Ap News
-
#Andhra Pradesh
CM Chandrababu: 100 రోజుల్లో రెవెన్యూ సమస్యకు పోస్టుమార్టం: సీఎం చంద్రబాబు
భూ రికార్డుల ట్యాంపరింగ్తోపాటు రెవెన్యూ వ్యవస్థలో చిక్కులు సృష్టించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని చంద్రబాబు ఉద్ఘాటించారు. రాబోయే 100 రోజుల్లో, భూకబ్జాదారులు మరియు అక్రమాల నుండి రెవెన్యూ శాఖను ప్రక్షాళన చేసే లక్ష్యంతో చర్యలు అమలు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.
Date : 03-08-2024 - 4:08 IST -
#Andhra Pradesh
CM Chandrababu : ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేయనున్న సీఎం చంద్రబాబు
శ్రీ సత్యసాయి జిల్లాలోని మడకశిర నియోజకవర్గం గుండుమలలో చంద్రబాబు పర్యటిస్తారు. గుండుమలలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీని చేపట్టనున్నారు సీఎం చంద్రబాబు..
Date : 01-08-2024 - 11:17 IST -
#Andhra Pradesh
CM Chandrababu: గిరిజన ప్రాంతాల్లో డోలీ మోతలు ఉండకూడదు: సీఎం చంద్రబాబు
గిరిజన ప్రాంతాల్లో డోలీని ఉపయోగించడం మానుకోవాలని చెప్పారు సీఎం చంద్రబాబు. 2014 మరియు 2019 మధ్య అమలులో ఉన్న బహుళ సంక్షేమ పథకాలు బలహీనపడటం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నిరాశను వ్యక్తం చేశారు. గిరిజన విద్యార్థులను ఆదుకునేందుకు రూపొందించిన ఎన్టీఆర్ విద్యోన్నతి కార్యక్రమం , అంబేద్కర్ విదేశీ విద్యా నిధి
Date : 30-07-2024 - 10:30 IST -
#Andhra Pradesh
CM Chandrababu: గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖలపై సీఎం చంద్రబాబు సమీక్ష
గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖలపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్షించారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులతో భేటీ అయిన సీఎం గిరిజనుల స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు లాగే వారి అభివృద్ధి, మెరుగైన వసతుల కల్పన, గిరిజన హాస్టల్లో పరిస్థితులపై మాట్లాడారు.
Date : 30-07-2024 - 4:13 IST -
#Andhra Pradesh
Privilege Notice To YS Jagan: వైస్ జగన్కు ప్రివిలేజ్ నోటీసులు
రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై శ్వేతపత్రంపై వైసీపీ ఆరోపణలు చేసినందుకు గానూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి త్వరలో ప్రివిలేజ్ నోటీసు ఇవ్వనున్నట్లు మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు తెలిపారు.
Date : 28-07-2024 - 10:49 IST -
#Andhra Pradesh
CM Chandrababu : ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది భయంకరమైన చట్టం
భూ పట్టాదారు (ల్యాండ్ టైటిలింగ్ ) చట్టం అమల్లోకి వచ్చి ఉంటే ప్రజల ఆస్తులు దోచుకునే అవకాశం ఉండేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.
Date : 24-07-2024 - 2:41 IST -
#Speed News
YSRCP : ఆ ఇద్దరు వైసీపీ ఎమ్మెల్సీలు ఎక్కడా..?
ఆంధ్రప్రదేశ్లో ఎన్డీయే ప్రభుత్వం పాలన సాగిస్తోందని ఆరోపిస్తూ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇవాళ ఢిల్లీలో నిరసన దీక్ష చేపట్టారు. ఏపీలో టీడీపీ-జేఎస్పీ-బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన 50 రోజుల్లోనే వైసీపీ నేతలపై అనేక దాడులు జరిగాయని జగన్ ఆరోపించారు.
Date : 24-07-2024 - 1:46 IST -
#Andhra Pradesh
CM Chandrababu: మదనపల్లె ఆర్డీఓ కార్యాలయం ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్
మదనపల్లి ఆర్డీఓ కార్యాలయంలో జరిగిన ఘటనపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనపై అత్యవసర విచారణకు ఆదేశించారు. చీఫ్ సెక్రటరీ, ఇంటెలిజెన్స్ చీఫ్, సీఎంఓ, డీజీపీ, సీఐడీ చీఫ్లతో ఆయన పరిస్థితిని సమీక్షించారు.
Date : 22-07-2024 - 2:00 IST -
#Andhra Pradesh
Nara Lokesh: పరదాల పాలన నుంచి ప్రజలకు విముక్తి.. మంత్రి నారా లోకేష్ ఆసక్తికర ట్వీట్..!
మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) ప్రజల సమస్యలను వింటూ వారి సమస్యలకు పరిష్కార మార్గాలను వెతుకుతున్నారు.
Date : 17-07-2024 - 3:07 IST -
#Andhra Pradesh
Student Attempted Suicide: శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం!
అనంతపురంలోని శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో ఓ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం (Student Attempted Suicide) చేసుకోవడం కలకలం రేపుతోంది.
Date : 17-07-2024 - 11:49 IST -
#Andhra Pradesh
CM Chandrababu: ప్రజా సమస్యలను వినేందుకు కాన్వాయ్ని ఆపిన సీఎం చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి తన మంచి మనసుని చాటుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉండవల్లి నివాసం నుండి సచివాలయానికి వెళ్తున్న క్రమంలో ప్రజలు తమ బాధలను చెప్పుకునేందుకు అక్కడికి చేరుకున్నారు. కాన్వాయ్ రోడ్డుపైకి వస్తుండగా.
Date : 12-07-2024 - 4:37 IST -
#Andhra Pradesh
CM Chandrababu : కుప్పం నుంచే కౌంటర్ గేమ్ స్టార్ట్ చేసిన బాబు.!
ఏపీ ప్రజలు వైసీపీ ప్రభుత్వంపై ఏ స్థాయిలో విసిగిపోయారో ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాలే నిదర్శనం. ఒక్క అవకాశం అంటూ 2019 ఎన్నికల్లో ప్రజల్లోకి వెళ్లి వైఎస్ జగన్ను నమ్మిన ప్రజలు అవకాశం ఇచ్చి గద్దెనెక్కిస్తే.. ప్రజలు ఎక్కించిన గద్దెపైనే కూర్చొని ప్రజలు నడ్డి విరిచారు.
Date : 11-07-2024 - 1:41 IST -
#Devotional
Koil Alwar Thirumanjanam: తిరుమల శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం!
తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల ఆల్వార్ తిరుమంజనం (Koil Alwar Thirumanjanam) ఘనంగా నిర్వహించారు.
Date : 09-07-2024 - 9:46 IST -
#Andhra Pradesh
Nara Lokesh : పాలనలో నారా లోకేష్ తనదైన ప్రత్యేక ముద్ర..!
ఆంధ్రప్రదేశ్ కేబినెట్ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజులకే నారా లోకేష్ పాలనలో తనదైన ప్రత్యేక ముద్ర వేస్తున్నారు. మంత్రి ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి నారా లోకేష్ ప్రజా దర్బార్ నిర్వహిస్తూ ప్రజల సమస్యలను తీర్చుతున్నారు.
Date : 07-07-2024 - 7:24 IST -
#Andhra Pradesh
YS Jagan : జగన్ కులపిచ్చికి ఇదే నిదర్శనం..?
ఇటీవల ఎన్నికల్లో ఏపీ ప్రజలు తగిన గుణపాఠం చెప్పిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత బుద్ధిమాత్రం మారడం లేదంటున్నారు కొందరు. ప్రజాభీష్టంగానే పాలన చేస్తానంటూ అధికారంలోకి వచ్చి ప్రజల నడ్డివిరిచినందుకు.. తుగ్లక్ చర్యలు చేసినందుకు గాను ప్రజలు ప్రజాతీర్పు ఇచ్చారు.
Date : 06-07-2024 - 9:24 IST