AP Government
-
#Andhra Pradesh
Visakha Sarada Peetham : విశాఖ శారదా పీఠంకు ఏపీ ప్రభుత్వం భారీ షాక్ ..
Visakha Sarada Peetham : విశాఖలో 15 ఎకరాల స్థలం విలువ రూ.220 కోట్లు అయితే… కేవలం రూ. 15 లక్షల నామమాత్రపు ధరకు శారదా పీఠానికి గత ప్రభుత్వం ఇచ్చింది
Published Date - 05:43 PM, Sat - 19 October 24 -
#Andhra Pradesh
APSRTC: ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు గెజిటెడ్ హోదా కల్పిస్తూ జీవో విడుదల
APSRTC: ఏపీ రవాణా, రోడ్లు, భవనాల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కాంతిలాల్ దండే జీవో ఎంఎస్ నంబర్ 39 పేరుతో తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల్లో, ఏపీఎస్ ఆర్టీసీ (ప్రభుత్వ సేవల్లో ఉద్యోగులను విలీనం చేయడం) చట్టం-2019లోని నిబంధనలకు అనుగుణంగా “ప్రజా రవాణా శాఖ”గా నిర్ణయించబడినట్లు తెలిపారు. 2020 జనవరి 1 నుండి, ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వంలో విలీనం అయ్యారని స్పష్టంగా పేర్కొన్నారు. రవాణా శాఖలో ఉద్యోగుల వర్గీకరణకు ప్రభుత్వం ఆదేశాలు: రవాణా […]
Published Date - 11:38 AM, Fri - 18 October 24 -
#Andhra Pradesh
New Wine Shops : నేటి నుంచి ఏపీలో కొత్త లిక్కర్ షాపులు ప్రారంభం
New Wine Shops : ఇటీవల ఏపీలో నిర్వహించిన మద్యం లాటరీలో దుకాణాలను దక్కించుకున్న యజమానులు అమ్మకాలకు సిద్ధమయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా 3,396 మద్యం దుకాణాలకు నోటిఫై చేసి లాటరీ తీసి లైసెన్స్ కేటాయించారు. ఈ నేపథ్యంలో నేటి నుంచి కొత్త లిక్కర్ షాపులు ప్రారంభం కానున్నాయి.
Published Date - 10:26 AM, Wed - 16 October 24 -
#Andhra Pradesh
Kadambari Jethwani Case : జత్వాని కేసులో పోలీసుల ముందస్తు బెయిల్ విచారణ వాయిదా!
అమరావతి: ముంబై నటి జెత్వానీ కేసులో (Kadambari Jethwani Case) పోలీసు అధికారుల ముందస్తు బెయిల్ పిటిషన్పై ఈరోజు (మంగళవారం) హైకోర్టులో (AP HighCourt) విచారణ జరిగింది. కేసు తాజాగా సీఐడీకి అప్పగించడంతో, కౌంటర్లు వేసేందుకు సమయం ఇవ్వాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుకు అభ్యర్థించారు. కేసు పూర్తయ్యే వరకు పోలీసు అధికారులకు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు అమలులో ఉంచాలని పిటిషనర్ల తరపున న్యాయవాదులు కోరారు. ఈ అంశాలను పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం కేసు తదుపరి విచారణను ఈనెల […]
Published Date - 04:01 PM, Tue - 15 October 24 -
#Andhra Pradesh
Palle Panduga : ఏపీలో రేపటి నుండి పల్లె పండుగ వారోత్సవాలు
Palle Panduga : ఈ పనులలో 3,000 కిలోమీటర్ల మేర సీసీ రోడ్లు, 500 కిలోమీటర్ల తారు రోడ్లు, వ్యవసాయ కుంటలు, పశువుల శాలలు, ఇంకుడు గుంతల నిర్మాణం వంటి అనేక అభివృద్ధి పనులను చేపట్టనున్నారు.
Published Date - 05:45 PM, Sun - 13 October 24 -
#Devotional
AP Temples: ఆలయ అర్చకులకు శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం!
AP Temples: దేవాలయాల్లో పూజా కార్యక్రమాలు మరియు ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణ విషయంలో చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆయా ఆలయాల్లో అర్చకులకు స్వయం ప్రతిపత్తిని కల్పిస్తూ, ఇతరుల జోక్యం లేకుండా ఉండాలని ఉత్తర్వులు ఇచ్చింది. దేవాదాయ శాఖ కమిషనర్ సహా ఏ స్థాయి అధికారులైన వారికి వైదిక విధుల్లో జోక్యం చేసుకోకుండా ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు, అర్చకులకు విస్తృత అధికారాలు ఇవ్వడంపై సర్కార్ ఉత్తర్వులు విడుదల చేసింది. పూజలు, సేవలు, యాగాలు, […]
Published Date - 12:06 PM, Fri - 11 October 24 -
#Andhra Pradesh
YS Sharmila : తక్షణమే APPSC చైర్మన్ను నియమించండి : వైఎస్ షర్మిల
YS Sharmila : మీ ప్రక్షాళన రాజకీయాలకు నిరుద్యోగులను బలి చేస్తున్నారని దుయ్యబట్టారు. శ్వేతపత్రాల మీద పెట్టిన శ్రద్ధ.. కమీషన్ బలోపేతంపై పెట్టలేదన్నారు షర్మిల. చైర్మన్ నియామకం జరగక కొత్త నోటిఫికేషన్లు లేవని.. విడుదలైన వాటికి పరీక్షల నిర్వహణ లేదన్నారు.
Published Date - 05:28 PM, Wed - 9 October 24 -
#Andhra Pradesh
Ramoji Rao : రామోజీరావు సంస్మరణ సభకు రూ.4.28 కోట్ల ఖర్చు
ఈ సభ నిర్వహణకు సర్కారుకు రూ.4.28 కోట్లు(Ramoji Rao) ఖర్చు చేసిందని వెల్లడైంది.
Published Date - 05:07 PM, Thu - 19 September 24 -
#Andhra Pradesh
AP Floods Loss : భారీ వర్షాల వల్ల ఏపీకి రూ. 6880.23 కోట్ల మేర నష్టం
AP Floods Loss : వరద విపత్తు వల్ల ఏపీకి దాదాపు రూ. 6880.23 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు ప్రభుత్వం ప్రాథమిక అంచనా వేసింది.
Published Date - 08:19 PM, Sat - 7 September 24 -
#Andhra Pradesh
AP Government : వరద బాధితులకు ఏపీ ప్రభుత్వం నిత్యావసర సరుకుల పంపిణీ.. ఏమేమి ఇస్తున్నారంటే..
ఏపీ పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో నాదెండ్ల మనోహర్ దగ్గరుండి మరీ ప్రతీ ఇంటికి ఉచిత నిత్యవసర సరుకుల సరఫరా కార్యక్రమాన్ని చూసుకుంటున్నారు.
Published Date - 03:44 PM, Fri - 6 September 24 -
#Andhra Pradesh
YSRCP : ‘మండలి’లో వైఎస్సార్ సీపీకి ఫుల్ మెజారిటీ.. ప్రభావం చూపగలరా ?
ఆంధ్రప్రదేశ్ శాసనసభలో టీడీపీకి ఇప్పుడు తిరుగులేని మెజారిటీ ఉంది. అయితే శాసన మండలిలో వైఎస్సార్ సీపీ ఇంకా స్ట్రాంగ్గానే ఉంది.
Published Date - 07:44 AM, Tue - 18 June 24 -
#Andhra Pradesh
Good News : ఏపీలో రేషన్ కార్డు దారులకు శుభవార్త తెలిపిన కూటమి సర్కార్
తెల్లరేషన్ కార్డుదారులకు బియ్యంతోపాటు పంచదార, కందిపప్పును ఇచ్చేందుకు చర్యలు చేపట్టింది
Published Date - 09:39 PM, Mon - 17 June 24 -
#Andhra Pradesh
AP : ఏబీ వెంకటేశ్వరరావుకు మళ్లీ పోస్టింగ్
AB Venkateswara Rao: సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ ఎత్తివేశారు(suspension was lifted). కోర్టు ఆదేశాల మేరకు సీఎస్ జవహర్ రెడ్డి(CS Jawahar Reddy) ఉత్తర్వులు జారీ చేశారు. ఏబీవీని వెంటనే సర్వీసుల్లోకి తీసుకుంటున్నట్టు ఉత్తర్వుల్లో వెల్లడించారు సీఎస్ జవహర్ రెడ్డి. ఇక అటు నిన్న సీనియర్ IPS ఆఫీసర్, మాజీ ఇంటలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో ఊరట దక్కింది. క్యాట్ ఉత్తర్వులను సస్పెండ్ చేసేందుకు కోర్టు నిరాకరించింది. We’re now on […]
Published Date - 11:09 AM, Fri - 31 May 24 -
#Andhra Pradesh
AP : ఏపి ఎన్నికల హింసాత్మక సంఘటనలపై సిట్ ఏర్పాటు..!
AP Govt: ఏపి ఎన్నికల నిర్వహణలో తలెత్తిన లోపంపై కేంద్ర ఎన్నికల సంఘం(Central Election Commission) కఠిన చర్యలు చేపట్టింది. పోలింగ్ రోజున..మరుసటి రోజున ఏపిలోని పలు ప్రాంతాల్లో హింస చెలరేగిన విషయం తెలిసిందే. దీంతో ఈసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే ఏపిలో చోటు చేసుకున్న హింసాత్మక సంఘటనలపై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టిమ్ సిట్(Sit)ను ఏర్పాటు చేసిన సీఈసీ రాష్ట్రంలో హింసపై ప్రతి కేసును ప్రత్యేకంగా తీసుకుని రెండు రోజుల్లో నివేదిక సమర్పించాలని […]
Published Date - 12:33 PM, Fri - 17 May 24 -
#Andhra Pradesh
CM Jagan : పేదల పెన్షన్ రూ.5 వేలకు పెంచిన ఏపీ ప్రభుత్వం
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాజధాని అమరావతిలో భూమిలేని పేదలకు సీఎం జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) సారధ్యంలోని ఏపీ ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. ప్రతి నెలా అందజేస్తున్న పింఛన్ను రూ.2,500 నుంచి రూ.5 వేలకు పెంచింది. పింఛన్లతో పాటు ఉచిత విద్య, వైద్య వసతుల కల్పనకు రూ.21.98 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు ప్రభుత్వం శుక్రవారం జీవో విడుదల చేసింది. నిధులను విడుదల చేస్తున్నట్టు పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన […]
Published Date - 10:23 AM, Sat - 2 March 24