Ap News
-
#Andhra Pradesh
AP Politics : సంక్షమ పథకాల పేర్లు మార్చడం సబబే..!
సంక్షేమ పథకాలకు అధికారంలో ఉన్న నాయకుల పేర్లను మార్చడం తెలుగు రాజకీయాల్లో సర్వసాధారణం. 2019-24లో జగన్ మోహన్ రెడ్డి పథకాలకే పరిమితం కాకుండా దిగ్గజాలను అవమానించారు.
Published Date - 06:31 PM, Mon - 24 June 24 -
#Andhra Pradesh
YS Jagan : ఐదేళ్లు జగన్ అక్కడే ఉండేందుకు నిర్ణయించున్నారా..?
పులివెందులలో రెండు రోజులు గడిపిన తర్వాత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బెంగళూరు వెళ్లారు. గత పదేళ్లలో జగన్ బెంగళూరు ప్యాలెస్కి వెళ్లిన దాఖలాలు లేవు. వచ్చే ఐదేళ్లపాటు జగన్ బెంగళూరులోనే ఉండి పార్టీని, రాజకీయ వ్యవహారాలను పర్యవేక్షిస్తారని వార్తలు వినిపిస్తున్నాయి.
Published Date - 05:54 PM, Mon - 24 June 24 -
#Andhra Pradesh
YS Jagan Reacted: కార్యాలయం కూల్చివేతపై స్పందించిన వైఎస్ జగన్.. తలొగ్గేది లేదు, వెన్నుచూపేది లేదు!
YS Jagan Reacted: తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయాన్ని CRDA అధికారులు కూల్చివేశారు. దీనిపై ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ (YS Jagan Reacted) తన ఎక్స్ ఖాతా వేదికగా స్పందించారు. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ కక్షసాధింపు చర్యలకు దిగిన చంద్రబాబు తన దమనకాండను మరోస్థాయికి తీసుకెళ్లారు. ఒక నియంతలా తాడేపల్లిలో దాదాపు పూర్తికావొచ్చిన వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని బుల్డోజర్లతో కూల్చివేయించారు. హైకోర్టు ఆదేశాలనూ బేఖాతరు చేశారు. రాష్ట్రంలో చట్టం, న్యాయం పూర్తిగా […]
Published Date - 10:29 AM, Sat - 22 June 24 -
#Andhra Pradesh
Srivari Seva Tickets: సెప్టెంబర్-2024 కోసం శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్లు విడుదల..!
Srivari Seva Tickets: సెప్టెంబర్-2024కి సంబంధించిన కళ్యాణం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవ వంటి సేవలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్ల (Srivari Seva Tickets) కోటాను బుకింగ్ కోసం ఈరోజు ఉదయం 10 గంటల నుంచి అందుబాటులో ఉంటాయి. ఆన్లైన్ సేవ (వర్చువల్ పార్టిసిపేషన్),సెప్టెంబరు-2024లో శ్రీవారి ఆలయంలోని శ్రీవారి ఆలయంలో కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం & సహస్ర దీపాలంకార సేవాలకు అనుసంధానించబడిన దర్శన కోటా బుకింగ్ కోసంఈరోజు […]
Published Date - 09:02 AM, Fri - 21 June 24 -
#Andhra Pradesh
Chandrababu : సతీమణికి సీఎం చంద్రబాబు బర్త్ డే విషెస్
సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరి నేడు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఆమెకు బర్త్ డే విషెస్ తెలుపుతూ చంద్రబాబు ట్వీట్ చేశారు.
Published Date - 11:23 AM, Thu - 20 June 24 -
#Speed News
AP News: చంద్రబాబు రాకతో జోరందుకున్నరియల్ ఎస్టేట్
AP News: ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో కూటమి విజయం తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది. ఇటు రాష్ట్రంతో పాటు అటు కేంద్రంలో కూడా ఆయనకు చక్రం తిప్పే అవకాశం వచ్చింది. ఈ ప్రభావం ఇప్పుడు స్టాక్ మార్కెట్లపై గట్టిగా కనిపిస్తోంది. ఏపీ తాలూకు స్టాక్స్ ఇప్పుడు ఇన్వెస్టర్లకు హట్కేకుల్లా మారాయి. దీంతో గత 8 సెషన్లలోనే వీటి ఎం-క్యాప్ విలువ ఏకంగా 20వేల కోట్లు పెరిగింది. హెరిటేజ్ ఫుడ్స్, కేసీపీ, ది ఆంధ్ర సుగర్స్, పెన్నార్ […]
Published Date - 11:51 PM, Wed - 19 June 24 -
#Andhra Pradesh
TTD EO Syamala Rao: టీటీడీ ఈవోగా శ్యామలరావు.. గతంలో కలెక్టర్ గా పనిచేసిన అనుభవం..!
TTD EO Syamala Rao: ప్రపంచంలోని అత్యంత ధనిక హిందూ దేవాలయ ట్రస్టులలో ఒకటైన తిరుమల తిరుపతి దేవస్థానం (TTD)కు కొత్త ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వచ్చారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.. 1997 బ్యాచ్కు చెందిన సీనియర్ బ్యూరోక్రాట్ J. శ్యామలరావును కొత్త ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (TTD EO Syamala Rao)గా నియమించారు. గతంలో టీటీడీ దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా ధర్మారెడ్డి బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన సెలవు మీద వెళ్లటంతో కొత్త ఈవోని నియమించారు. శ్యామలరావు.. […]
Published Date - 11:08 AM, Sat - 15 June 24 -
#Speed News
Ramoji Rao: ఘనమైన నివాళి.. ఉత్తరాంధ్రలో రామోజీరావుకు నిలువెత్తు విగ్రహాం
Ramoji Rao: భావితరాలకు గుర్తుండిపోయేలా.. ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు నిలువెత్తు విగ్రహాన్ని ఉత్తరాంధ్ర ప్రాంతంలో ప్రతిష్టించేందుకు సన్నాహాలు చేస్తున్నామని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు వెల్లడించారు. శుక్రవారం కోనసీమ జిల్లా కొత్తపేటలో ఉన్న శిల్పి వద్దకు వెళ్లి, రామోజీరావు నిలువెత్తు విగ్రహాన్ని రూపొందించేందుకు సన్నద్ధం చేశారు. ఈ సందర్భంగా అప్పలనాయుడు మాట్లాడుతూ తొలినాళ్లలో ఉత్తరాంధ్రలో తెలుగు పత్రిక ఈనాడును ప్రస్థానం చేయించిన ఘనత రామోజీరావుకి దక్కుతుందని పేర్కొన్నారు. తొలినాళ్లలోనే విశాఖ తీరంలో ఈనాడు పత్రికను […]
Published Date - 11:51 PM, Fri - 14 June 24 -
#Andhra Pradesh
Chandrababu: ప్రభుత్వానికి ప్రజలకు మధ్య ఎలాంటి అడ్డుగోడ ఉండకూడదు
చంద్రబాబు మొదటి పర్యటన మీడియాను ఆశ్చర్యానికి గురి చేసింది.అంతేకాదు ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య ఎలాంటి అడ్డుగోడలు ఏర్పాటు చేయకూడదని సంబంధిత అధికారుల్ని ఆదేశించారు. దీంతో గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మధ్య వ్యత్యాసాన్ని హైలెట్ చేస్తున్నారు నెటిజన్లు.
Published Date - 12:22 PM, Fri - 14 June 24 -
#Andhra Pradesh
Road Accident: ఆంధ్రప్రదేశ్లో ఘోర రోడ్డుప్రమాదం.. ఆరుగురు మృతి
Road Accident: ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతిచెందారు. కాగా పలువురు గాయపడ్డారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. సమాచారం మేరకు కృతివెన్ను మండలంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంపై సమాచారం ఇస్తూ మచిలీపట్నం డీఎస్పీ సుభానీ మాట్లాడుతూ.. చెక్క దుంగలతో వెళ్తున్న ట్రాక్టర్ను ఓవర్టేక్ చేస్తుండగా మినీ లారీ కంటైనర్ లారీని ఢీకొట్టింది. ఐదుగురు అక్కడికక్కడే మృతి […]
Published Date - 09:31 AM, Fri - 14 June 24 -
#Andhra Pradesh
Anil Kumar Yadav : ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానన్న అనిల్.. ఇప్పుడేమన్నాడంటే..?
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నియంత పాలన ఓవైపు ఉంటే.. అధికారం దర్పంతో ఆపార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలు మరో వైపు ఉన్నాయి.
Published Date - 07:47 PM, Thu - 13 June 24 -
#Andhra Pradesh
YS Jagan : జగన్ నియంత అని 17 లక్షల శాంపిల్స్ చెబుతున్నాయి.!
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయంపై ఇంకా ఆలోచనలో పడ్డారు.
Published Date - 07:16 PM, Thu - 13 June 24 -
#Andhra Pradesh
Chandrababu : దటీజ్ చంద్రబాబు.. జగన్ ఫోటో ఉన్నా పర్లేదు..!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు నిన్న ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే.
Published Date - 07:04 PM, Thu - 13 June 24 -
#Andhra Pradesh
AP Politics : ఉమ్మడి తూర్పు గోదావరికి మూడు కేబినెట్ బెర్త్లు
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ముగ్గురికి రాష్ట్ర మంత్రివర్గంలో చోటు దక్కింది. జనసేన అధినేత, పిఠాపురం ఎమ్మెల్యే పవన్కల్యాణ్, నిడదవోలు జనసేన ఎమ్మెల్యే కందుల దుర్గేష్, రామచంద్రపురం నుంచి గెలిచిన టీడీపీ ఎమ్మెల్యే వాసంశెట్టి సుభాష్లకు మంత్రివర్గంలో చోటు దక్కింది.
Published Date - 11:00 AM, Thu - 13 June 24 -
#Andhra Pradesh
Satyakumar : తొలిసారిగా ఏపీ బీజేపీ ఎమ్మెల్యేకి కేబినెట్ బెర్త్..!
కార్యకర్తలు , టైర్ 2 నాయకుల నుండి విశ్వసనీయ నాయకులను ఎలా ఎంచుకోవాలో బిజెపి కేస్ స్టడీ చేస్తోంది.
Published Date - 10:08 PM, Wed - 12 June 24