HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Aatchutapuram Sez Accident Case Registered Against Essentia Pharma

Aatchutapuram Sez Accident: 18 మంది మృతి.. ఎసెన్షియా ఫార్మాపై కేసు నమోదు!

అచ్యుతాపురంలోని సెజ్‌లో ప్రమాదం జరిగిన ఎసెన్షియా ఫార్మా కంపెనీపై రాంబిల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. బీఎన్ఎస్ 106(1), 125(A), 125(B) సెక్షన్ల కింద కేసు పెట్టారు.

  • Author : Gopichand Date : 22-08-2024 - 9:05 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Aatchutapuram Sez Accident
Aatchutapuram Sez Accident

Aatchutapuram Sez Accident: ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లాలో మందుల తయారీ ఫ్యాక్టరీలో బుధవారం భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 18 మంది మృతి చెందగా, 40 మంది తీవ్రంగా గాయపడ్డారు. అందిన సమాచారం ప్రకారం పేలుడు జరిగిన ఫ్యాక్టరీలో (Aatchutapuram Sez Accident) 381 మంది ఉద్యోగులు రెండు షిఫ్టుల్లో పనిచేస్తున్నారు. మ‌ధ్యాహ్నం సమయంలో పేలుడు సంభవించింది. 50 మందికి పైగా ప్రమాదంలో గాయపడ్డారు.

ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లాలోని మందుల తయారీ కర్మాగారంలో బుధవారం ఘోర ప్రమాదం జరిగింది. మధ్యాహ్నం 2:15 గంటలకు ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. స్థానిక యంత్రాంగం ప్రకారం.. ప్రమాదం సమయంలో యూనిట్‌లో చిక్కుకున్న 13 మందిని రక్షించారు. మంటలు చెలరేగిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మరోవైపు క్షతగాత్రులను ఆస్పత్రుల్లో చేర్పించారు.

Also Read: Happy Birthday Megastar : వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్..!

సీఎం చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు

ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు. దీంతో పాటు ప్రజల మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. బుధవారం జరిగిన ఈ ప్రమాదం గురించి అనకాపల్లి జిల్లా మెజిస్ట్రేట్ విజయ్ కృష్ణన్ మాట్లాడుతూ.. జిల్లాలోని అచ్యుతాపురంలో ఉన్న ఎస్సెన్షియా అడ్వాన్స్‌డ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్‌లో మధ్యాహ్నం 2:15 గంటలకు అగ్నిప్రమాదం జరిగింది. ఫ్యాక్టరీలో రెండు షిఫ్టుల్లో 381 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. భోజన సమయంలో ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. అయితే ఈ ప్ర‌మాదంలో ఇప్ప‌టివ‌ర‌కు 18 మంది మృతిచెంద‌గా.. 40 మందికి పైగా గాయ‌ప‌డిన‌ట్లు స‌మాచారం అందుతోంది. అయితే ప్ర‌మాదం జ‌రిగిన కంపెనీపై పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

We’re now on WhatsApp. Click to Join.

ఎసెన్షియా ఫార్మాపై కేసు నమోదు

అచ్యుతాపురంలోని సెజ్‌లో ప్రమాదం జరిగిన ఎసెన్షియా ఫార్మా కంపెనీపై రాంబిల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. బీఎన్ఎస్ 106(1), 125(A), 125(B) సెక్షన్ల కింద కేసు పెట్టారు. నిన్న జరిగిన పేలుడు ఘటనలో 18 మంది మృతి చెందగా, మరో 40 మందికి గాయాలైన విషయం తెలిసిందే. ప్రస్తుతం మృతదేహాలకు పోస్టుమార్టం కొనసాగుతోంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Aatchutapuram Sez Accident
  • Andhrapradesh
  • ap news
  • blast
  • CM Chandrababu
  • Essentia Pharma

Related News

Ttd

ఈ విశ్వంలో అసలైన సౌందర్యం…నిజమైన వైభవం అంటే అది వేంకటేశ్వరస్వామి వారిదే ..

Sri Kalyana Venkateswara Swamy Temple : అనంతమైన ఈ విశ్వంలో అసలైన సౌందర్యం … నిజమైన వైభవం అంటే అది వేంకటేశ్వర స్వామిదే. ఆయన వెలసిన ప్రతి క్షేత్రం మోక్షాన్ని ప్రసాదించేదిగా కనిపిస్తుంది … ఆ క్షేత్రంలో అడుగుపెట్టినంతనే జీవితం సార్ధకమైనట్టుగా అనిపిస్తుంది. అలా ఆ కొండంత దేవుడు కొలువుదీరిన క్షేత్రం కృష్ణా జిల్లా ‘మంటాడ’లో దర్శనమిస్తుంది. ఈ క్షేత్రంలో స్వామివారు శ్రీదేవి – భూదేవి సమేతంగా

  • Satya Kumar Dares Jagan

    జ‌గ‌న్‌కు మంత్రి స‌వాల్‌.. పీపీపీ మోడల్ అక్రమమైతే జైలుకు పంపాల‌ని!

  • CM Chandrababu Naidu gets ‘Business Reformer of the Year’ award: Minister Lokesh tweets

    సీఎం చంద్రబాబుకు ‘బిజినెస్‌ రిఫార్మర్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డు : మంత్రి లోకేశ్‌ ట్వీట్‌

  • Political Party Banner

    తిరుమలలో రాజకీయ బ్యానర్ల కలకలం

  • CM Chandrababu Naidu participated in the Collectors' Conference on the second day

    విద్యలో జ్ఞానంతో పాటు విలువలు ముఖ్యం: కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు

Latest News

  • బీజేపీలో చేరనున్న టాలీవుడ్ సీనియర్ నటి

  • గదిలో ప్రియుడితో ఏకాంతగా గడుపుతున్న యువతి, సడెన్ గా తండ్రి ఎంట్రీ

  • ఏనుగుల గుంపును ఢీ కొన్న రైలు , ఏనుగులు మృతి

  • సిరీస్ గెలిచినా.. ఓ పెద్ద లోటు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సంచలనం

  • క్రిస్మస్, న్యూ ఇయర్ పేరుతో ఫ్రాడ్..సైబర్ నేరగాళ్ల పై పోలీసుల ఉక్కుపాదం

Trending News

    • అభిషేక్ శర్మ రికార్డు బద్దలు కొట్టిన పాండ్యా!

    • 10 గ్రాముల బంగారం ధర రూ. 40 ల‌క్ష‌లా?!

    • ఆ కార్యక్రమంలో అవినీతి.. ప్రధాని మోదీపై జగన్ ఆరోపణలు!

    • అధిక ఐక్యూ ఉన్న వ్యక్తుల 5 ముఖ్యమైన అలవాట్లు ఇవే!

    • ఆర్‌బీఐ అన్‌లిమిటెడ్ నోట్లను ముద్రిస్తే ఏమ‌వుతుందో తెలుసా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd