AP Government
-
#Andhra Pradesh
Free Bus Travel : ఏపీలో ఉగాది నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం..!
ఉగాది పండగ నాటికి ఈ ఉచిత బస్సు పథకం అమల్లోకి తెచ్చేలా పనులు వేగవంతం చేయాలని అధికారులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.
Date : 30-12-2024 - 6:50 IST -
#Andhra Pradesh
AP Mega DSC : డీఎస్సీకి వరుస బ్రేకులు.. నిరుద్యోగుల ఎదురుచూపులు..
AP Mega DSC : మెగా డీఎస్సీ నోటిఫికేషన్ను విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తున్నా, దీనిని పూర్తిగా అమలు చేయడానికి కావలసిన సమయం లేనట్లుగా కనిపిస్తోంది. ఈ నోటిఫికేషన్ విడుదల సమయంలో, భర్తీ ప్రక్రియ పూర్తి అవ్వడానికి ఐదు నెలలు మాత్రమే ఉన్నాయని, అందులో కూడా ఉపాధ్యాయుల శిక్షణ పూర్తి చేయడం కష్టతరంగా మారే అవకాశం ఉన్నదని పేర్కొంటున్నారు.
Date : 28-12-2024 - 10:44 IST -
#Andhra Pradesh
Fibernet : ఏపీ ఫైబర్ నెట్ కీలక నిర్ణయం..410 మంది ఉద్యోగుల తొలగింపు..!
వైఎస్ఆర్సీపీ హయాంలో అక్రమ నియామకాలు జరిగాయని తెలిపారు. వైఎస్ఆర్సీపీ నేతల సిఫార్సులతో అడ్డగోలు నియామకాలు చేశారన్నారు.
Date : 24-12-2024 - 5:01 IST -
#Andhra Pradesh
AP Teachers: ప్రభుత్వ టీచర్లకు చంద్రబాబు సర్కార్ న్యూయర్ గిఫ్ట్..!
AP Teachers: టీచర్లకు సర్కారు శుభవార్త చెప్పేసింది. త్వరలో న్యూ ఇయర్ నేపథ్యంలో వాళ్ల కోసం ఓ గిఫ్ట్ను రెడీ చేసింది. అదే పదోన్నతులు. టీచర్ల ప్రమోషన్ల ప్రక్రియను పాఠశాల విద్యాశాఖ మొదలుపెట్టింది.
Date : 21-12-2024 - 1:44 IST -
#Andhra Pradesh
EV Policy : ఏపీలో ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఈ వాహనాలపై 5శాతం రాయితీ..
EV Policy : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. రాష్ట్రంలో విద్యుత్ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు ఎలక్ట్రిక్ మొబిలిటీ పాలసీని 4.0ను రూపొందించింది.
Date : 13-12-2024 - 11:31 IST -
#Andhra Pradesh
AP Tourism Policy : ఏపీ నూతన పర్యాటక పాలసీ 2024-29 విడుదల
AP Tourism Policy : 2025 మార్చి 31తో పాత టూరిజం పాలసీ ముగియనుండడంతో, కొత్త పర్యాటక పాలసీని రూపొందించింది. "స్వర్ణాంధ్ర టూరిజం పాలసీ -2029"లో పర్యాటక రంగం యొక్క పురోగతికి అనుగుణంగా పలు ముఖ్యాంశాలు చేర్చబడ్డాయి. పర్యాటక రంగానికి పరిశ్రమ హోదా ఇవ్వడం ద్వారా ఆర్థిక పురోగతి, ఉద్యోగాలు సృష్టించడం, సాంస్కృతిక మార్పులను పెంచడం, రాష్ట్రంలో పర్యాటకాభివృద్ధికి ఊతం ఇవ్వడం లక్ష్యంగా ఈ పాలసీ రూపకల్పన జరిగింది.
Date : 11-12-2024 - 12:26 IST -
#Andhra Pradesh
Nimmala Rama Naidu : ఏపీ రైతులకు నెల రోజుల ముందే సంక్రాంతి వచ్చింది
Nimmala Rama Naidu : రైతులు ఇప్పుడు తమ ధాన్యాన్ని నచ్చిన మిల్లర్లకు అమ్ముకునే అవకాశం పొందడమే కాకుండా, 24 గంటల్లోనే వారి బ్యాంకు ఖాతాల్లో డబ్బు జమ అవుతున్నారని మంత్రి రామానాయుడు అన్నారు. జగన్ ప్రభుత్వం రైతులకు చెల్లించాల్సిన రూ.1674 కోట్ల ధాన్యం కొనుగోలు బకాయిలను పరిష్కరించలేకపోయిందని, అయితే చంద్రబాబు ప్రభుత్వం వాటిని చెల్లించినట్లు మంత్రి తెలిపారు.
Date : 11-12-2024 - 11:56 IST -
#Andhra Pradesh
Retrofitted Handicapped Motor Vehicles: ఏపీలో దివ్యాంగులకు ఉచితంగా త్రిచక్ర వాహనాల పంపిణీ.. అర్హతలు ఏంటంటే?
కూటమి ప్రభుత్వం త్వరలో దివ్యాంగులకు మంచి వార్త ఇవ్వనుంది. వారికి 100 శాతం రాయితీతో త్రిచక్ర వాహనాలు (రెట్రోఫిటెడ్ మోటారు వాహనాలు) అందించాలని నిర్ణయించింది.
Date : 05-12-2024 - 3:37 IST -
#Andhra Pradesh
Ex AP CID Chief Sanjay: ఏపీ సీఐడీ మాజీ డీజీ సంజయ్ పై సస్పెన్షన్ వేటు…
ఆంధ్రప్రదేశ్ సీఐడీ మాజీ చీఫ్ సంజయ్పై సస్పెన్షన్ వేటు పడింది. నిధుల మళ్లింపుతో పాటు అధికార దుర్వినియోగం చేసిన ఆరోపణలపై ఆయనకు ప్రభుత్వం సస్పెన్షన్ విధించింది. సర్వీసు నిబంధనల ఉల్లంఘన కారణంగా ఈ నిర్ణయం తీసుకొని, సంబంధిత ఉత్తర్వులు జారీ చేశారు.
Date : 04-12-2024 - 11:16 IST -
#Andhra Pradesh
AP Mega DSC: నేడు మెగా డీఎస్సీ సిలబస్..
AP Mega DSC: ఈ నోటిఫికేషన్ ప్రారంభంలో వాయిదా వేయబడిన నేపథ్యంలో, అభ్యర్థులు నోటిఫికేషన్ విడుదలవ్వకముందు సన్నద్ధత కొనసాగించాలని పాఠశాల విద్యాశాఖ సూచించింది. ఈ క్రమంలో డీఎస్సీ సిలబస్ను నవంబర్ 27వ తేదీన విడుదల చేయాలని నిర్ణయించారు.
Date : 27-11-2024 - 10:46 IST -
#Andhra Pradesh
Dogs Care Centers : కుక్కల కోసం ప్రతి జిల్లాలో సంరక్షణ కేంద్రం.. సర్కారు యోచన
ఏపీలోని నగరాలు, పట్టణాల్లో దాదాపు 4,33,751 వీధి కుక్కలు(Dogs Care Centers) ఉన్నాయి.
Date : 25-11-2024 - 12:43 IST -
#Andhra Pradesh
Bhogapuram Airport: చంద్రబాబు సర్కారు కీలక నిర్ణయం.. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు పేరు ఫిక్స్..
భోగాపురం ఎయిర్పోర్టుకు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టాలనే ప్రతిపాదనను ఏపీ ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించింది.
Date : 22-11-2024 - 11:29 IST -
#Speed News
High School Timings : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. హైస్కూల్ టైమింగ్స్లో మార్పులు…?
High School Timings : హైస్కూల్ టైమింగ్స్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు ఉన్న ఉన్నత పాఠశాల సమయాన్ని 5 గంటల వరకు పెంచే ఆలోచనలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంది.
Date : 18-11-2024 - 11:53 IST -
#Andhra Pradesh
Floating Bridge : రుషికొండ తీరంలో ఫ్లోటింగ్ బ్రిడ్జి.. కూటమి ప్రభుత్వ వినూత్న పర్యాటక ప్రణాళికలు
Floating Bridge : ఏపీలో పర్యాటక రంగాన్ని మరింత బలోపేతం చేయాలని కూటమి ప్రభుత్వం కొత్త దిశగా చర్యలు చేపట్టింది. ఈ కోణంలో పలు వినూత్న ప్రాజెక్టులను ప్రారంభించింది. రాజమహేంద్రవరంలో ఇటీవల ప్రారంభించిన ఫ్లోటింగ్ రెస్టారెంట్, విజయవాడ నుండి శ్రీశైలానికి జల విమాన ప్రయాణం ప్రయోగం, విశాఖలో తేలియాడే వంతెన (ఫ్లోటింగ్ బ్రిడ్జి) ఏర్పాటు వంటి పలు ఆలోచనలను సర్కార్ ముందుకు తీసుకువెళ్లింది.
Date : 15-11-2024 - 11:51 IST -
#Andhra Pradesh
CM Chandrababu : నేడు ఢిల్లీకి సీఎం చంద్రబాబు
CM Chandrababu : నేడు ఢిల్లీ పర్యటనకు ఏపీ సీఎం చంద్రబాబు వెళ్లనున్నారు. శనివారం నిర్వహించనున్న ఆంగ్ల పత్రిక లీడర్షిప్ సమ్మిట్లో ఆయన పాల్గొంటారు. ఈరోజు ఉదయం ఆయన శాసనసభ సమావేశాలకు హాజరుకానున్నారు. అనంతరం మధ్యాహ్నం ఒంటిగంటకు గన్నవరం విమానాశ్రయానికి బయలుదేరి, అక్కడ నుంచి మధ్యాహ్నం 1.30 గంటలకు ఢిల్లీకి పయనమవుతారు.
Date : 15-11-2024 - 9:37 IST