - 09:48 AM, Sun - 3 December 23