Ap News
-
#Andhra Pradesh
Kukkala Vidyasagar : నటి వేధింపుల కేసులో జ్యుడీషియల్ కస్టడీకి వైఎస్సార్సీపీ నేత
Kukkala Vidyasagar : నటిపై వేధింపుల ఆరోపణలపై అరెస్టయిన కుక్కల విద్యాసాగర్ను సోమవారం అక్టోబర్ 4 వరకు జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. జ్యుడీషియల్ రిమాండ్ ఆదేశాల మేరకు విద్యాసాగర్ను విజయవాడ సబ్ జైలుకు తరలించారు.
Date : 23-09-2024 - 12:41 IST -
#Andhra Pradesh
East Godavari Accident : తూ.గో.లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై చంద్రబాబు, పవన్లు సంతాపం
East Godavari Accident : తూర్పుగోదావరి జిల్లాలో దేవరపల్లి గ్రామ సమీపంలో జంగ్రెడ్డిగూడెం నుంచి ఎనిమిది మంది ప్రయాణికులతో జీడిపప్పు తీసుకెళ్తున్న ఐషర్ లారీ అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లడంతో ఈ ప్రమాదం జరిగింది.
Date : 11-09-2024 - 11:45 IST -
#Andhra Pradesh
Prakasam Barrage Gates: రెండు రోజుల్లోనే ప్రకాశం బ్యారేజీ గేట్ల మరమ్మతులు పూర్తి
ప్రకాశం బ్యారేజీ గేట్ల మరమ్మతు పనులు విజయవంతంగా పూర్తయ్యాయి. భారీ వర్షం, కృష్ణానదిలో బలమైన నీటి ప్రవాహం ఉన్నప్పటికీ 67, 69 గేట్ల వద్ద దెబ్బతిన్న కౌంటర్వెయిట్లను కేవలం రెండు రోజుల్లోనే మార్చారు.
Date : 07-09-2024 - 5:26 IST -
#Andhra Pradesh
AP Rains: కోస్తాంధ్రలో భారీ వర్షాలు, ఆరు లక్షల మంది ప్రభవితం
ఏపీలోని కోస్తాంధ్ర ప్రాంతానికి ఈ రోజు నుంచి భారీ వర్ష సూచన ఉంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కాస్తా అల్పపీడనంగా మారింది. ఫలితంగా రానున్న రెండు రోజులు భారీ వర్షాలు పడనున్నాయి.
Date : 06-09-2024 - 8:04 IST -
#Andhra Pradesh
Nara Lokesh: గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీ ఘటనపై మంత్రి లోకేష్ షాకింగ్ కామెంట్స్
గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కళాశాల వివాదం కేవలం ముగ్గురు-నలుగురు విద్యార్థుల మధ్య గొడవ అని ఆయన కొట్టిపారేశారు మంత్రి నారా లోకేష్. ఎక్కడా రహస్య కెమెరా కనిపించకపోవడంతో ఇంటెలిజెన్స్ డైరెక్టర్ జనరల్ కార్యాలయం పూర్తి స్థాయిలో విచారణ జరుపుతోందన్నారు.
Date : 01-09-2024 - 7:00 IST -
#Andhra Pradesh
Vijayawada: మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 5 లక్షలు పరిహారం
విజయవాడలో కొండచరియలు విరిగిపడిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ ప్రమాదంలో మరణించిన కుటుంబ సభ్యులకు ఆసరాగా నిలిచారు. బాధిత కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి 5 లక్షలు పరిహారం చెల్లిస్తామని ప్రకటించారు. .
Date : 31-08-2024 - 5:32 IST -
#Andhra Pradesh
AP Employees: ఏపీలో ఉద్యోగుల బదిలీల గడువు పొడిగించిన ప్రభుత్వం
ప్రతి ఏడాది మే నెలలో ఉద్యోగుల బదిలీ ఉంటుంది. అయితే ఈసారి ఏపీలో సార్వత్రిక ఎన్నికల కారణంగా ఉద్యోగుల బదిలీ వాయిదాపడింది.ఉద్యోగుల బదిలీల గడువును మరో 15 రోజులు పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో బదిలీలను సెప్టెంబర్ 15 వరకు నిర్వహించేందుకు అనుమతినిచ్చింది
Date : 30-08-2024 - 5:14 IST -
#Andhra Pradesh
Kadambari Jethwani Case: కాదంబరి జేత్వాని కేసులో ఏపీ పోలీసుల విచారణ, సీఎం చంద్రబాబు ఆదేశాలు
ముంబయికి చెందిన నటి కాదంబరి జెత్వానిని అక్రమంగా విజయవాడకు తీసుకు వచ్చి, చిత్రహింసలకు గురి చేసిన ఉదాంతం వెలుగులోకి వచ్చింది. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ఏపీ పోలీసులు నటిని ఆన్ లైన్ లో విచారించారు.
Date : 30-08-2024 - 8:43 IST -
#Andhra Pradesh
AP Cabinet: రివర్స్ టెండరింగ్ రద్దుకు ఏపీ క్యాబినెట్ ఆమోదం
గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ క్రమంలో మళ్లీ పాత విధానంలోనే టెండర్లు పిలిచే ప్రతిపాదనకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
Date : 28-08-2024 - 2:38 IST -
#Andhra Pradesh
Sajjala Ramakrishna Reddy: నటిపై లైంగిక వేధింపుల ఆరోపణలపై సజ్జల ఏమన్నారంటే..?
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో సజ్జల రామకృష్ణారెడ్డి ఓ నటిపై మరియు ఆమె కుటుంబంపై తప్పుడు కేసులు బనాయించినట్లు కొన్ని మీడియా సంస్థలు ఆరోపించినట్లు సజ్జల పేర్కొన్నారు. ఆ ఆరోపణలని ఆయన ఖండించారు.
Date : 27-08-2024 - 9:31 IST -
#Andhra Pradesh
CM Chandrababu: కోనసీమ టూ హైదరాబాద్, నేడు చంద్రబాబు షెడ్యూల్
చంద్రబాబు అంబేద్కర్ కోనసీమ జిల్లాను సందర్శించనున్నారు. ఈ రోజు సీఎం షెడ్యూల్ చూస్తే.. ఉదయం 11 గంటలకు ఉండవల్లిలోని తన నివాసం నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో బయలుదేరి వెళ్లనున్నారు.సాయంత్రం 4 గంటలకు జూబ్లీహిల్స్లోని తన నివాసానికి తిరిగి చేరుకుంటారు.
Date : 23-08-2024 - 10:06 IST -
#Andhra Pradesh
Aatchutapuram Sez Accident: 18 మంది మృతి.. ఎసెన్షియా ఫార్మాపై కేసు నమోదు!
అచ్యుతాపురంలోని సెజ్లో ప్రమాదం జరిగిన ఎసెన్షియా ఫార్మా కంపెనీపై రాంబిల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. బీఎన్ఎస్ 106(1), 125(A), 125(B) సెక్షన్ల కింద కేసు పెట్టారు.
Date : 22-08-2024 - 9:05 IST -
#Andhra Pradesh
Anakapalle Blast: అనకాపల్లిలో ఘోర అగ్ని ప్రమాదం
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో ఓ కెమికల్ ఫ్యాక్టరీలో ఈ ఘటన చోటు చేసుకుంది. కర్మాగారంలోని రియాక్టర్లో ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో పలువురు గాయపడ్డారు
Date : 21-08-2024 - 5:43 IST -
#Andhra Pradesh
Bharat Bandh: విజయవాడలో భారత్ బంద్.. స్తంభించిన రవాణా
ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఎస్సీ సంఘాల నేతలు ఇచ్చిన బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) ముందుజాగ్రత్త చర్యగా పలు ప్రాంతాల్లో బస్సు సర్వీసులను నిలిపివేసింది.
Date : 21-08-2024 - 1:23 IST -
#Andhra Pradesh
Botsa Satyanarayana: వైఎస్ జగన్తో బొత్స భేటీ, కాసేపట్లో ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం
విశాఖపట్నం స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన బొత్సను జగన్ అభినందించారు. ఈ సందర్భంగా పలువురు మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు తమ మద్దతు తెలిపేందుకు తరలివచ్చారు. కాసేపట్లో శాసనమండలిలో మండలి చైర్మన్ కొయ్య మోషేన్ రాజు ఆధ్వర్యంలో ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
Date : 21-08-2024 - 12:52 IST