AP Government
-
#Andhra Pradesh
Toor Dal – Ration Shops : ఏపీలో రూ.67కే కిలో కందిపప్పు.. జనవరి దాకా సప్లై
Toor Dal - Ration Shops : ఏపీ ప్రభుత్వం వచ్చే నెల (నవంబరు) నుంచి రేషన్ కార్డులు ఉన్నవారికి రేషన్ షాపుల ద్వారా కందిపప్పు పంపిణీ చేయనుంది.
Date : 27-10-2023 - 9:56 IST -
#Andhra Pradesh
Angallu Violence Case : సుప్రీంలో జగన్ సర్కారుకు ఎదురుదెబ్బ.. అంగళ్లు కేసులో 6 పిటిషన్ల కొట్టివేత
Angallu Violence Case : సుప్రీం కోర్టులో జగన్ సర్కారుకు చుక్కెదురైంది. అంగళ్లు కేసులో టీడీపీ నేతలకు హైకోర్టు ఇచ్చిన బెయిల్ ఉత్తర్వులపై జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అనిరుద్ద బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేదిలతో కూడిన ధర్మాసనం నిరాకరించింది.
Date : 03-10-2023 - 12:58 IST -
#Andhra Pradesh
PV Ramesh : అధికారులను వదిలేసి.. మాజీ సీఎంను అరెస్ట్ చేయడమేంటి : పీవీ రమేశ్
PV Ramesh : ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణం వ్యవహారంలో విశ్రాంత ఐఏఎస్ అధికారి, చంద్రబాబు హయాంలో ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శిగా వ్యవహరించిన పీవీ రమేశ్ ఇచ్చిన స్టేట్మెంటే కీలకంగా మారిందంటూ మీడియాలో వార్తలు వచ్చాయి.
Date : 11-09-2023 - 11:52 IST -
#Andhra Pradesh
Posani Krishna Murali : నంది నాటకోత్సవాలపై పోసాని కృష్ణమురళి ప్రెస్ మీట్.. అవార్డుల ప్రకటన ఆ రోజే..
తాజాగా నేడు పోసాని కృష్ణమురళి మరోసారి నంది నాటకోత్సవాలపై ప్రెస్ మీట్ నిర్వహించారు.
Date : 30-08-2023 - 8:00 IST -
#Andhra Pradesh
KA Paul : నా చేతులు కాళ్ళు విరగ్గొట్టారు.. చంపడానికి ప్రయత్నం చేశారు.. వైజాగ్లో కేఏ పాల్ దీక్ష భగ్నం..
కేఏ పాల్ ని పరామర్శించడానికి విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి నేతలు వెళ్లారు. ఈ నేపథ్యంలో కేఏపాల్ మాట్లాడుతూ గవర్నమెంట్ పై, పోలీసులపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
Date : 29-08-2023 - 7:07 IST -
#Andhra Pradesh
Rushikonda Beach Parking Fee : రిషికొండ బీచ్కు పెరిగిన పార్కింగ్ ఫీజులు.. వైరల్ అవుతున్న పోస్ట్
రిషికొండ బీచ్ కు వాహనాల్లో వచ్చేవారికి ఊహించని షాక్ తగిలింది. వాహనాల పార్కింగ్ ఫీజులను రెట్టింపు చేశారంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వైరల్ అవుతోంది.
Date : 21-08-2023 - 8:00 IST -
#Andhra Pradesh
Medha Patkar : కర్షక కార్మిక రాష్ట్ర సదస్సు.. రాజధాని ఏది? అమరావతి నిర్మాణంపై మేధా పాట్కర్..
అమరావతిలో రైతుల వద్ద నుంచి భూములు తీసుకున్నారు కానీ రాజధాని నిర్మాణం జరగలేదు. రైతులకు తిరిగి భూములు కూడా ఇవ్వడం లేదు.
Date : 30-07-2023 - 8:00 IST -
#Andhra Pradesh
AP Government : పదో తరగతి ప్రశ్నపత్రాల్లో స్వల్ప మార్పులు చేసిన ఏపీ ప్రభుత్వం..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పదో తరగతి ప్రశ్నపత్రాల్లో(Question Paper) స్వల్ప మార్పులు చేసింది. మొదటి, రెండో భాషా ప్రశ్నపత్రాల్లో మార్పులు తీసుకొచ్చింది.
Date : 27-07-2023 - 9:30 IST -
#Andhra Pradesh
Sajjala Ramakrishna Reddy : త్వరలోనే అంబేద్కర్ స్మృతివనం పనులు పూర్తి చేసి ప్రారంభిస్తాం
విజయవాడ నగరం నడి మధ్యలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు చరిత్ర పుటల్లో లిఖించే రోజు అని, 20 ఎకరాలలో అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు చాలా గర్వకారణం అని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.
Date : 05-07-2023 - 7:40 IST -
#Andhra Pradesh
Amit Shah : జగన్ ప్రభుత్వంపై అమిత్షా ఫైర్.. ఏపీలో రూట్మార్చిన బీజేపీ
టీడీపీతో కలిసి ముందుకెళ్లే విషయంపై బీజేపీ స్పష్టత ఇవ్వనప్పటికీ రాబోయే ఎన్నికల్లో బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి పోటీ చేస్తాయన్న ప్రచారం ఏపీ జోరుగా సాగుతుంది.
Date : 11-06-2023 - 10:15 IST -
#Andhra Pradesh
Chelluboyina Srinivasa Venugopalakrishna : ‘అమూల్’ పాలకు సపోర్ట్గా ఏపీ.. ‘విజయ’తో కలిపే అమ్మితే తప్పేంటి? ఏపీ మంత్రి వ్యాఖ్యలు..
తాజాగా ఏపీ పాల కంపెనీ విజయతో పాటు కలిపే అమూల్ ని అమ్ముతున్నారని, విజయ(Vijaya)కు నష్టం చేకూరుస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.
Date : 07-06-2023 - 8:00 IST -
#Andhra Pradesh
CM Jagan : గ్రూప్- 1, 2 నోటిఫికేషన్లకు పచ్చజెండా ఊపిన సీఎం జగన్ .. ఎన్ని పోస్టులు భర్తీ చేస్తారంటే..?
ఖాళీగా ఉన్న గ్రూప్-1, గ్రూప్ -2 పోస్టుల భర్తీపై సీఎం జగన్ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వంలోని వివిధ శాఖల నుంచి ఖాళీల వివరాలను వారు సీఎంకు అందించారు.
Date : 25-05-2023 - 7:30 IST -
#Andhra Pradesh
Volunteer Awards : ఏపీ వాలంటీర్ల అవార్డుల పేర్లు తెలుసా? ఒక్కో అవార్డుకు ఎంత అమౌంట్ ఇస్తారో తెలుసా?
వరసగా మూడో ఏడాది... ఉత్తమ గ్రామ, వార్డు సచివాలయ వాలంటీర్లకు సేవా మిత్ర, సేవా రత్న, సేవా వజ్ర అవార్డులను ఇవ్వనున్నారు. నేడు విజయవాడలో ఈ కార్యక్రమాన్ని సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు.
Date : 19-05-2023 - 9:00 IST -
#Andhra Pradesh
AP Government: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వాటిపై నిషేధం
ఏపీ ప్రభుత్వం (AP Government) కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో రోడ్లపై బహిరంగ సభలు, ర్యాలీలపై నిషేధం విధించింది. గుంటూరు, కందుకూరు ఘటనలతో ప్రజల భద్రత దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. జాతీయ, కేంద్ర, మున్సిపల్, పంచాయతీ రాజ్ రోడ్లపై బహిరంగ సభలు, ర్యాలీలపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది.
Date : 03-01-2023 - 8:41 IST -
#Andhra Pradesh
YS Jagan : ఏపీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు జగన్ దడ
ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల (Out-Sourcing Employees) విషయంలో జగన్ మోహన్ రెడ్డి సర్కార్ వెనుక్కు తగ్గింది.
Date : 05-12-2022 - 4:34 IST